kalyan chakravarthy

మీకు టీ తాగే అలవాటుందా..? అయితే, రోజుకి ఎన్ని కప్పుల టీ తాగాలో తెలుసుకోవటం తప్పనిసరి..

మీకు టీ తాగే అలవాటుందా..? అయితే, రోజుకి ఎన్ని కప్పుల టీ తాగాలో తెలుసుకోవటం తప్పనిసరి..

రోజులో ఎక్కువ టీ తాగడం వల్ల గుండె సంబంధిత సమస్యలు వస్తాయి. అదనంగా, ఇది నిద్ర సమస్యలను కూడా పెంచుతుంది. అందువల్ల, టీని రెగ్యులర్ పరిమాణంలో మాత్రమే తీసుకోవాలని చెబుతున్నారు. టీలో అధిక మొత్తంలో కెఫీన్ ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల ఆందోళన, నిద్రలేమి, ఒత్తిడికి కారణమవుతుంది. అంతే కాదు ఇది మీ ఆరోగ్యాన్ని కూడా పాడు చేస్తుంది. Source link

Read More
Panchayat Elections: ఈనెల 15లోపు పంచాయతీ ఎన్నికల షెడ్యూల్..  సిద్ధం కావాలన్న మంత్రి పొంగులేటి

Panchayat Elections: ఈనెల 15లోపు పంచాయతీ ఎన్నికల షెడ్యూల్.. సిద్ధం కావాలన్న మంత్రి పొంగులేటి

తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు నగారా మోగనుంది. ఫిబ్రవరి 15లోపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ రానుంది.ఈ మేరకు రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. పార్టీ శ్రేణులంతా సర్పంచ్‌ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని మంత్రి పిలుపునిచ్చారు. తెలంగాణలో కులగణన రిపోర్ట్ వచ్చేసింది. నెక్ట్స్ ఏంటో కూడా క్లారిటీ ఇచ్చారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. అతి త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పార్టీ క్యాడర్‌కు పిలుపునిచ్చారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి…

Read More
Kannappa: 12 ద్వాదశ జ్యోతిర్లింగాల యాత్రలో  మంచు విష్ణు ‘కన్నప్ప’ టీమ్.. ఫొటోస్ ఇదిగో

Kannappa: 12 ద్వాదశ జ్యోతిర్లింగాల యాత్రలో మంచు విష్ణు ‘కన్నప్ప’ టీమ్.. ఫొటోస్ ఇదిగో

కన్నప్ప సినిమా విడుదలకు ముందు దేశంలోని 12 జ్యోతిర్లింగాలను దర్శించుకోనున్నట్లు ఇది వరకే వెల్లడించాడు హీరో విష్ణు. ఇప్పటికే పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటైన కేదార్‌నాథ్‌ను కన్నప్ప టీమ్ దర్శించుకుంది. అలాగే బద్రీనాథ్, రిషికేశ్‌లను కూడా సందర్శించారు. మోహన్ బాబు, మంచు విష్ణులతో పాటు చిత్ర బృందం అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించింది. తాజాగా సోమనాథ, నాగేశ్వర జ్యోతిర్లింగాలను కన్నప్ప టీమ్‌ సందర్శించింది. మోహన్‌బాబు, విష్ణు, శరత్‌కుమార్‌లతో పాటు పలువురు చిత్ర బృందం సభ్యులు అక్కడ ప్రత్యేక పూజలు…

Read More
IND vs ENG: కుప్పకూలిన ఇంగ్లండ్.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘన విజయం.. 4-1తో సిరీస్ కైవసం

IND vs ENG: కుప్పకూలిన ఇంగ్లండ్.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘన విజయం.. 4-1తో సిరీస్ కైవసం

ఐదో టీ20 మ్యాచ్‌లోనూ ఇంగ్లండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. నిజానికి ఈ మ్యాచ్ కు ముందే సిరీస్‌ను ఇప్పటికే టీమిండియా గెలుచుకుంది. అయితే ఐదో మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్ కు ఘనమైన ముగింపు పలకాలని టీమిండియా భావించింది. అందుకే తగ్గట్టుగానే ముందుగా బ్యాటింగ్ కు దిగిన భారత్ కు అభిషేక్ శర్మ అద్దిరిపోయే ఓపెనింగ్ ఇచ్చాడు. కేవలం 17 బంతుల్లో హాఫ్ సెంచరీ…

Read More
Watch: మహా కుంభమేళాలో 144 ఏళ్ల సన్యాసి సమాధి..! చివరి దర్శనానికి సంబంధించిన వీడియో వైరల్

Watch: మహా కుంభమేళాలో 144 ఏళ్ల సన్యాసి సమాధి..! చివరి దర్శనానికి సంబంధించిన వీడియో వైరల్

ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‌ రాజ్ మహా కుంభమేళకు సంబంధించిన అనేక వార్తలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొన్ని వీడియోలలో కుంభమేళ వైభవాన్ని చూడొచ్చు. కొన్ని వీడియోలు మహాకుంభ మేళకు వస్తున్న, వచ్చిన వ్యక్తులకు సంబంధించిన విశేషాలు కనిపిస్తున్నాయి. ఈ మహా కుంభమేళలో పాల్గొనేందుకు అన్ని అఖారాలకు చెందిన సాధువులు, సన్యాసులు కూడా వచ్చారు. ఇదిలా ఉంటే కుంభమేళలో 144 ఏళ్ల సాధువు మరణించాడని పేర్కొంటూ ఒక వీడియో షేర్ చేయబడింది. ప్రస్తుతం ఈ వీడియో విపరీతంగా…

Read More
IND vs ENG: వాంఖడేలో అభిషేక్ శర్మ విధ్వంసం.. 37 బంతుల్లోనే మెరుపు సెంచరీ.. టీమిండియా స్కోరు ఎంతంటే?

