kalyan chakravarthy

Jio Plan: జియో అద్భుతమైన ప్లాన్.. 300GB డేటాతో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ ఉచితం

Jio Plan: జియో అద్భుతమైన ప్లాన్.. 300GB డేటాతో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ ఉచితం

రిలయన్స్ జియో అనేక ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను అందిస్తోంది. ఎంపిక చేసిన పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు కూడా OTT సేవలను అందిస్తున్నాయి. అంతర్జాతీయ ప్రయాణ సమయంలో ప్రీమియం సేవలు, కనెక్టివిటీని కోరుకునే వినియోగదారులకు కంపెనీ రూ.1549 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ సరైనది. దాని ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. ఈ ప్లాన్‌లో వినియోగదారులకు ప్రతి బిల్లింగ్ సైకిల్ కు 300GB హై-స్పీడ్ డేటా అందిస్తోంది. వినియోగదారులు ఈ డేటా పరిమితిని మించిపోతే, అదనపు డేటాకు GB కి రూ.10 రుసుము వర్తిస్తుంది….

Read More
AC Compressor: ఏసీ కంప్రెసర్‌ ఎందుకు పేలుతుంది..? ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. లేకుంటే బ్లాస్టింగే!

AC Compressor: ఏసీ కంప్రెసర్‌ ఎందుకు పేలుతుంది..? ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. లేకుంటే బ్లాస్టింగే!

ఈ రోజుల్లో వేడి ఎక్కువయ్యే కొద్దీ ఏసీ వాడకం అంతగా పెరుగుతోంది. దీనితో ఎయిర్ కండిషనర్లకు సంబంధించిన సంఘటనలు కూడా పెరుగుతున్నాయి. ఏసీ కంప్రెసర్ పేలుడు కారణంగా కూడా చాలా అగ్ని ప్రమాదాలు జరుగుతాయని టెక్‌ నిపుణులు చెబుతున్నారు. ఏసీ విషయంలో జాగ్రత్తలు అవసరం: ఎయిర్ కండిషనర్ వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొంచెం అజాగ్రత్తగా ఉన్నా AC బ్లాస్ట్ అయ్యే ప్రమాదం ఉంది. నిజానికి, ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువును సరిగ్గా నిర్వహించకపోతే అది…

Read More
Tollywood : సినిమాల్లోకి ఖుష్బూ కూతురు.. హీరోయిన్‏గా ఎంట్రీ ఇవ్వనున్న ముద్దుగుమ్మ.. ఫోటోస్ చూశారా.. ?

Tollywood : సినిమాల్లోకి ఖుష్బూ కూతురు.. హీరోయిన్‏గా ఎంట్రీ ఇవ్వనున్న ముద్దుగుమ్మ.. ఫోటోస్ చూశారా.. ?

సౌత్ ఇండస్ట్రీలో ఒకప్పుడు అగ్ర హీరోయిన్ ఖుష్బూ సుందర్. అందం, అభినయంతో దక్షిణాదిని ఏలేసింది. అప్పట్లో ఆమెకు అభిమానులు ప్రత్యేకంగా గుడి నిర్మించి ఆరాధించారు. 90లలో టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఆమె.. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ భాషలలోనూ అనేక సినిమాల్లో నటించింది. ఇక ఇప్పుడు వయసుకు తగిన పాత్రలు చేస్తూ సినిమాల్లో కొనసాగుతుంది. అలాగే అటు రాజకీయాల్లోనూ చురుగ్గా ఉంది. అయితే ఖుష్బూ వ్యక్తిగత జీవితం, ఫ్యామిలీ గురించి చాలా తక్కువ…

Read More
ఏపీలో తీవ్ర విషాదం.. ఏడుగురు చిన్నారుల మృతిపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి..

ఏపీలో తీవ్ర విషాదం.. ఏడుగురు చిన్నారుల మృతిపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి..

ఏపీలో ఒకే రోజు ఏడుగురు చిన్నారులు మృతి చెందిన ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా కుప్పం మండలం దేవరాజపురం గ్రామానికి చెందిన ముగ్గురు పిల్లలు అడుకుంటూ నీటి కుంటలో పడి ప్రాణాలు కోల్పోయిన ఘటనపై సీఎం తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఒకే కుటుంబానికి చెందిన పిల్లలు గౌతమి, శాలిని, అశ్విన్ నీటి కుంటలో పడి ప్రాణాలు కోల్పోవడం తీవ్ర ఆవేదనకు గురిచేసిందన్నారు. బిడ్డల మృతితో తీవ్ర శోకంలో ఉన్న…

Read More
Tollywood: ఏంది భయ్యా ఆమె.. ఈమేనా.. విశాల్ భరణి మూవీ బ్యూటీని చూస్తే బుర్ర గిర్రున తిరగాల్సిందే

Tollywood: ఏంది భయ్యా ఆమె.. ఈమేనా.. విశాల్ భరణి మూవీ బ్యూటీని చూస్తే బుర్ర గిర్రున తిరగాల్సిందే

