Headlines

kalyan chakravarthy

కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు ఎన్ని నీళ్లు తాగాలో తెలుసా..? లేదంటే ముప్పు తప్పదు..!

కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు ఎన్ని నీళ్లు తాగాలో తెలుసా..? లేదంటే ముప్పు తప్పదు..!

శరీరంలోని మలినాలను బయటకు పంపించే కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు ఓ పరిమిత మొత్తంలో నీళ్లు తాగాలని వైద్య ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. రోజుకు తగినంత నీళ్లు తాగితేనే కిడ్నీలు మలినాలను తొలగించి, శరీరంలో ద్రవాల స్థాయిని బ్యాలెన్స్ చేస్తుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇది సంపూర్ణ ఆరోగ్యానికి తోడ్పడుతుందని అంటున్నారు. అయితే, కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఒక ఆరోగ్యవంతమైన వ్యక్తి రోజుకు ఎన్ని నీళ్లు తాగాలో ఇక్కడ తెలుసుకుందాం… కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఒక ఆరోగ్యవంతమైన వ్యక్తి రోజుకు…

Read More
Sukumar: అప్పుడు కూతురు.. ఇప్పుడు కుమారుడు.. బిడ్డల ట్యాలెంట్ చూసి మురిసిపోతోన్న సుకుమార్ భార్య.. ఫొటోస్

Sukumar: అప్పుడు కూతురు.. ఇప్పుడు కుమారుడు.. బిడ్డల ట్యాలెంట్ చూసి మురిసిపోతోన్న సుకుమార్ భార్య.. ఫొటోస్

పుష్ప 2 సినిమాతో మరోసారి పాన్ ఇండియా ఫేమస్ అయిపోయాడు డైరెక్టర్ సుకుమార్. ఇక ఆయన భార్య బబిత కూడా నిర్మాతగా తన అభిరుచిని చాటుకుంటోంది. ఇప్పుడు సుకుమార్ కూతురు, కుమారుడు కూడా తల్లిదండ్రుల బాటలోనే పయనిస్తున్నారు. చిన్న వయసులోనే తమ ట్యాలెంట్ ను చాటి చెబుతున్నారు. సుకుమార్ కూతురు సుకృతి గాంధీ తాత చెట్టు సినిమాలో మెయిన్ లీడ్ పోషించింది. తన అద్బుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించి ప్రశంసలతో పాటు, అవార్డులు కూడా అందుకుంది. ఇప్పుడు…

Read More
అనాథ యువతి పెళ్లికి అన్నీ తానై నిలిచిన కలెక్టర్.. సంబరపడిపోయిన కొత్త జంట!

అనాథ యువతి పెళ్లికి అన్నీ తానై నిలిచిన కలెక్టర్.. సంబరపడిపోయిన కొత్త జంట!

అనాథ అశ్రమంలో పెరుగుతున్న ఓ యువతి వివాహం ఘనం నిర్వహించారు. అనాథ యువతికి అన్ని తానై పెళ్ళి పెద్దగా వివాహం జరిపించారు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. ఈ పెళ్ళి వేడుకను పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయం వేదిక కాగా, జిల్లా కలెక్టర్‌తో పాటు జిల్లా యంత్రాంగం మొత్తం అండగా నిలిచి, అనాథ యువతికి చీర సారే ఇచ్చి ఘనంగా సాగనంపారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ప్రజా పాలనతోపాటు…

Read More
ట్రక్ డ్రైవర్ల భద్రత, గౌరవం, సాధికారత కోసం టాటా మోటార్స్-టీవీ9 నెట్‌వర్క్ సంయుక్త కార్యాచరణ

ట్రక్ డ్రైవర్ల భద్రత, గౌరవం, సాధికారత కోసం టాటా మోటార్స్-టీవీ9 నెట్‌వర్క్ సంయుక్త కార్యాచరణ

భారతదేశం అంతటా రోడ్డు భద్రతా ప్రమాణాలను పెంచేందుకు టాటా మోటార్స్, టీవీ9 నెట్‌వర్క్ సంయుక్తంగా ‘ట్రకింగ్ ఇన్‌టు ది ఫ్యూచర్ – సేఫర్ ఆల్వేస్’ అనే ప్రచారాన్ని చేపట్టింది. భారతదేశ రవాణా పర్యావరణ వ్యవస్థలో అత్యంత ముఖ్యమైన సమస్యలలో ఒకటైన ట్రక్ భద్రతను పరిష్కరించడానికి మానవ, సాంకేతిక అంశాలపై సమానంగా దృష్టి పెడుతుంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా రోడ్డు భద్రతా సమ్మిట్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా విజయవాడ వేదికగా టాటా మోటర్స్‌, టీవీ9 నెట్‌వర్క్‌ ఆధ్వర్యంలో రోడ్డు…

Read More
IPL 2025: ఢిల్లీ, ముంబై మ్యాచ్ వేదికలో మార్పు.. బీసీసీఐకి లేఖ రాసిన పార్థ్ జిందాల్..?

IPL 2025: ఢిల్లీ, ముంబై మ్యాచ్ వేదికలో మార్పు.. బీసీసీఐకి లేఖ రాసిన పార్థ్ జిందాల్..?

Delhi Capitals vs Mumbai Indians: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ (DC) వర్సెస్ ముంబై ఇండియన్స్ (MI) మధ్య జరగాల్సిన కీలక మ్యాచ్ వేదికను మార్చాలని కోరుతూ ఢిల్లీ క్యాపిటల్స్ సహ యజమాని పార్థ్ జిందాల్ భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)కి అధికారికంగా లేఖ రాసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ పరిణామం ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పార్థ్ జిందాల్ ఈ అభ్యర్థన…

Read More
Pakistan: పాకిస్తాన్ క్రికెట్ నుంచి బాబర్, రిజ్వాన్, షాహీన్‌ ఔట్.. పీసీబీ షాకింగ్ నిర్ణయం..?

