
Telangana: ఇంటి ముందు మురికి కాల్వలో కదులుతున్న భారీ ఆకారం.. తీరా చూస్తే..!
కొండచిలువ సంచారం తో స్థానికులు హడలిపోయారు. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు గానీ.. ఇళ్ల మధ్య సంచరించింది ఓ భారీ కొండచిలువ. ఒక్కసారిగా కనిపించడంతో స్థానికులు భయం పరుగులు తీశారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో వెలుగు చూసింది. రాజీవ్ నగర్ కాలనీలో గురువారం(నవంబర్ 7) రాత్రి సమయంలో ఓ భారీ కొండచిలువ దర్శనమిచ్చింది. అయితే పక్కనే కొండలు ఉండటంతో అక్కడి నుంచి వచ్చిందని స్థానికులు భావిస్తున్నారు. కాలనీలోని మురికి కాలువ నుండి పరుగులు తీసింది. సుమారుగా…