kalyan chakravarthy

చిన్నవయసులోనే ప్రేమలో పడింది.. పెళ్లికోసం మతం మార్చుకుంది.. 18ఏళ్లకు దారుణమైన చావు

చిన్నవయసులోనే ప్రేమలో పడింది.. పెళ్లికోసం మతం మార్చుకుంది.. 18ఏళ్లకు దారుణమైన చావు

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ కు సంబంధించిన వార్తలు నిత్యం సినీ సర్కిల్స్ తో పాటు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతూ ఉంటాయి.. ముఖ్యంగా హీరోయిన్స్ ఎఫైర్స్ గురించి ఎక్కువగా వినిపిస్తుంటాయి. ఒకొక్కరు ఇద్దరు ముగ్గురితో ఎఫైర్స్ పెట్టుకున్నారు అంటూ ఏవేవో వార్తలు చక్కర్లు కొడుతూనే ఉంటాయి. అలాగే హీరోయిన్స్ పెళ్లి, విడాకులు గురించి కూడా వార్తలు వినిపిస్తుంటాయి. కొంతమంది హీరోయిన్ ప్రేమించిన వారి కోసం మతం కూడా మార్చుకున్న వారు ఉన్నారు. పెళ్లి తర్వాత…

Read More
Sreenidhi University: శ్రీనిధి SDG ఇంపాక్ట్ ప్రోగ్రామ్‌తో స్టార్టప్స్‌కి ఊతం.. నాలుగేళ్లలో విద్యార్ధుల ప్రయాణం ఇలా!

Sreenidhi University: శ్రీనిధి SDG ఇంపాక్ట్ ప్రోగ్రామ్‌తో స్టార్టప్స్‌కి ఊతం.. నాలుగేళ్లలో విద్యార్ధుల ప్రయాణం ఇలా!

శ్రీనిధి యూనివర్సిటీలో ఎడ్యుకేషన్.. తరగతి గదులు, పాఠ్యపుస్తకాలకు మించి ఉంటుంది. వర్సిటీ గ్రాడ్యుయేట్లను మాత్రమే కాకుండా విద్యార్ధుల జీవితాల్లో సమూల మార్పును తీసుకువచ్చేలా విద్యావిధానాన్ని అమలు చేస్తుంది. అదే వర్సిటీ ప్రధాన చొరవ వెనుక ఉన్న ప్రధాన ఉద్ధేశ్యం. శ్రీనిధి SDG ఇంపాక్ట్ ప్రోగ్రామ్.. ఈ ఉద్దేశ్యాన్ని పెంపొందించడానికి, ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి, విద్యార్థులను శక్తివంతంగా తయారు చేయడానికి పరివర్తనాత్మక నాలుగు సంవత్సరాల ప్రయాణం ఇది. ఐక్యరాజ్యసమితి సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ (SDGలు)లో చోటు దక్కించుకున్న ఈ కార్యక్రమం,…

Read More
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు పథకాల డేట్‌ ఫిక్స్‌.. ఎప్పుడంటే!

ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు పథకాల డేట్‌ ఫిక్స్‌.. ఎప్పుడంటే!

ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పాలనలో తమదైన మార్కును చూపించుకునే దిశగా ముందుకు సాగుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నేరువేరుస్తూ వస్తుంది. ఇప్పటికే పెన్షన్‌తో పాటు ఇతర పథకాలను అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం మరో రెండు పథకాలను అమలు చేసేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే వాటిని ఎప్పటి నుంచి అందుబాటులోకి తీసుకురాబోతోందనే తేదీలను మంత్రి నారాయణ ప్రకటించారు. జూన్ నెల నుంచి తల్లికి వందనం, ఆగస్టు నెల నుంచి మహిళలకు ఉచిత బస్సు…

Read More
Kiran Abbavaram: తండ్రయిన కిరణ్ అబ్బవరం.. సోషల్‌ మీడియాలో క్యూట్‌ పిక్‌ పోస్ట్ చేసిన హీరో!

