kalyan chakravarthy

Eatala Rajendar: ఎంపీ ఈటల రాజేందర్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు

Eatala Rajendar: ఎంపీ ఈటల రాజేందర్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు

ఎంపీ ఈటల రాజేందర్‌పై కేసు నమోదు అయ్యింది. గ్యార ఉపేందర్‌ ఇచ్చిన ఫిర్యాదుతో మేడ్చల్ జిల్లా పోచారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఏకశిలనగర్‌లో సెక్యూరిటీ డ్యూటీలో ఉండగా, ఈటెలతో పాటు 30 మంది దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీఎన్‌ఎస్‌ యాక్ట్‌ ప్రకారం కేసు నమోదు చేశారు పోలీసులు. 126 (2), 115 (2), 352 (2), r/w 189 (2), r/w 191 (2)BNS యాక్ట్‌ ప్రకారం కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. Source…

Read More
ఈ పండు తొక్క ఖరీదు బంగారం కంటే ఎక్కువ..! ఎక్కడ పండిస్తారు.. ప్రయోజనాలు ఏమిటంటే..

ఈ పండు తొక్క ఖరీదు బంగారం కంటే ఎక్కువ..! ఎక్కడ పండిస్తారు.. ప్రయోజనాలు ఏమిటంటే..

ప్రపంచంలో చాలా విలువైన పండ్లు కూడా ఉన్నాయి. అటువంటి పండ్లలో ఒకటి టాన్జేరిన్. దీనిని చైనాలో కాంటోనీస్ అని పిలుస్తారు. ఈ పండు తొక్క ధర బంగారం కంటే ఎక్కువ విలువైనదని తెలిస్తే మీరు షాక్‌ అవుతారు.. అవును… ఈ పండు ఎండబెట్టిన తొక్క అత్యంత ఖరీదు ధరకు అమ్ముడవుతోంది. చైనీస్ ఔషధ మొక్కలలో పాత టాన్జేరిన్ తొక్క ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ పండు తొక్క అనేక పోషకాలను కలిగి ఉంటుందని అక్కడి ప్రజలు…

Read More
Priyanka Chopra: చిలుకూరు బాలాజీని దర్శించుకున్న ప్రియాంకా చోప్రా.. కొత్త ప్రయాణమంటూ పోస్ట్

Priyanka Chopra: చిలుకూరు బాలాజీని దర్శించుకున్న ప్రియాంకా చోప్రా.. కొత్త ప్రయాణమంటూ పోస్ట్

ప్రముఖ నటి ప్రియాంకా చోప్రా చిలుకూరు బాలాజీ టెంపుల్‌ను సందర్శించారు. దేవాలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆలయ అర్చకులు ఆమెకు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. సంబంధిత ఫొటోలను ప్రియాంక ఇన్ స్టాలో షేర్ చేశారు. బాలాజీ ఆశీస్సులతో కొత్త జర్నీ మొదలు పెడుతున్నట్టు పోస్ట్‌లో పేర్కొన్నారు. “శ్రీ బాలాజీ ఆశీస్సులతో ఒక కొత్త అధ్యాయం మొదలవుతుంది. మనమందరం మన హృదయాలలో శాంతి, శ్రేయస్సు, సమృద్ధిని పొందుదాం. దేవుడి దయ అనంతం. ఓం నమః నారాయణ” అని ఆమె…

Read More
Kazipet: రైల్వే స్టేషన్‌లో ఓ ప్రాంతానికి పరిగెత్తుకెళ్లిన స్నిపర్ డాగ్.. అక్కడ చెక్ చేయగా

Kazipet: రైల్వే స్టేషన్‌లో ఓ ప్రాంతానికి పరిగెత్తుకెళ్లిన స్నిపర్ డాగ్.. అక్కడ చెక్ చేయగా

గంజాయి రవాణా విక్రయాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.. నిఘా ముమ్మరం అవడంతో స్మగ్లర్లు కొత్త కొత్త దారులు ఎంచుకుంటున్నారు.. రైలు మార్గాల్లో తీసుకువచ్చిన గంజాయిని అదే రైల్వేస్టేషన్లో రహస్యప్రదేశాల్లో భద్రపరిచి ఖాకీల కళ్ళుగప్పి తరలిస్తున్నారు.. ఈ క్రమంలోనే రైల్వే స్టేషన్ లో రహస్యప్రదేశంలో భద్రపరిచిన గంజాయి బ్యాగ్ ను స్నిపర్ డాగ్స్ కనిపెట్టాయి.. వాసన పసిగట్టి గంజాయి బ్యాక్ కనిపెట్టడంతో అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. సాధారణ తనిఖీల్లో భాగంగా యాంటి డ్రగ్స్ టీమ్ పోలీసులు కాజీపేట…

Read More
Prabhas: ప్రభాస్ స్పిరిట్ మూవీలో మెగా హీరో.. ఇక అభిమానులకు పూనకాలే..

Prabhas: ప్రభాస్ స్పిరిట్ మూవీలో మెగా హీరో.. ఇక అభిమానులకు పూనకాలే..

