kalyan chakravarthy

Ramayana Movie: రాముడి పాత్ర కోసం మొదట మన టాలీవుడ్ స్టార్ హీరోను అనుకున్నారా?రణ్‌బీర్ ఎందుకు వచ్చాడంటే?

Ramayana Movie: రాముడి పాత్ర కోసం మొదట మన టాలీవుడ్ స్టార్ హీరోను అనుకున్నారా?రణ్‌బీర్ ఎందుకు వచ్చాడంటే?

రామాయణం ఆధారంగా బాలీవుడ్ లో మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు తెరకెక్కుతోంది. రామాయణ్ పేరుతో వస్తోన్న ఈ సినిమాలో రణ్ బీర్ కపూర్ రాముడిగా కనిపించనున్నాడు. అలాగే సీతమ్మగా న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి నటిస్తోంది. ఇక రావణుడిగా రాకింగ్ స్టార్ యశ్ యాక్ట్ చేస్తున్నాడు. మొత్తం రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న ఈ మైథాలజీ మూవీకి దంగల్ ఫేమ్ నితీశ్ తివారీ దర్శకత్వం వహిస్తున్నారు. సుమారు 1000 కోట్ల బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మాత నమిత్ మల్హోత్రా…

Read More
Tollywood: ఒకప్పుడు కేఫ్‌లో టేబుల్స్ క్లీన్‌ చేశాడు.. ఇప్పుడు హీరోగా ఇండస్ట్రీని ఏలుతున్నాడు.. ఎవరో తెలుసా?

Tollywood: ఒకప్పుడు కేఫ్‌లో టేబుల్స్ క్లీన్‌ చేశాడు.. ఇప్పుడు హీరోగా ఇండస్ట్రీని ఏలుతున్నాడు.. ఎవరో తెలుసా?

బ్యాక్ గ్రౌండ్.. సినిమా ఇండస్ట్రీలో తరచూ వినిపించే పదం. స్టార్ హీరోల వారసుల్లో చాలా మంది బ్యాక్ గ్రౌండ్ ట్యాగ్ తోనే ఇండస్ట్రీలోకి అడుగు పెడతారు. అవకాశాలు సొంతం చేసుకుంటారు. అదే సమయంలో మరికొందరు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వస్తారు. స్వయం కృషితో సినిమా అవకాశాలు తెచ్చుకుంటారు. ఈ క్రమంలోనే ఎన్నో ఇబ్బందులు, కష్టాలు ఎదుర్కొంటారు. అయినా వెనకడుగు వేయకుండా స్టార్ హీరోలుగా క్రేజ్ సొంతం చేసుకుంటారు. ఈ స్టార్ హీరో కూడా సరిగ్గా…

Read More
మళ్లీ నిఫా వైరస్‌ కలకలం.. యువతి మృతి.. మూడు జిల్లాల్లో నిషేధాజ్ఞలు!

మళ్లీ నిఫా వైరస్‌ కలకలం.. యువతి మృతి.. మూడు జిల్లాల్లో నిషేధాజ్ఞలు!

కేరళలో నిఫా వైరస్‌ కలకలం రేపుతోంది. వైరస్‌ సోకి ఓ యువతి చనిపోగా .. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో అధికారులు మూడు జిల్లాల్లో హైఅలర్ట్‌ ప్రకటించారు. ప్రభావిత ప్రాంతాల్లో పబ్లిక్‌ ఈవెంట్స్‌పై నిషేధం విధించారు. కేరళలో ప్రాణాంతక నిఫా వైరస్ మళ్లీ అలజడి లం రేపుతోంది. మూడు జిల్లాల్లో పబ్లిక్‌ ఈవెంట్స్‌పై నిషేధం విధించారు. ఈ వైరస్ కారణంగా ఓ యువతి ఇప్పటికే చనిపోయింది. మరొకరు చికిత్స పొందుతున్నారు. దీంతో కేరళ రాష్ట్ర ప్రభుత్వం…

Read More
ఎవర్రా సామీ.. ఒకే బంతికి 17 పరుగులు.. ప్రపంచంలోనే అత్యంత పరమ చెత్త బౌలర్‌గా రికార్డ్..

