kalyan chakravarthy

Ahmedabad Plane Crash: నో పవర్‌.. నో థ్రస్ట్‌.. గోయింగ్‌ డౌన్‌.. ఏటీసీతో ఎయిరిండియా పైలట్‌ చివరి సంభాషణ ఇదే..

Ahmedabad Plane Crash: నో పవర్‌.. నో థ్రస్ట్‌.. గోయింగ్‌ డౌన్‌.. ఏటీసీతో ఎయిరిండియా పైలట్‌ చివరి సంభాషణ ఇదే..

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. విమానంలోని 241 మంది మరణించారు.. 242 మంది ప్రయాణికుల్లో భారత సంతతికి చెందిన బ్రిటిష్ జాతీయుడు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. మృతుల్లో 12 మంది సిబ్బంది ఉన్నారు. అయితే.. బీజే మెడికల్‌ కాలేజీ హాస్టల్ భనవంపై విమానం పడటంతో 33 మంది మెడికోలు కూడా మరణించారు. మొత్తంగా ఎయిరిండియా విమాన ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 274కి చేరింది. అయితే.. అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి ముందు అసలేం జరిగింది…..

Read More
నా భార్య ఎవరితో పోయినా పర్లేదు.. నన్ను చంపకుంటే చాలు! పోలీసుల వద్దకు వింత కేసు

నా భార్య ఎవరితో పోయినా పర్లేదు.. నన్ను చంపకుంటే చాలు! పోలీసుల వద్దకు వింత కేసు

మధ్యప్రదేశ్‌లోని నర్సింగ్‌పూర్ జిల్లాలోని ప్రతాప్ నగర్‌కు చెందిన పర్షు ఠాకూర్, తన భార్య రజనీ బాయి ఠాకూర్ అదృశ్యమైన తర్వాత.. తనను రక్షించాలంటూ పోలీసులను ఆశ్రయించాడు. పర్షు భార్య తన నగలతో తన తల్లి ఇంటిని విడిచిపెట్టి గత ఒక నెల రోజులుగా ఎవరికీ చెప్పకుండా ఎక్కడికో వెళ్లిపోయింది. పర్షుకు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు, వారిలో ఒకరు 12 ఏళ్ల కుమారుడు, మరొకరికి 9 ఏళ్ల కుమారుడు. అతని కుటుంబం, పిల్లల భవిష్యత్తు బాధ్యత అతనిపై…

Read More
పెద్ద పాముతో ఆస్పత్రిలోకి ఎంట్రీ ఇచ్చిన వ్యక్తి..! ఎందుకో తెలిస్తే వావ్‌.. గ్రేట్‌ అంటారు

పెద్ద పాముతో ఆస్పత్రిలోకి ఎంట్రీ ఇచ్చిన వ్యక్తి..! ఎందుకో తెలిస్తే వావ్‌.. గ్రేట్‌ అంటారు

ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో తన తోటకు కాపలాగా ఉన్న రైతును పాము కాటేసింది. దాంతో ఆ రైతు కర్రతో కొట్టి పామును చంపాడు. వెంటనే తన భార్యతో కలిసి చనిపోయిన పాముతో ప్రభుత్వ వైద్య కళాశాలకు చేరుకున్నాడు. ఆసుపత్రికి చేరుకున్న వెంటనే వైద్యులు అతనికి చికిత్స ప్రారంభించారు. అయితే ఏ పాము కాటేసిందో తెలిస్తే.. దాని కంటే ప్రత్యేక మెడిసిన్‌ ఉంటుంది. అందుకే అతను తనను కాటేసిన పామును చంపి.. ఆస్పత్రి తీసుకొచ్చి.. తనను కాటేసిన పాము ఇదే…

Read More
ఇరాన్‌-ఇజ్రాయిల్‌ యుద్ధం! కేంద్ర ప్రభుత్వానికి అసదుద్దీన్‌ ఒవైసీ అత్యవసర విజ్ఞప్తి

