Virat Kohli: 12 ఏళ్ల తర్వాత రంజీ ట్రోఫీకి తిరిగొచ్చిన విరాట్ కోహ్లీ.. కట్‌చేస్తే.. ఊహించిన బిగ్ షాక్

Virat Kohli: 12 ఏళ్ల తర్వాత రంజీ ట్రోఫీకి తిరిగొచ్చిన విరాట్ కోహ్లీ.. కట్‌చేస్తే.. ఊహించిన బిగ్ షాక్

Virat Kohli Ranji Trophy Return: విరాట్ కోహ్లీ 12 ఏళ్ల తర్వాత రంజీ ట్రోఫీకి పునరాగమనం చేయబోతున్నాడు. రైల్వేస్‌తో జరిగే మ్యాచ్‌లో ఢిల్లీ జట్టులో చోటు దక్కించుకున్నాడు. జనవరి 30 నుంచి ఢిల్లీ, రైల్వేస్ మధ్య గ్రూప్-డి మ్యాచ్ జరగనుంది. కోహ్లి దశాబ్దం తర్వాత రంజీ ట్రోఫీలో పునరాగమనం చేస్తున్నాడు. అతని ఢిల్లీ జట్టు ఈ టోర్నమెంట్ నుంచి ఎలిమినేట్ అయ్యే అంచుకు చేరుకోవడం అతనికి బ్యాడ్ న్యూస్. ఇలాంటి పరిస్థితుల్లో కోహ్లీతో కలిసి ఈ…

Read More
Neptune Astrology: 14 ఏళ్లకి రాశి మారనున్న వరుణ గ్రహం.. వారికి ఆకస్మిక అదృష్టం..!

Neptune Astrology: 14 ఏళ్లకి రాశి మారనున్న వరుణ గ్రహం.. వారికి ఆకస్మిక అదృష్టం..!

ఆధునిక భారతీయ జ్యోతిషశాస్త్రంలో వరుణ గ్రహానికి కూడా ప్రాధాన్యం ఉంది. నెప్ట్యూన్ పేరుతో ఇంతవరకూ పాశ్చాత్య దేశాలలో ప్రాముఖ్యం సంపాదించుకున్న ఈ గ్రహానికి ఇప్పుడు క్రమంగా ప్రాధాన్యం పెరుగుతోంది. మార్చి 20వ తేదీన వరుణ గ్రహం మేష రాశిలో ప్రవేశించి, అదే రాశిలో 14 సంవత్సరాలు కొనసాగబోతోంది. ఆకస్మిక పరిణామాలకు, కలలో కూడా ఊహించని అభివృద్ధికి కారకుడైన వరుణుడు మేష రాశి ప్రవేశంతో ఈ ఏడాది కొందరి జీవితాలు సమూలంగా మారిపోయే అవకాశం ఉంది. అకస్మాత్తుగా ధనవంతులు…

Read More
బడి పంతులు అవతారమెత్తిన ఐటీడీఏ పీవో.. విద్యార్థుల భవిష్యత్‌కు చేయూత

బడి పంతులు అవతారమెత్తిన ఐటీడీఏ పీవో.. విద్యార్థుల భవిష్యత్‌కు చేయూత

ఐఏఎస్ లు అంటే కార్యాలయాలకు పరిమితమయ్యేవారు గతంలో కానీ ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు కొందరు ఐఏఎస్ లు, క్షేత్రస్థాయిలో ప్రతి గ్రామం తిరుగుతూ ప్రజల కష్టసుఖాలు తెలుసుకునేందుకు నిత్యం పర్యటనలు చేస్తున్నారు, ముఖ్యంగా గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం ఏర్పాటుచేసిన ఐటీడీఏ పీవో లు గా విధులు నిర్వహించే ఐఏఎస్ లు పాలనపరంగా గిరిజనులతో మమేకం అవ్వాలి అప్పుడే వారి సాధకబాధకులు తెలుస్తుంటాయి, గతంలో కొందరు కార్యాలయాలకే పరిమితమవగా మరికొందరు తమ మార్కు చూపించి…

