TOP 9 ET News: OTTలో దుమ్మురేపుతున్న పుష్ప 2! | త్రివిక్రమ్‌ మాస్టర్ ప్లాన్ కార్తికేయుడిగా.. బన్నీ!

TOP 9 ET News: OTTలో దుమ్మురేపుతున్న పుష్ప 2! | త్రివిక్రమ్‌ మాస్టర్ ప్లాన్ కార్తికేయుడిగా.. బన్నీ!

ఓటీటీ ఫీల్డ్‌లోనూ రికార్డ్‌ క్రియేట్ చేసేలా కనిపిస్తున్నాడు. తన మాటలతోనే కాదు.. తన మేకింగ్‌తోనూ.. టేకింగ్‌తోనూ మ్యాజిక్‌ చేసే త్రివిక్రమ్‌ ఇప్పుడు పాన్ ఇండియా ఫీల్డ్‌లోకి దిగబోతున్నాడు. అందుకోసం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో పెయిరప్ అయ్యాడు. మైథలాజికల్ జానర్లో భారీ బడ్జెట్‌తో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ లీక్ బయటికి వచ్చింది. ఈ సినిమాలో అల్లు అర్జున్‌ను దేవుడిగా.. కార్తికేయుడిగా త్రివిక్రమ్‌ చూపించబోతున్నాడని… గాడ్ ఆఫ్ వార్‌గా…..

Read More
Khammam District: ఆశ్చర్యం.. అనారోగ్యంతో 10 కిలోమీటర్లు నడిచి ఆస్పత్రికి వెళ్లిన ఆంబోతు

Khammam District: ఆశ్చర్యం.. అనారోగ్యంతో 10 కిలోమీటర్లు నడిచి ఆస్పత్రికి వెళ్లిన ఆంబోతు

సాధారణంగా మనుషులు అనారోగ్యం పాలైతే హాస్పిటల్‌‌కు వెళ్తారు. అక్కడ డాక్టర్లు సూచించినదాని ప్రకారం.. టెస్టులు చేయించుకుని మాత్రలు తీసుకుని వస్తారు. ఒకవేళ వెళ్లడం చేతగాకపోతే కుటుంబ సభ్యుల్ని ఎవర్నైనా తోడు తీసుకెళ్తారు. ఎలాంటి మాటలు మాట్లాడలేని.. ఒక మూగ జీవి అనారోగ్యం పాలైంది నడవలేని స్థితిలో ఇబ్బంది పడుతున్న ఆ ఆంబోతు..ఆసుపత్రికి నడిచి వెళ్లింది. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కారాయిగూడెం గ్రామస్థులు రెండు ఆంబోతులను పెంచుతున్నారు.. వాటి సంరక్షణ గ్రామస్థులు చూస్తున్నారు.. వాటిలో ఒక 14…

Read More
Ola Gen-3: అదిరే మైలేజ్‌తో ఓలా నయా స్కూటర్స్ ఎంట్రీ.. తక్కువ ధరలో సూపర్ ఫీచర్లు

Ola Gen-3: అదిరే మైలేజ్‌తో ఓలా నయా స్కూటర్స్ ఎంట్రీ.. తక్కువ ధరలో సూపర్ ఫీచర్లు

ఓలా జెన్-3 స్కూటర్లు కేవలం రూ. 79,999 ధరతోనే కంపెనీ అందుబాటులో ఉంచింది. ఓలా కంపెనీ తమ వెబ్‌సైట్, అధీకృత డీలర్‌షిప్‌లలో ఈ స్కూటర్ల విక్రయాలను ప్రారంభించింది. ఈ స్కూటర్ల డెలివరీలు వచ్చే 15 రోజుల్లో ఫిబ్రవరి మధ్యలో ప్రారంభమవుతాయని నిపుణులు అంచనా వేస్తుంది. ఓలా ఎస్1 జెన్-3 శ్రేణిలో ఇప్పుడు 2 కేడబ్ల్యూహెచ్, 3 కేడబ్ల్యూహెచ్, 4 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఎంపికల్లో, ఎస్1ఎక్స్ 4 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఎంపికలతో ఎస్1ఎక్స్+ 3 కేడబ్ల్యూహెచ్, 4…

Read More
UPI: ఫిబ్రవరి 1 నుంచి ఈ యూపీఐ లావాదేవీలు చేయలేరు.. కారణం ఏంటో తెలుసా?

