Hyderabad: అప్పటివరకు కళ్ల ముందే ఆడుకున్నాడు.. అంతలోనే విగతజీవిగా.. 12 గంటలపాటు శ్రమించి..

Hyderabad: అప్పటివరకు కళ్ల ముందే ఆడుకున్నాడు.. అంతలోనే విగతజీవిగా.. 12 గంటలపాటు శ్రమించి..

హైదరాబాద్ నగర పరిధిలోని రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇంటిముందుకు ఆడుకుంటున్న ఐదేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు బావిలో పడిపోడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ దుర్ఘటన మైలార్‌దేవ్‌పల్లి లక్ష్మిగూడాలో మంగళవారం జరగగా.. సహాయక చర్యల అనంతరం బాలుడి మృతదేహం లభ్యమైంది. బాలుడు బావిలో పడిన విషయాన్ని తెలుసుకున్న పోలీసులు, సహాయక బృందాలు.. అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.. దాదాపు 12 గంటలపాటు శ్రమించి బాలుడి మృతదేహాన్ని సహాయక బృందాలు బయటకు తీశాయి. బావిలో ఉన్న…

Read More
PM Modi: అదో చీకటి అధ్యాయం.. కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని తాకట్టు పెట్టింది: ఎమర్జెన్సీపై ప్రధాని మోదీ

PM Modi: అదో చీకటి అధ్యాయం.. కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని తాకట్టు పెట్టింది: ఎమర్జెన్సీపై ప్రధాని మోదీ

భారత దేశ చరిత్రలోనే చీకటి అధ్యాయంగా మిగిలిపోయిన ఎమర్జెన్సీ విధించి నేటితో 50 ఏళ్లు పూర్తయ్యాయి.. బీజేపీ దేశవ్యాప్తంగా సంవిధాన్ హత్యా దివస్ అభియాన్‌ను నిర్వహిస్తోంది. మరోవైపు దేశంలో ఎమర్జెన్సీ పరిస్థితులపై దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్స్‌ వేదికగా స్పందించారు. భారత చరిత్రలో ఎమర్జెన్సీ చీకటి అధ్యాయమన్నారు. ఈరోజును సంవిధాన్‌ హత్య దివస్‌గా భారత ప్రజలు జరుపుకుంటున్నారని మోదీ చెప్పారు. అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించి ప్రజాస్వామ్యాన్ని అరెస్ట్‌ చేసిందని ఆరోపించారు. అత్యవసర పరిస్థితిని…

Read More
లేడీ టెకీ లవ్‌ ఫెయిల్.. ప్రతీకారంగా 12 రాష్ట్రాలకు బాంబ్‌ బెదిరింపులు! అసలు ట్విస్ట్ అదే..

లేడీ టెకీ లవ్‌ ఫెయిల్.. ప్రతీకారంగా 12 రాష్ట్రాలకు బాంబ్‌ బెదిరింపులు! అసలు ట్విస్ట్ అదే..

హైదరాబాద్, జూన్ 25: అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంతో సహా గుజరాత్‌లోని పలు ప్రాంతాల్లో బాంబులు పెట్టాం అంటూ వరుస ఈమెయిల్స్ రావడంతో గుజరాత్‌ రాష్ట్ర ప్రభుత్వానికి కంటి మీద కునుకు కరువైంది. గుజరాత్‌ మాత్రమేకాదు దేశంలో మొత్తం 12 రాష్ట్రాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇలా వరుసగా 21 బాంబు బెదిరింపులు రావడంతో పోలీసులు ఉరుకులు పరుగులు తీశారు. జనాలు భయంతో గజగజవణికిపోయారు. అయితే ఇదంతా ఓ మహిళ ఆడిన నాటకం అని తెలిసి పోలీసులు షాకయ్యారు….

Read More
UPSC Jobs 2025: ఎలాంటి రాత పరీక్ష లేకుండానే యూపీఎస్సీలో భారీగా కొలువులు.. డిగ్రీ అర్హత ఉంటే చాలు!