ఇరాన్‌-ఇజ్రాయిల్‌ యుద్ధం! కేంద్ర ప్రభుత్వానికి అసదుద్దీన్‌ ఒవైసీ అత్యవసర విజ్ఞప్తి

ఇరాన్‌, ఇజ్రాయిల్‌ దాడుల నేపథ్యంలో ఇరాన్, ఇరాక్‌లలో చిక్కుకున్న భారతీయ పౌరులను వెంటనే ఇండియాకు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని ఏఐఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ భారత ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అత్యవసర విజ్ఞప్తి చేశారు. ఎక్స్‌ వేదికగా ఆయన ఒక పోస్ట్‌ పెట్టారు. టెహ్రాన్ విశ్వవిద్యాలయంలోని 140 మంది వైద్య విద్యార్థులతో సహా 1,595 మంది భారతీయ విద్యార్థులు ప్రస్తుతం ఇరాన్‌లో చిక్కుకున్నారని ఒవైసీ వెల్లడించారు. ఇరాక్‌లో చిక్కుకున్న 183 మంది భారతీయ…

Read More
చేయి దాటిపోతున్న ఇరాన్‌-ఇజ్రాయిల్‌ దాడులు..! మూడో ప్రపంచ యుద్ధం మొదలైందా?

చేయి దాటిపోతున్న ఇరాన్‌-ఇజ్రాయిల్‌ దాడులు..! మూడో ప్రపంచ యుద్ధం మొదలైందా?

క్షిపణి దాడులు, బాంబు శబ్ధాలతో పశ్చిమ ఆసియా దద్దరిల్లిపోతోంది. ఇజ్రాయిల్‌ – ఇరాన్‌ పరస్పర దాడులతో ఈ పరిస్థితి నెలకొంది. మరి ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్న దాడులు.. మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తాయా అంటే చాలా మంది నిపుణుల నుంచి అవును అనే సమాధానమే వ్యక్తం అవుతోంది. ఎందుకంటే ఈ రెండు దేశాలు కూడా అణ్వాయుధాలు కలిగిన దేశాలు, శాంతి కంటే కూడా యుద్ధం చేయడానికే ఎక్కువగా ఇష్టపడే దేశాలు. అందుకే.. ఇరాన్‌-ఇజ్రాయిల్‌…

Read More
WTC 2025 Final: ప్రపంచ ఛాంపియన్‌‌కు బిగ్‌షాక్.. నంబర్ 1గా ఆస్ట్రేలియానే.. కారణమేంటో తెలుసా?

WTC 2025 Final: ప్రపంచ ఛాంపియన్‌‌కు బిగ్‌షాక్.. నంబర్ 1గా ఆస్ట్రేలియానే.. కారణమేంటో తెలుసా?

క్రికెట్ ప్రపంచంలో సంచలనం సృష్టించిన సౌతాఫ్రికా.. తాజాగా జరిగిన ICC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్‌లో పటిష్టమైన ఆస్ట్రేలియాను ఓడించి ఛాంపియన్‌లుగా అవతరించింది. 27 ఏళ్ల తర్వాత ICC ట్రోఫీని గెలుచుకోవడం సౌత్ ఆఫ్రికాకు ఒక చారిత్రక విజయం. ఈ అద్భుతమైన ప్రదర్శనతో టెస్ట్ క్రికెట్‌లో నెం.1 ర్యాంకుకు చేరుకుంటుందని చాలా మంది భావించారు. అయితే, ప్రస్తుత ICC టెస్ట్ ర్యాంకింగ్స్‌లో సౌత్ ఆఫ్రికా ఇంకా మూడో స్థానంలోనే కొనసాగుతోంది. మరి ప్రపంచ ఛాంపియన్ అయినప్పటికీ…

Read More
విమాన ప్రమాదం.. ఎక్స్‌గ్రేషియా పెంచిన టాటా గ్రూప్‌! రూ.కోటితో పాటు అదనంగా..

