Telangana: చికెన్ కొట్టేలోపు బైక్ మాయం.. మరుసటి రోజు ఉదయాన్నే షాప్ ఓపెన్ చేస్తుండగా..

Telangana: చికెన్ కొట్టేలోపు బైక్ మాయం.. మరుసటి రోజు ఉదయాన్నే షాప్ ఓపెన్ చేస్తుండగా..

వనపర్తి జిల్లాకు చెందిన గొర్రెల పెంపకందారుడు మన్యం పని మీద బైక్ తీసుకొని పక్కనే ఉన్న జోగుళాంబ గద్వాల్ జిల్లా ఉండవల్లి మండలం అలంపూర్ చౌరస్తాకు వచ్చాడు. చౌరస్తాలోని ఓ చికెన్ సెంటర్‌లో చికెన్ తీసుకోవడానికి వెళ్లాడు. అయితే చికెన్ షాప్ ముందు బైక్‌ను తాళంతో పాటే నిలిపాడు. ఇది గమనించిన ఓ దొంగ మన్యం చికెన్ కొట్టించుకొని వచ్చేలోపే బైక్‌తో సహా ఉడాయించాడు. చుట్టుపక్కల స్థానికులను విచారించగా బైక్‌కు సంబంధించిన ఎలాంటి సమాచారం దొరకలేదు. చివరికి…

Read More
దర్శకురాలిగా మారిన పవన్ కళ్యాణ్ హీరోయిన్.. తొలి సినిమాతోనే అంతర్జాతీయ అవార్డు

దర్శకురాలిగా మారిన పవన్ కళ్యాణ్ హీరోయిన్.. తొలి సినిమాతోనే అంతర్జాతీయ అవార్డు

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది నటీమణులు హీరోయిన్స్ గా రాణించి ఆతర్వాత ఇండస్ట్రీకి దూరం అవుతున్నారు. అయితే కొంతమంది మాత్రం సెకండ్ ఇన్నింగ్స్ తో ఆకట్టుకుంటున్నారు. అమ్మ, అత్త, వదిన పాత్రలు చేస్తున్నారు. మరికొంతమంది విలన్స్ గాను మారుతున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ లో రాణిస్తున్న వారిలో చాలా మంది సీనియర్ హీరోయిన్స్ ఉన్నారు. ఉదాహరణకు రమ్యకృష్ణ, ఇంద్రజ, స్నేహ, ఆమని ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది నటీమణులు సెకండ్ ఇన్నింగ్స్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. కాగా…

Read More
TET: ప్రశాంతంగా ముగిసిన టెట్ పరీక్షలు.. ప్రాథమిక కీ విడుదల అప్పుడే.!

TET: ప్రశాంతంగా ముగిసిన టెట్ పరీక్షలు.. ప్రాథమిక కీ విడుదల అప్పుడే.!

తెలంగాణలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పరీక్షలు ప్రశాంతంగా ముగిసాయి. జనవరి 2 నుంచి ప్రారంభమైన పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా 92 కేంద్రాల్లో సోమవారం అంటే జనవరి 20 వరకు దాదాపు పది రోజులపాటు రెండు సెషన్స్ లో జరిగాయి. టెట్ ఎగ్జామ్ కోసం మొత్తం 2,75,753 రమంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. మొత్తం 2,05,278 మంది పరీక్షలు రాశారు. తెలంగాణ టెట్ ఎగ్జామ్ లో 74.4% హాజరు నమోదు అయింది. పేపర్ -1 ఎగ్జామ్ కు 94327…

Read More
Tulsi for Diabetes: రోజూ ఒక్క తులసి ఆకు నమిలితే చాలు.. డయాబెటీస్ కంట్రోల్!

Tulsi for Diabetes: రోజూ ఒక్క తులసి ఆకు నమిలితే చాలు.. డయాబెటీస్ కంట్రోల్!

తులసి ఆకులు ఇన్సులిన్ గ్రంథి ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. దీంతో షుగర్ లెవల్స్ అనేవి పెరగవు. తులసి ఆకులు నమిలి తినడం వల్ల రక్త పోటు, అధిక బరువు, హై కొలెస్ట్రాల్ సమస్యను కూడా తగ్గించుకోవచ్చు. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.) Source link

Read More
Donald Trump: అమెరికాలో స్వర్ణయుగం మొదలైంది.. 47వ అధ్యక్షుడిగా ట్రంప్ తొలి ప్రసంగం

Donald Trump: అమెరికాలో స్వర్ణయుగం మొదలైంది.. 47వ అధ్యక్షుడిగా ట్రంప్ తొలి ప్రసంగం

అమెరికాలో స్వర్ణయుగం మొదలైందని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన తొలిసారిగా ప్రసంగించారు. అమెరికా ఎన్నో ఆటుపోట్లు తట్టుకుని నిలబడిందన్నారాయన. ‘అమెరికా ఫస్ట్ అనేది నా నినాదం. అనేక సమస్యలను ధైర్యంగా ఎదుర్కొని నిలబడ్డాం. దక్షిణ సరిహద్దులో ఎమర్జెన్సీ విధిస్తాం. దేశ సరిహద్దుల రక్షణ ఎంతో ముఖ్యమైనదిగా మారింది. సరిహద్దుల్లో నేరస్తులు పెట్రేగిపోతున్నారు. విద్యావ్యవస్థలో అనేక మార్పులు రావాలి. న్యాయవ్యవస్థను కూడా ఇంకా పటిష్టం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది….

