Kalady Sri Adi Shankara Madom: ఆది శంకరాచార్య జయంతి సందర్భంగా భక్తులకు ప్రత్యేక ఆఫర్‌.. పూర్తి వివరాలు!

Kalady Sri Adi Shankara Madom: ఆది శంకరాచార్య జయంతి సందర్భంగా భక్తులకు ప్రత్యేక ఆఫర్‌.. పూర్తి వివరాలు!

శ్రీ ఆదిశంకరాచార్యులు అందించిన ఆధ్యాత్మిక జ్ఞానోదయం, సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడానికి అంకితమైన పవిత్ర స్వర్గధామం శ్రీ ఆదిశంకర మఠం. ఆదిశంకరాచార్యులు మానవాళికి అందించిన ఆధ్యాత్మిక వారసత్వాన్ని సంరక్షిస్తూ వేద సంప్రదాయాన్ని ముందు తరాలకు వివిధ మార్గాల ద్వారా అందిస్తోంది ఆదిశంకర మఠం. తెలంగాణాలోని సికింద్రాబాద్‌లో కౌకూరు గ్రామం బొలారంలో ఉన్న కాలడి శ్రీ ఆదిశంకర మఠంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతుంటాయి. శ్రీ శ్రీ జగద్గురు ఆది శంకరాచార్య జయంతి సందర్భంగా శ్రీ శ్రీ జగద్గురు…

Read More
టెన్త్‌ పరీక్ష కేంద్రంలో యథేచ్ఛగా మాస్‌ కాపీయింగ్.. ఐదుగురు డీబార్, 16 మంది టీచర్లు సస్పెండ్!

టెన్త్‌ పరీక్ష కేంద్రంలో యథేచ్ఛగా మాస్‌ కాపీయింగ్.. ఐదుగురు డీబార్, 16 మంది టీచర్లు సస్పెండ్!

కుప్పిలి, మార్చి 23: గతంలో విద్యార్థులు చూసిరాతలు రాస్తే చూసి చూడనట్టు వదిలేసే ఇన్విజిలేటర్లు ఉండేవారు. దానికి కొన్నేళ్ల ముందు పేపర్ చాలా టఫ్ గా ఉందని 20 బిట్లు హెల్ప్ చేస్తే 35 మార్కులతో పాసవుతాడని కొన్ని చోట్ల సాయం చేసే ఇన్విజిలేటర్లు ఉండేవారు. కానీ ఇపుడు వారి వ్యవహార శైలి IIIT(ట్రిపుల్ ఐటి)లో సీట్లు కోసం 10th క్లాస్ పరీక్షల్లో విద్యార్థి ఏకంగా మెరిట్ మార్కులు సాధించేలా చూసిరాతకు సహకరించే స్థాయికి చేరుకుంది. శుక్రవారం…

Read More
Nagpur Violence: నాగ్‌పూర్‌ హింస వెనుక బంగ్లాదేశ్‌ హస్తం..? సీఎం ఫడ్నవీస్‌ కీలక వ్యాఖ్యలు

Nagpur Violence: నాగ్‌పూర్‌ హింస వెనుక బంగ్లాదేశ్‌ హస్తం..? సీఎం ఫడ్నవీస్‌ కీలక వ్యాఖ్యలు

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో మార్చి 17న రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఆ హింసాత్మక ఘటనతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనికి సంబంధించి పలువురు అనుమానితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. నాగ్‌పూర్‌ అల్లర్ల సూత్రధారి ఫయీంఖాన్‌ను కూడా కొద్దిరోజుల క్రితం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అల్లర్లలో ప్రమేయం ఉన్న మరో 100 మందిని గుర్తించారు. ఔరంగజేబ్‌ వివాదంలో ఆందోళనకారులను ఫయీంఖాన్‌ రెచ్చగొట్టడంతోనే అల్లర్లు చెలరేగినట్టు తేల్చారు. అదే సమయంలో.. నాగ్‌పూర్‌ హింస వెనుక బంగ్లాదేశ్‌ హస్తంపై అధికారులు…

