T20 Cricket: ఇదేం మ్యాచ్‌ భయ్యా.. 18 బంతుల్లోనే విక్టరీ.. ప్రత్యర్థి టీం స్కోర్లు చూస్తే పరేషానే

T20 Cricket: ఇదేం మ్యాచ్‌ భయ్యా.. 18 బంతుల్లోనే విక్టరీ.. ప్రత్యర్థి టీం స్కోర్లు చూస్తే పరేషానే

Syed Mushtaq Ali Trophy: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2024 ప్రస్తుతం భారత దేశవాళీ క్రికెట్‌లో ఆడుతోంది. 38 జట్ల మధ్య జరుగుతున్న ఈ టోర్నీలో చాలా మంది స్టార్ ఆటగాళ్లు ఆడుతున్నారు. ఈ టోర్నీలో ఎన్నో అత్యధిక స్కోరింగ్ మ్యాచ్‌లను అభిమానులు చూస్తున్నారు. కానీ, అరుణాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో అందుకు విరుద్ధంగా కనిపించింది. ఈ మ్యాచ్‌లో, ఇరు జట్లు కలిసి 20 ఓవర్లు కూడా ఆడలేకపోయాయి. ఈ సమయంలో…

Read More
ICC Test Ranking: పెర్త్‌లో బీభత్సం.. కట్‌చేస్తే.. 27 రోజుల్లోనే నెంబర్ వన్..

ICC Test Ranking: పెర్త్‌లో బీభత్సం.. కట్‌చేస్తే.. 27 రోజుల్లోనే నెంబర్ వన్..

టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా మరోసారి ప్రపంచ నంబర్ వన్ టెస్టు బౌలర్‌గా నిలిచాడు. తాజాగా బుధవారం విడుదల చేసిన ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో జస్ప్రీత్ బుమ్రా ఇద్దరు బౌలర్లను వెనక్కి నెట్టి మళ్లీ నంబర్ 1 ర్యాంక్‌ను కైవసం చేసుకున్నాడు. అంతకుముందు దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబడ అగ్రస్థానంలో ఉండగా, ఆసీస్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్ రెండో స్థానంలో ఉన్నాడు. కానీ, పెర్త్ టెస్టులో అతని అద్భుత ప్రదర్శన బుమ్రాను నంబర్ 1 బౌలర్‌గా…

Read More
వేలంలో అన్‌సోల్డ్.. కట్‌చేస్తే.. 28 బంతుల్లో ప్రపంచ రికార్డ్.. ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చాడుగా

వేలంలో అన్‌సోల్డ్.. కట్‌చేస్తే.. 28 బంతుల్లో ప్రపంచ రికార్డ్.. ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చాడుగా

దేశవాళీ టీ20 టోర్నీలో సరికొత్త చరిత్ర సృష్టించాడు. అది కూడా అద్భుతమైన సెంచరీతో కావడం విశేషం. అలా అతి తక్కువ బంతుల్లోనే సెంచరీ చేసి సరికొత్త రికార్డును లిఖించిన బ్యాట్స్‌మెన్ పేరు ఉర్విన్ పటేల్. ఇండోర్‌లో జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో త్రిపుర, గుజరాత్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన త్రిపుర జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించిన గుజరాత్‌…..

Read More
Aloe Vera for Hair: జుట్టు ఒత్తుగా, పొడుగ్గా పెరగాలంటే కలబందను ఇలా వాడండి..

Aloe Vera for Hair: జుట్టు ఒత్తుగా, పొడుగ్గా పెరగాలంటే కలబందను ఇలా వాడండి..

