
Telangana: మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ.. అగ్ర నేత బడే చొక్కారావు మృతి
మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో తెలంగాణ మావోయిస్టు పార్టీ కీలక నేత బడే చొక్కారావు అలియాస్ దామోదర్ మృతి చెందారు. ఆయనతో పాటు మరో 18 మంది మావోయిస్టులు కూడా మరణించారు. ఈ విషయాన్ని స్వయంగా మావోయిస్టు పార్టీనే ధృవీకరించింది. ఎన్నో ఏళ్లుగా దామోదర్ పోలీసుల హిట్ లిస్టులో ఉన్నారు. దాదాపు 30 ఏళ్ల పాటు ఆ చాలా యాక్టీవ్గా పనిచేశారు. 6 నెలల క్రితమే రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన చొక్కారావుపై ఛత్తీస్గఢ్లో…