kalyan chakravarthy

పామును పట్టుకోమని పిలిపించారు.. అతన్ని పాము కాట్టేస్తే ఎవరూ పట్టించుకోలేదు! పైగా వీడియోలు తీశారు.. చివరికి..

పామును పట్టుకోమని పిలిపించారు.. అతన్ని పాము కాట్టేస్తే ఎవరూ పట్టించుకోలేదు! పైగా వీడియోలు తీశారు.. చివరికి..

బీహార్‌లోని వైశాలి జిల్లాలో పాములను రక్షించడంలో నిపుణుడైన జె.పి. యాదవ్ విషపూరిత పాము కాటు కారణంగా మరణించాడు. హాజీపూర్‌లోని చక్ సికందర్ బజార్‌లోని ఒక గిడ్డంగి నుండి విషపూరిత పామైన గెహున్మాన్‌ను రక్షించడానికి యాదవ్‌ను పిలిచారు. అతను గిడ్డంగిలో పామును పట్టుకున్నాడు. దాన్ని బహిరంగ ప్రదేశంలో బయటకు తీసుకువచ్చాడు. జె.పి. యాదవ్ పాముతో ఆడుకోవడం మొదలుపెట్టాడు. ఆ విషపూరిత పాము అతన్ని చాలాసార్లు కాటేయడానికి ప్రయత్నించింది, కానీ అతను తప్పించుకున్నాడు. జె.పి. తన చేతిలో ఉన్న పాముతో…

Read More
భర్తపై అలిగి ఇంట్లో నుంచి బయటికెళ్లింది..! కామాంధుల చేతిలో బలై.. రైలు పట్టాలపై..!

భర్తపై అలిగి ఇంట్లో నుంచి బయటికెళ్లింది..! కామాంధుల చేతిలో బలై.. రైలు పట్టాలపై..!

హర్యానాలోని పానిపట్‌లో తన భర్తపై కోపంతో ఇంట్లో నుంచి వచ్చేసిన ఓ మహిళపై రైలులో సామూహిక అత్యాచారం జరిగింది. ఈ సంఘటన తర్వాత నిందితులు ఆ మహిళను రైల్వే ట్రాక్‌పై పడవేసి పారిపోయారు. దీంతో ఆ మహిళను రైలు ఢీకొట్టి తీవ్రంగా గాయపడింది. లోకో పైలట్ ఈ సంఘటన గురించి GRPకి సమాచారం అందించాడు. గాయపడిన మహిళను చికిత్స కోసం రోహ్‌తక్ PGIలో చేర్చారు. జూన్ 24న ఒక మహిళ తన భర్తతో ఏదో విషయంలో గొడవపడి…

Read More
ఓలా, ఉబర్ ప్రయాణికులకు షాక్.. కొత్త రూల్స్

ఓలా, ఉబర్ ప్రయాణికులకు షాక్.. కొత్త రూల్స్

తాజా నిబంధనల ప్రకారం.. రద్దీ సమయాల్లో బేస్ ఛార్జీపై గరిష్టంగా 200 శాతం వరకు సర్జ్‌ ఛార్జీని వసూలు చేసుకునేందుకు క్యాబ్ అగ్రిగేటర్లకు అనుమతి లభించింది. గతంలో ఈ పరిమితి 150 శాతంగా ఉండేది. సాధారణ రద్దీ సమయాల్లో బేస్ ఛార్జీపై 50 శాతం అదనంగా వసూలు చేసుకునే వెసులుబాటును కూడా కల్పించారు. అయితే, ప్రయాణికులకు కొంత ఊరటనిచ్చేలా కేంద్రం ఒక షరతు విధించింది. మూడు కిలోమీటర్లలోపు చేసే ప్రయాణాలపై ఎలాంటి అదనపు సర్జ్‌ ఛార్జీలు విధించకూడదని…

Read More
రేయ్‌ అదేమైన తాడు అనుకున్నారా.. అలా మోసుకెళ్తున్నారు.. గుండెల్లో వణుకుపుట్టిస్తున్న షాకింగ్‌ వీడియో!

