
సృజనాత్మకతకు అరుదైన గౌరవం.. గణతంత్ర వేడుకలకు నెల్లూరుకు చెందిన సాధారణ మహిళకు ఆహ్వానం!
మనలో చాలా మందికి దేశ రాజధాని ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకలను కళ్లార చూడాలని ఉంటుంది కానీ వెళ్లలేం..! అక్కడికి వెళ్ళాలన్న, అక్కడ జరిగే వేడుకలు ప్రత్యక్షంగా చూడాలన్న అందరికి అయ్యే పని కాదు. కానీ ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా ఉదయగిరికి చెందిన ఒక మహిళకు మాత్రం అరుదైన గౌరవం దక్కింది. ప్రత్యక్షంగా ఢిల్లీలోని ఎర్ర కోటలో జరిగే గణతంత్ర వేడుకలకు ఆహ్వానం అందింది. అయితే ఆహ్వానం అందుకున్న మహిళ గొప్ప సెలబ్రిటీ కాదు. సాధారణ మహిళ….