Kiran Abbavaram: తండ్రయిన కిరణ్ అబ్బవరం.. సోషల్‌ మీడియాలో క్యూట్‌ పిక్‌ పోస్ట్ చేసిన హీరో!

టాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం తండ్రయ్యాడు. కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గురువారం పండంటి మడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఆనందకరమైన శుభవార్తను హీరో కిరణ్ అబ్బవరం స్వయంగా తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో పోస్ట్‌ చేసి అభిమానులతో పంచుకున్నారు. తనకు కొడ్డుకు పుట్టిన సందర్భంగా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఆయన ఓ భావోద్వేగభరితమైన పిక్‌ను సోషల్‌ మీడియాలో షేర్ చేశాడు. ఆ పోస్ట్‌లో శిశువు సున్నితమైన పాదాన్ని ఆయన ఎంతో ప్రేమగా ముద్దు పెడుతూ కనిపించాడు….

Read More
Hyderabad: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్.. నగరానికి కొత్తగా 2వేల ఎలక్ట్రిక్‌ బస్సులు కేటాయింపు!

Hyderabad: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్.. నగరానికి కొత్తగా 2వేల ఎలక్ట్రిక్‌ బస్సులు కేటాయింపు!

హైదరాబాద్ నగర వాసులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద 2,000 ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించినట్లు కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి అధ్యక్షతన జరిగిన సమావేశంలో హైదరాబాద్‌కు ఎలక్ట్రిక్ బస్సుల కేటాయింపుపై నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో ముఖ్యంగా తెలంగాణ, కర్ణాటక, ఢిల్లీ, గుజరాత్ రాష్ట్రాలకు బస్సుల కేటాయింపుపై దృష్టి సారించారు. ఈ పథకం కింద హైదరాబాద్‌తో పాటు బెంగళూరుకు…

Read More
Sowmya Reddy: పట్టుదలతో ప్రయత్నించింది.. అనుకున్నది సాధించింది..కన్నవారికి పేరు తెచ్చిపెట్టింది!

Sowmya Reddy: పట్టుదలతో ప్రయత్నించింది.. అనుకున్నది సాధించింది..కన్నవారికి పేరు తెచ్చిపెట్టింది!

సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం జంగాపల్లి గ్రామానికి చెందిన ప్రతాప్ రెడ్డి, కవిత దంపతులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కూతుర్లు. పెద్ద కూతురు సౌమ్య రెడ్డి.. చిన్న కూతురు మాధురి. సౌమ్య రెడ్డి హైదరాబాదులోని గుడ్ సెండ్ హైస్కూల్లో ఇంటర్ వరకు చదివి, నల్గొండలో బీపీడి పూర్తి చేసింది. ఆటల పట్ల మక్కువ, బేస్‌బాల్‌ పట్ల ఆసక్తితో హైదరాబాద్ పీజీ గ్రౌండ్లో బేస్ బాల్ కోచింగ్ తీసుకుంది. మొట్ట మొదటిసారిగా కర్నూల్‌లో జరిగిన…

Read More
Andhra News: ఉగ్రలింకుల కేసులో కీలక పరిణామం.. నిందితుల ఏడు రోజుల కస్టడీకి కోర్టు అనుమతి!

Andhra News: ఉగ్రలింకుల కేసులో కీలక పరిణామం.. నిందితుల ఏడు రోజుల కస్టడీకి కోర్టు అనుమతి!

భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల తర్వాత హైదరాబాద్‌లో భారీ పేలుళ్లకు ప్లాన్ చేసిన ఉగ్రకుట్రను పోలీసులు భగ్నం చేశారు. పేళుల్లు జరిపేందుకు ప్రయత్నించిన విజయనగరానికి చెందిన చెందిన సిరాజ్‌ ఉర్‌ రెహ్మాన్‌తో పాటు సికింద్రాబాద్‌లోని బోయిగూడకు చెందిన సయ్యద్‌ సమీర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అయితే వీరికి అంతర్జాతీయ స్థాయిలోని ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. తాజాగా లభించిన ఆధారాల ప్రకారం ఆ ఇద్దరూ అల్‌ హింద్‌ ఇత్తేహాదుల్‌ ముస్లిమీన్‌ సంస్థకు చెందిన వారిగా పోలీసులు కనిపెట్టారు. పోలీసుల…

