
ఇదేందయ్యా ఇది.. 7 పరుగులకే ఏడుగురు ఔట్.. తొలి ఓవర్లోనే 3 వికెట్లతో భయపెట్టిన పాక్ బౌలర్
భారత్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్, వెస్టిండీస్, ఇంగ్లండ్ వంటి దేశాల తర్వాత ఇప్పుడు నేపాల్లోనూ టీ20 లీగ్ ఫీవర్ వ్యాపించింది. క్రికెట్పై ఉన్న క్రేజ్తో ప్రపంచవ్యాప్తంగా దృష్టిని ఆకర్షిస్తున్న నేపాల్.. ఇప్పుడు తన కొత్త లీగ్తో కూడా వార్తల్లోకి రావడం ప్రారంభించింది. భారత దిగ్గజం శిఖర్ ధావన్, న్యూజిలాండ్ స్టార్ మార్టిన్ గప్టిల్ వంటి ప్రముఖ మాజీ క్రికెటర్ల కారణంగా ఈ లీగ్ గురించి నిరంతరం చర్చ జరుగుతుంది. అయితే, ఇప్పుడు మైదానంలో షాకింగ్ పర్ఫార్మెన్స్ అందర్నీ ఆశ్చర్యపరిచింది….