kalyan chakravarthy

IPL 2025: వార్ వల్ల మధ్యలో ఆగిపోయిన పంజాబ్ vs ఢిల్లీ మ్యాచ్! రీస్టార్ట్ తరువాత మళ్ళీ జరుగనుందా?

IPL 2025: వార్ వల్ల మధ్యలో ఆగిపోయిన పంజాబ్ vs ఢిల్లీ మ్యాచ్! రీస్టార్ట్ తరువాత మళ్ళీ జరుగనుందా?

భారతీయ క్రికెట్ అభిమానులను కలవరపరిచిన పరిణామాల్లో, BCCI తాజాగా చేసిన ప్రకటన ప్రకారం, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 ను పునఃప్రారంభించనున్నట్లు స్పష్టమైంది. భారత్-పాకిస్తాన్ సరిహద్దులో జరుగుతున్న సాయుధ ఘర్షణల కారణంగా టోర్నమెంట్‌ను తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చింది. ఈ పరిణామాల మధ్య ధర్మశాలలో జరుగుతున్న పంజాబ్ కింగ్స్ (PBKS) vs ఢిల్లీ క్యాపిటల్స్ (DC) మ్యాచ్‌ను కూడా మధ్యలోనే రద్దు చేయాల్సి వచ్చింది. మ్యాచ్ ప్రారంభమైన సమయంలో పంజాబ్ కింగ్స్, టాస్ గెలిచి బ్యాటింగ్ మొదలుపెట్టి,…

Read More
IPL 2025: ఐపీఎల్ రద్దయినా, బీసీసీతోపాటు ఫ్రాంచైజీలకు నో లాస్.. ఆ ప్లాన్‌తో సేఫ్ జోన్‌‌లో..

IPL 2025: ఐపీఎల్ రద్దయినా, బీసీసీతోపాటు ఫ్రాంచైజీలకు నో లాస్.. ఆ ప్లాన్‌తో సేఫ్ జోన్‌‌లో..

IPL 2025 Postponed: భారత్, పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలను దృష్టిలో ఉంచుకుని, 2025 ఐపీఎల్‌ను వారం పాటు వాయిదా వేయాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ సీజన్‌లో మొత్తం 57 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. 58వ మ్యాచ్ సగంలోనే ఆగిపోయింది. ఈరోజు తదుపరి ఐపీఎల్ (IPL 2025) మ్యాచ్‌లను ప్రకటించిన బీసీసీఐ, టోర్నమెంట్‌ను వారం పాటు వాయిదా వేసింది. అయితే, ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ లీగ్ అయిన ఐపీఎల్ రద్దు చేస్తే.. బీసీసీఐ, ఫ్రాంచైజీలు ఎంత నష్టపోతారనేది అందరి…

Read More
Megastar Chiranjeevi: జగదేకవీరుడు అతిలోకసుందరి రీరిలీజ్‏కు సెన్సేషన్ రెస్పాన్స్.. అప్పట్లో చిరు, శ్రీదేవి రెమ్యునరేషన్స్ ఎంతో తెలుసా.. ?

Megastar Chiranjeevi: జగదేకవీరుడు అతిలోకసుందరి రీరిలీజ్‏కు సెన్సేషన్ రెస్పాన్స్.. అప్పట్లో చిరు, శ్రీదేవి రెమ్యునరేషన్స్ ఎంతో తెలుసా.. ?

టాలీవుడ్ ఎవర్ గ్రీన్ హిట్ మూవీ జగదేక వీరుడు అతిలోక సుందరి. 1990లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో థియేటర్లలో సంచలనం సృష్టించింది. డైరెక్టర్ రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ మూవీలో మెగాస్టార్ చిరంజీవి, దివంగత నటి శ్రీదేవి జంటగా నటించారు. సోషియో ఫాంటసీ డ్రామాగా వచ్చిన ఈసినిమాను వైజయంతీ మూవీస్ పతాకంపై నిర్మాత అశ్వనీదత్ నిర్మించారు. అప్పట్లో ఈసినిమా భారీ వసూళ్లు రాబట్టింది. దాదాపు రూ.2 కోట్లతో నిర్మించిన ఈ సినిమా రూ.15 కోట్లకు పైగా…

Read More
IPL 2025: 18 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలో ఎవ్వరూ ఊహించని సీన్.. ఏకంగా 3సార్లు?