ప్రస్తుత కాలంలో జుట్టు సమస్యలు సర్వ సాధారణంగా మారిపోయాయి. ఎంత కేర్ తీసుకున్నా జుట్టు విపరీతంగా రాలిపోతుంది. ముఖ్యంగా ఈ సమస్యను ఎక్కువగా సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఫేస్ చేస్తూ ఉంటారు. జుట్టు కారణంగా చాలా ఒత్తిడికి కూడా గురవుతూ ఉంటారు. ఇప్పుటికే జుట్టుకు సంబంధించి ఎన్నో నివారణ చిట్కాలు తెలుసుకున్నాం. లేటెస్ట్‌గా ఇప్పుడు మీ కోసం మరో బెస్ట్ హోమ్ రెమిడీ తీసుకొచ్చాం. జుట్టు రాలిపోతుంది అనగానే చాలా మంది మార్కెట్లో‌ లభించే ఎన్నో క్రిములను…

Read More
OTT: వెన్నులో వణుకు పుట్టించే తెలుగు థ్రిల్లర్ వెబ్ సిరీస్.. మరికొన్ని గంటల్లో ఓటీటీలో స్ట్రీమింగ్

OTT: వెన్నులో వణుకు పుట్టించే తెలుగు థ్రిల్లర్ వెబ్ సిరీస్.. మరికొన్ని గంటల్లో ఓటీటీలో స్ట్రీమింగ్

తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందుతోన్న మొట్ట మొదటిగా తెరకెక్కిన డిటెక్టివ్ వెబ్ సిరీస్ వికట కవి. గత కొన్ని రోజులుగా ఈ తెలుగు సిరీస్ ప్రమోషన్లు బాగా జరుగుతున్నాయి. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న వికట కవి వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ సంస్థ ZEE5 నవంబర్ 28 నుంచి స్ట్రీమింగ్ చేయనుంది. ఈ సందర్భంగా నిర్మాత రామ్ తాళ్లూరి మాట్లాడుతూ.. ‘ఈ కథను నాకు సాయి తేజ్ నాకు రెండేళ్ల ముందే చెప్పాడు. అప్పుడు ఫీచర్…

Read More
Jeedimetla Fire Accident: జీడిమెట్ల ఫ్యాబ్స్‌ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం.. అర్ధరాత్రి వరకూ అదుపులోకి రాని మంటలు

Jeedimetla Fire Accident: జీడిమెట్ల ఫ్యాబ్స్‌ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం.. అర్ధరాత్రి వరకూ అదుపులోకి రాని మంటలు

జీడిమెట్ల, నవంబర్‌ 27: జీడిమెట్ల దూలపల్లి రోడ్డులోని ఎస్‌ఎస్‌వీ ఫ్యాబ్స్‌ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మంటల తాకిడికి పరిశ్రమలోని మూడు ఫోర్లు దగ్ధమయ్యాయి. మంటల ధాటికి భవనం కుప్పకూలింది. అగ్నిప్రమాదం సంభవించగానే పరిశ్రమలోని కార్మికులంతా బయటకు పరుగులు తీశారు. దీంతో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. వివారల్లోకెళ్తే..జీడిమెట్ల ఫేజ్‌ 5 దూలపల్లి రోడ్డులో సిరాజుద్దీన్‌ అనే వ్యక్తి ఎస్‌ఎస్‌వీ ఫ్యాబ్స్‌ పేరిట ప్లాస్టిక్‌ బ్యాగులు తయారు చేసే పరిశ్రమను ఏర్పాట్లు చేశాడు. పరిశ్రమల మొత్తం…

Read More
Pakistan Protests: పాకిస్తాన్‌లో హింసాత్మక నిరసనలు.. PTI నేత అబ్దుల్ ఖాదిర్ ఖాన్‌తో సహా 10 మంది మృతి

Pakistan Protests: పాకిస్తాన్‌లో హింసాత్మక నిరసనలు.. PTI నేత అబ్దుల్ ఖాదిర్ ఖాన్‌తో సహా 10 మంది మృతి

పాకిస్థాన్‌లో కొనసాగుతున్న రాజకీయ అస్థిరత నేపథ్యంలో ఇస్లామాబాద్‌లో జరుగుతున్న హింస తీవ్ర రూపం దాల్చింది. ప్రస్తుతం పాకిస్థాన్ అంతటా హింసాత్మక వాతావరణం నెలకొంది. ఈ ఘటనలో పీటీఐ నేత సహా మొత్తం 10 మంది చనిపోయారు. నివేదికల ప్రకారం పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) కౌన్సెలర్ అబ్దుల్ ఖాదిర్ ఖాన్ కాల్చి చంపబడ్డాడు. నిన్న రాత్రి ఆయనపై కాల్పులు జరిగాయి. రాజధానిలోని బ్లూ ఏరియాలో జరిగిన హింసాత్మక ఘర్షణల్లో గాయపడిన వారిని ఆసుపత్రిలో చేర్చారు. PTI ఛైర్మన్ బారిస్టర్…

