kalyan chakravarthy

Viral: స్కూల్‌ కింద నుంచి ఏవో వింత చప్పుళ్లు.. భయం భయంగానే తవ్వి చూడగా

Viral: స్కూల్‌ కింద నుంచి ఏవో వింత చప్పుళ్లు.. భయం భయంగానే తవ్వి చూడగా

ఓ స్కూల్‌లో రినోవేషన్ పనులు జరుగుతున్నాయి. కొద్దిరోజులుగా కూలీలు తమ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఇదిలా ఉండగా.. వారికి ఓ మారు మార్బుల్ రాళ్ల కింద నుంచి ఏవో వింత చప్పుళ్లు వినిపించాయి. మొదటిగా అవేవో ఎలుకలు లేదా పందికొక్కులు అయి ఉంటాయిలే అనుకునేరు. కానీ అదే భయం భయంగా కొంచెం కొంచెంగా తవ్వి చూశారు. అంతే.! బయటపడింది చూసి దెబ్బకు షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. మెక్సికోలోని ఓ ప్రాధమిక పాఠశాల కింద పిల్లల శ్మశానవాటిక…

Read More
పోలవరం ప్రాజెక్టుపై ప్రధాని మోదీ సమీక్ష.. హాజరుకానున్న చంద్రబాబు, రేవంత్

పోలవరం ప్రాజెక్టుపై ప్రధాని మోదీ సమీక్ష.. హాజరుకానున్న చంద్రబాబు, రేవంత్

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. తాజాగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పోలవరం యాక్షన్‌ప్లాన్‌లోకి దిగబోతున్నారు. కేంద్రం జాతీయ ప్రాజెక్టు హోదా ఇచ్చిన ఆంధ్రప్రదేశ్‌లోని పోలవరం ప్రాజెక్టు గురించి మే 28న ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు ప్రధాని మోదీ. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివిధ అంశాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రులతో సంభాషించనున్నట్లు సమాచారం. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల పురోగతిపై ప్రధాని మోదీ తొలిసారి సమీక్ష…

Read More
IPL 2025: ఐపీఎల్‌ రీస్టార్ట్ కి ముందు తిరుమలను సందర్శించిన లక్నో అంకుల్.. పెద్ద కోరికె కోరినట్టు ఉన్నాడుగా!

IPL 2025: ఐపీఎల్‌ రీస్టార్ట్ కి ముందు తిరుమలను సందర్శించిన లక్నో అంకుల్.. పెద్ద కోరికె కోరినట్టు ఉన్నాడుగా!

ఆర్పీ-సంజీవ్ గోయెంకా గ్రూప్ చైర్మన్, ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్టు యజమాని సంజీవ్ గోయెంకా తన కుటుంబ సభ్యులతో కలిసి మే 16, 2025న తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సందర్శించి శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనాన్ని పొందారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఈ పుణ్యక్షేత్రం ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులను ఆకర్షిస్తూ భారతదేశంలోని అత్యంత ప్రముఖ మతపరమైన స్థలాల్లో ఒకటిగా నిలుస్తోంది. శ్రీవేంకటేశ్వరుడు విష్ణువు అవతారంగా పూజించబడుతూ, తిరుమల ఆలయం హిందూ భక్తుల ఆధ్యాత్మిక జీవితంలో…

Read More
Tirumala: తిరుమల శ్రీవారికి భారీ బంగారు కానుక.. ఎన్ని కోట్ల విలువైందో తెలిస్తే..

Tirumala: తిరుమల శ్రీవారికి భారీ బంగారు కానుక.. ఎన్ని కోట్ల విలువైందో తెలిస్తే..

తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు. వెలకట్టలేని బంగారు వజ్ర వైడూర్యాల ఆభరణాలు వెంకన్న సొంతం. భక్తులు మొక్కు లో భాగంగా సమర్పించే కానుకలు కూడా ఎంతో ఖరీదైనది గా ఉంటున్నాయి. ఇలా వెంకన్నకు చేరుతున్న కానుకలు, విరాళంగా సమర్పిస్తున్న ఆభరణాలు రూ. కోట్లాది విలువైనవి ఉంటున్నాయి. రోజూ శ్రీవారిని దర్శించుకునే వేలాదిమంది భక్తులు సమర్పించే కానుకలు కూడా కోట్లాది రూపాయల విలువైనవిగా ఉంటున్నాయి. టీటీడీ ఖాతా కు అందుతున్న సొమ్ము, స్వామి వారి బొక్కసం కు చేకూరుతున్న ఆభరణాలు…

Read More
తల్లి పాత్రల్లో నటించి మెప్పించిన హీరోయిన్స్ వీరే!

తల్లి పాత్రల్లో నటించి మెప్పించిన హీరోయిన్స్ వీరే!

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రమ్య కృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈమె హీరోయిన్‌గా తన సత్తా చాటింది. తర్వాత అమ్మ పాత్రలు చేసి కూడా మంచి పేరు సంపాదించుకుంది. ముఖ్యంగా బాహుబలి సినిమాలో ఈ నటి అమ్మ పాత్రలో అద్భుతంగా నటించారు. శివగామి పాత్రలో ఒదిగిపోయి చాలా బాగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్ సీనియర్ నటి జయసుధ గురించి ఎంత చెప్పినా తక్కువే. చాలా సినిమాల్లో హీరోయిన్‌గా చేసింది. అలాగే తర్వాత చాలా…

Read More
OTT Movie: సీన్ సీన్‏కు చెమటలు పట్టించే టెన్షన్.. క్లైమాక్స్‏లో ఊహించని ట్విస్ట్.. మెంటలెక్కించే సినిమా మావ..