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ మూవీస్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్న సంగతి తెలిసిందే. గతేడాది కల్కి 2898 ఏడీ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు డైరెక్టర్ మారుతీ దర్శకత్వంలో హారర్ కామెడీ మూవీ రాజాసాబ్ చిత్రంలో నటిస్తున్నారు. కొన్ని నెలలుగా ఈ మూవీ షఊటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇందులో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధీ కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ నుంచి…

Read More
Indraja Shankar: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన బిగిల్ నటి.. ఫొటోస్ వైరల్

Indraja Shankar: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన బిగిల్ నటి.. ఫొటోస్ వైరల్

కోలీవుడ్ లేడీ కమెడియన్ ఇంద్రజా శంకర్ తల్లిగా ప్రమోషన్ పొందింది. తనకు పండంటి బాబు పుట్టాడన్న శుభవార్తను సోషల్ మీడియా వేదికగా అందరితో షేర్ చేసుకుందామె. ఈ సందర్భంగా తన భర్త కార్తీక్ చెయ్యి, తన చెయ్యితో పాటు పుట్టిన బాబు చెయ్యిని కూడా తీసుకొని తీసిన ఫొటోని నెట్టింట షేర్ చేసుకుంది. దీంతో ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్లు, అభిమానులు ఇంద్రజ- కార్తీక దంపతులకు అభినందనలు,…

Read More
Telangana: చికెన్ కొట్టేలోపు బైక్ మాయం.. మరుసటి రోజు ఉదయాన్నే షాప్ ఓపెన్ చేస్తుండగా..

Telangana: చికెన్ కొట్టేలోపు బైక్ మాయం.. మరుసటి రోజు ఉదయాన్నే షాప్ ఓపెన్ చేస్తుండగా..

వనపర్తి జిల్లాకు చెందిన గొర్రెల పెంపకందారుడు మన్యం పని మీద బైక్ తీసుకొని పక్కనే ఉన్న జోగుళాంబ గద్వాల్ జిల్లా ఉండవల్లి మండలం అలంపూర్ చౌరస్తాకు వచ్చాడు. చౌరస్తాలోని ఓ చికెన్ సెంటర్‌లో చికెన్ తీసుకోవడానికి వెళ్లాడు. అయితే చికెన్ షాప్ ముందు బైక్‌ను తాళంతో పాటే నిలిపాడు. ఇది గమనించిన ఓ దొంగ మన్యం చికెన్ కొట్టించుకొని వచ్చేలోపే బైక్‌తో సహా ఉడాయించాడు. చుట్టుపక్కల స్థానికులను విచారించగా బైక్‌కు సంబంధించిన ఎలాంటి సమాచారం దొరకలేదు. చివరికి…

Read More
దర్శకురాలిగా మారిన పవన్ కళ్యాణ్ హీరోయిన్.. తొలి సినిమాతోనే అంతర్జాతీయ అవార్డు

దర్శకురాలిగా మారిన పవన్ కళ్యాణ్ హీరోయిన్.. తొలి సినిమాతోనే అంతర్జాతీయ అవార్డు

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది నటీమణులు హీరోయిన్స్ గా రాణించి ఆతర్వాత ఇండస్ట్రీకి దూరం అవుతున్నారు. అయితే కొంతమంది మాత్రం సెకండ్ ఇన్నింగ్స్ తో ఆకట్టుకుంటున్నారు. అమ్మ, అత్త, వదిన పాత్రలు చేస్తున్నారు. మరికొంతమంది విలన్స్ గాను మారుతున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ లో రాణిస్తున్న వారిలో చాలా మంది సీనియర్ హీరోయిన్స్ ఉన్నారు. ఉదాహరణకు రమ్యకృష్ణ, ఇంద్రజ, స్నేహ, ఆమని ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది నటీమణులు సెకండ్ ఇన్నింగ్స్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. కాగా…

Read More
TET: ప్రశాంతంగా ముగిసిన టెట్ పరీక్షలు.. ప్రాథమిక కీ విడుదల అప్పుడే.!

TET: ప్రశాంతంగా ముగిసిన టెట్ పరీక్షలు.. ప్రాథమిక కీ విడుదల అప్పుడే.!

తెలంగాణలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పరీక్షలు ప్రశాంతంగా ముగిసాయి. జనవరి 2 నుంచి ప్రారంభమైన పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా 92 కేంద్రాల్లో సోమవారం అంటే జనవరి 20 వరకు దాదాపు పది రోజులపాటు రెండు సెషన్స్ లో జరిగాయి. టెట్ ఎగ్జామ్ కోసం మొత్తం 2,75,753 రమంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. మొత్తం 2,05,278 మంది పరీక్షలు రాశారు. తెలంగాణ టెట్ ఎగ్జామ్ లో 74.4% హాజరు నమోదు అయింది. పేపర్ -1 ఎగ్జామ్ కు 94327…

Read More
Tulsi for Diabetes: రోజూ ఒక్క తులసి ఆకు నమిలితే చాలు.. డయాబెటీస్ కంట్రోల్!

Tulsi for Diabetes: రోజూ ఒక్క తులసి ఆకు నమిలితే చాలు.. డయాబెటీస్ కంట్రోల్!

తులసి ఆకులు ఇన్సులిన్ గ్రంథి ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. దీంతో షుగర్ లెవల్స్ అనేవి పెరగవు. తులసి ఆకులు నమిలి తినడం వల్ల రక్త పోటు, అధిక బరువు, హై కొలెస్ట్రాల్ సమస్యను కూడా తగ్గించుకోవచ్చు. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.) Source link

Read More