kalyan chakravarthy

Watch: వామ్మో..  సింహాం వేట మామూలుగా లేదుగా..! అమాంతం గాల్లోకి ఎగిరి మరీ..

Watch: వామ్మో.. సింహాం వేట మామూలుగా లేదుగా..! అమాంతం గాల్లోకి ఎగిరి మరీ..

గుజరాత్‌లోని గిర్ అడవి నుండి ఒక థ్రిల్లింగ్, అరుదైన వీడియో వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. వీడియోలో అడవికి రాజైన ఒక సింహం గాల్లోకి ఎగిరి మరీ పక్షిని వేటాడడాని దృశ్యం అందరినీ విస్తుపోయేలా చేసింది. సాధారణంగా సింహాలు జింకలు, అడవి పంది వంటి అనేక పెద్ద, చిన్న జంతువులను వేటాడతాయి. అలాంటి వీడియోలు కూడా గతంలో చాలానే చూశాం. కానీ, ఈ సారి సింహం గాల్లోకి ఎగిరే…

Read More
Shankar: గేమ్ ఛేంజర్ తర్వాత ఆ హీరోను లైనప్ చేసిన శంకర్.. ప్లాన్ మాములుగా లేదుగా

Shankar: గేమ్ ఛేంజర్ తర్వాత ఆ హీరోను లైనప్ చేసిన శంకర్.. ప్లాన్ మాములుగా లేదుగా

టాప్ దర్శకుడు శంకర్ సినిమాలకు ఒకప్పుడు యమా క్రేజ్ ఉండేది. ఆయన సినిమా వస్తుందంటే చాలు ప్రేక్షకులు థియేటర్స్ కు క్యూ కట్టేవారు. శంకర్ దర్శకత్వం వహించిన సినిమాలు అన్ని సూపర్ హిట్స్ గా నిలిచాయి. కానీ ఈ మధ్య శంకర్ డైరెక్షన్ లో వస్తున్న సినిమాలు ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నాయి. ఆయన దర్శకత్వంలో వచ్చిన ఐ సినిమా తర్వాత శంకర్ డైరెక్షన్ లో వచ్చిన సినిమాలన్నీ నిరాశపరుస్తున్నాయి. రోబో 2 సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. రోబో రేంజ్…

Read More
పద్మశ్రీ అవార్డు గ్రహీత కన్నుమూత.. ఆమె మరణంతో మూగబోయిన జానపదం!

పద్మశ్రీ అవార్డు గ్రహీత కన్నుమూత.. ఆమె మరణంతో మూగబోయిన జానపదం!

జానపద పాటల కోకిల, పద్మశ్రీ అవార్డు గ్రహీత సుక్రి బొమ్మగౌడ కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న 88 ఏళ్ల సుక్రాజీ ఫిబ్రవరి 13 తెల్లవారుజామున 3.30 గంటలకు తుది శ్వాస విడిచారు. సుక్రాజ్జీగా పిలువబడే సుక్రిబొమ్మగౌడ ఉత్తర కన్నడ జిల్లాలోని అంకోలా తాలూకాకు చెందిన వారు. గత కొన్ని నెలలుగా ఆమె వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ క్రమంలోనే ఆమె ఆరోగ్యం క్షిణించటంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించాఉ. మంగళూరు నగరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు….

Read More
ఈ విత్తనాలు తీసుకుంటే మీ బలం ఒక్కసారిగా రెట్టింపు అవుతుందట..! వ్యాధులు దగ్గరికి కూడా రావు..

ఈ విత్తనాలు తీసుకుంటే మీ బలం ఒక్కసారిగా రెట్టింపు అవుతుందట..! వ్యాధులు దగ్గరికి కూడా రావు..

పొద్దుతిరుగుడు విత్తనాలలో విటమిన్లు B6, E, మెగ్నీషియం, రాగి వంటి అనేక పోషకాలు ఉంటాయి. పొద్దుతిరుగుడు విత్తనాలలోని విటమిన్లు E , C గుండె జబ్బుల నుండి రక్షించడంలో సహాయపడతాయి. విటమిన్ E శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేసి గుండె వ్యాధులను నిరోధిస్తుంది. పొద్దుతిరుగుడు విత్తనాలలో మోనో, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. ఇవి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో ప్రభావవంతంగా ఉంటాయి. పొద్దుతిరుగుడు విత్తనాలలో మెగ్నీషియం కూడా ఉంటుంది. ఇది ఎముకలను బలపరుస్తుంది. పొద్దుతిరుగుడు విత్తనాలు…

Read More
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు ఉద్యోగ యోగం.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు ఉద్యోగ యోగం.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (ఫిబ్రవరి 13, 2025): మేష రాశి వారికి ఆర్థికంగా ఒకటి రెండు శుభ యోగాలు పట్టే అవకాశం ఉంది. వృషభ రాశి వారు ముఖ్యమైన ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండడం మంచిది. మిథున రాశి వారి ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ఉండే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)…

Read More
IPL 2025: ఐపీఎల్ ప్రారంభానికి ముందే ముంబై ఇండియన్స్‌కు భారీ ఎదురు దెబ్బ.. స్టార్ ప్లేయర్ ఔట్

IPL 2025: ఐపీఎల్ ప్రారంభానికి ముందే ముంబై ఇండియన్స్‌కు భారీ ఎదురు దెబ్బ.. స్టార్ ప్లేయర్ ఔట్

