
IPL 2025 Points Table: 51 మ్యాచ్ల తర్వాత ఏ జట్టు ఏ స్థానంలో ఉందంటే.. ప్లే ఆఫ్స్ చేరే 4 జట్లు ఫిక్స్?
Indian Premier League 2025 Points Table Latest Updates: ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా 51వ మ్యాచ్లో గుజరాత్ జట్టు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుపై ఘన విజయం సాధించింది. దీంతో గుజరాత్ ప్లేఆఫ్స్ వైపు బలమైన అడుగు వేసింది. హైదరాబాద్ మాత్రం ఈ సీజన్ నుంచి దాదాపు తప్పుకున్నట్లేనని తెలుస్తోంది. గుజరాత్ రెండో స్థానానికి.. సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన 10వ మ్యాచ్లో శుభ్మాన్ గిల్ నేతృత్వంలోని గుజరాత్ ఏడో విజయాన్ని నమోదు చేసింది. దీంతో, గుజరాత్…