Read More
Warning Signs to Illness: అప్పుడప్పుడు మీ బాడీ చెప్పే మాట కూడా వినండి.. లేదంటే భారీ మూల్యం చెల్లించక తప్పదు

Warning Signs to Illness: అప్పుడప్పుడు మీ బాడీ చెప్పే మాట కూడా వినండి.. లేదంటే భారీ మూల్యం చెల్లించక తప్పదు

సాధారణంగా కొన్ని ఆరోగ్య సమస్యలు రాకముందే శరీరం మనకు కొన్ని సంకేతాలు ఇస్తుంది. కానీ వాటిని మనం పెద్దగా పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తుంటాం. కానీ ఇలా చేయడం సరికాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. శరీరం ఇచ్చే వార్నింగ్‌లను అర్థం చేసుకుని, సమస్యలు రాకముందే వదిలించుకోవాలని సూచిస్తున్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే మన శరీరం చెప్పే మాటలు వినాల్సిందే అంటున్నారు నిపుణులు. కాబట్టి సమస్యలు తలెత్తే ముందు శరీరం ఎలాంటి సంకేతాలను ఇస్తుంది? అంటే ఏమిటి? వీటి ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం…

Read More
China AI: అమెరికాకు సవాలుగా మారిన చైనా డీప్‌సీక్‌.. ప్రపంచాన్నే షేక్‌ చేస్తోంది!

China AI: అమెరికాకు సవాలుగా మారిన చైనా డీప్‌సీక్‌.. ప్రపంచాన్నే షేక్‌ చేస్తోంది!

కొన్ని సంవత్సరాల క్రితం వరకు చైనీస్ ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా పట్టు సాధించడం ప్రారంభించింది. కానీ అనతికాలంలోనే ప్రపంచం మారిపోయింది. నేడు భారతదేశం వంటి అధిక జనాభా ఉన్న దేశంలో చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లు 80 శాతానికి పైగా వాటాను కలిగి ఉన్నాయి. ల్యాప్‌టాప్‌ల నుంచి ఇళ్లకు ఉపయోగించే తాళాల వరకు చైనా నుంచి వస్తున్నాయి. ఇప్పుడు డీప్‌సీక్ AI మాడ్యూల్‌ను రూపొందించడం ద్వారా చైనా అమెరికా స్టాక్ మార్కెట్‌లో విధ్వంసం సృష్టించింది. ఒక్క స్ట్రోక్‌లో ప్రపంచంలోని టాప్ 500…

Read More
Andhra Pradesh: ఆమెకు 30 ఏళ్లు.. ఇద్దరు పిల్లలు.. అతనికి 22 ఏళ్లు.. ఆ యవ్వారంతో చివరకు..!

Andhra Pradesh: ఆమెకు 30 ఏళ్లు.. ఇద్దరు పిల్లలు.. అతనికి 22 ఏళ్లు.. ఆ యవ్వారంతో చివరకు..!

ఆమె వయసు 30ఏళ్లు.. పెళ్లయింది.. మంచి భర్త.. ఇద్దరు పిల్లలు ఉన్నారు… ఆ కుర్రాడి వయసు 22 ఏళ్లు.. పెళ్లి కాలేదు.. చదువు మధ్యలో ఆపేసి ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు.. ఇద్దరిదీ ఒకే ఊరు కావడంతో పరిచయం ఏర్పడింది.. ఈ పరిచయం కాస్త.. ప్రేమగా మారి వివాహేతర సంబంధానికి దారితీసింది. కొన్నాళ్లపాటు గుట్టుగా సాగిన ఈ వ్యవహారం బయటకు పొక్కడంతో ఇరు కుటుంబాల్లో కలహాలు మొదలయ్యాయి. దీంతో అనైతిక బంధం కాస్త ఇద్దరి జీవితాలూ అంతమయ్యేలా చేసింది…..

Read More
Inter Exam Pattern Chenged: ఇంటర్ బోర్డు పైత్యం.. పరీక్షలకు ముందు ఇంటర్‌ ప్రశ్నపత్రంలో మార్పా?

Inter Exam Pattern Chenged: ఇంటర్ బోర్డు పైత్యం.. పరీక్షలకు ముందు ఇంటర్‌ ప్రశ్నపత్రంలో మార్పా?

