15ఏళ్లకే ఇండస్ట్రీలోకి భారీ హిట్.. ఇప్పుడు 40ఏళ్ల వయసులోనూ హీరోయిన్‌‌గా హిట్స్ ..

15ఏళ్లకే ఇండస్ట్రీలోకి భారీ హిట్.. ఇప్పుడు 40ఏళ్ల వయసులోనూ హీరోయిన్‌‌గా హిట్స్ ..

ఎంతో మంది హీరోలు, హీరోయిన్స్ చైల్డ్ ఆర్టిస్ట్ లుగా సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించారు. అలాగే చైల్డ్ ఆర్టిస్ట్ లుగా సినిమాలు చేసి మెప్పించి ఆతర్వాత హీరోలుగా, హీరోయిన్స్ గా మారి సినిమాలు చేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది సీనియర్ హీరోయిన్స్ ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్నారు. పైన కనిపిస్తున్న హీరోయిన్ కూడా ఒకరు. ఆమె తెలుగులో తోపు హీరోయిన్.. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది ఆమె.. దాదాపు అందరు స్టార్ హీరోల…

Read More
Gold Rate: బంగారం, వెండి కొనాలనుకుంటున్నారా.. ఈ రోజు ధరలు ఇలా

Gold Rate: బంగారం, వెండి కొనాలనుకుంటున్నారా.. ఈ రోజు ధరలు ఇలా

బంగారం ధర రన్‌ రాజా రన్‌ అంటూ పట్టపగ్గాల్లేకుండా పరుగు పెడుతోంది. తెలుగురాష్ట్రాల్లో మార్చి 26 వరకు లక్షలాది వివాహాలు జరగనున్నాయి. ఈ క్రమంలో పెరిగిపోతున్న బంగారం ధరలు చూసి ఆడపిల్లల తల్లిదండ్రులు తలలు పట్టుకుంటున్నారు.  ప్రస్తుతం హైదరాబాద్‌లో 10 గ్రాముల బంగారం రూ. 88 వేల మార్క్ దాటింది. గడిచిన 4 రోజుల్లో 24 క్యారెట్ల స్వచ్చమైన గోల్డ్ రేటు తులంరూ.2000 మేర పెరిగింది. ఇవాళ  ఒక్కరోజే 10 గ్రాములపై రూ.390 పెరిగి రూ.88 వేల…

Read More
TG EAPCET 2025 Notification: ఈఏపీసెట్‌ 2025 నోటిఫికేషన్‌ వచ్చేసింది.. నాన్‌ లోకల్ కోటాపై వీడని సందిగ్ధత?

TG EAPCET 2025 Notification: ఈఏపీసెట్‌ 2025 నోటిఫికేషన్‌ వచ్చేసింది.. నాన్‌ లోకల్ కోటాపై వీడని సందిగ్ధత?

హైదరాబాద్, ఫిబ్రవరి 21: తెలంగాణ రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికిగానూ ఇంజినీరింగ్, ఫార్మా, బీఎస్సీ అగ్రికల్చర్, వెటర్నరీ సైన్స్‌ తదితర కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఈఏపీసెట్‌ 2025 నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ మేరకు పూర్తి నోటిఫికేషన్‌ను ఉన్నత విద్యా మండలి (TGCHE) గురువారం విడుదల చేసింది. ఇందుకోసం జేఎన్‌టీయూహెచ్‌ వెబ్‌సైట్‌ను కూడా అందుబాటులోకి తీసుకు వచ్చింది. తాజా నోటిఫికేషన్‌ ప్రకారం ఫిబ్రవరి 25వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది. ఎటువంటి ఆలస్య రుసుం…

Read More
రోజూ ఖాళీ కడుపుతో వెల్లుల్లి తేనే తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..?

రోజూ ఖాళీ కడుపుతో వెల్లుల్లి తేనే తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..?

