Raghunandan Rao: మావోల నుంచి బెదిరింపులు.. బీజేపీ ఎంపీ రఘునందన్‌రావుకు భద్రత పెంపు!

Raghunandan Rao: మావోల నుంచి బెదిరింపులు.. బీజేపీ ఎంపీ రఘునందన్‌రావుకు భద్రత పెంపు!

అయితే ఇటీవల మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడలోని ఒక ప్రైవేటు పాఠశాలలో జరిగిన కార్యక్రమానికి హాజరైన ఎంపీ రఘునందన్‌ రావుకు ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి బెదిరింపు కాల్‌ రావడం తీవ్ర కలకలం రేపింది. ఫోన్ చేసిన వ్యక్తి తాను మధ్య ప్రదేశ్‌కు చెందిన పీపుల్స్ వార్ మావోయిస్టునంటూ.. సోమవారం సాయంత్రంలోగా ఆయన్ను హతమారుస్తానని హెచ్చరించినట్టు వార్తలు వచ్చాయి. అయితే అగంతకుడు ఫోన్ చేసిన సమయంలో ఫోన్ మాట్లాడిన రఘునందన్‌రావు పీఏ.. ఈ బెదిరింపులపై రాష్ట్ర డీజీపీ…

Read More
Tollywood: ఈ అందాల తారది ఎంత గొప్ప మనసో.. 100 మంది పేద విద్యార్థినులకు సైకిళ్లను కొనిచ్చిన బుల్లితెర నటి

Tollywood: ఈ అందాల తారది ఎంత గొప్ప మనసో.. 100 మంది పేద విద్యార్థినులకు సైకిళ్లను కొనిచ్చిన బుల్లితెర నటి

ప్రముఖ బుల్లితెర నటి, కమలి సీరియల్ ఫేమ్ విజయ బాబర్ తన గొప్ప మనసును చాటుకుంది. పేద విద్యార్థినులకు అండగా నిలిచి అందరి మన్ననలు అందుకుంటోంది. కొల్హాపూర్ జిల్లాలోని కురుంద్వాడ్‌లోని ఒక పాఠశాలను సందర్శించిన నటి 100 మంది బాలికలకు సైకిళ్లను కొనిచ్చింది. ఈ బాలికలు ప్రతిరోజూ ఇంటి నుంచి పాఠశాలకు 8 నుంచి 10 కి.మీ దూరం ప్రయాణిస్తారు. ఆ ప్రాంతంలో పాఠశాలకు వెళ్లి రావడానికి ఉన్నది ప్రజా రవాణా వ్యవస్థనే. కానీ ఆ మార్గంలో…

Read More
CM Chandrababu: డ్రగ్స్‌పై యుద్ధం ప్రకటిస్తున్నాం.. అడ్డొస్తే తొక్కుకుంటూ పోతాం- సీఎం చంద్రబాబు

CM Chandrababu: డ్రగ్స్‌పై యుద్ధం ప్రకటిస్తున్నాం.. అడ్డొస్తే తొక్కుకుంటూ పోతాం- సీఎం చంద్రబాబు

యాంటీ నార్కోటిక్స్ డే సందర్భంగా గురువారం గుంటూరులో నిర్వహించిన వాకథాన్‌ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్వేశాలను రెచ్చగొడుతూ, గంజాయి బ్యాచ్‌కు అండగా నిలిచే వారికి తగిన గుణపాఠం చెబుతామని ఆయన అన్నారు. గంజాయి నిర్మూలన అనేది.. కేవలం ప్రభుత్వ బాధ్యతే మాత్రమే కాదని, సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యతన అని ఆయన గుర్తుచేశారు. డ్రగ్స్‌ నిర్మూలనలో ప్రతిపక్షాలు కూడా కలిసినడవాలని కోరారు. 2021లో దేశవ్యాప్తంగా పండిన మొత్తం గంజాయిలో…

Read More
Viral Video: ఈ జుగాడ్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..! సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో..!

Viral Video: ఈ జుగాడ్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..! సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో..!