UPI: ఫిబ్రవరి 1 నుంచి ఈ యూపీఐ లావాదేవీలు చేయలేరు.. కారణం ఏంటో తెలుసా?

నేటి బిజీ లైఫ్‌లో UPI మన దైనందిన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది. UPI రాకతో లావాదేవీలు మునుపటి కంటే చాలా సులభం. దేశవ్యాప్తంగా ప్రతిరోజూ వందల కోట్ల UPI లావాదేవీలు జరుగుతున్నాయని, దీని ద్వారా ప్రతిరోజూ వేల కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతున్నాయని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. నేడు UPI ఢిల్లీ-ముంబై వంటి పెద్ద నగరాల్లోనే కాకుండా భారతదేశంలోని చిన్న గ్రామాలలో కూడా విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. కానీ ఫిబ్రవరి 1 నుండి యూపీఐ నియమాలలో…

Read More
Tirumala: అబ్బ ఏం రాజసం.. తిరుమలలో చిరుత కలకలం.. శ్రీవారి భక్తులకు అలర్ట్.. వీడియో చూశారా..

Tirumala: అబ్బ ఏం రాజసం.. తిరుమలలో చిరుత కలకలం.. శ్రీవారి భక్తులకు అలర్ట్.. వీడియో చూశారా..

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో తిరుమలలో వన్యప్రాణులు జనావాసాలకు సమీపంగా వస్తుండటం కలకలం రేపుతోంది.. చిరుతలు, ఏలుగుంబ్లు, పాములు.. ఇలా చాలా జంతువులు జనావాసాలకు సమీపంగా వస్తుంటాయి.. తాజాగా.. తిరుమలలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది.. శిలాతోరణం దగ్గర చిరుత సంచారం భక్తులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. తిరుమల శిలాతోరణం వద్ద గురువారం సాయంత్రం చిరుత సంచరిస్తున్నట్లు భక్తులు గుర్తించారు. దీంతో, వెంటనే టీటీడీ, టీటీడీ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు.. భక్తులు జాగ్రత్తగా…

Read More
Gold Price Today: మహిళలకు దడ పుట్టిస్తున్న బంగారం ధర.. రూ. లక్ష దాటేసిన వెండి!

Gold Price Today: మహిళలకు దడ పుట్టిస్తున్న బంగారం ధర.. రూ. లక్ష దాటేసిన వెండి!

దేశంలో బంగారంలో పెరుగుదల కనిపించింది. బడ్జెట్‌ ప్రవేశానికి రెండు, మూడు రోజుల నుంచే పెరుగుతూనే ఉంది. గత బడ్జెట్‌లో ప్రభుత్వం తగ్గించిన దిగుమతి సుంకాన్ని ప్రభుత్వం బడ్జెట్‌లో పెంచవచ్చనే అంచనాలు ఉన్నాయి. ఇదే జరిగితే బంగారం ధర భారీగా పెరగడం ఖాయమంటున్నారు నిపుణులు. బంగారం మార్కెట్ పెరుగుతూనే ఉంది. తాజాగా జనవరి 30వ తేదీన బంగారంపై స్వల్పంగానే పెరిగినా మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. శుక్రవారం ఢిల్లీ బులియన్ మార్కెట్‌లో బంగారం ధర 10 గ్రాములకు రూ.83,180…

Read More
IPL 2025: రూ.658 కోట్లతో ముంబై ఇండియన్స్ బ్లాక్ బస్టర్ డీల్.. తొలి ఐపీఎల్ జట్టుగా ముఖేష్ అంబానీ జట్టు

IPL 2025: రూ.658 కోట్లతో ముంబై ఇండియన్స్ బ్లాక్ బస్టర్ డీల్.. తొలి ఐపీఎల్ జట్టుగా ముఖేష్ అంబానీ జట్టు