వెల్లుల్లి, తేనె రెండూ సూపర్ ఫుడ్స్. ఈ రెండు పదార్థాలలో పోషకాలు నిండి ఉన్నాయి. ఇవి అనేక రకాల సమస్యల నుండి మిమ్మల్ని కాపాడుతాయి. వెల్లుల్లిలో విటమిన్లు ఎ, బి, సి, ఇ, కె, నియాసిన్, ఫోలేట్, సెలీనియం, పొటాషియం, కాల్షియం, ఐరన్ వంటి పోషకాలు ఉన్నాయి. తేనెలో విటమిన్ ఎ, బి, సి, నియాసిన్, కాల్షియం, రాగి, ఇనుము, మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా కనిపిస్తాయి. ఈ రెండింటినీ తీసుకోవడం ద్వారా మీరు అనేక తీవ్రమైన సమస్యల…

Read More
Imanvi: ఆ చందమామ నేల చేరదా ఈమెను మించిన వెన్నెల లేదని.. ఫ్యాబులస్ ఇమాన్వి..

Imanvi: ఆ చందమామ నేల చేరదా ఈమెను మించిన వెన్నెల లేదని.. ఫ్యాబులస్ ఇమాన్వి..

ఇమాన్వి.. ఈమె మరో పేరు ఇమాన్ ఇక్బాల్ ఎస్మాయిల్. ఈ ముద్దుగుమ్మ మాజీ పాకిస్తాన్ సైనిక అధికారి కుమార్తె. నటి, డ్యాన్సర్, కొరియోగ్రాఫర్,  కంటెంట్ క్రియేటర్‎గా ప్రసిద్ధి చెందిన బహుముఖ కళాకారిణి. ఆమె సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో మిలియన్ల మంది ఫాలోవర్స్‎ను కలిగి ఉంది. ఇది ఆమెని ఆమెని ఫేమస్ ఇన్ఫ్లుయెన్సుర్‎ని చేసింది. ఇమాన్ ఇస్మాయిల్ 20 అక్టోబర్ 1995న భారతదేశ రాజధాని ఢిల్లీలో జన్మించిన ప్రముఖ డ్యాన్సర్, కొరియోగ్రాఫర్. మరో పేరు ఇమాన్వి. అమెరికాలో ఓ ప్రముఖ…

Read More
Sonia Gandhi: అస్వస్థతకు గురైన సోనియా గాంధీ.. ఢిల్లీలోని గంగా రామ్ ఆసుపత్రికి తరలింపు..!

Sonia Gandhi: అస్వస్థతకు గురైన సోనియా గాంధీ.. ఢిల్లీలోని గంగా రామ్ ఆసుపత్రికి తరలింపు..!

కాంగ్రెస్ అగ్రనేత, రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆస్పత్రిలో చేర్పించారు. గురువారం(ఫిబ్రవరి 20) కడుపు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న సోనియా గాంధీ ఆస్పత్రిలో చేరినట్టు గంగా రామ్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందన్నారు. శుక్రవారం డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రత్యేక వైద్యుల బృందం ఆమెను పర్యవేక్షిస్తున్నట్టు తెలుస్తోంది. గురువారం (ఫిబ్రవరి 20, 2025) నాడు కాంగ్రెస్…

Read More
మనోళ్లకు తెలివితేటలు మరీ ఇంత తక్కువా.. ప్రపంచంలోనే తెలివైన పౌరులు ఆ దేశస్థులేనట..

మనోళ్లకు తెలివితేటలు మరీ ఇంత తక్కువా.. ప్రపంచంలోనే తెలివైన పౌరులు ఆ దేశస్థులేనట..

ఒక దేశ సామర్థ్యాన్ని నిర్ధారించడంలో అక్కడి పౌరుల తెలివితేటలు కీలక పాత్ర పోషిస్తాయి. అది సాంకేతికత, ఆవిష్కరణ లేదా విద్యలో అయినా తెలివితేటలను కొలవడానికి ఒక సాధారణ మార్గం ఐక్యూ పరీక్షలు. ఇవి సమస్య పరిష్కారం, విమర్శనాత్మక ఆలోచన వంటి సామర్థ్యాలను అంచనా వేస్తాయి. కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు సగటు ఐక్యూ స్కోర్‌ల విషయానికి వస్తే భారత్ ర్యాంకెంత? అగ్ర స్థానంలో ఉన్న దేశాలేవీ అనే విషయాలు తెలుసుకుందాం.. ఇందులోనూ జపాన్‌దే డామినేషన్.. జపాన్ 106.48…