సమస్యలు ఉన్నప్పుడే కదా పరిష్కారాలు పుట్టేది. మనుషులు ఎంత తెలివైనవాళ్లో అవసరానికి తగ్గట్టుగా ఎలాంటి జూగాడ్ కనిపెడతారో తెలుసుకోవాలంటే.. సోషల్ మీడియాకి మించిన వేదిక లేదు. ఇక్కడ ప్రతిరోజూ ఏదో ఒక కొత్త ఐడియాకి సంబంధించి వీడియో వైరల్ అవుతుంది. అది చూసేవాళ్లను ఆశ్చర్యపరుస్తుంది. కొన్నిసార్లు నవ్వు తెప్పిస్తుంది కూడా. ఈ ప్రపంచం ఏదైనా లేకుండా నడుస్తుంది కానీ.. తెలివైన జుగాడ్‌లు లేకుండా కాదు. ముఖ్యంగా మన ఇండియాలో ఇలాంటి ఆవిష్కరణాత్మక ఆలోచనలు మామూలయ్యాయి. చిన్న పనిలోనైనా,…

Read More
July Horoscope: కీలక గ్రహాల అనుకూలత.. జూలైలో మహా భాగ్యవంతులు ఈ రాశుల వారే!

July Horoscope: కీలక గ్రహాల అనుకూలత.. జూలైలో మహా భాగ్యవంతులు ఈ రాశుల వారే!

మేషం: రాశ్యధిపతి కుజుడు క్రమంగా బలపడుతుండడంతో పాటు రవి అనుకూల సంచారం వల్ల ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికార యోగం పట్టడం, జీతాలు పెరగడం వంటివి జరుగుతాయి. నిరుద్యోగులకే కాక ఉద్యోగులకు కూడా మంచి ఆఫర్లు అందుతాయి. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. ఆస్తి సమస్యలు పరిష్కారమవుతాయి. గృహ ప్రయత్నాలు తప్పకుండా సఫలం అవుతాయి. ఆరోగ్యం బాగా మెరుగ్గా ఉంటుంది. వృషభం: రాశ్యధిపతి శుక్రుడు, రవి, బుధులతో పాటు శనీశ్వరుడు…

Read More
Ashada Masam: ఆషాఢమాసంలో ఇవి నిషిద్ధం.. చేయకూడని పనులివే.. ఎందుకో తెలుసా?

Ashada Masam: ఆషాఢమాసంలో ఇవి నిషిద్ధం.. చేయకూడని పనులివే.. ఎందుకో తెలుసా?

ఆషాఢ మాసం హిందూ ధర్మంలో ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టమైనది అయినప్పటికీ, కొన్ని పనులకు ఈ మాసం అనుకూలం కాదని పెద్దలు, శాస్త్రాలు చెబుతాయి. దీని వెనుక పౌరాణిక, జ్యోతిష్య, ఆరోగ్యపరమైన కారణాలు ఉన్నాయి. ఈ రోజుల్లో తీసుకునే ఆహారం విషయంలోనూ ఎంతో జాగ్రత్తగా ఉండాలంటారు. ఎందుకంటే జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉండే రోజులివి. ఆరోగ్య పరమైన కారణాలే కాకుండా ఈ మాసం గురించిన ఎన్నో ఆసక్తికర విషయాలివి.. ఆషాఢ మాసంలో చేయకూడని పనులు 1. వివాహాలు, గృహప్రవేశాలు వంటి…

Read More
Photography Places: దేశంలో ఈ ప్రదేశాలు ఫొటోగ్రాఫర్లకు స్వర్గధామం.. ఫోటోషూట్‎కు బెస్ట్..

Photography Places: దేశంలో ఈ ప్రదేశాలు ఫొటోగ్రాఫర్లకు స్వర్గధామం.. ఫోటోషూట్‎కు బెస్ట్..

దేశంలోని అత్యంత ఆకర్షణీయమైన జలపాత ప్రదేశాలలో ఒకటైన గోవాలోని దూద్‌సాగర్ జలపాతాన్ని తప్పక చూడాలి. మాన్సూన్ వేళా ఈ ప్రదేశం మరింత అందంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇది ఫోటోగ్రఫీ ప్రేమికులకు ఇది స్వర్గధామం. మాన్సూన్ సమయంలో ఇక్కడ సినిమాటిక్ స్టైల్ ఫోటోలు తీసుకోవచ్చు.  పశ్చిమ కనుమలలో ఉన్న భగవాన్ మహావీర్ వన్యప్రాణుల అభయారణ్యం ప్రకృతిని ప్రేమికులతో పాటు ఫోటోగ్రాఫర్లను ఆకర్షిస్తుంది. వర్షాకాలంలో ఈ అభయారణ్యం సమృద్ధిగా వృక్షజాలం జంతుజాలంతో వికసిస్తుంది. అదే సమయంలో అడవి పువ్వులు, తడిసిన ఆకుల ద్వారా…

Read More
Viral Video: రైలు పట్టాలపై కారు నడిపిన యువతి.. వామ్మో ఎదురుగానే ట్రైన్.. అంతలోనే..

