kalyan chakravarthy

Onions: ఉల్లిపాయలు కోసేటప్పుడు కంటి నుంచి నీళ్లు రావద్దంటే ఏం చేయాలి? అద్భుతమైన చిట్కాలు!

Onions: ఉల్లిపాయలు కోసేటప్పుడు కంటి నుంచి నీళ్లు రావద్దంటే ఏం చేయాలి? అద్భుతమైన చిట్కాలు!

ప్రతి ఇంటింట్లో ఉల్లిపాయలు ఉండటం తప్పనిసరి. ఏ వంటకాల్లో ఉల్లిపాయలు తప్పనిసరి వాడుతుంటారు. అయితే ఉల్లిపాయలు కోసేటప్పుడు కంటి నుంచి నీళ్లు రావడం, కళ్లల్లో మంట ఉండటం అందరికి తెలిసిందే. ఉల్లిపాయలు కోసేటప్పుడు కంటి నుంచి నీళ్ల రావడంతో ఇబ్బందలుఉ పడుతుంటారు. మరి నీళ్లు రాకుండా, కంట్లో మంట రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా? ఈ అద్భుతమైన ట్రిక్స్‌ ఉపయోగిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కన్నీళ్లు ఎందుకు వస్తాయి? సహజంగా ఉల్లిపాయలు కోసేటప్పుడు కళ్ల నుంచి…

Read More
AP – Telangana: ఈత… కడుపుకోత…! గత 20 రోజుల్లో 17 మంది మృతి

AP – Telangana: ఈత… కడుపుకోత…! గత 20 రోజుల్లో 17 మంది మృతి

ఈత సరదా చిన్నారుల ఉసురు తీస్తోంది. అడుతూపాడుతూ వేసవిలో సరదాగా గడిపేందుకు చిన్నారులు ఉత్సాహంగా చెరువులు, కుంటల్లో దిగి మృత్యువాత పడుతున్నారు. బంగారు భవిష్యత్‌ నీటిపాలు చేస్తున్న ఈ ఘటనలు వారి కుటుంబాలలో అంతులేని విషాదాన్ని నింపుతున్నాయి. గత 20రోజుల్లో జరిగిన మూడు ప్రమాదాలు కలచివేస్తున్నారు. వేర్వేరు ఘటనల్లో 17 మంది చనిపోవడంతో ఆయా గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. నిన్నటికి నిన్న గోదావరిలో ఈతకు వెళ్లి గల్లంతైన ఆరుగురు జల సమాధి అయ్యారు. ఎన్‌డీఆర్ఎఫ్ సిబ్బంది, పోలీసులు…

Read More
True Facts: ఈ ముక్కున్న చేప గురించి మీకు తెలుసా..? ఆశ్చర్యకరమైన విషయాలు మీకోసం..!

True Facts: ఈ ముక్కున్న చేప గురించి మీకు తెలుసా..? ఆశ్చర్యకరమైన విషయాలు మీకోసం..!

ఈ చేప శరీరం చాలా ఆకట్టుకునేలా ఉంటుంది. ముందు భాగంలో ఉండే ముక్కు పక్షి ముక్కును పోలి ఉండటం వల్ల, స్థానికంగా దీనికి కిలిమీన్ అనే పేరు వచ్చిందట. ప్రపంచవ్యాప్తంగా ఈ జాతికి చెందిన చేపలలో సుమారు 95 రకాలు ఉన్నా.. మన్నార్ తీర ప్రాంత సముద్రాల్లో మాత్రం దాదాపు 20 రకాల కిలిమీన్‌ లు కనిపిస్తున్నాయి. ఇది ఎక్కువగా సముద్రపు పగడపు శిలల మధ్య నివసిస్తుంది. అక్కడే పెరిగే పాచిని తిని జీవించడమే కాకుండా.. శిలల…

Read More
Hyderabad: చేప ప్రసాదం కోసం భారీగా తరలివచ్చిన జనం..

Hyderabad: చేప ప్రసాదం కోసం భారీగా తరలివచ్చిన జనం..

మృగశిర కార్తెను పురస్కరించుకొని ఆస్తమా బాధితులకు చేప ప్రసాదం పంపిణీ జరుగుతోంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో చేప ప్రసాదం పంపిణీని ప్రారంభించారు మంత్రి పొన్నం ప్రభాకర్. స్వయంగా చేప ప్రసాదం స్వీకరించారు. సోమవారం ఉదయం 9గంటల వరకు చేప ప్రసాదం పంపిణీ కొనసాగనుంది. చేప ప్రసాదం కోసం వచ్చే వారి కోసం ఈ సారి 42 క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. పంపిణీ కోసం ఫిషరీస్ శాఖ లక్ష చేపలను సిద్ధంగా ఉంచింది. బత్తిని కుటుంబ సభ్యులు…

Read More
Sunil Narang: చార్జ్ తీసుకుని 24 గంటలు గడవకముందే రాజీనామా చేసిన సునీల్ నారంగ్

Sunil Narang: చార్జ్ తీసుకుని 24 గంటలు గడవకముందే రాజీనామా చేసిన సునీల్ నారంగ్

సింగిల్ థియేటర్స్ ఇష్యూ మరో మలుపు తిరిగింది. శనివారం తెలంగాణ ఫిలిం చాంబర్‌ ఆఫ్ కామర్స్‌కు అధ్యక్షుడిగా ఎన్నికైనా.. సునీల్ నారంగ్ 24 గంటలు కూడా గడవక ముందే తన పదవికి రాజీనామా చేశారు. తనకు సంబంధం లేకపోయినా వివాదంలోకి తన పేరు పదే పదే లాగుతున్నారని అందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. గతంలో బంద్‌కు కారణం ఆ నలుగురే అంటూ జరిగిన ప్రచారం కూడా సునీల్ నారంగ్‌ను ఇబ్బంది పెట్టింది. ఆ నలుగురిలో సునీల్…

Read More
IPL 2025: శ్రేయాస్ నా చెంప మీద కొడితే బాగుండేది.. శశాంక్ సింగ్ క్లారిటీతో ఫిదా అవ్వాల్సిందే..