Read More
Viral: ట్రైన్‌లోని జనరల్ భోగీలో అనుమానాస్పదంగా రెండు బ్యాగులు.. తెరిచి చూడగా

Viral: ట్రైన్‌లోని జనరల్ భోగీలో అనుమానాస్పదంగా రెండు బ్యాగులు.. తెరిచి చూడగా

మాదకద్రవ్యాల మత్తులో పడి యువత చిత్తవుతోంది. తల్లిదండ్రుల కలల్ని నెరవేర్చాల్సిన పోయి.. వారు ఊహ లోకంలో పయనిస్తూ.. మైకంలో తేలిపోతున్నారు. అవును సామీ.! గంజాయి మత్తులో పడి.. యువత భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ గంజాయి మత్తును కూకటివేళ్లతో పెకిలించాలని డిసైడ్ అయ్యాయి. ఈ క్రమంలోనే పోలీసులకు ఫుల్ పవర్స్ కూడా ఇచ్చేశాయి. తాజాగా అరక్కోణం రైల్వేస్టేషన్‌లో సుమారు 11 ప్యాకెట్లలో 22 కేజీల ఎండు గంజాయిని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్‌పీఎఫ్) పోలీసులు…

Read More
Anchor Lasya: పెళ్లి రోజున కాలినడకన తిరుమలకు యాంకర్ లాస్య.. భర్తతో కలిసి శ్రీవారికి మొక్కులు.. ఫొటోస్ ఇదిగో

Anchor Lasya: పెళ్లి రోజున కాలినడకన తిరుమలకు యాంకర్ లాస్య.. భర్తతో కలిసి శ్రీవారికి మొక్కులు.. ఫొటోస్ ఇదిగో

టాలీవుడ్ యాంకర్ లాస్య ఇటీవలే మహా కుంభమేళాలో పాల్గొంది. తన కుటంబ సభ్యులతో కలిసి అక్కడ పవిత్ర స్నానం ఆచరించింది. ఇక మహా కుంభమేళా తర్వాత వారణాసి, కాశీ, అయోధ్య, అరుణాచలం.. ఇలా అన్ని పుణ్య క్షేత్రాలను తిరిగేస్తోంది లాస్య. ఇటీవలే తన ఫ్యామిలీతో కలిసి అరుణాచలం శివుడిని దర్శించుకున్న యాంకర్ లాస్య తాజాగా తిరుమల శ్రీవారి సేవలో పాల్గొంది. తన పెళ్లి రోజును పురస్కరించుకుని భర్తతో కలిసి కాలినడకన తిరుమల శ్రీవారిని దర్శిచుకుంది లాస్య. అనంతరం…

Read More
అయ్యో దేవుడా ఎంత పని చేశావయ్యా.. ఉదయాన్నే పొలానికి వెళ్లిన రైతన్న కుటుంబం..

అయ్యో దేవుడా ఎంత పని చేశావయ్యా.. ఉదయాన్నే పొలానికి వెళ్లిన రైతన్న కుటుంబం..

భూమాతను నమ్ముకుని ఆరుగాలం సేద్యం చేసే ఓ రైతన్న కుటుంబం విద్యుదాఘాతనికి బలైంది.. కంటికి రెప్పలా కాపాడుకుంటున్న పంటను… అడవి పందుల బెడద రక్షించేందుకు వెళ్లిన ఓ రైతన్న కుటుంబాన్ని మృత్యువు కబళించింది.. రైతు, ఆయన భార్య .. కొడుకు ముగ్గురూ కలిసి పంట చేను దగ్గరకు వెళ్లగా.. కరెంట్ షాక్ తగిలి ముగ్గురూ మరణించారు.. ఈ విషాదకర ఘటన తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. రెంజల్ మండలం శాటాపూర్‌ గ్రామంలోని పంటపొలాల్లో గురువారం…

Read More