
మహారాష్ట్ర ఎన్నికల వేళ రాజకీయ రచ్చ రాజేసిన ఓటుకు నోటు వివాదం..!
మహారాష్ట్ర ఎన్నికల వేళ ముంబైలో హైడ్రామా చోటు చేసుకుంది. బీజేపీ అగ్రనేత ఓటుకు నోటు వివాదంలో చిక్కుకోవడం సంచలనం రేపింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి , సీనియర్ నేత వినోద్ తావ్డే సమావేశం నిర్వహిస్తున్న హోటల్ను మహా వికాస్ అఘాడి , బహుజన్ వికాస్ అఘాడి కూటమి కార్యకర్తలు చుట్టుముట్టారు. వినోద్ తావ్డే హోటల్లో ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. వినోద్ తావ్డేను కార్యకర్తలు చుట్టుముట్టడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అయితే తనపై…