UPSC Jobs 2025: ఎలాంటి రాత పరీక్ష లేకుండానే యూపీఎస్సీలో భారీగా కొలువులు.. డిగ్రీ అర్హత ఉంటే చాలు!

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ).. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో గ్రూప్-ఏ, బీ స్థాయి ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 462 అసిస్టెంట్ డైరెక్టర్ (బ్యాంకింగ్), అసిస్టెంట్ డైరెక్టర్ (కార్పొరేట్ లా), కంపెనీ ప్రాసిక్యూటర్, డిప్యూటీ సూపరింటెండింగ్ హార్టికల్చరిస్ట్, డిప్యూటీ ఆర్కిటెక్ట్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, డిప్యూటీ అసిస్టెంట్ డైరెక్టర్ (నాన్ మెడికల్) తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు….

Read More
కుమార్తెలపై కోపంతో ఆలయానికి రూ. 4 కోట్ల ఆస్తుల రాసిచ్చిన తండ్రి.. తీరా విషయం తెలిసి..!

కుమార్తెలపై కోపంతో ఆలయానికి రూ. 4 కోట్ల ఆస్తుల రాసిచ్చిన తండ్రి.. తీరా విషయం తెలిసి..!

కుమార్తెలపై కోపంతో 4 కోట్ల రూపాయల విలువైన ఆస్తిపత్రాలను.. ఆలయ హుండీలో వేసేశాడు ఓ తండ్రి. మరి ఇప్పుడు ఆ ఆస్తి.. ఆ అమ్మాయిలకు దక్కుతుందా..! లేక అమ్మవారికి చెందుతుందా..? దీనిపై న్యాయస్థానం ఏం తేల్చనుంది..? ప్రస్తుతం ఇదే తమిళనాడులో హాట్‌టాపిక్‌గా మారింది. ఆ కథేంటో తెలుసుకోవాలంటే తిరువణ్ణామలై వెళ్లాల్సిందే..! రిటైర్డ్‌ ఆర్మీ జవాన్‌ ఓ ఆలయానికి 4 కోట్ల రూపాయల విలువైన ఆస్తిని విరాళంగా ఇవ్వడం తమిళనాడులో హట్‌టాపిక్‌గా మారింది. తిరువణ్ణామలై జిల్లాలోని అరణి సమీపంలోని…

Read More
IND vs ENG: తొలి టెస్ట్‌లో 5 వికెట్ల తేడాతో భారత్ ఓటమి.. కొంపముంచిన ఆ 9 క్యాచ్‌లు

IND vs ENG: తొలి టెస్ట్‌లో 5 వికెట్ల తేడాతో భారత్ ఓటమి.. కొంపముంచిన ఆ 9 క్యాచ్‌లు

లీడ్స్‌లోని హెడింగ్లీ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ చివరి రోజు మంగళవారం ఇంగ్లాండ్ 350 పరుగులు చేయాల్సి ఉండగా, ఆ జట్టు 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది. బెన్ డకెట్ 149, జాక్ క్రౌలీ 65 పరుగులు చేశారు. బెన్ స్టోక్స్ 33 పరుగులు చేశారు. భారతదేశం తరపున శార్దూల్ ఠాకూర్, ప్రసిద్ధ్ కృష్ణ తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఇంగ్లాండ్ జట్టుకు భారత్ 371 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 465…

Read More
రాజధాని నిర్మాణానికి చేతి గాజులు విరాళంగా ఇచ్చిన మహిళ – అభినందించిన సీఎం చంద్రబాబు!

రాజధాని నిర్మాణానికి చేతి గాజులు విరాళంగా ఇచ్చిన మహిళ – అభినందించిన సీఎం చంద్రబాబు!