రేయ్‌ అదేమైన తాడు అనుకున్నారా.. అలా మోసుకెళ్తున్నారు.. గుండెల్లో వణుకుపుట్టిస్తున్న షాకింగ్‌ వీడియో!

ఉత్తరప్రదేశ్: ఉత్తరప్రదేశ్‌లో ఓ షాకింగ్‌ ఘటన వెలుగు చూసింది. కొందరు పిల్లలు 15 అడుగుల భారీ కొండచిలువను ఓ ఆట వస్తువులా ట్రీట్‌ చేశారు. దాన్ని తమ చేతుల్లో పట్టుకొని ఊరంతా ఊరేగింపుగా తిరిగారు. దానితో సెల్ఫీలు దిగారు. కొద్ది సేపటి తర్వాత దాన్ని సమీపంలోని అడవిలో వదిలేశారు. సుమారు 3కిలో మీటర్లు పిల్లలు ఆ కొండచిలువను పట్టుకొని తిరిగినట్టు స్థానికులు తెలిపారు. వారు ఎక్కడికి వెళ్లినా అక్కడి జనం పిల్లల చేతుల్లో ఉన్న కొండచిలువను చూసి…

Read More
Samudrik Shastra: శరీరంలోని కడుపుపై పుట్టుమచ్చ ఉందా? ఇటువంటి వ్యక్తుల లక్షణాలు ఏమిటంటే..

Samudrik Shastra: శరీరంలోని కడుపుపై పుట్టుమచ్చ ఉందా? ఇటువంటి వ్యక్తుల లక్షణాలు ఏమిటంటే..

ప్రతి మానవ శరీరంలో ఎక్కడో ఒకచోట పుట్టుమచ్చలు ఖచ్చితంగా కనిపిస్తాయి. సైన్స్ ప్రకారం శరీరంపై పుట్టుమచ్చ ఉండటం సాధారణ ప్రక్రియ. అయితే హిందూ మతంలో పుట్టుమచ్చలుండే స్థానం బట్టి శుభ, అశుభ ఫలితాలు ఉంటాయని నమ్మకం. సాముద్రిక శాస్త్రంలో శరీరంపై పుట్టుమచ్చల అర్థం వివరించబడింది. ఇది మానవునికి శుభకరమైనది, అశుభకరమైనది అని రుజువు చేస్తుంది. Source link

Read More
MS Dhoni : టీటీఈ నుంచి వరల్డ్ ఛాంపియన్ వరకు.. పద్మశ్రీ నుంచి హాల్ ఆఫ్ ఫేమ్ వరకు కెప్టెన్ కూల్ అందుకున్న అవార్డ్స్ ఇవే !

MS Dhoni : టీటీఈ నుంచి వరల్డ్ ఛాంపియన్ వరకు.. పద్మశ్రీ నుంచి హాల్ ఆఫ్ ఫేమ్ వరకు కెప్టెన్ కూల్ అందుకున్న అవార్డ్స్ ఇవే !

MS Dhoni : భారత క్రికెట్ చరిత్రలో తనదైన ముద్ర వేసి, కోట్లాది మంది అభిమానుల మనసుల్లో నిలిచిపోయిన ‘కెప్టెన్ కూల్’ ఎం.ఎస్. ధోనీ నేడు 44వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. మైదానంలో తన ప్రశాంతమైన వైఖరితో, మెరుపు వేగంతో తీసుకునే నిర్ణయాలతో భారత్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించిన ధోనీ ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు. 1981లో బీహార్‌లోని (ప్రస్తుతం జార్ఖండ్) రాంచీలో జన్మించిన ధోనీ, ప్రపంచ క్రికెట్‌లోని అత్యంత సక్సెస్ ఫుల్ కెప్టెన్లలో ఒకరిగా నిలిచారు….