విమాన ప్రమాదం.. ఎక్స్‌గ్రేషియా పెంచిన టాటా గ్రూప్‌! రూ.కోటితో పాటు అదనంగా..

అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్‌ ఇండియా విమాన ప్రమాదంలో 269 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘోర ప్రమాదం తర్వాత ఎయిర్‌ ఇండియా మాతృ సంస్థ టాటా గ్రూప్‌ మృతుల కుటుంబాలకు భారీ పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ఇస్తామని టాటా గ్రూప్‌ ఛైర్మన్‌ చంద్రశేఖరన్‌ ప్రకటించారు. అయితే.. ఇప్పుడు తాజాగా మరోసారి టాటా గ్రూప్‌ నుంచి ఓ ప్రకటన వచ్చింది. ముందుగా ప్రకటించిన రూ.కోటి ఎక్స్‌గ్రేషియాకు అదనంగా మరో రూ.25 లక్షల…

Read More
Cumin- Fennel Water: జీలకర్ర, సోంపు రెండూ కలిపి ఇలా తీసుకుంటే.. శరీరంలో జరిగేది ఇదే..!

Cumin- Fennel Water: జీలకర్ర, సోంపు రెండూ కలిపి ఇలా తీసుకుంటే.. శరీరంలో జరిగేది ఇదే..!

జీలకర్ర, సోంపు రెండు యాంటీఆక్సిడెంట్లు, డిటాక్స్ లక్షణాలతో నిండి ఉండడం వల్ల, కాలేయం, మూత్రపిండాల పనితీరును మెరుగుపరచడంలో ఇవి మద్దతిస్తాయి. అలాగే, సోంపులో ఉన్న పొటాషియం అధిక రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. Source link

Read More
WTC 2025 Final: 27 ఏళ్ల కలకు 69 అడుగుల దూరం.. హిస్టరీ మార్చేందుకు సిద్ధమైన బ్యాడ్ లక్ టీం..

WTC 2025 Final: 27 ఏళ్ల కలకు 69 అడుగుల దూరం.. హిస్టరీ మార్చేందుకు సిద్ధమైన బ్యాడ్ లక్ టీం..

South Africa vs Australia, WTC 2025 Final: 27 సంవత్సరాల తర్వాత ఐసీసీ టైటిల్ గెలవడానికి దక్షిణాఫ్రికా ఇప్పుడు కేవలం 69 పరుగుల దూరంలో ఉంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్‌లో, మూడవ రోజు ముగిసే సమయానికి జట్టు 2 వికెట్లు కోల్పోయి 213 పరుగులు చేసింది. కాగా, ఆస్ట్రేలియా జట్టు 282 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన సంగతి తెలిసిందే. నాల్గవ రోజు ఆట లండన్‌లోని లార్డ్స్ స్టేడియంలో ప్రారంభమైంది. దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా…

Read More
Bank Loan: ఈ బ్యాంకు వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన వడ్డీరేట్లు.. చౌకగా రుణాలు!

Bank Loan: ఈ బ్యాంకు వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన వడ్డీరేట్లు.. చౌకగా రుణాలు!

కెనరా బ్యాంక్ తన రెపో లింక్డ్ లెండింగ్ రేటు (RLLR)ను 8.75% నుండి 8.25%కి తగ్గించడం ద్వారా తన కస్టమర్లకు పెద్ద ఉపశమనం కలిగించింది. ఈ కొత్త రేటు జూన్ 12, 2025 నుండి అమల్లోకి వచ్చింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇటీవల రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గించిన తర్వాత ఈ చర్య తీసుకుంది. ఆ తర్వాత రెపో రేటు ఇప్పుడు 5.5%గా మారింది. RBI తీసుకున్న ఈ ప్రయోజనాన్ని కెనరా…

Read More