Read More
Donald Trump – PM Modi: కంగ్రాట్స్ ట్రంప్.. అమెరికా నూతన అధ్యక్షుడికి ప్రధాని మోదీ శుభాకాంక్షలు

Donald Trump – PM Modi: కంగ్రాట్స్ ట్రంప్.. అమెరికా నూతన అధ్యక్షుడికి ప్రధాని మోదీ శుభాకాంక్షలు

డొనాల్డ్ ట్రంప్ మరోసారి అగ్రరాజ్య సింహాసనాన్ని అధిష్టించారు. కాసేపటి క్రితం అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేశారు. వాషింగ్టన్ డీసీ క్యాపిటల్ హాల్‌లోని రోటుండా ఇండోర్‌లో ఆయన ప్రమాణం చేశారు. ఈ నేపధ్యంలో తన స్నేహితుడికి శుభాకాంక్షలు తెలుపుతూ భారత ప్రధాని నరేంద్ర మోదీ కీలక ట్వీట్ చేశారు. ‘నా ప్రియ మిత్రుడు ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌కు అభినందనలు. యూనైటెడ్ స్టేట్స్ 47వ అధ్యక్షుడిగా మీ చారిత్రాత్మక ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా! మన రెండు దేశాలకు ప్రయోజనం…

Read More
India vs England: టీ20 మ్యాచ్ ఎప్పుడు ఎక్కడ చూడాలి?.. ఇదిగోండి ఫుల్ డీటెయిల్స్

India vs England: టీ20 మ్యాచ్ ఎప్పుడు ఎక్కడ చూడాలి?.. ఇదిగోండి ఫుల్ డీటెయిల్స్

భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ 2025 జనవరి 22న ప్రారంభం కానుంది. ఇంగ్లాండ్ జట్టు దాదాపు నాలుగేళ్ల తర్వాత భారత మైదానంలో వైట్ బాల్ క్రికెట్ ఆడుతోంది. 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు జరిగే ఈ సిరీస్ ఇరు జట్లకు సన్నాహకాల కోసం కీలకంగా మారనుంది. సిరీస్ వివరాలు: వేదికలు,షెడ్యూల్ 2025లో జరిగే T20 సిరీస్ క్రికెట్ అభిమానులకు ప్రత్యేక ఉత్కంఠని అందించనున్నది. ఈ సిరీస్‌లో రెండు జట్లు ఐదు మ్యాచ్‌లను వివిధ…

Read More
సూర్య నో చెప్పడాన్ని తట్టుకోలేకపోయా..

సూర్య నో చెప్పడాన్ని తట్టుకోలేకపోయా..

అయితే కొన్ని రోజులుగా గౌతమ్ మీనన్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి. గౌతమ్ మీనన్ తెరకెక్కించిన ధృవ నక్షత్రం సినిమా విడుదలకు ఎన్నో అడ్డంకులు ఎదురవుతున్నాయి. దాదాపు ఏడేళ్ల క్రితమే సిద్ధమైన ఆ మూవీ అనివార్య కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న గౌతమ్ మీనన్ ఈ సినిమా గురించి ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. ఈ సినిమాను తప్పకుండా అడియన్స్ ముందుకు తీసుకువస్తానని అన్నారు. ధృవ నక్షత్రం చిత్రంలో విక్రమ్ చియాన్ హీరోగా…

Read More
సైఫ్ హాస్పిటల్ బిల్ వైరల్.. ఎన్ని లక్షలు ఖర్చు చేశారంటే ??

సైఫ్ హాస్పిటల్ బిల్ వైరల్.. ఎన్ని లక్షలు ఖర్చు చేశారంటే ??

ప్రస్తుతం సైఫ్ సేఫ్ గా ఉన్నారని వైద్యులు తెలిపారు. కాగా సైఫ్ హాస్పటల్ బిల్లు ఒకటి ఇప్పుడు వైరల్‌గా మారింది. జనవరి 16న సైఫ్ అలీఖాన్ ఆసుపత్రిలో చేరారు. ఇంట్లో కాస్ట్లీ కార్లు ఉన్నా కూడా సైఫ్ ను అతని కుమారుడు ఇబ్రహీం ఆటోలో ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత డాక్టర్‌ సైఫ్ కు ఆపరేషన్‌ చేశారు. సైఫ్ వెన్ను నుంచి కత్తిని తొలగించారు వైద్యులు.కాగా సైఫ్ అలీఖాన్ ఆసుపత్రి బిల్లు రూ.35.95 లక్షలు అని తెలుస్తుంది….

Read More
Champions Trophy: సమస్యల వలయంలో భారత జట్టు.. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందే బిగ్ షాక్

Champions Trophy: సమస్యల వలయంలో భారత జట్టు.. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందే బిగ్ షాక్

Team India Players Injury Before Champions trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టును ప్రకటించారు. చాలా కాలం తర్వాత మహ్మద్ షమీ, హార్దిక్ పాండ్యా మళ్లీ వన్డే జట్టులోకి వచ్చారు. కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కూడా జట్టులో ఉన్నారు. అయితే, ఈ నలుగురు ఆటగాళ్లు గత కొన్ని నెలలుగా గాయాలతో ఇబ్బంది పడుతున్నారు. వీరంతా ఛాంపియన్స్ ట్రోఫీలోని ప్లేయింగ్ ఎలెవన్‌లో ఆడటం దాదాపు ఖాయం. కానీ, వారి ఫిట్‌నెస్‌పై అతి విశ్వాసం వ్యక్తం…

Read More