
IPL 2025: వార్ వల్ల మధ్యలో ఆగిపోయిన పంజాబ్ vs ఢిల్లీ మ్యాచ్! రీస్టార్ట్ తరువాత మళ్ళీ జరుగనుందా?
భారతీయ క్రికెట్ అభిమానులను కలవరపరిచిన పరిణామాల్లో, BCCI తాజాగా చేసిన ప్రకటన ప్రకారం, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 ను పునఃప్రారంభించనున్నట్లు స్పష్టమైంది. భారత్-పాకిస్తాన్ సరిహద్దులో జరుగుతున్న సాయుధ ఘర్షణల కారణంగా టోర్నమెంట్ను తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చింది. ఈ పరిణామాల మధ్య ధర్మశాలలో జరుగుతున్న పంజాబ్ కింగ్స్ (PBKS) vs ఢిల్లీ క్యాపిటల్స్ (DC) మ్యాచ్ను కూడా మధ్యలోనే రద్దు చేయాల్సి వచ్చింది. మ్యాచ్ ప్రారంభమైన సమయంలో పంజాబ్ కింగ్స్, టాస్ గెలిచి బ్యాటింగ్ మొదలుపెట్టి,…