Mumbai Indians: ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ (MI) కుటుంబం పెరుగుతోంది. ఐపీఎల్‌తో పాటు, భారతదేశంలోని అత్యంత ధనిక పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ యాజమాన్యంలోని ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ దక్షిణాఫ్రికా, అమెరికా, యూఏఈ లీగ్‌లలో కూడా జట్లను కొనుగోలు చేసింది. ఇప్పుడు MI ఇంగ్లాండ్‌కు తన పరిధిని విస్తరించింది. అక్కడ ఒక జట్టులో ప్రధాన వాటాను కొనుగోలు చేసింది. ఓవల్ ఇన్విన్సిబుల్స్, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ECB) ఫ్రాంచైజీ లీగ్ జట్టు…

Read More
Virat Kohli: 1063 రోజుల తర్వాత కోహ్లీని గుర్తించిన డీడీసీఏ.. కారణం ఆ ‘వందే’.. అసలు మ్యాటరేంటంటే?

Virat Kohli: 1063 రోజుల తర్వాత కోహ్లీని గుర్తించిన డీడీసీఏ.. కారణం ఆ ‘వందే’.. అసలు మ్యాటరేంటంటే?

Virat Kohli Felicitate: విరాట్ కోహ్లీ ప్రస్తుతం రంజీ ట్రోఫీలో ఢిల్లీ తరఫున ఆడుతున్నాడు. తొలిరోజు ఆటలో బ్యాటింగ్ చేయకపోయినా రెండో రోజు బ్యాటింగ్ చేయడం ఖాయం. అయితే, విరాట్ బ్యాటింగ్ తర్వాత పెద్ద గౌరవం పొందబోతున్నాడు. ఎందుకంటే, 1063 రోజుల తర్వాత డీడీసీఏ భారీ సెలబ్రేషన్స్‌కు ప్లాన్ చేసింది. DDCA జనవరి 31న విరాట్ కోహ్లీని సన్మానించబోతోంది. 100 టెస్టులు ఆడినందుకుగాను విరాట్‌కు ఈ గౌరవం దక్కనుంది. ఆసక్తికరంగా, విరాట్ కోహ్లి 2022లో తన 100వ…

Read More
Kitchen Hacks: బిజీ లైఫ్‌లోనూ కిచెన్ పనులని సులభంగా పూర్తి చేయండిలా..!

Kitchen Hacks: బిజీ లైఫ్‌లోనూ కిచెన్ పనులని సులభంగా పూర్తి చేయండిలా..!

ప్రస్తుతం అందరి జీవితాలు బిజీ బిజీగా గడిచిపోతున్నాయి. రోజువారీ పనుల విషయంలో బాగా గందరగోళంగా ఉంటుంది. ఈ పనులను త్వరగా పూర్తి చేసేందుకు కొన్ని చిన్న చిన్న చిట్కాలను పాటిస్తే.. కిచెన్‌లో మీ పనులు చాలా ఈజీగా అయిపోతాయి. టమాటాలను స్టోర్ చేయడం టమాటాలను ఫ్రిజ్‌లో ఉంచితే గట్టిపడి వాసన కూడా మారిపోతుంది. దీని బదులుగా వాటిని గాలి తగిలే డబ్బాలో బయటే ఉంచడం మంచిది. ఒకవేళ ఫ్రిజ్‌లో ఉంచాల్సి వస్తే.. వండే ముందు కనీసం గంటకు…

Read More
శొంఠి వాడకంతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు!

శొంఠి వాడకంతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు!

శొంఠి.. అల్లానికి ప్రతిరూపమే ఇది..అల్లాన్ని ఎండబెడితే తయారయ్యేదే శొంఠి. శొంటితో బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ శొంఠి పొడిని ఆహారంలో భాగంగా చేసుకుంటే అది మన శరీరానికి ఊహించని మేలు కలిగిస్తుందని చెబుతున్నారు.. ముఖ్యంగా బరుగు తగ్గాలని ప్రయత్నించే వారికి ఇది దివ్యౌషధంగా పనిచేస్తుందని అంటున్నారు. ఇందుకోసం గోరువెచ్చటి నీళ్లలో ఒక చెంచా యాపిల్ సైడర్ వెనిగర్, అర చెంచా శొంఠిపొడి కలిపి తాగితే మీ శరీరంలో ఉన్న అదనపు కొవ్వు…

Read More