హైదరాబాద్, జనవరి 29: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి 5 నుంచి 15 వరకు జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విద్యార్ధులు ముమ్మరంగా పరీక్షలకు సిద్ధమవుతున్నారు. అయితే విద్యా సంవత్సరం దాదాపు ముగింపుకు వచ్చిన తర్వాత ఇంటర్‌ బోర్డు వింత ప్రకటన చేసింది. పరీక్ష ప్రశ్నపత్రాలకు సంబంధించి కీలక మార్పు చేయనున్నట్లు వెల్లడించింది. సాధారణంగా ఇంటర్‌ సిలబస్‌, పరీక్ష విధానం లాంటి విషయాల్లో ఎలాంటి మార్పు చేసినా.. అది విద్యాసంవత్సరం ప్రారంభంలోనే చేయాలి. దానిపై…

Read More
Horoscope Today: ఆ రాశి వారికి ఉద్యోగ యోగం.. 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు

Horoscope Today: ఆ రాశి వారికి ఉద్యోగ యోగం.. 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు

దిన ఫలాలు (జనవరి 29, 2025): మేష రాశికి చెందిన నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి ఆదాయం కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. మిథున రాశి వారికి ఉద్యోగంలో పదోన్నతికి, జీతభత్యాల పెరుగుదలకు సంబంధించి శుభవార్తలు అందే అవకాశముంది. 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) ఉద్యోగ జీవితం బాగా ప్రోత్సాహకరంగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. వృత్తి జీవితం బాగా బిజీ…

Read More
మహా కుంభమేళా.. మౌని అమావాస్యలో భారీ జనసంద్రం.. ఈ లెక్కలు ఎలా తెలుస్తారంటే..

మహా కుంభమేళా.. మౌని అమావాస్యలో భారీ జనసంద్రం.. ఈ లెక్కలు ఎలా తెలుస్తారంటే..

మౌని అమవాస్య వేళ జనమహాసంద్రంగా మారింది. మంగళవారం మధ్యాహ్నానానికే 2.39కోట్లమంది ప్రయాగ్‌రాజ్‌కు రీచ్‌ అయ్యారు. మామూలుగా రోజుకు కోటిమంది వస్తేనే త్రివేణి సంగమ ప్రాంతం కిటకిటలాడుతూ ఉంటుంది. అలాంటిది ఒక్కరోజే 2కోట్ల 39లక్షలమంది రావడంతో..ప్రయాగ్‌రాజ్‌కు వచ్చే అన్నిదారులు కిటకిటలాడుతున్నాయి. ఇంత భారీగా భక్తులు క్యూకట్టడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. ఇక భక్తులు రైల్వేస్టేషన్, బస్టాండ్‌,..ఇలా పలుమార్గాల్లోనుంచి త్రివేణి సంగమం చేరుకోవాలంటే 10నుంచి 12కిలోమీటర్లు నడవాల్సిన పరిస్థితి… జనవరి 13న ప్రారంభమైన ప్రయాగ్‌రాజ్ మహాకుంభ్..మొదటి రోజునుంచే…

Read More
Super Food : రాగులతో సర్వరోగాలు పరార్.. ! లాభాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..

Super Food : రాగులతో సర్వరోగాలు పరార్.. ! లాభాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..

తృణ ధ్యాన్యాల్లో ఒకటైన రాగులను పేదవాడి ఆహారంగా చెబుతారు. వీటిని ఫింగర్ మిల్లెట్ అని పిలుస్తారు. రాగులలో కాల్షియం, ఐరన్ తో పాటూ బోలెడు పోషకాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రాగులలో ఐరన్, కాల్షియం, ప్రోటీన్, భాస్వరం, అధిక ఫైబర్ ఉంటాయి. ఇది శరీరానికి ఆరోగ్యాన్ని చేకూర్చడంతో పాటూ మలబద్దకాన్ని నివారిస్తుంది. ఐరన్​, క్యాల్షియం లాంటి ముఖ్యమైన ఖనిజాలు కలిగిన వీటిని తినడం వల్ల భయంకరమైన అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చట. ఫైబర్​ సమృద్ధిగా ఉండి,…

Read More