
NIA: దేశంలో మరో ఉగ్రదాడికి ప్లాన్.. ఈ సారి ఉగ్రవాదుల టార్గెట్ వారేనా? నిఘా వర్గాల హెచ్చరిక!
ఏప్రిల్ 22న జమ్మూకాశ్మీర్లోని పలహ్గామ్లో జరిగిన ఉగ్రదాడి యావత్ భారత దేశాన్ని కలిచి వేసింది. పచ్చని ప్రకృతిని ఆస్వాధించేందుకు వెళ్లిన సుమారు 28 మంది పర్యాటకులను ఉగ్రవాదులు పొట్టనపెట్టుకున్నారు. మతాన్ని అడిగి మరీ ఒక్కొక్కరి దారుణంగా కాల్చి చంపారు. ఈ ఉగ్రదాడి తరువాత జమ్మూ కశ్మీర్లో భద్రతా బలగాలు అలర్ట్ అయ్యాయి. భారత్-పాకిస్తాన్ సరిహద్దులో LOC నియంత్రణ రేఖ వెంబడి పాక్ సైనికులు జరుతపున్న కాల్పులను భారత్ సైన్యం సమర్థవంతంగా తిప్పి కొడుతోంది. మరోవైపు ఉగ్రదాడిపై దర్యాప్తును…