
Maharashtra Elections: ‘మహా’ ఉత్కంఠపోరులో పెను విషాదం.. గుండెపోటుతో ఇండిపెండెంట్ అభ్యర్ధి మృతి
బీడ్, నవంబర్ 20: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు బుధవారం (నవంబర్ 20) జరుగుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్లు తమ ఇష్టమైన అభ్యర్ధికి ఓటు వేసేందుకు ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్తున్నారు. సాయంత్రం 6 గంటలకు ఓటింగ్ ముగిసింది. అయితే ఇదిలా ఉండగా ఓ పోలింగ్ కేంద్రం విషాదం చోటు చేసుకుంది. మహారాష్ట్రలోని బీడ్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన బాలాసాహెబ్ షిండే అనే వ్యక్తి గుండెపోటుతో కుప్పకూలారు. షిండేను వెంటనే…