Read More
Toxic Movie: రాఖీ భాయ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. యశ్ టాక్సిక్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్.. అధికారిక ప్రకటన

Toxic Movie: రాఖీ భాయ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. యశ్ టాక్సిక్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్.. అధికారిక ప్రకటన

‘కేజీఎఫ్: చాప్టర్ 1’, ‘కేజీఎఫ్: చాప్టర్ 2’ చిత్రాలతో పాన్ ఇండియా రేంజ్ లో ఫేమస్ అయిపోయాడు కన్నడ సూపర్ స్టార్ యశ్ అలియాస్ రాఖీ భాయ్. అయితే ఈ కేజీఎఫ్ 2 తర్వాత భారీ గ్యాప్ తీసుకున్నాడు రాఖీ భాయ్. దీంతో అతని తర్వాతి సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం టాక్సిక్ అనే మరో పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నాడు యశ్. ఈ సినిమా విడుదల కోసం భారతదేశంలోనే కాదు, విదేశీ…

Read More
Weekly Horoscope: ఆర్థిక వ్యవహారాల్లోవారు ఎవరినీ నమ్మకండి.. 12 రాశుల వారికి వారఫలాలు

Weekly Horoscope: ఆర్థిక వ్యవహారాల్లోవారు ఎవరినీ నమ్మకండి.. 12 రాశుల వారికి వారఫలాలు

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): ఉద్యోగంలో అధికారులు కాస్తంత ఎక్కువగా మీ సేవలను ఉపయోగించుకుంటారు. బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఇంటా బయటా కూడా ఒత్తిడి ఉంటుంది. ఆదాయానికి లోటుండదు కానీ, కుటుంబ ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాల్లో సొంత నిర్ణయాలు మంచిది. కొందరు బంధుమిత్రుల వల్ల ఆర్థికంగా ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలను సకాలం పూర్తి చేస్తారు….

Read More
Virat Kohli: తొలి గేమ్‌లో రికార్డుల తాట తీసిన ఛేజింగ్ మాస్టర్.. ఐపీఎల్ హిస్టరీలోనే తొలి ప్లేయర్‌గా రికార్డ్

Virat Kohli: తొలి గేమ్‌లో రికార్డుల తాట తీసిన ఛేజింగ్ మాస్టర్.. ఐపీఎల్ హిస్టరీలోనే తొలి ప్లేయర్‌గా రికార్డ్

Virat Kohli: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) కెప్టెన్ విరాట్ కోహ్లీ 1000 పరుగులు పూర్తి చేశాడు. శనివారం ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన 2025 సీజన్ ప్రారంభ మ్యాచ్‌లో కోహ్లీ ఈ ఘనత సాధించాడు. ఇది కోల్‌కతాపై భారత బ్యాట్స్‌మన్‌ కోహ్లీకి 33వ ఇన్నింగ్స్ కావడం గమనార్హం. ఐపీఎల్‌లో కోహ్లీ 1000 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన నాల్గవ జట్టు నైట్ రైడర్స్. చెన్నై సూపర్…

Read More
Telangana: తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి ప్రభుత్వం శుభవార్త..  ఉగాదికి

Telangana: తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి ప్రభుత్వం శుభవార్త.. ఉగాదికి

ఎన్నికల ప్రచారంలో చెప్పినట్లుగానే.. సన్నబియ్యాన్ని రేషన్ షాపుల్లో ఇచ్చేందుకు తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. ఈ నెల 30న ఉగాది రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఈ స్కీమ్ ప్రారంభిస్తున్నారు. సూర్యాపేటలోని మట్టపల్లి టెంపుల్ నుంచి ఈ పథకం ఆరంభం అవ్వనుంది. అక్కడ పూజలు చేసి, దైనానుగ్రహంతో ముఖ్యమంత్రి పథకాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఏప్రిల్​1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రేషన్​షాపుల్లో దొడ్డు బియ్యానికి బదులుగా సన్నబియ్యం ఇచ్చేందుకు పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లు చేస్తోంది. రేషన్​కార్డుల్లో…

