kalyan chakravarthy

Weight Loss Tips: వాకింగ్ లేదా యోగా… బరువు తగ్గడానికి ఏది మంచిదో తెలుసా?

Weight Loss Tips: వాకింగ్ లేదా యోగా… బరువు తగ్గడానికి ఏది మంచిదో తెలుసా?

నడక అనేది ప్రపంచవ్యాప్తంగా అందరూ చేసే పని. కానీ, యోగా కళ లాంటిది అని చెప్పాలి. భారతదేశంలో ఉద్భవించిన ఈ కళారూపాన్ని కొన్ని సంవత్సరాల క్రితం ఐక్యరాజ్యసమితి సైతం గుర్తించింది. అదే గుర్తింపుతో అది నేడు ప్రపంచమంతటా వ్యాపిస్తోంది. నడక అంటే ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్లడం. కానీ యోగా అక్కడికక్కడే జరుగుతుంది. మనం శరీర బరువు తగ్గించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాము. కానీ ఈ బరువు తగ్గించుకోవడానికి నడవడం లేదా యోగా చేసే…

Read More
మై హోమ్ త్రిదశలో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు.. ఆదివారం కల్యాణ మహోత్సవం..

మై హోమ్ త్రిదశలో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు.. ఆదివారం కల్యాణ మహోత్సవం..

హైదరాబాద్ తెల్లాపూర్‌ మై హోం త్రిదశలోని శ్రీ రుక్మిణి, సత్యభామ సమేత.. శ్రీ మోహన కృష్ణుడి ఆలయ రెండో వార్షికోత్సవం వైభవంగా జరుగుతుంది. ఈ నెల 19 వరకు శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి స్వీయ పర్యవేక్షణలో బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. శ్రీ రుక్మిణి, సత్యభామ సమేత.. శ్రీ మోహనకృష్ణ స్వామి ద్వితీయ వార్షిక బ్రహ్మోత్సవానికి శుక్రవారం అంకురార్పణ జరగగా.. రెండోరోజు శనివారం యాగశాలలో ద్వార తోరణం, ధ్వజ కుంభ ఆరాధన, మహా కుంభ…

Read More
రాత్రిపూట స్నానం చేస్తున్నారా..? ముందు ఈ విషయాలు తెలుసుకోండి..

రాత్రిపూట స్నానం చేస్తున్నారా..? ముందు ఈ విషయాలు తెలుసుకోండి..

వేసవి కాలంలో చాలా మంది చెమట పట్టకుండా ఉండటానికి చాలాసార్లు స్నానం చేస్తారు. ఇలా చేయడం వల్ల శరీర దుర్వాసన సమస్య ఉండదు. రాత్రి పడుకునే ముందు స్నానం చేస్తే శరీరంలో అనేక మార్పులు కనిపించడం ప్రారంభిస్తాయి. ఇలా చేయడం ద్వారా వ్యక్తి తాజాగా ఉన్నట్లు అనిపిస్తుంది. వేసవి కాలంలో రాత్రి స్నానం చేయడం వల్ల అలసట నుండి ఉపశమనం లభిస్తుంది. ఇది కాకుండా, మనస్సు తాజాగా ఉంటుంది, దీనివల్ల ఒత్తిడి సమస్య ఉండదు. రాత్రిపూట స్నానం…

Read More
BRS MLAs: ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి.. సీఎం రేవంత్‌ రెడ్డికి BRS ఎమ్మెల్యేల లేఖ!

BRS MLAs: ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి.. సీఎం రేవంత్‌ రెడ్డికి BRS ఎమ్మెల్యేల లేఖ!

హైదరాబాద్‌లోని మెట్రో ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. మెట్రో ఛార్జీల పెంపు హైదరాబాద్‌లో నిత్యం రాకపోకలు సాగించే పేద, మధ్య తరగతి ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని లేఖలో వారు పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ హయాంలో ప్రారంభమైన మెట్రోను నగరంలోని ప్రజలు తమ ప్రధాన రవాణా మార్గంగా వినియోగిస్తున్నారని గుర్తు చేశారు. ఇప్పుడు ప్రభుత్వం మెట్రో టికెట్ ధరలను రూ.10 నుంచి రూ.20 వరకు పెంచితే…

Read More
Rukmini Vasanth: నిశీధిలో జాబిల్లికి వెన్నెలలా మెరిసిపోతున్న గ్రేస్‎ఫుల్ రుక్మిణి..

Rukmini Vasanth: నిశీధిలో జాబిల్లికి వెన్నెలలా మెరిసిపోతున్న గ్రేస్‎ఫుల్ రుక్మిణి..

10 డిసెంబర్ 1994న  కర్ణాటకలోని బెంగళూరులో కన్నడ మాట్లాడే కుటుంబంలో జన్మించింది రుక్మిణి వసంత్. ఆమె తండ్రి, కల్నల్ వసంత్ వేణుగోపాల్, కర్నాటక నుండి భారతదేశం యొక్క అత్యున్నత శాంతికాల సైనిక అలంకరణ అయిన అశోక చక్రాన్ని పొందిన మొదటి వ్యక్తి. ఆమె తల్లి సుభాషిణి వసంత్ కర్ణాటకలో యుద్ధ వితంతువులకు మద్దతుగా ఒక ఫౌండేషన్‌ను స్థాపించిన నిష్ణాతుడైన భరతనాట్య నృత్యకారిణి. ఆర్మీ స్కూల్, ఎయిర్ ఫోర్స్ స్కూల్ మరియు సెంటర్ ఫర్ లెర్నింగ్‌లో చదువుకుంది. ఆమె లండన్‌లోని బ్లూమ్స్‌బరీలోని రాయల్…

Read More
మైసూర్‌లో ఎవ్వరికీ తెలియని అద్భుతమైనప్రదేశాలు ఇవే!

