kalyan chakravarthy

పట్టు చీర కొనే ఆలోచనలో ఉన్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..!

పట్టు చీర కొనే ఆలోచనలో ఉన్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..!

ఒక పట్టు చీర నాణ్యత అది నేసిన పట్టు నూలుపై ఆధారపడి ఉంటుంది. అసలైన బెనారస్ చీరలు మల్బెర్రీ సిల్క్ అనే స్వచ్ఛమైన పట్టు నూలుతో చేస్తారు. ఈ నూలు మృదువుగా, మెరిసేలా ఉంటుంది. దీనికి ప్రత్యేక మెరుపు కనిపిస్తుంది. నిజమైన పట్టును గుర్తించడానికి సిల్క్ మార్క్ అనే అధికారిక గుర్తింపు చూసుకోవడం మంచిది. బెనారస్ చీరల ప్రత్యేకత వాటిలోని చక్కటి జరీ డిజైన్. ఇది సాధారణంగా బంగారం లేదా వెండి పూతలు వేసిన దారంపై నేసి…

Read More
ఉత్తరాంధ్రవాసులకు కేంద్రం గుడ్‌ న్యూస్.. విశాఖ దక్షిణ కోస్తా జోన్‌నుకు జీఎం నియామకం!

ఉత్తరాంధ్రవాసులకు కేంద్రం గుడ్‌ న్యూస్.. విశాఖ దక్షిణ కోస్తా జోన్‌నుకు జీఎం నియామకం!

ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కోరిక విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు ప్రక్రియ ముందుకు కదులుతోంది. ఇప్పటికే జోన్ ప్రధాన కార్యాలయానికి పనులు ప్రారంభం కాగా.. తాజాగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్‌కు తొలి జనరల్ మేనేజర్ సందీప్‌ మాథుర్‌ను రైల్వే బోర్డు నియమించింది. ఇండియన్‌ రైల్వే సర్వీస్‌ ఆఫ్‌ సిగ్నల్‌ ఇంజినీర్స్‌ 1988 బ్యాచ్‌కు చెందిన ఆయన గతంలో రైల్వే బోర్డులో ప్రిన్సిపల్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా పని చేశారు. కాగా దక్షిణ కోస్తా…

Read More
ఎక్కడున్నా.. ఎంత బిజీగా ఉన్నా వచ్చి అవార్డులు తీసుకోవాల్సిందే.. చిత్రపరిశ్రమకు దిల్‌రాజు సూచన!

ఎక్కడున్నా.. ఎంత బిజీగా ఉన్నా వచ్చి అవార్డులు తీసుకోవాల్సిందే.. చిత్రపరిశ్రమకు దిల్‌రాజు సూచన!

ప్రజా యుద్ధనౌక గద్దర్ పేరుతో తెలంగాణ ప్రభుత్వం సినీ అవార్డుల ప్రదానోత్సవాన్ని హైదరాబాద్ హైటెక్స్‌లో శనివారం నాడు గ్రాండ్‌గా నిర్వహించింది. సీఎం రేవంత్ రెడ్డి చీఫ్ గెస్టుగా అటెండ్ అయిన ఈ వేడుకల్లో అవార్డులకు ఎంపికైన నటీనటులతో పాటు టాలీవుడ్‌కి చెందిన అనేకమంది సెలబ్రిటీలు తళుక్కున మెరిశారు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, రాష్ట్ర ప్రభుత్వం కలిసి నిర్వహించిన ఈ వేడుకల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన సినిమాలు, నటీనటులు, సాంకేతిక నిపుణులకు పురస్కారాలు అందజేశారు. ప్రశంసా పత్రంతో…

Read More
Floating Sea: సముద్రంలో హాయిగా  తేలియాడాలని ఉందా.? ఇక్కడికి వెళ్లాల్సిందే..

Floating Sea: సముద్రంలో హాయిగా తేలియాడాలని ఉందా.? ఇక్కడికి వెళ్లాల్సిందే..

జోర్డాన్, ఇజ్రాయెల్ మధ్య ఉన్న డెడ్ సీ..  ఇది ప్రపంచంలోని అన్ని సముద్రాల కంటే ఎక్కువ ఉప్పగా ఉండే సముద్రం.  ఈ సముద్రంలోని నీరు అత్యంత ఉప్పుగా ఉండడంతో ఇతర సాలమండర్ల కంటే 6 నుండి 7 రెట్లు ఎక్కువ ఉప్పు  లభిస్తుంది. Source link

Read More
Godavari Drink: ఈ గోదావరి కూల్‌డ్రింక్‌ చరిత్ర వందేళ్లపైనే.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు అంతట..

Godavari Drink: ఈ గోదావరి కూల్‌డ్రింక్‌ చరిత్ర వందేళ్లపైనే.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు అంతట..

ఈ కూల్‌డ్రింక్‌ని ఇన్నేళ్లుగా ఇక్కడి ప్రజలు ఆదరిస్తున్నారంటే దీన్ని స్థానికంగా దొరికే పండ్లూ తయారీ, ఇతర పదార్థాలతో వచ్చే ప్రత్యేకమైన రుచీ, వాసనే కారణం.ఇది గోదావరి జిల్లాల్లో విరివిగా లభించే, అతి ఎక్కువ అమ్ముడుపోయే డ్రింక్. విజయవాడ, తాడేపల్లిగూడెం, భీమవరంలోనూ 2001 నుంచి అమ్మకాలను మొదలుపెట్టారు. Source link

Read More
YS Jagan: నా ప్రతి అడుగులో మీరే నా స్ఫూర్తి.. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ఎమోషనల్ పోస్ట్‌!

YS Jagan: నా ప్రతి అడుగులో మీరే నా స్ఫూర్తి.. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ఎమోషనల్ పోస్ట్‌!

