Headlines

kalyan chakravarthy

Andhra News: ఈ ముగ్గురితో జాగ్రతా.. ఆదమరిచారో అంతే సంగతులు!

Andhra News: ఈ ముగ్గురితో జాగ్రతా.. ఆదమరిచారో అంతే సంగతులు!

నర్సరావుపేటలోని ఉన్న శారదా జ్యూయలర్స్ లోకి ముగ్గురు మహిళలు వచ్చారు. బంగారు కమ్మలు కావాలంటూ అడిగారు. దీంతో షాపులోని పనిచేసే సేల్స్ గర్ల్స్ ఆ మహిళలకు కమ్మలు చూపించింది. దాదాపు అరగంటపాటు షాపులోనే ఉన్న మహిళలు ముగ్గురు వివిధ మోడల్స్ చూసి నచ్చలేదని చెప్పి షాప్‌ నుండి వెళ్లిపోయారు. అయితే వారు వెళ్లి పోయిన తర్వాత జరిగిన మోసాన్ని షాపు నిర్వహాకులు గుర్తించారు. వచ్చిన ముగ్గురికి బంగారు కమ్మలతో పాటు, బుట్టలను కూడా చూపించమని అడిగారు. దీంతో…

Read More
తెలంగాణలో భూసమస్యలకు చెక్‌.. ఆ రోజు నుంచే రాష్ట్ర వ్యాప్తంగా భూ సర్వే.. ఆగస్ట్‌ 15 లోపు అన్ని క్లియర్!

తెలంగాణలో భూసమస్యలకు చెక్‌.. ఆ రోజు నుంచే రాష్ట్ర వ్యాప్తంగా భూ సర్వే.. ఆగస్ట్‌ 15 లోపు అన్ని క్లియర్!

పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరితోటలో నిర్వహించిన భూ భారతి రెవిన్యూ అవగాహన సదస్సులో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం కొత్తగా భూ భారతిని తీసుకొచ్చిందని ఆయన అన్నారు. సర్వే నెంబర్‌లు తెలియజేసేలా భూములకు భూదార్ కార్డులు జారీ చేస్తామని మంత్రి అన్నారు. అధికారులు నేరుగా గ్రామాల్లోని రైతుల వద్దకే వచ్చి మీ…

Read More
రాగి గ్లాసులో నీళ్లు ఓకే.. రాగిపాత్రలో పాలు తాగితే ఏమవుతుందో తెలుసా..? తప్పక తెలుసుకోండి

రాగి గ్లాసులో నీళ్లు ఓకే.. రాగిపాత్రలో పాలు తాగితే ఏమవుతుందో తెలుసా..? తప్పక తెలుసుకోండి

పాలు ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే, ఎప్పుడు తాగాలి. ఎంత తాగాలనే విషయాల గురించి చాలా మందిచెబుతూనే ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఏ గ్లాసులో తాగాలనేది కూడా అతి ముఖ్యమే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. రాగి గ్లాసులో నీళ్లు తాగితే ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కానీ, పాలు తాగితే ఏమతుందో తెలుసా..? రాగి పాత్రలో ఏవైనా ద్రవాలు నిల్వ చేసి తాగితే మంచిదే. ముఖ్యంగా నీరు తాగడం చాలా మంచిదని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు, పెద్దలు తరచూ…

Read More
మొబైల్ నెట్‌వర్క్ కట్.. మూగబోయిన ఫోన్లు.. నిలిచిపోయిన అత్యవసర సేవలు!

మొబైల్ నెట్‌వర్క్ కట్.. మూగబోయిన ఫోన్లు.. నిలిచిపోయిన అత్యవసర సేవలు!

