kalyan chakravarthy

AP LAWCET 2024 Counselling: నేటి నుంచి లాసెట్‌ తుది విడత కౌన్సెలింగ్‌ షురూ.. ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు ప్రారంభం

AP LAWCET 2024 Counselling: నేటి నుంచి లాసెట్‌ తుది విడత కౌన్సెలింగ్‌ షురూ.. ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు ప్రారంభం

అమరావతి, నవంబర్‌ 14: న్యాయ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఇప్పటికే లాసెట్‌ 2024 తొలి విడత కౌన్సెలింగ్‌ పూర్తైన సంగతి తెలిసిందే. లాసెట్‌ రెండో, తుది విడత కౌన్సెలింగ్‌ షెడ్యూలను కూడా అధికారులు తాజాగా విడుదల చేశారు. తాజా షెడ్యూలు ప్రకారం నేటి (నవంబర్‌ 14) నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. మొదటి విడత కౌన్సెలింగ్‌లో సీట్లు పొందలేని లాసెట్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులందరూ కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చు. నవంబర్‌ 14 నుంచి 17 వరకు రిజిస్ట్రేషన్…

Read More
Kovvur: గోదారి గట్టు సమీపాన మెరుస్తూ కనిపించిన వింత ఆకారం.. ఏంటని చూడగా.. బాబోయ్

Kovvur: గోదారి గట్టు సమీపాన మెరుస్తూ కనిపించిన వింత ఆకారం.. ఏంటని చూడగా.. బాబోయ్

తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో పంచాయతన కాశీ విశ్వేశ్వర స్వామి శివాలయంలో బుధవారం రాత్రి ఓ కొండచిలువ హల్చల్ చేసింది. గోదావరి ఒడ్డున ఉన్న గట్టుపై ఉన్న సుబ్రహ్మణ్య స్నానాల ఘాట్లో శివాలయం పై అంతస్తులో ఓ కళ్యాణమండపం, వేదిక ఉన్నాయి. బుధవారం రాత్రి ఆ వేదికలో ఓ వివాహం జరుగుతుండగా గోడ ప్రక్కన ఏదో మెరుస్తున్నట్లు అక్కడున్న స్థానికులు చూశారు. తీరా చూస్తే సుమారు 7 అడుగులు ఉన్న ఓ కొండచిలువ అటూ.. ఇటూ.. తిరుగుతోంది. దీంతో…

Read More
దైవ దర్శనానికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తున్న యువకుడు.. అంతలోనే షాకింగ్.!

దైవ దర్శనానికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తున్న యువకుడు.. అంతలోనే షాకింగ్.!

పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం విష్ణువర్ధన్‌ అనే యువకుడు కేపీహెచ్‌బీ రోడ్ నెంబర్ 1 లోని అమ్మ హాస్టల్లో ఉంటూ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. అతడు రోజూ ఉదయం స్థానిక వీరాంజనేయ స్వామి ఆలయానికి వెళుతుంటాడు. కార్తీకమాసం, మంగళవారం కావడంతో విష్ణువర్ధన్‌ ఆలయంలో ప్రదక్షిణలు చేస్తున్నాడు. ఈ క్రమంలో అతనికి అలసటగా అనిపించి పక్కనే ఉన్న వాటర్ ఫిల్టర్‌ వద్దకు వెళ్లి మంచి నీళ్లు తాగాడు. ఆ తర్వాత మళ్లీ ప్రదక్షిణలు కొనసాగించాడు. ఈ క్రమంలో విష్ణుకి…

Read More
Chiranjeevi: ఉత్తరాంధ్ర యాసలో అభిమానిని ఆటపట్టించిన మెగాస్టార్.! వీడియో వైరల్..

Chiranjeevi: ఉత్తరాంధ్ర యాసలో అభిమానిని ఆటపట్టించిన మెగాస్టార్.! వీడియో వైరల్..

టాలీవుడ్ హీరో సత్యదేవ్, డాలీ ధనంజయ హీరోలుగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా జీబ్రా. డైరెక్టర్ ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో ప్రియా భవానీ శంకర్, జెన్నీఫర్ పిక్కినాటో హీరోయిన్లుగా నటించారు. ఈ నెల 22న ఈ చిత్రాన్ని గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ వేదికగా జిబ్రా మూవీ మెగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించారు మేకర్స్. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. ఈ సందర్భంగా…

Read More
Kanguva Twitter Review: కంగువ ట్విట్టర్ రివ్యూ.. సూర్య సినిమా ఎలా ఉందంటే..

Kanguva Twitter Review: కంగువ ట్విట్టర్ రివ్యూ.. సూర్య సినిమా ఎలా ఉందంటే..

దక్షిణాది చిత్రపరిశ్రమలో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రత్యేకం. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో అటు తమిళం.. ఇటు తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. కమర్షియల్ కాకుండా విభిన్నమైన చిత్రాలను ఎంచుకుంటూ హీరోగా సక్సెస్ అయ్యాడు. ఇక ఇప్పుడు కంగువా సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చాడు సూర్య. ఈ సినిమా కోసం సూర్య చాలానే కష్టపడ్డాడు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషలలో భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేశాడు. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో…

Read More
IND vs SA: అభిషేక్ భయ్యా.. తిలక్ వర్మ చెప్పింది వింటే అయిపోవుగా..  కథ వేరే ఉండు..!

