
‘మనిషి తలతో సూప్ భలే ఇష్టం..’ జనాల మధ్యలో నరమాంస భక్షకుడు! 20 మందిని మింగేశాడు..
ఇద్దరిని క్రూరంగా హత్య చేసిన ఘటనలో ఓ నరరూప రాక్షసుడు పోలీసులకు దొరికిపోయాడు. విచారణలో అతడొక సీరియల్ కిల్లర్ అని, అతడు మనుషుల్ని చంపిన విధానం చెప్పగా పోలీసులకు సైతం చమటలు పట్టాయి. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్లో వెలుగు చూసింది. ఈ కేసులో ఉత్తరప్రదేశ్కు చెందిన రామ్ నిరంజన్ అలియాస్ రాజా కోలందర్, అతడి బావమరిది బక్ష్రాజ్కు పాతికేళ్ల తర్వాత కోర్టు తాజాగా జీవితఖైదు విధించింది. లక్నో కోర్టు శుక్రవారం (జులై 23) వీరికి జీవిత…