ఎన్నో ఎళ్లుగా ఏపీ ప్రజలు ఎదురుచూస్తున్న రాజధాని అమరావతి నిర్మాణం సహకారం కానుంది. రాజధాని అమరావతి నిర్మాణాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం నిర్మాణపునులను వేగంగా పూర్తి చేస్తుంది. అయితే రాజధాని నిర్మాణంలో తాము పాలుపంచుకుంటామని కొందరు ఏపీ ప్రజలు ముందుకొస్తున్నారు. రాజధాని నిర్మాణం కోసం తమ వంతుగా ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రానికి చెందిన ఇద్దరు మహిళలు సీఎం చంద్రబాబును కలిశారు. రాజధాని నిర్మాణానికి తమ వంతు సాయంగా వారి చేతి గాజులను విరాళంగా…

Read More
Black Water: బ్లాక్ వాటర్ అంటే ఏమిటి? ఈ నీటిని తాగడం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటంటే..

Black Water: బ్లాక్ వాటర్ అంటే ఏమిటి? ఈ నీటిని తాగడం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటంటే..

క్రికెటర్లు అయినా, బాలీవుడ్ స్టార్లు అయినా, సెలబ్రిటీలు తమ స్టైల్, ఫిట్‌నెస్, ఆహారపు అలవాట్లకు సంబంధించిన వార్తలతో చర్చల్లోనే ఉంటారు. ఎందుకంటే అభిమానులు సెలబ్రిటీల గురించి ప్రతిదీ తెలుసుకోవాలనుకుంటున్నారు. విరాట్ కోహ్లీ నుంచి శ్రుతి హాసన్ , మలైకా అరోరా వరకు ప్రతి ఒక్కరూ బ్లాక్ వాటర్ తాగడం చూస్తారు. నీరు మన దినచర్యలో ఒక ముఖ్యమైన భాగం. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఫిల్టర్ చేసిన నీటిని తాగుతారు. తద్వారా తాగే నీటిలో ఎటువంటి మలినాలు ఉండవు….

Read More
Masala Oats Uttapam: డయాబెటిక్ రోగులకు ఆరోగ్యకరమైన ఎంపిక.. మసాలా ఓట్స్ ఊతప్పం.. రెసిపీ ఏమిటంటే..

Masala Oats Uttapam: డయాబెటిక్ రోగులకు ఆరోగ్యకరమైన ఎంపిక.. మసాలా ఓట్స్ ఊతప్పం.. రెసిపీ ఏమిటంటే..

ఆరోగ్యకరమైన ఆహారం ట్రెండ్ అవుతున్న నేటి కాలంలో.. రుచి విషయంలో ఎవరూ రాజీ పడడానికి ఇష్టపడరు. అటువంటి పరిస్థితిలో.. మీరు రుచికరమైన , ఆరోగ్యకరమైన అల్పాహారం తీసుకోవాలని భావిస్తే.. ఓట్స్ తో ట్రై చేయండి. అది ఎలా ఉంటుంది? మసాలా ఓట్స్ ఉత్తపం అటువంటి ఫ్యూజన్ వంటకం. ఇది పోషకాలతో నిండి ఉండటమే కాదు ఉదయం అల్పాహారం లేదా సాయంత్రం స్నాక్ సమయానికి కూడా సరైనది. దీనిని పెద్దలు మాత్రమే కాదు ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే…

Read More
Ajith Kumar: గుండు కొట్టించుకుని న్యూ లుక్ లో హీరో అజిత్.. షాక్ లో ఫ్యాన్స్.. వీడియో ఇదిగో

Ajith Kumar: గుండు కొట్టించుకుని న్యూ లుక్ లో హీరో అజిత్.. షాక్ లో ఫ్యాన్స్.. వీడియో ఇదిగో

ఓవైపు సినిమాలు.. మరోవైపు కారు రేసులతో బిజి బిజీగా గడుపుతున్నారు తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ . ఈ ఏడాది అతను నటించిన రెండు సినిమాలు విడుదలయ్యాయి. విదాయుమిర్చి యావరేజ్ గా ఆడినా గుడ్ బ్యాడ్ అగ్లీ మాత్రం సూపర్ హిట్ గా నిలిచింది. అలాగే ఈ మధ్యలోనే వివిధ దేశాల్లో జరిగిన కార్ రేసింగ్ పోటీల్లోనూ పాల్గొని సత్తా చాటాడు అజిత్. వీటికి తోడు ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రదానం చేసిన పద్మ…

Read More