
Virat Kohli: 12 ఏళ్ల తర్వాత రంజీ ట్రోఫీకి తిరిగొచ్చిన విరాట్ కోహ్లీ.. కట్చేస్తే.. ఊహించిన బిగ్ షాక్
Virat Kohli Ranji Trophy Return: విరాట్ కోహ్లీ 12 ఏళ్ల తర్వాత రంజీ ట్రోఫీకి పునరాగమనం చేయబోతున్నాడు. రైల్వేస్తో జరిగే మ్యాచ్లో ఢిల్లీ జట్టులో చోటు దక్కించుకున్నాడు. జనవరి 30 నుంచి ఢిల్లీ, రైల్వేస్ మధ్య గ్రూప్-డి మ్యాచ్ జరగనుంది. కోహ్లి దశాబ్దం తర్వాత రంజీ ట్రోఫీలో పునరాగమనం చేస్తున్నాడు. అతని ఢిల్లీ జట్టు ఈ టోర్నమెంట్ నుంచి ఎలిమినేట్ అయ్యే అంచుకు చేరుకోవడం అతనికి బ్యాడ్ న్యూస్. ఇలాంటి పరిస్థితుల్లో కోహ్లీతో కలిసి ఈ…