ఈ ఏడాది ఐపీఎల్ మెగా వేలంలో ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు అల్లా గజన్‌ఫర్‌ను ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ రూ.4.80 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే ఇప్పుడీ స్టార్ ప్లేయర్ ఐపీఎల్ 18 నుంచి తప్పుకున్నాడు. జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో అల్లా గజన్‌ఫర్ ఎముక విరిగింది. ఈ గాయం కారణంగా రాబోయే 4 నెలలు ఆటకు దూరంగా ఉంటాడు. అందువల్ల, అల్లా గజన్‌ఫర్ రాబోయే ఛాంపియన్స్ ట్రోఫీ. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లకు అందుబాటులో ఉండడం లేదు. ఇంతలో, అల్లా గజన్‌ఫర్…

Read More
Team India: లేటు వయసులో టీమిండియా తలుపు తట్టిన ప్లేయర్లు వీరే.. లిస్టులో వరుణ్ చక్రవర్తితో పాటు..

Team India: లేటు వయసులో టీమిండియా తలుపు తట్టిన ప్లేయర్లు వీరే.. లిస్టులో వరుణ్ చక్రవర్తితో పాటు..

కటక్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో వరుణ్ చక్రవర్తి టీమ్ ఇండియా తరఫున వన్డే అరంగేట్రం చేశాడు. అది కూడా 33 ఏళ్ల వయసులో. దీనితో, అతను భారతదేశం తరపున వన్డే అరంగేట్రం చేసిన 2వ పెద్ద వయస్కుడైన ఆటగాడిగా నిలిచాడు. వరుణ్ చక్రవర్తి 2021లో తన T20 అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అతను ఇప్పటివరకు 18 టీ20 మ్యాచ్‌ల్లో కూడా కనిపించాడు. అయితే, ఆ మిస్టరీ స్పిన్నర్ కు భారత వన్డే జట్టులో అవకాశం దక్కలేదు….

Read More
Gold Auction: బంగారంపై రుణాలు.. కేంద్రం కొత్త నిబంధనలు.. వారికి వార్నింగ్

Gold Auction: బంగారంపై రుణాలు.. కేంద్రం కొత్త నిబంధనలు.. వారికి వార్నింగ్

గోల్డ్ లోన్ చెల్లించలేని కారణంగా బ్యాంకులు ఇష్టారీతిన ప్రజల సొమ్మును వేలం వేయడానికి వీల్లేదని కేంద్రం ప్రకటన చేసింది. బంగారం వేలం వేసే విషయంలో బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు నిబంధనలు కచ్చితంగా పాటించాలని హెచ్చరించింది. ఈ మేరకు లోక్ సభలో ప్రకటన చేశారు. వారిపై కఠిన చర్యలు.. కమర్షియల్ బ్యాంకులు సామాన్యుల సొమ్మును వేలం వేసే పక్షంలో కచ్చితంగా ఆర్బీఐ నిబంధనలను పాటించి తీరాలనే రూల్స్ ఉన్నాయి. అయితే, కొందరు సాధారణ పాన్ షాపుల్లో…

Read More
Trivikram Srinivas: తగ్గేదేలే.. ఐకాన్‌ స్టార్‌ కోసం త్రివిక్రమ్‌ అదిరిపోయే ప్లాన్‌.. ఇక రచ్చ రచ్చే..

Trivikram Srinivas: తగ్గేదేలే.. ఐకాన్‌ స్టార్‌ కోసం త్రివిక్రమ్‌ అదిరిపోయే ప్లాన్‌.. ఇక రచ్చ రచ్చే..

కేరక్టర్లను రాసుకోవడంలోనే కాదు, వాటికి పర్ఫెక్ట్ ఆర్టిస్టులను సెలక్ట్ చేసుకోవడంలోనూ త్రివిక్రమ్‌ జడ్జిమెంట్‌కి తిరుగులేదని అంటారు. రీజినల్‌ సినిమాలు చేసేటప్పుడే అంత కేర్‌ తీసుకునే కెప్టెన్‌.. ఇప్పుడు ఐకాన్‌స్టార్‌తో తెరకెక్కించబోయే ప్యాన్‌ ఇండియా ప్రాజెక్టుకు ఇంకెంత ప్లానింగ్‌తో ఉంటారో.. మీరే ఊహించుకోండి అంటున్నారు క్రిటిక్స్. ఇంతకీ ఇప్పుడు విషయమేంటి? అంటారా.. మాట్లాడుకుందాం పదండి… Source link

Read More
గత పదేళ్లలో భారత్‌ గ్రాడ్యుయేట్ల ఉపాధి 55% పెరిగింది.. కేంద్ర మంత్రి మాండవీయ

గత పదేళ్లలో భారత్‌ గ్రాడ్యుయేట్ల ఉపాధి 55% పెరిగింది.. కేంద్ర మంత్రి మాండవీయ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: దేశంలో గ్రాడ్యుయేట్లకు ఉపాధి సామర్థ్యం గణనీయంగా పెరిగిందని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. 2013లో 33.95 శాతం ఉండగా 2024లో అది 54.81 శాతానికి పెరిగిందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా నైపుణ్యం కలిగిన నిపుణులకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం చేపట్టిన వివిధ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల వల్ల ఉపాధి సామర్థ్యం మెరుగుపడిందని ఆయన అన్నారు. శనివారం గాంధీనగర్‌లో బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ-సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ (బిమ్‌స్టెక్)…

Read More