IND vs ENG: వాంఖడేలో అభిషేక్ శర్మ విధ్వంసం.. 37 బంతుల్లోనే మెరుపు సెంచరీ.. టీమిండియా స్కోరు ఎంతంటే?

ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టీ20 మ్యాచ్ లో ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసం సృష్టించాడు. సంజూతో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించిన అభిషేక్ తొలి బంతి నుంచే అద్భుతంగా ఆడి కేవలం 37 బంతుల్లోనే మెరుపు సెంచరీని నమోదు చేశాడు. తద్వారా అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన భారత క్రికెటర్‌గా రికార్డుల కెక్కాడు. ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్న రోహిత్ శర్మ కేవలం 35 బంతుల్లోనే సెంచరీ సాధించాడు….

Read More
Telangana: మంచిర్యాల జిల్లాలో మళ్లీ పులి కలకలం.. ఆందోళనలో స్థానికులు

Telangana: మంచిర్యాల జిల్లాలో మళ్లీ పులి కలకలం.. ఆందోళనలో స్థానికులు

అడవుల జిల్లా అదిలాబాద్‌ పరిసర ప్రాంతాలను పులుల సంచారం వణికిస్తోంది. ఇంట్లోనుంచి ప్రజలు బయటకు రావాలంటే భయపడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావాసులకు పెద్దపులి కంటి మీద కనుకు లేకుండా చేస్తోంది. మంచిర్యాల జిల్లాలో పులి సంచారం ఆ ప్రాంతవాసులను భయాందోళనకు గురిచేస్తోంది. ఇటీవల తరచూ పెద్దపులులు, చిరుతలు జనావాసాల్లోకి చొరబడుతూ పశువులను బలితీసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే మనుషులపై కూడా దాడులకు పాల్పడుతున్నాయి. తాజాగా మంచిర్యాల జిల్లాలో మరోసారి పులి సంచారం కలకలం రేపింది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి…

Read More
Gold Rates: బంగారంపై బడ్జెట్ ఎఫెక్ట్.. ఈ నెలలో భారీగా ధరల తగ్గుదల?

Gold Rates: బంగారంపై బడ్జెట్ ఎఫెక్ట్.. ఈ నెలలో భారీగా ధరల తగ్గుదల?

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆభరణాలు, విడిభాగాలను కలిగి ఉన్న ఐటెమ్ కోడ్ 7113 కోసం కస్టమ్స్ టారిఫ్‌ను 25 శాతం నుండి 20 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. అందువల్ల ఆదివారం నుంచి ఆయా ఉత్పత్తులకు తక్కువ డ్యూటీ వర్తిస్తుంది. బడ్జెట్ 2025 డాక్యుమెంట్ ప్రకారం టారిఫ్ హెడింగ్ 7113 కింద ఆభరణాలు, వాటి భాగాలపై కస్టమ్స్ సుంకం 25 శాతం నుండి 20 శాతానికి తగ్గించారు. 7114 టారిఫ్ కింద స్వర్ణకారులు లేదా వెండి…

Read More
అందంతో మతిపొగొడుతున్న హన్సిక.. లెహెంగాలో బంగారంలా..

అందంతో మతిపొగొడుతున్న హన్సిక.. లెహెంగాలో బంగారంలా..

ఇక దేశముదురు సినిమాలో ఈ అమ్మడు తన నటన, అందానికి తెలుగు అభిమానులు ఫిదా అయిపోయారు. తర్వాత బ్యూటీ వరసగా, కంత్రి,బిల్లా, మస్కా, కందిరీగ, పవర్, తెనాలి రామకృష్ణ బిఏ.బిఎల్, మై నేమ్ ఈజ్ శృతి లాంటి సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఇక ఈ అమ్మడుకు తెలుగులో అవకాశాలు తగ్గడంతో, కోలీవుడ్, బాలీవుడ్ వైపు మల్లింది. అక్కడ సినిమాలు చేస్తూ మంచి ఫేమ్ సంపాదించుకుంది. ఇక కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్న సమయంలోనే హన్సిక 2022…

Read More
కుక్కను చూసి చిరుత పరుగో పరుగు.. దెబ్బకు చెట్టెక్కేసిందిగా!

కుక్కను చూసి చిరుత పరుగో పరుగు.. దెబ్బకు చెట్టెక్కేసిందిగా!

ఇటీవల వన్యమృగాలు అడవులను వదిలి జనావాసాల్లోకి వస్తున్నాయి. ఆహారం కోసం అడవులను వదిలి జనావాసాల్లోకి వస్తూ ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. ప్రధానంగా పుణ్యక్షేత్రాల పరిసర ప్రాంతాల్లో చిరుతలు, పులులు సంచరిస్తూ ఇటు భక్తులను, అటు స్థానికులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఒక్కోసారి వీరిపై దాడి చేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రాణాలు కొందరు ప్రాణాలు కోల్పోతే, కొందరు తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలవుతున్నారు. తాజాగా కొమురం భీం జిల్లాలో చిరుత సంచారం ప్రజలను ఆందోళనకు గురి…

Read More