IPL 2025: 18 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలో ఎవ్వరూ ఊహించని సీన్.. ఏకంగా 3సార్లు?

ప్రపంచంలోనే అతిపెద్ద టీ20 లీగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ అకస్మాత్తుగా ఆగిపోయింది. భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో, భారత క్రికెట్ నియంత్రణ మండలి టోర్నమెంట్‌ను నిలిపివేయాలని నిర్ణయించుకోవలసి వచ్చింది. మే 9న, 58 మ్యాచ్‌ల తర్వాత బీసీసీఐ టోర్నమెంట్‌ను వారం పాటు నిలిపివేసింది. 2008లో ప్రారంభమైన ఈ లీగ్ చరిత్రలో వివిధ కారణాల వల్ల టోర్నమెంట్ వాయిదా వేయాల్సి రావడం ఇదే మొదటిసారి కాదు. ఐపీఎల్ 2008 లో ప్రారంభమైంది. అప్పటి నుంచి…

Read More
మే 15 వరకు పౌర విమానాల రాకపోకలపై ఆంక్షలు..  32 విమానాశ్రయాలు మూసివేత!

మే 15 వరకు పౌర విమానాల రాకపోకలపై ఆంక్షలు.. 32 విమానాశ్రయాలు మూసివేత!

ఆపరేషన్ సిందూర్ కింద పాకిస్తాన్‌పై కొనసాగుతున్న చర్యల మధ్య భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది . దేశవ్యాప్తంగా 32 విమానాశ్రయాలను గురువారం (మే 15) ఉదయం 5:29 గంటల వరకు మూసివేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. పాకిస్తాన్ చేస్తున్న క్షిపణి, డ్రోన్ దాడులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. అయితే, దేశవ్యాప్తంగా 24 విమానాశ్రయాలలో విమాన కార్యకలాపాలు శనివారం (మే 10) వరకు మూసివేస్తున్నట్లు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ గురువారం (మే…

Read More
ఆపరేషన్ సింధూర్‌కు అండగా కదులుతున్న యావత్ భారతావని.. సైన్యానికి ఉడతాభక్తిగా సాయం!

ఆపరేషన్ సింధూర్‌కు అండగా కదులుతున్న యావత్ భారతావని.. సైన్యానికి ఉడతాభక్తిగా సాయం!

భారత్ పాకిస్థాన్ ఉద్రిక్తతల వేళ.. భారత సైన్యం చూపుతున్న ధైర్య సాహసాలు, జవాన్ల పరాక్రమాలను యావత్ దేశం కీర్తిస్తోంది. శత్రు దేశం గడ్డ మీదకు వెళ్లి మరీ మనోళ్లు చూపుతున్న సత్తాను కొనియాడుతోంది. భారత సైన్యం శక్తిని తట్టుకోలేక.. సరిహద్దుల్లో కాల్పులకు తెగబడుతున్న శత్రు మూకలను బోర్డర్‍లో నిలిపేస్తున్న జవాన్లు కోసం ప్రముఖులు ఉడతాభక్తిగా విరాళంగా అందిస్తున్నారు. భారత్- పాక్‌ ఉద్రిక్తతల నేపథ్యంలో శత్రుమూకల కుట్రలను భగ్నం చేస్తూ జాతి రక్షణ కోసం సరిహద్దుల్లో సైనికుల పోరాడుతున్నారు….