Read More
KKR vs RCB Match Report: 3 ఏళ్ల ప్రతీకారం తీర్చుకున్న ఆర్‌సీబీ.. కేకేఆర్‌పై 7 వికెట్ల తేడాతో విజయం

KKR vs RCB Match Report: 3 ఏళ్ల ప్రతీకారం తీర్చుకున్న ఆర్‌సీబీ.. కేకేఆర్‌పై 7 వికెట్ల తేడాతో విజయం

ఐపీఎల్-18 తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) విజయం సాధించింది. బెంగళూరు జట్టు డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించింది. వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిన తర్వాత ఆర్‌సీబీ కేకేఆర్‌ను 3 సంవత్సరాల తర్వాత ఓడించింది. ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 175 పరుగుల లక్ష్యాన్ని 16.2 ఓవర్లలోనే ఛేదించింది. విరాట్ కోహ్లీ 59 పరుగులు చేసి నాటౌట్‌గా తిరిగి వచ్చాడు. కెప్టెన్ రజత్ పాటిదార్ 34…

Read More
మఖానాతో బెల్లం కలిపి తింటే ఏమౌతుందో తెలుసా..? శరీరంలో కలిగే మార్పులు ఇవే..!

మఖానాతో బెల్లం కలిపి తింటే ఏమౌతుందో తెలుసా..? శరీరంలో కలిగే మార్పులు ఇవే..!

మఖానా ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా చెబుతారు. వర్షాకాలం, శీతాకాలం, వేసవి కాలం.. ఇలా సీజన్‌ ఏదైనా సరే.. ఎల్లప్పూడు మీరు మఖానా తినవచ్చు. పిల్లల నుండి పెద్దల వరకు అందరూ మఖానాను చాలా ఇష్టపడతారు. ప్రస్తుత కల్తీ యుగంలో కల్తీకి తక్కువ అవకాశం ఉన్న కొన్ని వస్తువులు మాత్రమే మిగిలి ఉన్నాయి. వీటిలో ఒకటి మఖానా. మీరు పిల్లల ఆహారంలో మఖానాను చేర్చాలి. మీరు మఖానాను వేయించి ఖీర్ తయారు చేసుకోవచ్చు. లేదంటే, పాలలో కలుపుకుని కూడా…

Read More
Andhra: పొదల్లో కనిపించిన 120 గుడ్లు.. వాటిని తీసుకెళ్లి పొదగేసిన అధికారులు.. కొన్నాళ్లకు

Andhra: పొదల్లో కనిపించిన 120 గుడ్లు.. వాటిని తీసుకెళ్లి పొదగేసిన అధికారులు.. కొన్నాళ్లకు

పాములను చూస్తేనే ఆమడ దూరం పారిపోతాం… కొద్దిగా ధైర్యం ఉంటే వాటిని కొట్టి చంపేస్తాం… అయితే అన్ని పాములు విషపూరితమైనవి కావని, జీవ వైవిధ్యంలో పాముల పాత్ర గణనీయంగా ఉంటుందని అటవీశాఖ అధికారులు చెబుతుంటారు… ఇలాంటి సందర్భంలో ఓ చోట 120 పాము గుడ్లు స్థానికుల కంట పడటంతో హడలిపోయారు… వెంటనే అటవీశాఖ అధికారులకు సామాచారం ఇచ్చారు… పాముగుడ్లను స్వాధీనం చేసుకున్న అటవీశాఖ అధికారులు వాటిని పొదిగించి పిల్లలను చేశారు… ఇవి హానికారక పాములు కాదని, నీటికుంటల్లో…

Read More