Read More
Paul Stirling: చరిత్ర తిరగ రాసిన డేంజరస్ ఓపెనర్! ఆ దేశ క్రికెటర్‌ చరిత్రలోనే తొలి ప్లేయర్ గా

Paul Stirling: చరిత్ర తిరగ రాసిన డేంజరస్ ఓపెనర్! ఆ దేశ క్రికెటర్‌ చరిత్రలోనే తొలి ప్లేయర్ గా

ప్రస్తుతం వెస్టిండీస్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో ఐర్లాండ్‌కు నాయకత్వం వహిస్తున్న పాల్ స్టిర్లింగ్, క్రికెట్ చరిత్రలో ఒక గొప్ప మైలురాయిని అధిగమించాడు. అతను అంతర్జాతీయ క్రికెట్‌లో 10000 పరుగులు పూర్తి చేసిన తొలి ఐర్లాండ్ క్రికెటర్‌గా నిలిచాడు. ఈ అరుదైన ఘనతను అతను వెస్టిండీస్‌పై జరిగిన తొలి వన్డేలో తన 37వ పరుగుతో సాధించాడు. కుడిచేతి ఓపెనర్ అయిన స్టిర్లింగ్ ఆ మ్యాచ్‌లో 54 పరుగులు చేసి నిష్క్రమించాడు, ఇది అతని 57వ అంతర్జాతీయ అర్ధ సెంచరీ…

Read More
నా భర్త గే.. అందరికీ షాకిచ్చు న్యూస్ చెప్పిన స్టార్

నా భర్త గే.. అందరికీ షాకిచ్చు న్యూస్ చెప్పిన స్టార్

ఫరా ఖాన్!బాలీవుడ్ లో ఆమె ఓ స్టార్.. ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. కొరియోగ్రాఫర్, దర్శకురాలు, నిర్మాత బాలీవుడ్‌లో తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. 100కి పైగా పాటలకు కొరియోగ్రఫీ చేసింది. అలాగే ఏడు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు గెలుచుకుంది. అయితే ఈ స్టార్, షిరీష్ కుందేర్‌ను 2004లో వివాహం చేసుకుంది.వీరు “మైన్ హూన్ నా” చిత్రం సెట్స్‌పై కలుసుకున్నారు,ఆ సినిమాకు షిరీష్ ఎడిటర్‌గా పనిచేశారు. వీరికి 2008లో IVF ద్వారా ముగ్గురు పిల్లలు.. ఒక కుమారుడు సిజార్,…

Read More
Kishan Reddy: దసరాకు కొమురవెళ్లి రైల్వే స్టేషన్ ప్రారంభం.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Kishan Reddy: దసరాకు కొమురవెళ్లి రైల్వే స్టేషన్ ప్రారంభం.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

అంతర్జాతీయ ప్రమాణాలు, అత్యాధునిక హంగులతో దేశవ్యాప్తంగా తీర్చిదిద్దిన 103 అమృత్ స్టేషన్లను ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ 103 రైల్వేస్టేషన్లలో హైదరాబాద్‌లోని బేగంపేట్‌తో పాటు కరీంనగర్, వరంగల్ రైల్వేస్టేషన్లతో పాటు ఏపీలోని సూళ్లూరుపేట రైల్వేస్టేషన్‌ ఉన్నాయి. అమృత్ స్టేషన్ల ప్రారంభోత్సవం సందర్భంగా బేగంపేట స్టేషన్‌లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడారు. అమృత్ భారత్ పథకం కింద రూ 26.55 కోట్ల వ్యయంతో బేగంపేట స్టేషన్‌‌ను కేంద్రం అభివృద్ధి చేసిందన్నారు. రూ.25.41 కోట్లతో ఓరుగల్లు రైల్వే స్టేషన్ పునరుద్ధరణ…

Read More