Viral Video: రైలు పట్టాలపై కారు నడిపిన యువతి.. వామ్మో ఎదురుగానే ట్రైన్.. అంతలోనే..

హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలో శంకర్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువతి హల్‌చల్ చేసింది. కారును ఏకంగా రైలు పట్టాలపై నడిపింది.. నాగులపల్లి నుంచి శంకర్‌పల్లి వెళ్లే మార్గంలో రైలుపట్టాలపై కారు డ్రైవింగ్ చేస్తూ భయాందోళనకు గురిచేసింది.. దీంతో రైళ్లను సైతం ఆపివేశారు. నాగులపల్లిలో యువతి కారును గమనించిన స్థానికులు అడ్డగించారు. సరిగ్గా ఇదే సమయంలో పట్టాలపై కారును గమనించిన లోకోపైలట్ రైలును ఆపేశారు.. యువతి నిర్వాకంతో గంటల తరబడి రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది….

Read More
Video: దేశ సేవలో ఉన్న CRPF జవాన్‌ను హింసిస్తున్న రాజకీయ నేతలు! సెల్ఫీ వీడియోతో నారా లోకేష్‌కు వేడుకోలు..

Video: దేశ సేవలో ఉన్న CRPF జవాన్‌ను హింసిస్తున్న రాజకీయ నేతలు! సెల్ఫీ వీడియోతో నారా లోకేష్‌కు వేడుకోలు..

మాచర్ల పట్టణానికి చెందిన దార్ల రాందాస్ CRPF జవాన్‌గా దేశానికి సేవలందిస్తున్నాడు. రెండు నెలల క్రితం సెలవులపై ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో తమకు పూర్వీకుల నుండి సంక్రమించిన భూమిని అమ్ముకునేందుకు ప్రయత్నించాడు. అయితే కొంతమంది రాజకీయ నేతలు ఆ భూమిని అమ్ముకోనివ్వకుండా అడ్డుపడ్డారు. దీంతో అప్పులతో సతమతమవుతూనే రాందాస్ డ్యూటీకి తిరిగి వెళ్లిపోయాడు. రాందాస్ సోదరుడు మూడేళ్ల క్రితం చనిపోయాడు. రాందాస్ తండ్రికి కూడా గుండె శస్త్రచికిత్స చేశారు. దీంతో అప్పుల భారం మరింత పెరిగింది….

Read More
Rohit Sharma: అతనే గేమ్‌ ఛేంజర్‌.. ఆ ఫైనల్‌ మ్యాచ్‌లో ఆ ప్లేయర్‌ ఆడిన ఇన్నింగ్స్‌ అద్భుతం: రోహిత్‌ శర్మ

Rohit Sharma: అతనే గేమ్‌ ఛేంజర్‌.. ఆ ఫైనల్‌ మ్యాచ్‌లో ఆ ప్లేయర్‌ ఆడిన ఇన్నింగ్స్‌ అద్భుతం: రోహిత్‌ శర్మ

టీమిండియా వన్డే టీమ్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ టెస్ట్‌ ఫార్మాట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన తర్వాత తొలిసారి మాట్లాడుతూ.. టీ20 వరల్డ్‌ కప్‌ 2024 ఫైనల్‌ మ్యాచ్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆ మధురమైన సంఘటన గురించి తలచుకుంటూ.. ఆ మ్యాచ్‌లో అద్భుతంగా ఆడిన ఆటగాళ్లను ప్రశంసించాడు. ఎప్పుడో 2007లో మహేంద్ర సింగ్‌ ధోని కెప్టెన్సీలోని యంగ్‌ టీమిండియా మొట్టమొదటి టీ20 వరల్డ్‌ కప్‌ గెలిచింది. మళ్లీ ఆ తర్వాత దాదాపు 17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ…

Read More