Pakistan: పాకిస్తాన్ క్రికెట్ నుంచి బాబర్, రిజ్వాన్, షాహీన్‌ ఔట్.. పీసీబీ షాకింగ్ నిర్ణయం..?

Pakistan’s squad for Bangladesh T20Is: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మరో సంచలన నిర్ణయాన్ని తీసుకోబోతోందని తెలుస్తోంది. స్టార్ ఆటగాళ్లు బాబర్ ఆజం, మహమ్మద్ రిజ్వాన్, షాహీన్ షా అఫ్రిదిలను బంగ్లాదేశ్‌తో జరగబోయే టీ20 అంతర్జాతీయ సిరీస్‌కు ఎంపిక చేయడం లేదన్న వార్తలు క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ ముగ్గురిని పాకిస్తాన్ తదుపరి సిరీస్‌కు ఎంపిక చేయలేదు. పీసీబీ ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణం కూడా వెల్లడైంది. బంగ్లాదేశ్‌తో సిరీస్ నుంచి ఔట్?…

Read More
Best Engineering Colleges: తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ ఇంజనీరింగ్‌ కాలేజీలు ఏవో తెల్సా? TV9 & KAB Education Expo 2025 మీ కోసమే.. ఎంట్రీ ఫ్రీ

Best Engineering Colleges: తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ ఇంజనీరింగ్‌ కాలేజీలు ఏవో తెల్సా? TV9 & KAB Education Expo 2025 మీ కోసమే.. ఎంట్రీ ఫ్రీ

హైదరాబాద్‌, మే 21: రెండు తెలుగు రాష్ట్రాల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఉన్నత విద్య ప్రవేశాల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ముఖ్యంగా ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు యేటా లక్షలాది మంది విద్యార్ధులు ఆసక్తి చూపుతున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే బీటెక్‌, బీఈ కోర్సుల్లో ప్రవేశాలకు తెలంగాణలో ఈఏపీసెట్‌ పరీక్ష పూర్తవడంతో పాటు ఫలితాలు కూడా తాజాగా వెల్లడైనాయి. ఇక ఆంధ్రప్రదేశ్‌లో మే 19 నుంచి ఈఏపీసెట్‌ ఆన్‌లైన్‌ పరీక్షలు ప్రారంభమైనాయి. డిప్లొమా పూర్తి చేసిన విద్యార్ధులకు…

Read More
పాము కాటు.. మనిషి మరణం.. కాదేదీ అవినీతికనర్హం.. అమ్మబాబోయ్.. వెలుగులోకి భారీ కుంభకోణం..

పాము కాటు.. మనిషి మరణం.. కాదేదీ అవినీతికనర్హం.. అమ్మబాబోయ్.. వెలుగులోకి భారీ కుంభకోణం..

మధ్యప్రదేశ్‌లో అందరూ ఆశ్చర్యపోయే భారీ కుంభకోణం వెలుగు చూసింది. ఇద్దరు ముఖ్యమంత్రుల హయాంలో గుట్టు చప్పుడు కాకుండా సాగిన ఈ వ్యవహారం మూడో ముఖ్యమంత్రి హయాంలో బయటపడింది. కమల్‌నాథ్‌, శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ప్రభుత్వ హయాంలో ఈ అవినీతి పరులను ఎవరూ కనిపెట్టలేకపోయారు. కానీ ఇప్పటి సీఎం మోహన్‌ యాదవ్‌ పాలనలో ఈ దందా బయటపడింది. ఔరా అని అంతా అవాక్కయ్యేలా చేసింది. ప్రభుత్వ ఉద్యోగం చేసే ఉన్నతాధికారులు తలుచుకోవాలే గానీ సర్కార్‌ ఖజానాకు గండి కొట్టాలంటే చిటికెలో…

Read More
Horoscope Today: వారి ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలం.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: వారి ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలం.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (మే 21, 2025): మేష రాశి వారి ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాబడి బాగా వృద్ధి చెందుతుంది. మిథున రాశి వారికి ఆదాయపరంగా ఊహించని పురోగతి ఉండే అవకాశముంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) గురు, రవి, కుజుల అనుకూలత వల్ల…

Read More
Telangana: ఆ డీఎస్పీ ఆఫీసుకు వాస్తు దోషం..! ఏం చేశారంటే..

Telangana: ఆ డీఎస్పీ ఆఫీసుకు వాస్తు దోషం..! ఏం చేశారంటే..

రెండు తెలుగు రాష్ట్రాలను అనుసంధానం చేసే హైవేపై ఉన్న డీఎస్పీ కార్యాలమిది. ఈ సబ్ డివిజన్ పోలీసు అధికారిగా వచ్చేందుకు అధికారులు పోటీ పడుతుంటారు. దీంతో ఈ సబ్ డివిజన్ పోలీసు అధికారి పోస్టింగ్ కు డిమాండ్ ఉంటుంది. రాజకీయ నేతల సిఫార్సులతో పోస్టింగ్ తెప్పించు కుంటారు. కానీ ఇపుడు ఈ సబ్ డివిజన్ పేరు చెబితేనే పోలీసు అధికారులు హడలి పోతున్నారు. అయితే డీఎస్పీ కార్యాలయానికి వాస్తు దోషం ఉందని, అందుకే ఇక్కడికి బదిలీపై వచ్చిన…

Read More