Hyderabad: 6 గంట‌ల్లోనే.. రూ.48 ల‌క్షల రికవరీ – నిందితుడి ఎవరో తెలిస్తే అవాక్కు

Hyderabad: 6 గంట‌ల్లోనే.. రూ.48 ల‌క్షల రికవరీ – నిందితుడి ఎవరో తెలిస్తే అవాక్కు

హైదరాబాద్‌ బేగంపేట పరిధిలోని సన్‌ స్టీల్‌ దుకాణంలో రెండు రోజుల క్రితం భారీ చోరీ జరిగింది. దుకాణం లాకర్‌లోని 48లక్షలు ఎత్తుకెళ్లారని యజమాని ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు బేగంపేట పోలీసులు. ఈ ఘటనను ఛాలెంజ్‌గా తీసుకున్న బేగంపేట పోలీసులు.. చాకచక్యంగా వ్యవ‌హ‌రించి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. దొంగతనం జరిగిన ఆరు గంటల్లోనే చోరీకి పాల్పడిన దొంగను అరెస్టు చేశారు. గతంలో దుకాణంలో పనిచేసిన గిరిధర్‌సింగ్‌ను దొంగగా తేల్చారు. లాకర్‌లోని…

Read More
LIC Recruitment 2025: డిగ్రీ అర్హతతో ఎల్‌ఐసీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని పోస్టులున్నాయంటే?

LIC Recruitment 2025: డిగ్రీ అర్హతతో ఎల్‌ఐసీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని పోస్టులున్నాయంటే?

ఎల్‌ఐసీ హైసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ (ఎల్‌ఐసీ హెచ్‌సీఎల్‌) దేశ వ్యాప్తంగా పలు బ్రాంచుల్లో.. అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు గడువు జూన్‌ 28, 2025వ తేదీతో ముగియనుంది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు గడువు సమయం ముగిసేలోపు అప్లై చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 250 అప్రెంటిస్‌ ఖాళీలను భర్తీ…

Read More
చనిపోయిందనుకొని అంత్యక్రియలు చేశారు.. కట్‌చేస్తే.. నెల రోజుల తర్వాత..

చనిపోయిందనుకొని అంత్యక్రియలు చేశారు.. కట్‌చేస్తే.. నెల రోజుల తర్వాత..

చనిపోయిందనకుని మహిళకు అంత్యక్రియలు చేసిన నెల రోజులకే ఆ మహిళ ఇంటికి తిరిగి వచ్చిన ఘటన బిహార్ రాష్ట్రంలోని మొహబ్బత్ పర్సా పంచాయతీలోని భాద్ప నయా బస్తీలో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మొహబ్బత్ పర్సాకు చెందిన రామ్ స్వరూప్‌ రాయ్‌కు రమా దేవి అనే మహిళతో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే ఆమె గత నెల 17వ తేదీనా అకస్మాత్తుగా కనిపించకుండా పోయింది. దీంతో కంగారుపడిపోయిన కుటుంబ సభ్యులు ఆమె కోసం…

Read More
హిందు ధర్మాన్ని కాపాడుకోవడానికి ఐక్యంగా పోరాడుదాం.. ధర్మ పరిరక్షణకు మురుగన్ తోడుః పవన్

హిందు ధర్మాన్ని కాపాడుకోవడానికి ఐక్యంగా పోరాడుదాం.. ధర్మ పరిరక్షణకు మురుగన్ తోడుః పవన్

ప్రపంచవ్యాప్తంగా ఉన్న సుబ్రమణ్య భక్తుల సమీకరణ కోసం హిందూ మున్నని ఆధ్వర్యంలో ఈ భారీ కార్యక్రమం చేపట్టారు. లక్షలాది మంది భక్తులు సుబ్రమణ్య స్వామి కంద షష్ఠి కవచాన్ని పఠించిన ఈ కార్యక్రమంలో స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌. ధర్మం కోసం నిలబడే ప్రతి అడగు మనల్ని విజయతీరాలకు చేరుస్తుందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. మధురైలోని అమ్మతిడల్ ప్రాంగణంలో హిందూ మున్నాని సంస్థ నిర్వహించిన…

Read More
తెలుగు రాష్ట్రలో కొనసాగుతున్న రప్పా, రప్పా ట్రెండ్.. పార్టీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం!

తెలుగు రాష్ట్రలో కొనసాగుతున్న రప్పా, రప్పా ట్రెండ్.. పార్టీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం!

సినిమాల్లోని మన హీరోల డైలాగ్స్ అప్పుడప్పుడు రాజకీయాల్లోనూ మారుమోగుతుంటాయి. అయితే ఇటీవల ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్ నటించిన పాన్ ఇండియా మూవీ పుష్ప-2 లోని రప్పా రప్పా డైలాగ్స్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ట్రెండింగ్‌ మారాయి. గత వారం పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గుంటూరు పర్యటన సందర్భంగా ర్యాలీలో వెలసిన ఈ రప్పా, రప్పా డైలాగ్‌ ప్లెక్సీలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఆ తర్వాత విజయవాడలో జరిగిన…

Read More
Rains: వానమ్మా..! నీ జాడ ఏదమ్మా..? ముందుగానే పలకరించినా పనికిరాని తొలకరి

