
Andhra News: ఈ ముగ్గురితో జాగ్రతా.. ఆదమరిచారో అంతే సంగతులు!
నర్సరావుపేటలోని ఉన్న శారదా జ్యూయలర్స్ లోకి ముగ్గురు మహిళలు వచ్చారు. బంగారు కమ్మలు కావాలంటూ అడిగారు. దీంతో షాపులోని పనిచేసే సేల్స్ గర్ల్స్ ఆ మహిళలకు కమ్మలు చూపించింది. దాదాపు అరగంటపాటు షాపులోనే ఉన్న మహిళలు ముగ్గురు వివిధ మోడల్స్ చూసి నచ్చలేదని చెప్పి షాప్ నుండి వెళ్లిపోయారు. అయితే వారు వెళ్లి పోయిన తర్వాత జరిగిన మోసాన్ని షాపు నిర్వహాకులు గుర్తించారు. వచ్చిన ముగ్గురికి బంగారు కమ్మలతో పాటు, బుట్టలను కూడా చూపించమని అడిగారు. దీంతో…