
Ahmedabad Plane Crash: నో పవర్.. నో థ్రస్ట్.. గోయింగ్ డౌన్.. ఏటీసీతో ఎయిరిండియా పైలట్ చివరి సంభాషణ ఇదే..
అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. విమానంలోని 241 మంది మరణించారు.. 242 మంది ప్రయాణికుల్లో భారత సంతతికి చెందిన బ్రిటిష్ జాతీయుడు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. మృతుల్లో 12 మంది సిబ్బంది ఉన్నారు. అయితే.. బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ భనవంపై విమానం పడటంతో 33 మంది మెడికోలు కూడా మరణించారు. మొత్తంగా ఎయిరిండియా విమాన ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 274కి చేరింది. అయితే.. అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి ముందు అసలేం జరిగింది…..