Read More
Mohammed Siraj: ఆర్సీబీపై సిరాజ్‌ మియా పోస్ట్..కట్ చేస్తే.. సీన్‌లోకి రషిద్ ఖాన్ ఎంట్రీ.. నువ్వు మావోనివంటూ..

Mohammed Siraj: ఆర్సీబీపై సిరాజ్‌ మియా పోస్ట్..కట్ చేస్తే.. సీన్‌లోకి రషిద్ ఖాన్ ఎంట్రీ.. నువ్వు మావోనివంటూ..

మహ్మద్ సిరాజ్ IPL 2025లో గుజరాత్ టైటాన్స్ తరపున ఆడనున్నాడు. 12.25 కోట్లకు సిరాజ్‌ను గుజరాత్ కొనుగోలు చేసింది. సిరాజ్ గత 7 సంవత్సరాలుగా RCBలో భాగంగా ఉన్నాడు. ఇప్పుడు RCBని విడిచిపెట్టిన తర్వాత, సిరాజ్ భావోద్వేగ పోస్ట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. సిరాజ్ ఒక వీడియోను పంచుకున్నాడు. అందులో అతను RCBతో గడిపిన ప్రత్యేక క్షణాలను పంచుకున్నాడు. వీడియోలో సిరాజ్, RCB మధ్య ఉన్న కనెక్షన్ కనిపించింది. వీడియో పోస్ట్‌ను పంచుకుంటూ, సిరాజ్ సుదీర్ఘ క్యాప్షన్…

Read More
Naga Chaitanya: రూ.100 కోట్ల బడ్జెట్‌తో నాగచైతన్య..తండేల్‌ తర్వాత తగ్గేదేలే

Naga Chaitanya: రూ.100 కోట్ల బడ్జెట్‌తో నాగచైతన్య..తండేల్‌ తర్వాత తగ్గేదేలే

టెన్‌టేటివ్‌గా ఎన్‌సీ24 అని పిలుస్తున్నారు. పౌరాణిక కథ నేపథ్యంలో కార్తిక్‌ దండు తెరకెక్కిస్తున్నారు. దాదాపు వంద కోట్ల బడ్జెట్‌తో సుకుమార్‌ రైటింగ్స్, ఎస్వీ సీసీ తెరకెక్కిస్తున్నాయి. 2025కి ముందు.. 2025 తర్వాత.. అని కెరీర్‌ని స్పెషల్‌గా డిజైన్‌ చేసుకుంటున్నారు చైతూ. Source link

Read More
Pawan kalyan: ఢిల్లీ పర్యటనలో ఏపీ డిప్యూటీ సీఎం బిజీబిజీ.. కేంద్ర మంత్రులతో భేటీ

Pawan kalyan: ఢిల్లీ పర్యటనలో ఏపీ డిప్యూటీ సీఎం బిజీబిజీ.. కేంద్ర మంత్రులతో భేటీ

ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ నాన్‌స్టాప్ భేటీలతో బిజీబిజీగా గడిపారు. కేంద్రమంత్రులు గజేంద్రసింగ్‌ షెకావత్‌, సీఆర్‌ పాటిల్‌, అశ్విని వైష్ణవ్, నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పర్యాటకానికి సంబంధించిన కీలక అంశాలను షెకావత్‌ వద్ద ప్రస్తావించారు. టూరిజం ప్రాజెక్టులు, పర్యాటక వర్సిటీ లాంటి అనేక అంశాలపై మాట్లాడినట్లు చెప్పారు. వైజాగ్ రైల్వే జోన్ పేరును వాల్తేరు జోనుగా మార్చినందుకు రైల్వేమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. పిఠాపురంకు మహారాష్ట్ర నుంచి భక్తులు పెద్దఎత్తున వస్తుంటారని,…

Read More