kalyan chakravarthy

Gut Health Warning: ఇలా తయారు చేసే పెరుగుతో ప్రాణాలు తీసే వ్యాధి.. వారికే ఎక్కువ డేంజర్

Gut Health Warning: ఇలా తయారు చేసే పెరుగుతో ప్రాణాలు తీసే వ్యాధి.. వారికే ఎక్కువ డేంజర్

పెరుగును చాలా కాలంగా గట్ ఆరోగ్యానికి ఒక అద్భుతమైన ఆహారంగా భావిస్తున్నారు. ఇది జీర్ణ సంబంధిత సమస్యల నుండి రోగనిరోధక శక్తిని పెంచడం వరకు అనేక ప్రయోజనాలను కలిగిస్తుంది. లాక్టోస్ ఇన్ టోలరెన్స్, మలబద్ధకం, విరేచనాలు ప్రేగుల వాపు వంటి సమస్యలకు ఇది సహజమైన నివారణగా ఉపయోగపడుతుందని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. పెరుగును యోగర్ట్ గా తయారు చేసేందుకు అందులోని కొవ్వు శాతాన్ని తగ్గించేస్తుంటారు. ఇందులో ఉండే కొన్ని రసాయనాలు, ముఖ్యంగా ఎమల్సిఫైయర్లు, గట్‌లో మంటను రేకెత్తించి…

Read More
Anantapur: రాత్రి హాస్టల్ గదుల్లో నిద్రపోయిన విద్యార్థినులు.. పొద్దున లేచేసరికి కాళ్లు, చేతులకు…

Anantapur: రాత్రి హాస్టల్ గదుల్లో నిద్రపోయిన విద్యార్థినులు.. పొద్దున లేచేసరికి కాళ్లు, చేతులకు…

అనంతపురం నగరంలోని కె.ఎస్.ఎన్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల హాస్టల్‌లో ఒకే రోజు పదిమంది విద్యార్థినులను ఎలుకలు కొరికాయి. హాస్టల్ రూమ్‌లో రాత్రిపూట నిద్రిస్తున్న సమయంలో ఎలుకలు కొరికాయని కళాశాల హాస్టల్ విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా పదిమంది విద్యార్థినుల చేతులు, కాళ్లపై ఎలుకలు కొరికి గాయపరిచాయి. ఈ సంఘటన బయటకు పొక్కకుండా కళాశాల ప్రిన్సిపల్ సత్యవతి అత్యంత గోప్యంగా విద్యార్థినులను ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి టీకాలు వేయించారు. హాస్టల్ పరిసరాల్లో అపరిశుభ్ర…

Read More
ఎగిసిపడే అలల మధ్యలో మహేష్.. SSMB 29లో ఈ సీన్‌ ఉండకుంటే ఎలా..

ఎగిసిపడే అలల మధ్యలో మహేష్.. SSMB 29లో ఈ సీన్‌ ఉండకుంటే ఎలా..

ఊహించుకున్నోళ్లకి ఊహించుకున్నంత.. మీ ఊహలకు మేం ఏమాత్రం అడ్డురాం.. కానీ మీరు ఊహించినదానికన్నా ఎక్కువే స్క్రీన్‌ మీద ప్రెజెంట్‌ చేస్తాం.. యాజ్‌ ఇట్‌ ఈజ్‌గా ఇవే పదాలను వాడకపోయినా, ఎస్‌ఎస్‌ఎంబీ29 మేకర్స్ మనసులో మాట ఇదే. అందులో భాగంగానే నెక్స్ట్ మంత్‌ ఓ భారీ బోట్‌ యాక్షన్‌ సీక్వెన్స్ ని తెరకెక్కించడానికి రెడీ అవుతున్నారు. మహేష్‌తో పాటు ప్రియాంక, పృథ్వి కూడా ఈ సీక్వెన్స్ లో పార్టిసిపేట్‌ చేస్తారట. మహేష్‌ కోసం హైదరాబాద్‌లో భారీ సెట్‌ వేస్తున్నారని…

Read More
గుట్టలాంటి పొట్టకు పవర్‌ఫుల్‌ ఛూమంత్రం.. ఈ 15 అలవాట్లతో దెబ్బకు ఊబకాయం హాంఫట్..

