
Video: తొలి ట్రోఫీ అందిన వేళ.. మైదానంలోనే కన్నీళ్లు పెట్టిన కోహ్లీ.. అనుష్కకు ఎమోషనల్ హగ్
Virat Kohli Video: ఇది అద్భుత దృశ్యం..! ఐపీఎల్ 2025 ఫైనల్లో పంజాబ్ కింగ్స్ (PBKS)ను ఓడించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు మొట్టమొదటిసారిగా టైటిల్ను కైవసం చేసుకున్న క్షణం, ఆ జట్టు మాజీ కెప్టెన్, కింగ్ విరాట్ కోహ్లీ భావోద్వేగాన్ని ఆపుకోలేకపోయాడు. సంవత్సరాల నిరీక్షణ, లెక్కలేనన్ని సార్లు అందని ద్రాక్షగా ఊరించిన ట్రోఫీ ఎట్టకేలకు సొంతమవడంతో, కోహ్లీ మైదానంలోనే ఆనందభాష్పాలు రాల్చాడు. ఈ దృశ్యాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారి, ప్రపంచవ్యాప్తంగా…