Read More
Telangana: : వరదలో కొట్టుకువచ్చిన ప్యాకెట్లు – వాటి లోపల ఏముందా అని చూడగా

Telangana: : వరదలో కొట్టుకువచ్చిన ప్యాకెట్లు – వాటి లోపల ఏముందా అని చూడగా

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షాలు సంభవించిన నేపథ్యంలో ఓ ఆశ్చర్యకర ఘటన వెలుగుచూసింది. దమ్మపేట–అశ్వారావుపేట మండలాల సరిహద్దులోని ఆయిల్ ఫామ్ తోటలో దాచి ఉంచిన 100 కిలోల గంజాయి ప్యాకెట్లు వరదనీటిలో బయటపడిన ఘటన కలకలం రేపుతోంది. ఆదివారం కురిసిన భారీ వర్షాల వల్ల తోటలో భూమిలో దాచిన గంజాయి ప్యాకెట్లపై వేసిన చెత్త, మట్టి వర్షపు ప్రవాహంతో కొట్టుకుపోయాయి. దీంతో ప్యాకెట్లు పూర్తిగా బయటపడిపోయి వరద నీటిలో కొట్టుకొచ్చాయి. వాటిని గమనించిన స్థానికులు పోలీసులకు…

Read More
Betting Suicide: బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకొని ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య… మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన

Betting Suicide: బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకొని ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య… మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన

ఈజీమనీ వేటలో కొంతమంది ఆన్‌లైన్‌ గేమింగ్‌కి, బెట్టింగ్‌కి అడిక్ట్ అవుతున్నారు. లక్కు కలిసి వస్తుందనే ఆశతో లక్షల రూపాయలు బెట్టింగ్‌లకు తగలేస్తున్నారు. లక్కీ భాస్కర్ మాటదేవుడెరుగు.. అప్పుల్లోంచి కోలుకునే మార్గం కనబడక ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. తాజాగా బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకొని ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఆంధ్ర ప్రదేశ్ పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన పవన్ బేగంపేట్ లో ఓ సాఫ్ట్వేర్ సంస్థ లో…

Read More
Aamir Khan: గుత్తా జ్వాల కుమార్తెకు నామకరణం చేసిన ఆమిర్‌ఖాన్‌.. ఏం పేరు పెట్టాడో తెలుసా?

Aamir Khan: గుత్తా జ్వాల కుమార్తెకు నామకరణం చేసిన ఆమిర్‌ఖాన్‌.. ఏం పేరు పెట్టాడో తెలుసా?

బ్యాడ్మింటన్‌ స్టార్ గుత్తా జ్వాల , కోలీవుడ్ హీర విష్ణు విశాల్‌ ఇటీవలే అమ్మానాన్నలుగా ప్రమోషన్ పొందారు. ఈ ఏడాది ఏప్రిల్ లో గుత్తా జ్వాల పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. తాజాగా తమ గారాల పట్టి నామకరణ మహోత్సవం నిర్వహించారు గుత్తా జ్వాల దంపతులు. బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్‌ ఖాన్ కూడా ఈ వేడుకలో పాలు పంచుకున్నారు. ఆయనే గుత్తా జ్వాల కూతురికి పేరు పెట్టాడు. ఈ విషయాన్ని హీరో విష్ణు విశాల్ సోషల్…

Read More
Israel Air Strikes:యెమెన్‌పై విరుచుకుపడిన ఇజ్రాయెల్… ఆపరేషన్ బ్లాక్ ఫ్లాగ్ పేరుతో ఎయిర్ స్ట్రైక్స్

Israel Air Strikes:యెమెన్‌పై విరుచుకుపడిన ఇజ్రాయెల్… ఆపరేషన్ బ్లాక్ ఫ్లాగ్ పేరుతో ఎయిర్ స్ట్రైక్స్

ఇరాన్‌, ఇజ్రాయెల్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత వార్‌ యెమెన్‌ వైపు మళ్లింది. మొన్నటి వరకు ఇరాన్‌ టార్గెట్‌గా బాంబుల వర్షం కురిపించిన ఇజ్రాయెల్‌ తాజాగా యెమోన్‌పై విరుచుకుపడింది. ఆపరేషన్ బ్లాక్ ఫ్లాగ్ పేరుతో ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. సామాన్య పౌరులను ఖాళీ చేయాల్సిందిగా ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. అనంతరం 50 చోట్ల ఇజ్రాయెల్‌ బాంబు దాడులు చేసింది. యెమెన్‌లోని హొదెదా పోర్ట్ లక్ష్యంగా దాడులు జరిపింది. యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారుల స్థావరాలు టార్గెట్‌గా…

Read More