గుట్టలాంటి పొట్టకు పవర్‌ఫుల్‌ ఛూమంత్రం.. ఈ 15 అలవాట్లతో దెబ్బకు ఊబకాయం హాంఫట్..

ఉరుకులు పరుగుల జీవితం.. పనిఒత్తిడి.. పేలవమైన జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారం.. ఇవన్నీ శరీరాన్ని సమస్యల వలయంలో చిక్కుకునేలా చేస్తున్నాయి.. ముఖ్యంగా.. ఊబకాయం సమస్య చాలా మందిని వెంటాడుతోంది.. అయితే.. అన్ని సమస్యలకు ఊబకాయం (అధికంగా బరువు పెరగడం) కారణమంని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు.. బరువు తగ్గడం చాలా ముఖ్యమంటున్నారు వైద్య నిపుణులు… అయితే.. బరువు పెరగడం అనేది కొత్త సమస్య కాదు.. కానీ కరోనా వైరస్ మహమ్మారి.. ఇంటి నుండి పని…

Read More
Pahalgam Terrorist Attack: వేర్పాటువాదుల అడ్డాలో పహల్గామ్ మృతులకు నివాళులు.. జామియా మసీదులో చారిత్రాత్మక ఘటన..

Pahalgam Terrorist Attack: వేర్పాటువాదుల అడ్డాలో పహల్గామ్ మృతులకు నివాళులు.. జామియా మసీదులో చారిత్రాత్మక ఘటన..

అందమైన కశ్మీరంలో ఉగ్రమూకల పిరికిపంద చర్యకు యావత్‌ దేశం ఉలిక్కిపడింది. అమాయకుల ప్రాణాలే టార్గెట్‌గా రెచ్చిపోయిన ముష్కరులు అత్యంత హేయంగా దుశ్చర్యకు దిగారు. పహల్‌గామ్‌ ఉగ్ర దాడిలో మొత్తం 28 మంది మరణించారు.. చాలా మంది తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నారు. వెతికి మరీ, గుర్తు పట్టి మరీ కాల్పులు జరిపిన హేయమైన చర్య.. దేశంతోపాటు.. ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసింది. జమ్ముకశ్మీర్‌ కనీవినీ ఎరుగని వికృతమైన ఉగ్రవాద దాడిపై అన్ని వర్గాల ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. చనిపోయిన వారికి…

Read More
Weather Alert: సూరీడుతో జరజాగ్రత్త.. ఈ ప్రాంతాల్లో తీవ్ర వాడగాల్పులు.. ఆరెంజ్ అలర్ట్ జారీ..

Weather Alert: సూరీడుతో జరజాగ్రత్త.. ఈ ప్రాంతాల్లో తీవ్ర వాడగాల్పులు.. ఆరెంజ్ అలర్ట్ జారీ..

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఓ వైపు ఎండలు, మరోవైపు వానలతో వాతావరణం వేగంగా మారుతోంది. భిన్న వాతావరణ పరిస్థితుల మధ్య.. తెలుగురాష్ట్రాలకు ఓవైపు వడగాలులు, మరోవైపు వర్ష సూచనా చేసింది ఐఎండీ. ఇవాళ ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరగడంతోపాటు తీవ్ర వడగాలులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. అంతేకాకుండా పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కూడా కురుస్తాయిని అధికారులు పేర్కొన్నారు. శనివారం, ఆదివారం ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాలలో అక్కడక్కడ వడగాలులు వీచే అవకాశం ఉందని…

Read More
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు మంచి అవకాశాలు.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు మంచి అవకాశాలు.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (ఏప్రిల్ 26, 2025): మేష రాశి వారికి ఆదాయానికి లోటుండకపోయినా.. మితిమీరిన ఖర్చులుండే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి రోజంతా సుఖ శాంతులతో సాగే అవకాశముంది. మిథున రాశి వారికి ఉద్యోగంలో పదోన్నతికి కూడా అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) ధన స్థానంలో గురువు సంచారం వల్ల ఆదాయానికి లోటుండకపోవచ్చు….