Rains: వానమ్మా..! నీ జాడ ఏదమ్మా..? ముందుగానే పలకరించినా పనికిరాని తొలకరి

ఈసారి రుతుపవనాలు కరుణించడంతో మే చివరి వారంలోనే పలకరించింది తొలకరి. జూన్ మొదటి వారంలో దంచికొట్టిన వర్షాలతో విత్తనాలను సైతం నాటుకున్నారు రైతులు. అంతలోనే జూన్ రెండవ వారంలో వాన చినుకు కానరాక.. ఎదురుచూసీచూసీ వేసారి పోతున్నాడు. మొలకెత్తిన విత్తనాలను కాపాడుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నాడు. ఒక్క ఆదిలాబాద్ జిల్లాలోనే 5.8 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతోంది. ఇక్కడ పత్తి పంటే ప్రధానం. ఆ తర్వాత సోయాబీన్, కంది, మొక్కజొన్న, వరి, పెసర, మినుము.. చిన్నపాటి పంటలన్నీ…

Read More
South Central Railway: షిర్డీ వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్‌.. ఆ రోజు నుంచి అందుబాటులోకి ప్రత్యేక రైళ్లు!

South Central Railway: షిర్డీ వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్‌.. ఆ రోజు నుంచి అందుబాటులోకి ప్రత్యేక రైళ్లు!

షిర్డీ సాయిబాబా దర్శనానికి వెళ్లే భక్తుల రద్దీ పెరిగిన నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులకు సౌకర్య వంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించేందుకు చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే షిర్డీకి ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే శాఖ ప్రకటించింది. సికింద్రాబాద్‌ – నాగర్‌ సోల్‌ మధ్య ఈ ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. ఈ ప్రత్యేక రైళ్లు జులై 3 నుంచి 25 వరకు ప్రయాణికులకు…

Read More
ఆ డైరెక్టర్ అంటే చాలా ఇష్టం అంటున్న మాళవిక.. ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వమంటున్న ముద్దుగుమ్మ

ఆ డైరెక్టర్ అంటే చాలా ఇష్టం అంటున్న మాళవిక.. ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వమంటున్న ముద్దుగుమ్మ

నెక్స్ట్ లెవెల్ మూవీ అంటూ ఇప్పటికే పలు సందర్భాల్లో ప్రస్తావించారు. రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ లోను మాలవికకు మంచి సీన్స్ కనిపించాయి. టీజర్ లో జస్ట్ టీజ్ చేశారంతే పిక్చర్ అబ్బి బాకీ హై అంటున్నారు మాలవిక మోహనన్. డార్లింగ్ తో పక్కా మాస్ మసాలా సాంగ్ లో స్టెప్పులు గ్యారెంటీగా ఉంటాయని చెబుతున్నారు. ది రాజా సాబ్ ఫ్యాన్స్ కి పండగలా ఉంటుందన్నది ఈ లేడీస్ తో ఇచ్చిన చిన్న హింట్ మాత్రమే….

Read More
IND vs ENG: టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. రెండో టెస్ట్‌కు తిరిగి రానున్న డేంజరస్ ఇంగ్లండ్ ప్లేయర్

IND vs ENG: టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. రెండో టెస్ట్‌కు తిరిగి రానున్న డేంజరస్ ఇంగ్లండ్ ప్లేయర్

India vs England 2nd Test: సుదీర్ఘకాలంగా గాయాలతో సతమతమవుతున్న ఇంగ్లాండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ జులై 2న భారత్‌తో ప్రారంభం కానున్న రెండో టెస్టులో జట్టులోకి తిరిగి వచ్చే అవకాశాలున్నాయి. కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో ససెక్స్ తరపున డర్హామ్‌తో జరగనున్న మ్యాచ్‌తో అతను రెడ్-బాల్ క్రికెట్‌లోకి తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. తొలి టెస్టులో ఇంగ్లాండ్ పేస్ బౌలింగ్ విభాగం మార్క్ వుడ్, ఆర్చర్ లేకుండా తేలిపోయింది. దీంతో శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని భారత జట్టు…

Read More
Rambha: అయ్య బాబోయ్.. రంభ కూతురిని చూశారా.. ? అందంలో తల్లిని మించిపోయిందిగా.. ఫోటోస్ వైరల్..

Rambha: అయ్య బాబోయ్.. రంభ కూతురిని చూశారా.. ? అందంలో తల్లిని మించిపోయిందిగా.. ఫోటోస్ వైరల్..

దక్షిణాది సినిమా ప్రపంచంలో తనదైన ముద్రవేసింది హీరోయిన్ రంభ. ఒకప్పుడు అందం, అభినయంతో ఇండస్ట్రీని శాసించిన అగ్ర కథానాయికలలో ఆమె ఒకరు. 16 ఏళ్ల వయసులోనే సినీరంగంలోకి అడుగుపెట్టింది. మొదటి సినిమాతోనే అద్భుతమైన నటనతో కట్టిపడేసింది. ఇంకేముంది.. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, హిందీ భాషలలో వరుస అవకాశాలు అందుకుంది. నటిగా తెరంగేట్రం చేసిన తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ సంపాదించుకుంది. అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి, వెంకటేశ్, నాగార్జున, సల్మాన్ ఖాన్ వంటి స్టార్ హీరోలతో కలిసి స్క్రీన్…

Read More