Read More
పాకిస్థాన్‌కు దెబ్బ మీద దెబ్బ.. పాక్ ఆర్మీపై తెహ్రీక్-ఇ-తాలిబన్ దాడి. 10 మంది మృతి

పాకిస్థాన్‌కు దెబ్బ మీద దెబ్బ.. పాక్ ఆర్మీపై తెహ్రీక్-ఇ-తాలిబన్ దాడి. 10 మంది మృతి

తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP) మరోసారి పాకిస్తాన్ సైన్యాన్ని లక్ష్యంగా చేసుకుంది. టీటీపీ తన స్నిపర్లు అనేక మంది పాకిస్తానీ సైనికులపై మెరుపుదాడి చేస్తున్నట్లు ఒక వీడియోను విడుదల చేసింది. టీటీపీ యోధులు జరిపిన కాల్పుల్లో 10 మంది పాకిస్తానీ సైనికులు మరణించారని పేర్కొంది. పాకిస్తాన్ సైన్యానికి గుణపాఠం నేర్పడానికి ఆపరేషన్ అల్-ఖండక్‌ను ప్రారంభిస్తామని TTP ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఆపరేషన్ ద్వారా, పాకిస్తాన్ సైన్యం, భద్రతా సంస్థలు, వారి మిత్రదేశాలపై దాడులు జరుగుతాయి. సైనిక స్థావరాలు,…

Read More
హైదరాబాద్‌లో హై అలర్ట్‌.. శాంతి భద్రతలపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం..!

హైదరాబాద్‌లో హై అలర్ట్‌.. శాంతి భద్రతలపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం..!

హైదరాబాద్‌లో హై అలర్ట్‌.. పాక్-భారత్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో తెలంగాణలో శాంతిభద్రతలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మిస్ వరల్డ్‌ పోటీలకు వచ్చే అతిథుల భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు భట్టి విక్రమార్క. శనివారం(మే 10) నుంచి హైదరాబాద్ వేదికగా మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభం కానున్నాయి. చాలా దేశాలకు చెందిన పోటీదారులు ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. అందాల పోటీలకు వచ్చిన అతిథులకు భద్రత కట్టుదిట్టం చేశారు పోలీసులు. భారత్‌-పాక్‌…

Read More
PM Modi: ప్రధాని మోదీ నివాసంలో కీలక సమావేశం.. త్రివిధ దళాల ఉన్నతాధికారులు హాజరు

PM Modi: ప్రధాని మోదీ నివాసంలో కీలక సమావేశం.. త్రివిధ దళాల ఉన్నతాధికారులు హాజరు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు భారత సాయుధ దళాల అధిపతులతో సమావేశం నిర్వహించారు. ఈ సమయంలో, త్రివిధ దళాల నాయకులు ప్రస్తుత పరిస్థితి గురించి ప్రధానమంత్రికి వివరించారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత విచ్ఛిన్నమైన పాకిస్తాన్ భారతదేశంపై దాడి చేస్తోంది. ఈ దాడులన్నింటినీ మూడు భారత సాయుధ దళాల సైనికులు తిప్పికొడుతున్నారు. దేశ సరిహద్దు ప్రాంతాల్లో ప్రస్తుతం ఉద్రిక్తత నెలకొంది. మొత్తం పరిస్థితిని సమీక్షించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దేశంలోని అన్ని కదలికలను మోడీ స్వయంగా…

Read More
News9 CBC 2025: ‘సైనా, సింధు ఛాంపియన్స్‌గా ఎదగడానికి కారణమిదే’: బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్

News9 CBC 2025: ‘సైనా, సింధు ఛాంపియన్స్‌గా ఎదగడానికి కారణమిదే’: బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్

న్యూస్9 కార్పొరేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ 2025 ప్రారంభానికి ముందు, స్పోర్ట్స్ ఎడిటర్ మేహా భరద్వాజ్ ఆల్టర్ లెజెండరీ బ్యాడ్మింటన్ కోచ్ గోపీచంద్‌తో మాట్లాడారు. గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ ఎలా ప్రారంభమైందో, సైనా నెహ్వాల్, పీవీ సింధు ఎలా ఛాంపియన్లుగా ఎదిగారో ఆయన వివరించారు. ప్రతిభావంతులైన ఆటగాడిని గొప్ప ఆటగాడిగా మార్చే సూత్రాన్ని గోపీచంద్ చెప్పాడు. అలాగే హైదరాబాద్‌లో తన అకాడమీని నిర్మించడానికి తాను చేసిన త్యాగాలను కూడా గోపీచంద్ వెల్లడించారు. ‘ఇది నాకు ఒక ప్రయాణం. ప్రారంభంలో,…

Read More