Read More
రగులుతోంది సరిహద్దు.. కమ్ముకున్న యుద్ధ మేఘాలు.. మరణమా.. శరణమా..!

రగులుతోంది సరిహద్దు.. కమ్ముకున్న యుద్ధ మేఘాలు.. మరణమా.. శరణమా..!

దొంగదెబ్బ తీసింది వాడు. దగాపడ్డది, తీవ్రంగా గాయపడ్డది మనం. అమాయకుల ప్రాణాలు తోడుకెళ్లింది వాడు. కడుపు మండాల్సింది మనకు. నెత్తుటి రుచి మరిగి.. కన్నుమిన్నూ గానక మళ్లీమళ్లీ దుస్సాహసానికి తెగించింది వాడు. పోనీలే పక్కింటోడు కదా అని మానవతను చాటుకుంటూ వస్తున్నది మనం. అయినా సరే.. కావరం కరగలేదు వాడికి. మాటలు తూలుతూనే ఉన్నాడు. మరి.. యుద్ధంతోనే బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చేసిందా..? మనం సింధు జలాల ఒప్పందం అమలును నిలిపేస్తే.. వాడు సిమ్లా డీల్‌ను సస్పెన్షన్‌లో…

Read More
KSRTC Conductor : చీ.. చీ ఇదేం పాడు పనిరా బాబు.. మరీ ఇంత నీచమా!.. బస్సులో నిద్రిస్తున్న మహిళతో…

KSRTC Conductor : చీ.. చీ ఇదేం పాడు పనిరా బాబు.. మరీ ఇంత నీచమా!.. బస్సులో నిద్రిస్తున్న మహిళతో…

సమాజంలో రోజురోజుకు ఆడవాళ్లపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. మహిళల రక్షణ కోసం ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా, కఠిన చర్యలు తీసుకుంటున్నా.. వారిపై జరుగుతున్న లైంగిక దాడులు మాత్రం తగ్గడం లేదు. కొందరు కామాందులు అమ్మాయిలను చూస్తే చాలా తమ వక్రబుద్దిని బయటపెడుతున్నారు. మనం ఎక్కడున్నాం, ఏం చేస్తున్నాం అని కూడా ఆలోచించట్లేదు. అక్కడ పడితే అక్కడ దారుణాలకు ఒడిగడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరులో చోటుచేసుకుంది. బస్సులో నిద్రిస్తున్న ఓ మహిళతో ఆ బస్సు…

Read More
Pahalgam Terror Attack: భారత్‌తో యుద్ధం.. పాక్ ప్రజలు ఏమనుకుంటున్నారో మీరే చూడండి

Pahalgam Terror Attack: భారత్‌తో యుద్ధం.. పాక్ ప్రజలు ఏమనుకుంటున్నారో మీరే చూడండి

పహల్గామ్‌ దాడి వెనక పాక్ హస్తం ఉందని ఇంటెలిజెన్స్ నివేదికలు తేల్చి చెబుతున్నాయి. దాడిపై పాకిస్తాన్ ప్రభుత్వం స్పందించిన తీరు కూడా పహల్గామ్ అటాక్ వెనక దాయాది దేశం ఉందని తెలుస్తోంది. దీంతో భారత ప్రభుత్వం ఇప్పటికే పాక్ పై తీవ్ర ఆంక్షలు విధించింది. సింధు జలాల ఒప్పందం రద్దు, వీసా సేవలతో పాటు దౌత్య సంబంధాలను నిలిపివేస్తున్నామంటూ భారత ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఇప్పటికే పలు సమస్యలతో సతమతమవుతోన్న పాక్ కు భారత ప్రభుత్వ ఆంక్షలు,…

Read More