ఫాదర్స్ డే సందర్భంగా పలువురు రాజకీయ నేతలు తమ తండ్రితో ఉన్న మదుర క్షణాలను స్మరించుకుంటూ ఎక్స్‌ వేదికగా పోస్ట్‌లు పెడుతున్నారు. వారితో ఆనందంగా ఉన్న ఫోటోలను పంచుకుంటూ తమ తండ్రులపై తమకున్న ప్రేమను తెలియపరుస్తున్నారు. ఇక ఫాదర్స్ డే సందర్భంగా వైసీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి సైతం తన తండ్రి దివంగత మహానేత డాక్టర్ వైఎస్‌ రాజశేఖర్ రెడ్డిని స్మరించుకుంటూ ఎక్స్‌ వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు….

Read More
Telangana: ఈ ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్స్ కోసం ఏకంగా CMO నుంచి ఫోన్స్..

Telangana: ఈ ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్స్ కోసం ఏకంగా CMO నుంచి ఫోన్స్..

ఈ ప్రభుత్వ పాఠశాల సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్‌లో ఉంది. ఇది మామూలు పాఠశాల కాదు..ఇందులో అడ్మిషన్ కోసం సీఎంవో ఆఫీస్ నుండి కూడా సిఫార్సులు వస్తున్నాయి. పాఠశాలలకు సెలవులు ముగిసాయి. తల్లిదండ్రులు ఎంత కష్టం వచ్చినా సరే ఫీజులకు వెనకాడకుండా ప్రైవేట్ స్కూళ్లలో అందరూ చేర్పిస్తున్నారు.. మారుతున్న కాలానుకూలంగా తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలని, లక్షల్లో ఫీజు కట్టు మరీ ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయిస్తున్నారు. మధ్యతరగతి వాళ్లు సైతం ప్రైవేట్ స్కూళ్ల వైపే మొగ్గు…

Read More
IPL 2025: “ఆ జట్టులో అంతా స్వార్థపరులు, విషనాగులే”: ఆ ఐపీఎల్ టీంపై కోహ్లీ జిగిరీ దోస్త్ షాకింగ్ కామెంట్స్..

IPL 2025: “ఆ జట్టులో అంతా స్వార్థపరులు, విషనాగులే”: ఆ ఐపీఎల్ టీంపై కోహ్లీ జిగిరీ దోస్త్ షాకింగ్ కామెంట్స్..

IPL 2025: ఐపీఎల్ అంటేనే మిస్టర్ 360, ఏబీ డివిలియర్స్ పేరు ముందుగా గుర్తొస్తుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తరపున విధ్వంసకర బ్యాటింగ్‌తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఏబీడీ, తన ఐపీఎల్ కెరీర్ ఆరంభంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్ (ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్) జట్టులో సభ్యుడిగా ఉన్నాడని చాలామందికి తెలియదు. 2008 నుంచి 2010 వరకు ఢిల్లీ తరపున ఆడిన ఏబీడీ, ఇటీవల తన ఆ జట్టు అనుభవాలపై చేసిన వ్యాఖ్యలు క్రికెట్ ప్రపంచంలో సంచలనం…

Read More
RBI: బ్యాంకు కస్టమర్లకు శుభవార్త.. ఇక కిరాణ షాపుల్లోనూ బ్యాంకు అకౌంట్‌ కేవైసీ.. ఆర్బీఐ కీలక నిర్ణయం..!

RBI: బ్యాంకు కస్టమర్లకు శుభవార్త.. ఇక కిరాణ షాపుల్లోనూ బ్యాంకు అకౌంట్‌ కేవైసీ.. ఆర్బీఐ కీలక నిర్ణయం..!

బ్యాంక్ ఖాతాల కేవైసీ అప్‌డేట్‌కు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఒక పెద్ద అడుగు వేసింది. ఇప్పుడు మీ కేవైసీ అప్‌డేట్ చేసుకోవడం మరింత సులభతరం అయింది. ఆర్బీఐ జూన్ 12, 2025న ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిలో కేవైసీ అప్‌డేట్ రెండు విధానాలను మార్చింది. మొదట ఇప్పుడు బ్యాంకింగ్ కరస్పాండెంట్లు (BC) అంటే మీ ప్రాంతంలోని కిరాణా దుకాణం యజమాని వంటి బ్యాంకు ఏజెంట్లు లేదా NGO, SHG, MFI వంటి…

Read More
IND vs NZ: 15 ఏళ్ల తర్వాత అంతర్జాతీయ మ్యాచ్‌కు ఆతిథ్యం.. భారత్, కివీస్‌ మ్యాచ్‌తోనే షురూ..!

IND vs NZ: 15 ఏళ్ల తర్వాత అంతర్జాతీయ మ్యాచ్‌కు ఆతిథ్యం.. భారత్, కివీస్‌ మ్యాచ్‌తోనే షురూ..!

India vs New Zealand: భారత్ – న్యూజిలాండ్ మధ్య వచ్చే ఏడాది జనవరిలో జరగనున్న వైట్ బాల్ సిరీస్ షెడ్యూల్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇటీవల ప్రకటించింది. ఈ సిరీస్ ద్వారా ఒక ఆసక్తికరమైన అంశం వెలుగులోకి వచ్చింది. సుదీర్ఘ విరామం తర్వాత, గుజరాత్‌లోని వడోదర నగరం అంతర్జాతీయ పురుషుల క్రికెట్ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. దాదాపు 15 ఏళ్ల తర్వాత వడోదరలో అంతర్జాతీయ పురుషుల మ్యాచ్ జరగడం స్థానిక క్రికెట్ అభిమానులకు…

Read More