సినీరంగంలో ఒకటి రెండు చిత్రాలతోనే ఫేమస్ అయిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. అందులో ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే హీరోయిన్ ఒకరు. అందం, అభినయంతో కుర్రాళ్లను మాయ చేసింది. అతి తక్కువ సమయంలోనే తమిళ చిత్రపరిశ్రమలో కథానాయికగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. నిజానికి కోలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె తోపు హీరోయిన్. యాక్షన్ హీరో విశాల్ నటించిన భరణి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. తమిళంలో రూపొందించిన ఈ చిత్రాన్ని తెలుగులో భరణి పేరుతో డబ్ చేసి రిలీజ్…

Read More
Hyderabad: ఉలిక్కిపడ్డ తెలంగాణ.. గుల్జార్‌హౌస్‌ ప్రమాదంపై విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం

Hyderabad: ఉలిక్కిపడ్డ తెలంగాణ.. గుల్జార్‌హౌస్‌ ప్రమాదంపై విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం

ఎలక్ట్రిక్‌ షార్ట్‌ సర్క్యూట్‌ వల్లే ఓల్డ్‌సిటీలో అగ్నిప్రమాదం జరిగిందని ప్రాథమిక నిర్ధారణకి వచ్చారు అధికారులు. ఏసీ కంప్రెసర్ పేలిపోవడంతో పాటు, ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగి అగ్నిప్రమాదం సంభవించి ఉండవచ్చని చెబుతున్నారు. ఫైర్‌ సేఫ్టీ ఎక్విప్‌మెంట్‌ లేని ఓల్డ్‌ బిల్డింగ్ కావడంతో లోపలున్న వాళ్లెవరూ తప్పించుకోలేకపోయారని అంటున్నారు. కాగా.. హైదరాబాద్‌లోని గుల్జార్‌హౌస్‌ అగ్నిప్రమాదంపై విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రమాద కారణాలపై లోతుగా దర్యాప్తు చేయాలని ఆదేశించారు. అగ్నిప్రమాదంలో 17 మంది మృతిచెందడం…

Read More
Andhra News: చిత్తూరు జిల్లాలో తీవ్ర విషాదం.. నీటి గుంతలో పడి ముగ్గురు చిన్నారులు మృతి!

Andhra News: చిత్తూరు జిల్లాలో తీవ్ర విషాదం.. నీటి గుంతలో పడి ముగ్గురు చిన్నారులు మృతి!

ఆడుకుంటూ నీటి గుంటలో పడి ముగ్గురు చిన్నారులు మృతి చెందిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. కుప్పం మండలం దేవరాజపురానికి చెందిన ముగ్గురు చిన్నారులు గౌతమి(7), షాలిని(6), అశ్విన్(7) వారు నివసిస్తున్న ఇంటి సమీపంలో ఆడుకుంటూ ఉన్నారు. అయితే ఆ పక్కనే ఇంటి నిర్మాణం కోసం తీసిన ఓ ఫునాధి ఉంది. అయితే గత కొన్ని రోజులుగా ఆ ప్రాంతంలో వర్షాలు కురవడంతో ఆ పునాధి గుంతలోకి భారీగా నీరు…

Read More
దేశ రక్షణే ధ్యేయం..! ఆపరేషన్‌ సిందూర్‌ స్ఫూర్తితో డ్రోన్లు తయారు చేసిన విద్యార్థులు

దేశ రక్షణే ధ్యేయం..! ఆపరేషన్‌ సిందూర్‌ స్ఫూర్తితో డ్రోన్లు తయారు చేసిన విద్యార్థులు

ఇటీవల జరిగిన ఆపరేషన్ సిందూర్ సమయంలో డ్రోన్లు గురించి బాగా చర్చ నడిచింది. ఇటీవలి కాలంలో యుద్ధాల సమయంలో సహా వివిధ ప్రదేశాలలో ఈ డ్రోన్ల వాడకం పెరిగింది. ఈ సందర్భంలో, డ్రోన్ల ఆవిష్కరణకు అపారమైన ప్రాముఖ్యత లభిస్తోంది. భవిష్యత్తులో రక్షణ దళాలకు సహాయపడే డ్రోన్లను తయారు చేయడానికి ధార్వాడ్‌లో నిర్వహించిన పోటీలో విద్యార్థులు పాల్గొన్నారు. ఆపరేషన్ సిందూర్‌లో డ్రోన్‌లను విస్తృతంగా ఉపయోగించినందున, గతంలో అభివృద్ధి, సేవా రంగాలకే పరిమితమైన డ్రోన్‌లను భవిష్యత్తులో రక్షణ, యుద్ధానికి ఎలా…

Read More
వర్షకాలంలో అందమైన పూలతోటల్లో విహరించాలా? అద్భుతమైన ప్రదేశాలివే!

వర్షకాలంలో అందమైన పూలతోటల్లో విహరించాలా? అద్భుతమైన ప్రదేశాలివే!

అందమైన పూలతోటలు, గలగలపారే వాగులు, అద్భుతంగా ఉండే కొండలు, పచ్చటి ప్రకృతి మధ్య సువాసనలు వెదజల్లే పూల మధ్య ఎంజాయ్ చేయాలి అనుకుంటే నాగాలాడ్ అండ్ మణిపూర్ దగ్గరలోని జుకో లోయ బెస్ట్ ప్లేస్. Source link

Read More