ఎవర్రా సామీ.. ఒకే బంతికి 17 పరుగులు.. ప్రపంచంలోనే అత్యంత పరమ చెత్త బౌలర్‌గా రికార్డ్..

Shameful Record in Cricket: క్రికెట్ చరిత్రలో కొన్ని ఇన్నింగ్స్‌లు, కొన్ని ఓవర్లు అభిమానుల మదిలో చెరగని ముద్ర వేస్తాయి. ఇలాంటి వాటిలో ఓ అద్భుతమైన రికార్డ్ కూడా ఉంది. ఒకే బంతికి 17 పరుగులు చేయడం కూడా ఉంది. అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ చెత్త రికార్డును పాకిస్తాన్‌కు చెందిన ఫాస్ట్ బౌలర్ సృష్టించాడు. ప్రపంచంలోని ఏ బ్యాట్స్‌మన్ కూడా ఒకే బంతికి 17 పరుగులు చేయడం గురించి ఆలోచించడు. ఎందుకంటే ఇది దాదాపు అసాధ్యం. అలాంటి…

Read More
ఆ చిన్నారి ఏం పాపం చేసింది రా..! గొంతు కోసి హత్య చేసిన దుండగులు

ఆ చిన్నారి ఏం పాపం చేసింది రా..! గొంతు కోసి హత్య చేసిన దుండగులు

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ఆదర్శనగర్ లో దారుణం వెలుగు చూసింది. అభం శుభం తెలియని చిన్నారిని గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత పాశవికంగా హతమార్చారు. జగిత్యాల జిల్లా కోరుట్లలోని ఆదర్శనగర్‌లో 5 ఏళ్ళ చిన్నారి దారుణ హత్యకు గురైంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టిస్తోంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. బాలికపై అత్యాచారం చేసి, హతమార్చినట్లు ఆనవాళ్లు లభించడంతో.. పోలీసులు ఈ కోణంలో విచారణ చేపడుతున్నారు. ఆదర్శనగర్‌కు చెందిన…

Read More
Gold Rate Today: మళ్లీ షాకిస్తున్న పసిడి ధరలు..! తెలుగు రాష్ట్రాల్లో తులం రేటు ఎంతుందంటే..

Gold Rate Today: మళ్లీ షాకిస్తున్న పసిడి ధరలు..! తెలుగు రాష్ట్రాల్లో తులం రేటు ఎంతుందంటే..

Gold And Silver Price In Hyderabad – Vijayawada: అంతర్జాతీయంగా పసిడికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది.. ధరలు ఒక్కోసారి పెరిగితే.. మరికొన్ని సార్లు తగ్గుతూ వస్తుంటాయి.. అయితే.. ఇటీవల కాలంలో బంగారం ధరలు ఆల్‌టైమ్ రికార్డు స్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే.. పది గ్రాముల బంగారం ధర లక్ష మార్క్ దాటి.. ఆ తర్వాత కాస్త ఊరటనిచ్చింది.. ఈ క్రమంలోనే.. ధరలు మళ్లీ అమాంతం పెరగడంతో పసిడి ప్రియులకు షాకిచ్చినట్లయింది.. ఇక వెండి ధరలు కూడా…

Read More
Viral Video: ఫోన్‌ పట్టుకొని ట్రైన్‌ డోర్‌ దగ్గర నిలబడుతున్నారా.. అయితే మీరు ఖచ్చితంగా ఇది చూడాల్సిందే!

Viral Video: ఫోన్‌ పట్టుకొని ట్రైన్‌ డోర్‌ దగ్గర నిలబడుతున్నారా.. అయితే మీరు ఖచ్చితంగా ఇది చూడాల్సిందే!