IPL 2025: శ్రేయాస్ నా చెంప మీద కొడితే బాగుండేది.. శశాంక్ సింగ్ క్లారిటీతో ఫిదా అవ్వాల్సిందే..

Shashank Singh vs Shreays Iyer: ఐపీఎల్ 2025 (IPL 2025) ఫైనల్లో పంజాబ్ కింగ్స్ (PBKS) చేతిలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB vs PBKS) ఓడిపోయింది. దీంతో ఆ జట్టు తొలి ట్రోఫీని ఎత్తేయాలనే కల చెదిరిపోయింది. బ్యాటర్ల వైఫల్యమే జట్టు ఓటమికి ప్రధాన కారణమైనప్పటికీ, ఆ జట్టు అన్‌క్యాప్డ్ ప్లేయర్ శశాంక్ సింగ్ విజయం కోసం ఒంటరిగా పోరాడి మ్యాచ్‌ను చివరి వరకు ఉత్కంఠభరితంగా మార్చాడు. అయితే, IPL ఫైనల్ తర్వాత మాట్లాడిన…

Read More
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జి నిర్మాణం వెనుక తెలుగు మహిళ ఇంజనీర్!

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జి నిర్మాణం వెనుక తెలుగు మహిళ ఇంజనీర్!

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన అయిన చినాబ్ బ్రిడ్జి నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు ఓ తెలుగు మహిళా ఇంజనీర్ ఆవిడే డా.జి .మాధవీలత. ఉధమ్‌పూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్వే లింక్ (USBRL)లో భాగంగా ఉన్న చినాబ్ వంతెన రెండు ఎత్తైన కొండల నడుమ విల్లు ఆకారంతో అత్యంత ఎత్తున ఇనుముతో నిర్మించిన ఇంజనీరింగ్ అద్భుతం చినాబ్ వంతెన. 21 ఏళ్ల పాటు సాగిన ఈ రైల్వే వంతెన నిర్మాణంలో హిమాలయ ప్రాంతంలోని సంక్లిష్ట భౌగోళిక పరిస్థితులను అధిగమించడంలో…

Read More
పెళ్లి ఇంట్లో ఊహించని విషాదం.. ఈతకు వెళ్లి ఆరుగురు జల సమాధి..!

పెళ్లి ఇంట్లో ఊహించని విషాదం.. ఈతకు వెళ్లి ఆరుగురు జల సమాధి..!

గోదావరిలో ఈతకు వెళ్లి గల్లంతైన ఆరుగురు జల సమాధి అయ్యారు. శనివారం(జూన్ 07) సాయంత్రం గల్లంతైన వారి మృతదేహాలను ఎన్‌డీఆర్ఎఫ్ సిబ్బంది, పోలీసులు నిర్విరామంగా శ్రమించి వెలికి తీశారు. సరదా కోసం వెళ్లి విగతజీవులుగా మారిన చూసి, మృతుల కుటుంబ సభ్యులు, స్నేహితులు కన్నీరు మున్నేరుగా విలపించారు. పెళ్లి ఇంట్లో ఊహించని విషాదం అలముకుంది.. రెండు గ్రామాలలో రోదనలు మిన్నంటాయి. ఈ విషాద సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగింది. అంబటిపల్లి గ్రామంలోని ఒక ఇంట్లో రెండు…

Read More
Actress Poorna: పూర్ణ ఇంట్లో బక్రీద్ వేడుకలు.. కుమారుడిని చూశారా? అప్పుడే ఎంత పెద్దయ్యాడో? ఫొటోస్ వైరల్

Actress Poorna: పూర్ణ ఇంట్లో బక్రీద్ వేడుకలు.. కుమారుడిని చూశారా? అప్పుడే ఎంత పెద్దయ్యాడో? ఫొటోస్ వైరల్

ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. వీటిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా పూర్ణ కుమారుడు చాలా పెద్దవాడయ్యాడంటూ కాంప్లిమెంట్స్ కురిపిస్తున్నారు నెటిజన్స్ Source link

Read More
Milk with Dates: ఖర్జూరం, పాలు కలిపి తీసుకుంటున్నారా..? అయితే, ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..

Milk with Dates: ఖర్జూరం, పాలు కలిపి తీసుకుంటున్నారా..? అయితే, ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..

శరీరంలో ఎముకలు బలంగా, దృఢంగా ఉండాలంటే కాల్షియం తప్పనిసరిగా అవసరం. అంతేకాదు.. దంతాలు ఆరోగ్యంగా ఉండేందుకు కూడా కాల్షియం తప్పనిసరి. వయసుకు తగినట్లుగా కండరాలు కదలడానికి, ఎముకల సాంద్రతను, వాటిలో బలాన్ని కాపాడడంలోనూ కాల్షియం కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా మీ మెదడు నుంచి శరీరంలోని ప్రతి భాగానికి సందేశాలను తీసుకువెళ్లడానికి నరాలకు కాల్షియం అవసరం. రక్త నాళాలు మీ శరీరం అంతటా రక్తాన్ని తరలించడంలో కాల్షియం సహాయపడుతుంది, మీ శరీరంలోని అనేక విధులను ప్రభావితం చేసే…

Read More