స్పెయిన్‌లో మరోసారి గందరగోళ వాతావరణం నెలకొంది. ఈసారి మొబైల్ నెట్‌వర్క్, అత్యవసర సేవలు ఒకేసారి పనిచేయకుండాపోయాయి. అకస్మాత్తుగా, దేశవ్యాప్తంగా కోట్లాది మంది మొబైల్ ఫోన్లు పూర్తిగా నిరుపయోగంగా మారాయి. ఉదయం 5 గంటల నుండి, స్పెయిన్ దేశంలోని అనేక ప్రాంతాల్లో ప్రధాన మొబైల్ కంపెనీల నెట్‌వర్క్‌లు పనిచేయడం మానేశాయి. ఇంటర్నెట్, కాల్స్ మాత్రమే కాదు, అత్యవసర హెల్ప్‌లైన్ 112 కూడా నిలిచిపోయింది. ఇది సాధారణ ప్రజలలో భయాందోళనలకు గురి చేసింది. స్పెయిన్‌లోని ప్రధాన టెలికాం కంపెనీలైన మోవిస్టార్,…

Read More
Lychee Side Effects: జర జాగ్రత్త.. సరిగా పండని లీచీ తింటే ఏమౌతుందో తెలుసా..?

Lychee Side Effects: జర జాగ్రత్త.. సరిగా పండని లీచీ తింటే ఏమౌతుందో తెలుసా..?

సరిగా పండని లీచీ పండ్లను తినడం వల్ల రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలో అనూహ్యమైన మార్పులు జరగవచ్చు. ముఖ్యంగా చిన్న పిల్లలలో ఇది తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. ఒక్కసారిగా బలహీనత, తలనొప్పి, కళ్లు తిరగడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఇది హైపోగ్లైసీమియాకు దారి తీసి తీవ్రమైన పరిస్థితులు ఏర్పడవచ్చు. కొంతమందికి లీచీ పండ్లు తిన్న వెంటనే చర్మంపై దద్దుర్లు, వాపు, దురద, మంట లాంటివి రావొచ్చు. ఇది ఆ వ్యక్తి శరీర తత్వాన్ని బట్టి ఉంటుంది. కొన్నిసార్లు ఇది…

Read More
మళ్ళీ తెరపై కనిపించనున్న హిట్ కాంబో.. మళ్ళీ బాలీవుడ్‌ను రూల్ చేయనున్నారా ??

మళ్ళీ తెరపై కనిపించనున్న హిట్ కాంబో.. మళ్ళీ బాలీవుడ్‌ను రూల్ చేయనున్నారా ??

కొంతమంది సిల్వర్‌ స్క్రీన్‌ మీద కనిపిస్తే థియేటర్లు చప్పట్లతోనూ, విజిల్స్ తోనూ మారుమోగిపోతాయి. అలాంటి జోడీ ఇప్పుడు ఇంకోసారి స్క్రీన్‌ మీదకు రాబోతోంది. అది కూడా కింగ్‌ సైజ్‌లో. బాలీవుడ్‌ కింగ్‌ మూవీతో… కింగ్‌ అనగానే షారుఖ్‌ గుర్తుకొచ్చేశారు కదా.. మరి క్వీన్‌ ఎవరనుకుంటున్నారా? చూసేద్దాం పదండి. షారుఖ్‌ పక్కన్న రాణి ముఖర్జీ హీరోయిన్‌గా నటిస్తున్నారంటూ బాలీవుడ్‌లో వార్తలు వైరల్‌ అవుతున్నాయి. యస్‌.. అదీ కింగ్‌ సినిమాలో. షారుఖ్‌ భార్యగా నటించడానికి ఓకే చెప్పేశారట రాణీ ముఖర్జీ….

Read More
ఇజ్రాయిల్‌కు వార్నింగ్ ఇచ్చిన ఆ మూడు దేశాలు..! గాజాపై దాడులు కొనసాగిస్తే..

ఇజ్రాయిల్‌కు వార్నింగ్ ఇచ్చిన ఆ మూడు దేశాలు..! గాజాపై దాడులు కొనసాగిస్తే..