ట్రైన్‌లో ప్రయాణిస్తున్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉంటే మనకు అంత మంచిది. ఎందుకంటే ట్రైన్‌లో దొంగలు ఎక్కువగా ఉంటారు. ప్రయాణ సమయంలో మనం ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా దొంగలు తమ చేతివాటం చూపేందుకు సిద్ధంగా ఉంటారు. ఈ మధ్య కాలంలో డిజిటల్‌ పేమెంట్స్‌ పెరిగిపోవడంతో చాలా మంది తమ వద్ద డబ్బులను పెట్టుకోవడం మానేశారు. దీంతో దొంగలకు దోచుకుందాంమంటే ఎవరి దగ్గరా డబ్బులు కనిపించట్లేదు.. అందుకే వాళ్లు కూడా ఇప్పుడు రూట్‌ మార్చారు. డబ్బులకు బదులుగా సెల్‌ఫోన్‌లు…

Read More
Mahabubnagar: భార్య వివాహేతర సంబంధాలతో విసిగిపోయిన భర్త.. పిల్లలతో కలిసి ఏం చేశాడంటే…

Mahabubnagar: భార్య వివాహేతర సంబంధాలతో విసిగిపోయిన భర్త.. పిల్లలతో కలిసి ఏం చేశాడంటే…

జోగులాంబ గద్వాల్ జిల్లా అయిజలో ఈనెల 1వ తేదిన వివాహిత వడ్ల సరోజ హత్య కేసును పోలీసులు ఛేదించారు. వదిలేసి వెళ్లిపోయిన భర్త, తోడుండే కుమారుడే హత్య చేసినట్లు వెల్లడించారు. ధరూర్ మండల కేంద్రానికి చెందిన వడ్ల రాము అలియాస్ రామాచారికి 2001లో అయిజకు చెందిన సరోజతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె సంతానం. అయితే సాఫిగా సాగుతున్న వీరి కాపురంలో భార్య వివాహేతర సంబంధాలు చిచ్చురాజేశాయి. అన్యోన్యంగా సాగుతున్న కుటుంబం ఒక్కసారిగా…

Read More
Watch Video: క్యాన్సర్‌తో బాధపడుతున్న కార్యకర్తకు సీఎం చంద్రబాబు వీడియో కాల్.. నేనున్నా ధైర్యంగా ఉండాలని భరోసా!

Watch Video: క్యాన్సర్‌తో బాధపడుతున్న కార్యకర్తకు సీఎం చంద్రబాబు వీడియో కాల్.. నేనున్నా ధైర్యంగా ఉండాలని భరోసా!

రాజమండ్రి రూరల్ నియోజకవర్గం మోరంపూడి జంక్షన్‌కు చెందిన ఆకుల కృష్ణ చిన్ననాటి నుంచి టీడీపీ అభిమాని. టీడీపీ జెండా ఎగరవేయడం నుంచి, ప్రతి ఎన్నికలో పార్టీ అభ్యర్థులకు కార్యకర్తలుగా మద్దతు ఇవ్వడం వరకూ ఆయన పాత్ర విశేషం. అంతేకాదు, ఇయను చంద్రబాబు అంటే అమితమైన ఇష్టం, అయితే,  ఇటీవల క్యాన్సర్ వ్యాధికి గురైన కృష్ణ ఆనారోగ్యంతో బాధపడుతున్నారు.. రోజురోజుకూ ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ వస్తుంది. ఈ క్రమంలో తన మనసులో ఉన్న ఓ కోరికను ఆయన తన…

Read More
ఒకరిని మించి మరొకరు.. భర్త సౌదీలో ఉద్యోగం.. ఊరులో ఆడపడుచు భర్తతో భార్య వివాహేతర సంబంధం..కట్‌చేస్తే..

ఒకరిని మించి మరొకరు.. భర్త సౌదీలో ఉద్యోగం.. ఊరులో ఆడపడుచు భర్తతో భార్య వివాహేతర సంబంధం..కట్‌చేస్తే..

శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం పాలవలస గ్రామంలో వావివరసలను మరిచి ఓ వివాహిత జరిపిన వివాహేతర సంభందం పచ్చని పల్లెల్లో చిచ్చు రేపింది. ఆమెతో పాటు ఎదురింటిలో ఉండే మరో వ్యక్తి ప్రాణాలని బలితీసుకుంది. ముక్కుపచ్చలారని చిన్నారులకు ఒక కుటుంబంలో తల్లిని, మరో కుటుంబంలో తండ్రిని దూరం చేసింది. మే, జూన్ నెలల్లో జరిగిన ఈ రెండు జంట హత్యల కేసు జిల్లాలో సంచలనం రేపింది. ఎదురెదురు ఇళ్లల్లో ఉండే ఇద్దరు వ్యక్తులు 25 రోజుల వ్యవధిలోనే…

Read More