OTT Movie: సీన్ సీన్‏కు చెమటలు పట్టించే టెన్షన్.. క్లైమాక్స్‏లో ఊహించని ట్విస్ట్.. మెంటలెక్కించే సినిమా మావ..

సస్పెన్స్ థ్రిల్లర్ శైలిలోని ఉండే సినిమాలు చూసేందుకు జనాలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. ఇలాంటి జానర్ చిత్రాలు సినీప్రియులకు కొత్త రకమైన అనుభవాన్ని అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే నిర్మాతలు, దర్శకులు ఈ శైలిలో సినిమాలు తీయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. పెద్ద బడ్జెట్ అవసరం లేదు. స్టార్ హీరోహీరోయిన్స్ నటించాల్సిన పనిలేదు.. అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్నాయి. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమాకు థియేటర్లలో అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ సినిమా పేరు…

Read More
వైశాఖ మాసంలో పౌర్ణమి.. వీరికి అఖండ రాజయోగం!

వైశాఖ మాసంలో పౌర్ణమి.. వీరికి అఖండ రాజయోగం!

ఇక ఈ వైశాఖ మాసంలో పౌర్ణమి రోజున శుక్రుడు, గురుడు ఒకే సరళ రేఖ మీదకు వస్తున్నారు. దీని ప్రభావం 12 రాశులపై పడనుంది. కానీ నాలుగు రాశుల వారికి మాత్రం అఖండ రాజయోగం, ధన యోగం కలుగుతుందంట. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే? Source link

Read More
Maruti Car: ఈ 7 సీటర్స్‌ కారు ప్రియులకు గుడ్‌న్యూస్‌.. లక్ష రపాయల వరకు తగ్గింపు..!

Maruti Car: ఈ 7 సీటర్స్‌ కారు ప్రియులకు గుడ్‌న్యూస్‌.. లక్ష రపాయల వరకు తగ్గింపు..!

భారతదేశంలోని 7-సీట్ల కార్ల విభాగంలో మారుతి ఎర్టిగా, కియా కారెన్స్ ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఈ విభాగంలో ప్రీమియం కార్లు అప్‌గ్రేడ్ చేయబడిన మారుతి XL6, కియా కారెన్స్ క్లావిస్. అతి తక్కువ ధర ఆధారంగా ఈ రెండు కార్లకు సవాలు విసరిన 7 సీట్ల కారు ఇప్పుడు లక్ష రూపాయలు తగ్గింది. దేశంలోనే అత్యంత చౌకైన 7 సీట్ల కారు రెనాల్ట్ ట్రైబర్. దీనిపై మే నెలలో రూ. లక్ష వరకు తగ్గింపు లభిస్తుంది. దీనితో పాటు,…

Read More
Apple CEO Salary: వామ్మో.. ఇవి డబ్బులా..? కాగితాలా? ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ జీతం ఎంతో తెలిస్తే మైండ్‌ బ్లాంకే..

Apple CEO Salary: వామ్మో.. ఇవి డబ్బులా..? కాగితాలా? ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ జీతం ఎంతో తెలిస్తే మైండ్‌ బ్లాంకే..

ప్రపంచంలోని అతిపెద్ద టెక్ కంపెనీలలో ఒకటైన ఆపిల్ CEO అయిన టిమ్ కుక్ తన పనితోనే కాకుండా తన భారీ సంపాదనతో కూడా వార్తల్లో నిలిచారు. ఐఫోన్, ఐప్యాడ్, మాక్ వంటి ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఆపిల్ కంపెనీ అధిపతి నెలవారీ జీతం ఎంత? వారి మొత్తం సంపద ఎంతో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. టిమ్ కుక్ మొత్తం జీతం $74.6 మిలియన్లు: మీడియా నివేదికల ప్రకారం.. 2024లో టిమ్ కుక్ మొత్తం జీతం $74.6…

Read More
Oats: ఓట్స్ ఆరోగ్యానికి మంచివని తెగ తినేస్తున్నారా.. కానీ అతిగా తింటే విషమే!

Oats: ఓట్స్ ఆరోగ్యానికి మంచివని తెగ తినేస్తున్నారా.. కానీ అతిగా తింటే విషమే!

నిజానికి ఓట్స్ ఒక సంపూర్ణమైన పౌష్టికాహారం. కానీ, ఏ ఆహారమైనా మితంగా తీసుకుంటేనే ఆరోగ్యం. ఓట్స్ విషయంలోనూ ఇదే సూత్రం వర్తిస్తుంది. అతిగా ఓట్స్ తింటే అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఓట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మన శరీరానికి కలిగే నష్టాలు ఏమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మొదటగా జీర్ణ వ్యవస్థ గురించి మాట్లాడుకుందాం. ఓట్స్ లో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు చాలా మంచిది. కానీ, ఒక్కసారిగా…

Read More