
Telangana: అద్దె ఇంటి కోసం వచ్చి.. ఎంత పని చేశారు.. వామ్మో మీరు జాగ్రత్త!
ఖమ్మం జిల్లా వృద్ధ దంపతుల హత్య కేసు మిస్టరీ వీడింది.. నేలకొండపల్లి మండంలో జరిగిన హత్య కేసులో ఎనిమిది మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నవంబర్ 27వ తేదీన ఇంట్లో హత్యకు వృద్ధ దంపతులు వెంకటరమణ, కృష్ణ కుమారి దారుణ హత్యకు గురయ్యారు. ఇంట్లో అద్దెకు దిగిన ఇద్దరు మహిళలతోపాటు ఎనిమిది మంది దోపిడీ దొంగల ముఠా హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. దంపతుల హత్య అనంతరం బంగారం దోచుకుని పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. నవంబర్…