
పామును పట్టుకోమని పిలిపించారు.. అతన్ని పాము కాట్టేస్తే ఎవరూ పట్టించుకోలేదు! పైగా వీడియోలు తీశారు.. చివరికి..
బీహార్లోని వైశాలి జిల్లాలో పాములను రక్షించడంలో నిపుణుడైన జె.పి. యాదవ్ విషపూరిత పాము కాటు కారణంగా మరణించాడు. హాజీపూర్లోని చక్ సికందర్ బజార్లోని ఒక గిడ్డంగి నుండి విషపూరిత పామైన గెహున్మాన్ను రక్షించడానికి యాదవ్ను పిలిచారు. అతను గిడ్డంగిలో పామును పట్టుకున్నాడు. దాన్ని బహిరంగ ప్రదేశంలో బయటకు తీసుకువచ్చాడు. జె.పి. యాదవ్ పాముతో ఆడుకోవడం మొదలుపెట్టాడు. ఆ విషపూరిత పాము అతన్ని చాలాసార్లు కాటేయడానికి ప్రయత్నించింది, కానీ అతను తప్పించుకున్నాడు. జె.పి. తన చేతిలో ఉన్న పాముతో…