మైసూర్‌లో ఎవ్వరికీ తెలియని అద్భుతమైనప్రదేశాలు ఇవే!

మైసూర్ నగరం ఆలయాలకు ప్రసిద్ధి చెందినది. ఇక్కడి చాముండి కొండలు ఆధ్యాత్మిక గమ్యస్థానంగా ఉంటుంది. అయితే ఇక్కడ ఆలయమే కాకుండా ఈ ప్లేస్ ట్రెక్కింగ్‌కు కూడా చాలా అనువైనదంట. చాముండేశ్వరి ఆలయం ఎక్కిన తర్వాత ట్రెక్కింగ్ ప్రారంభం అవుతుందంట. ఇది మంచి అనుభూతిని ఇస్తుందంట. మైసూర్ నగరంలో శ్రీ వేణుగోపాల కృష్ణ ఆలయం తెలియని వారు ఎవరూ ఉండరు. ఈ ఆలయంలో జిప్ లైనింగ్ ఎంజాయ్ చేయవచ్చును. ఉత్కంఠను రేకెత్తించే విధంగా 400 మీటర్ల పొడువు ఈ…

Read More
వృద్ధ మహిళ ఇంట్లో ఒంటరిగా ఉందని స్కెచ్ వేశారు.. కట్ చేస్తే.. లాస్ట్‌లో అసలు ట్విస్ట్ ఇదే!

వృద్ధ మహిళ ఇంట్లో ఒంటరిగా ఉందని స్కెచ్ వేశారు.. కట్ చేస్తే.. లాస్ట్‌లో అసలు ట్విస్ట్ ఇదే!

ఇంట్లో ఒంటరిగా ఉంటున్న ఓ వృద్ధ మహిళపై ముగ్గురు గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. కళ్ళల్లో కారం చల్లి ఒంటిపై ఉన్న ఆరున్నర లక్షల విలువైన బంగారు నగలు దోచుకెళ్ళారు. తీరా చూస్తే ఆ ముగ్గురు దుండగులు అదే వీధిలో ఉంటున్న వారే కావడం విశేషం. వృద్ధ మహిళ ఒంటరిగా ఉంటుందని తెలుసుకుని పక్కా ప్లాన్‌ ప్రకారం దాడి చేశారు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఇంట్లో కారం చల్లారు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యారు….

Read More
Video: ‘నీకసలు బుర్ర ఉందా రా’.. అందరిముందే తమ్ముడిని తిట్టేసిన రోహిత్.. ఎందుకంటే?

Video: ‘నీకసలు బుర్ర ఉందా రా’.. అందరిముందే తమ్ముడిని తిట్టేసిన రోహిత్.. ఎందుకంటే?

Rohit Sharma Scolds Sibling Video: ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత వన్డే కెప్టెన్ రోహిత్ శర్మకు ప్రత్యేక గౌరవం లభించింది. ప్రత్యేకత ఏమిటంటే, రోహిత్ శర్మ పేరుతో కొత్త స్టాండ్‌ను ఆవిష్కరించారు. శుక్రవారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై క్రికెట్ అసోసియేషన్ నిర్వహించిన కార్యక్రమంలో రోహిత్ శర్మ స్టాండ్‌కు పేరు పెట్టారు. ఈ ప్రత్యేక కార్యక్రమానికి రోహిత్ శర్మ కుటుంబంతోపాటు రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఈ సమయంలో, రోహిత్ శర్మ తన సోదరుడు విశాల్‌ను…

Read More
Viral: స్కూల్‌ కింద నుంచి ఏవో వింత చప్పుళ్లు.. భయం భయంగానే తవ్వి చూడగా

Viral: స్కూల్‌ కింద నుంచి ఏవో వింత చప్పుళ్లు.. భయం భయంగానే తవ్వి చూడగా

ఓ స్కూల్‌లో రినోవేషన్ పనులు జరుగుతున్నాయి. కొద్దిరోజులుగా కూలీలు తమ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఇదిలా ఉండగా.. వారికి ఓ మారు మార్బుల్ రాళ్ల కింద నుంచి ఏవో వింత చప్పుళ్లు వినిపించాయి. మొదటిగా అవేవో ఎలుకలు లేదా పందికొక్కులు అయి ఉంటాయిలే అనుకునేరు. కానీ అదే భయం భయంగా కొంచెం కొంచెంగా తవ్వి చూశారు. అంతే.! బయటపడింది చూసి దెబ్బకు షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. మెక్సికోలోని ఓ ప్రాధమిక పాఠశాల కింద పిల్లల శ్మశానవాటిక…

Read More
పోలవరం ప్రాజెక్టుపై ప్రధాని మోదీ సమీక్ష.. హాజరుకానున్న చంద్రబాబు, రేవంత్

పోలవరం ప్రాజెక్టుపై ప్రధాని మోదీ సమీక్ష.. హాజరుకానున్న చంద్రబాబు, రేవంత్

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. తాజాగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పోలవరం యాక్షన్‌ప్లాన్‌లోకి దిగబోతున్నారు. కేంద్రం జాతీయ ప్రాజెక్టు హోదా ఇచ్చిన ఆంధ్రప్రదేశ్‌లోని పోలవరం ప్రాజెక్టు గురించి మే 28న ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు ప్రధాని మోదీ. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివిధ అంశాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రులతో సంభాషించనున్నట్లు సమాచారం. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల పురోగతిపై ప్రధాని మోదీ తొలిసారి సమీక్ష…

Read More