IND vs SA: అభిషేక్ భయ్యా.. తిలక్ వర్మ చెప్పింది వింటే అయిపోవుగా.. కథ వేరే ఉండు..!

దక్షిణాఫ్రికాతో 4 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మూడో మ్యాచ్‌లో అభిషేక్ శర్మ భారీ ఇన్నింగ్స్ ఆడగలిగాడు. సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో అతను 8 బంతుల్లో 7 పరుగులు మాత్రమే చేశాడు. దీని తర్వాత రెండో మ్యాచ్‌లో 5 బంతులు మాత్రమే ఎదుర్కొని 4 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు. కానీ ఈసారి క్రీజులో ఉండి వేగంగా పరుగులు చేశాడు. కానీ 9వ ఓవర్లో వికెట్ కోల్పోయాడు. ఈ ఓవర్‌లో అతను తిలక్ వర్మ చెప్పినట్లు చేస్తే ఫలితం…

Read More
AP News: అయ్యబాబోయ్.. ఇవేంటి ఇలా ఉన్నాయ్..చేపలా లేక  పామూలా..?

AP News: అయ్యబాబోయ్.. ఇవేంటి ఇలా ఉన్నాయ్..చేపలా లేక పామూలా..?

అంబేద్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది మినీ ఫిషింగ్ హార్బర్‌లో అనకాపల్లి జిల్లాకు చెందిన మత్స్యకారుల వలకు కుప్పలు తెప్పలుగా ఈల్ ఫిష్ చేపలు చిక్కాయి. దీంతో మత్స్యకారుల పంట పండింది. పదుల సంఖ్యలో కుప్పలు తిప్పలుగా ఈల్ చేపలు బయటపడడంతో మత్స్యకారులకు పట్టలేని ఆనందం వచ్చింది. ఒకేసారి అన్ని ఈల్ ఫిష్ చేపలు చూసి అవాక్కయ్యారు వేటకు వెళ్లిన మత్స్యకారులు ..ఈ చేపలు పొట్ట భాగంలో ఉండే తెల్లటి బుడగ లాంటి అవయవాన్ని మందులు…

Read More
Telangana: ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. తొమ్మిదేళ్లు కాపురం చేశారు.. కట్ చేస్తే..సినిమాను మించిన ట్విస్ట్‌..

Telangana: ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. తొమ్మిదేళ్లు కాపురం చేశారు.. కట్ చేస్తే..సినిమాను మించిన ట్విస్ట్‌..

నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలోని మహాత్మాగాంధీకాలనీ తండాలో వ్యవసాయ పొలం వద్ద రాత్లావాత్ రాజు నాయక్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు . తలపై బలమైన గాయం చేసి రాజు నాయక్‌ను కిరాతకంగా హత్య చేశారు. తండ్రి వర్ష్యా ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించిన తర్వాత విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య హిమబిందు భర్త రాజునాయక్‌ను కిరాతకంగా హత్య చేయించింది. వెల్దండ మండలం మహాత్మాగాంధీకాలనీ తండాకు చెందిన…

Read More
Unstoppable S4: గోవాలో ఆ స్పెషల్ పర్సన్ కోసం స్వయంగా వైన్ బాటిల్ కొన్న అల్లు అర్జున్.. సీక్రెట్ చెప్పేశాడు

Unstoppable S4: గోవాలో ఆ స్పెషల్ పర్సన్ కోసం స్వయంగా వైన్ బాటిల్ కొన్న అల్లు అర్జున్.. సీక్రెట్ చెప్పేశాడు

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తోన్న ఆహా అన్ స్టాపబుల్ సీజన్ 4 సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సీజన్ లో ఇప్పటికే మూడు సీజన్స్ పూర్తయ్యాయి. మొదటి ఎపిసోడ్‌కు ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు, రెండో ఎపిసోడ్‌కు దుల్క‌ర్ స‌ల్మాన్‌, మూడో ఎపిసోడ్‌కు హీరో సూర్య‌లు అతిథులుగా వ‌చ్చారు. ఈ ఎపిసోడ్స్ అన్నింటికీ ఊహించని రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా నాలుగో ఎపిసోడ్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అతిథిగా వచ్చారు. అతనితో…

Read More
Chanakya Niti: ఈ నాలుగు ప్రదేశాల్లో సిగ్గు పడితే జీవితంలో విజయం కలే అంటున్న చాణక్య

Chanakya Niti: ఈ నాలుగు ప్రదేశాల్లో సిగ్గు పడితే జీవితంలో విజయం కలే అంటున్న చాణక్య

అందరూ ఒకేలా ఉండరు. ఒకొక్కరు ఒకొక్కలా భిన్నంగా ఉంటారు. కొంతమంది తమ మనసులోని మాటను సూటిగా చెప్పగలిగే వ్యక్తిత్వం కలిగి ఉంటారు, మరికొందరు సంకోచిస్తారు. ఇదే విషయంపై ఆచార్య చాణక్యుడు కొన్ని విషయాలను తన నీతి శాస్త్రంలో వివరించాడు. ఒక వ్యక్తి స్వభావం ఏదైనా కావచ్చు.. కానీ ఈ నాలుగు ప్రదేశాలలో లేదా విషయాలలో వెనుకాడకూడదు. ఈ విషయాలపై సూటిగా మాట్లాడే వ్యక్తి తన జీవితంలో విజయం సాధించగలడని పేర్కొన్నాడు. డబ్బు అప్పుగా ఇస్తే: ఆచార్య చాణక్యుడు…

Read More