ఇజ్రాయిల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు గాజాపై తమ దేశం పూర్తి నియంత్రణ కలిగి ఉంటుందని ప్రకటన చేసిన తర్వాత ఓ మూడు దేశాలు ఇజ్రాయిల్‌కు వార్నింగ్‌ ఇచ్చాయి. పైగా ఈ వార్నింగ్‌ ఇచ్చింది ఎవరో కాదు.. ఇజ్రాయిల్‌కు మిత్రదేశాలే. పాలస్తీనా భూభాగంలో మానవతా సహాయంపై దిగ్బంధన విధించడంపై కెనడా, ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్‌డమ్ ఆగ్రహం వ్యక్తం చేశాయి. బ్రిటిష్ ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, కెనడా ప్రధాన మంత్రి మార్క్…

Read More
ఒకేసారి ఇంటర్‌ పాసైన తండ్రీకొడుకులు.. కొడుకు కంటే నాన్నకే ఎక్కువ మార్కులు!

ఒకేసారి ఇంటర్‌ పాసైన తండ్రీకొడుకులు.. కొడుకు కంటే నాన్నకే ఎక్కువ మార్కులు!

చండీగఢ్‌, మే 20: సంకల్ప బలం ఉంటే ఏదైనా సాధించవచ్చని పంజాబ్‌కు చెందిన అవతార్‌ సింగ్‌ మరోమారు నిరూపించారు. బర్నాలాలోని రైసర్ గ్రామానికి చెందిన అవతార్ సింగ్ 1982లో మెట్రిక్యులేషన్ పరీక్షల్లో ఉత్తీర్ణుడయ్యాడు. ఆ తర్వాత కుటుంబ బాధ్యతలు తనపై పడటంతో చదువు మానేసి రెక్కలుముక్కలు చేసుకున్నాడు. మరోవైపు అవతార్‌ కుమారుడు కూడా ఓ ఫ్యాక్టరీలో సెక్యూరిటీ గార్డుగా చేరారు. ఇటీవల మళ్లీ చదువుకోవాలని అతడు భావించాడు. అంతేకాకుండా తండ్రిని కూడా చదువుకోమని చెప్పాడు. దీంతో అతడిలో…

Read More
Brahma Muhurta Rituals: సూర్యోదయానికి ముందే స్త్రీలు ఈ పరిహారం చేయండి.. జీవితం ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది

Brahma Muhurta Rituals: సూర్యోదయానికి ముందే స్త్రీలు ఈ పరిహారం చేయండి.. జీవితం ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది

సూర్యోదయానికి ముందు సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అని కూడా పిలుస్తారు. ఈ సమయానికి హిందూ మతంలో చాలా పవిత్రంగా పరిగణించబడుతుంది. ఈ సమయం ఆధ్యాత్మిక సాధనకు, సానుకూల శక్తికి ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. స్త్రీలు సూర్యోదయానికి ముందు కొన్ని చర్యలు తీసుకోవడం వల్ల జీవితంలో ఆనందం కలుగుతుంది. బ్రహ్మ ముహూర్తంలో లేచి ధ్యానం చేయడం, ప్రార్థించడం వల్ల స్త్రీలకు మనశ్శాంతి, జీవితంలో సానుకూలత లభిస్తుంది. ఇది రోజు ప్రారంభాన్ని ప్రశాంతంగా, స్థిరంగా చేస్తుంది. ఈ సమయంలో గాయత్రి మంత్రం…

Read More
Video: నువ్వా, నేనా.. లైవ్ మ్యాచ్‌లో పచ్చి బూతులతో అభిషేక్, దిగ్వేష్ వీరంగం.. కట్‌చేస్తే..

Video: నువ్వా, నేనా.. లైవ్ మ్యాచ్‌లో పచ్చి బూతులతో అభిషేక్, దిగ్వేష్ వీరంగం.. కట్‌చేస్తే..

Abhishek Sharma and Digvesh Rathi heated argument SRH vs LSG Match: ఐపీఎల్ 2025 (IPL 2025)లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరిగింది. సన్‌రైజర్స్ ఓపెనర్ అభిషేక్ శర్మ తన ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత సహనం కోల్పోవడంతో మైదానంలో గందరగోళం నెలకొంది. అభిషేక్‌ను ఎల్‌ఎస్‌జీ స్పిన్నర్ దిగ్వేష్ రాఠి అవుట్ చేయడంతో ఈ సంఘటన జరిగింది. ఆ తర్వాత ఇద్దరు ఆటగాళ్ల మధ్య తీవ్ర…

Read More