విమాన ప్రమాదం.. ఎక్స్‌గ్రేషియా పెంచిన టాటా గ్రూప్‌! రూ.కోటితో పాటు అదనంగా..

విమాన ప్రమాదం.. ఎక్స్‌గ్రేషియా పెంచిన టాటా గ్రూప్‌! రూ.కోటితో పాటు అదనంగా..

అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్‌ ఇండియా విమాన ప్రమాదంలో 269 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘోర ప్రమాదం తర్వాత ఎయిర్‌ ఇండియా మాతృ సంస్థ టాటా గ్రూప్‌ మృతుల కుటుంబాలకు భారీ పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ఇస్తామని టాటా గ్రూప్‌ ఛైర్మన్‌ చంద్రశేఖరన్‌ ప్రకటించారు. అయితే.. ఇప్పుడు తాజాగా మరోసారి టాటా గ్రూప్‌ నుంచి ఓ ప్రకటన వచ్చింది. ముందుగా ప్రకటించిన రూ.కోటి ఎక్స్‌గ్రేషియాకు అదనంగా మరో రూ.25 లక్షల…

Read More
Cumin- Fennel Water: జీలకర్ర, సోంపు రెండూ కలిపి ఇలా తీసుకుంటే.. శరీరంలో జరిగేది ఇదే..!

Cumin- Fennel Water: జీలకర్ర, సోంపు రెండూ కలిపి ఇలా తీసుకుంటే.. శరీరంలో జరిగేది ఇదే..!

జీలకర్ర, సోంపు రెండు యాంటీఆక్సిడెంట్లు, డిటాక్స్ లక్షణాలతో నిండి ఉండడం వల్ల, కాలేయం, మూత్రపిండాల పనితీరును మెరుగుపరచడంలో ఇవి మద్దతిస్తాయి. అలాగే, సోంపులో ఉన్న పొటాషియం అధిక రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. Source link

Read More
WTC 2025 Final: 27 ఏళ్ల కలకు 69 అడుగుల దూరం.. హిస్టరీ మార్చేందుకు సిద్ధమైన బ్యాడ్ లక్ టీం..

WTC 2025 Final: 27 ఏళ్ల కలకు 69 అడుగుల దూరం.. హిస్టరీ మార్చేందుకు సిద్ధమైన బ్యాడ్ లక్ టీం..

South Africa vs Australia, WTC 2025 Final: 27 సంవత్సరాల తర్వాత ఐసీసీ టైటిల్ గెలవడానికి దక్షిణాఫ్రికా ఇప్పుడు కేవలం 69 పరుగుల దూరంలో ఉంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్‌లో, మూడవ రోజు ముగిసే సమయానికి జట్టు 2 వికెట్లు కోల్పోయి 213 పరుగులు చేసింది. కాగా, ఆస్ట్రేలియా జట్టు 282 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన సంగతి తెలిసిందే. నాల్గవ రోజు ఆట లండన్‌లోని లార్డ్స్ స్టేడియంలో ప్రారంభమైంది. దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా…

Read More
Bank Loan: ఈ బ్యాంకు వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన వడ్డీరేట్లు.. చౌకగా రుణాలు!

Bank Loan: ఈ బ్యాంకు వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన వడ్డీరేట్లు.. చౌకగా రుణాలు!

కెనరా బ్యాంక్ తన రెపో లింక్డ్ లెండింగ్ రేటు (RLLR)ను 8.75% నుండి 8.25%కి తగ్గించడం ద్వారా తన కస్టమర్లకు పెద్ద ఉపశమనం కలిగించింది. ఈ కొత్త రేటు జూన్ 12, 2025 నుండి అమల్లోకి వచ్చింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇటీవల రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గించిన తర్వాత ఈ చర్య తీసుకుంది. ఆ తర్వాత రెపో రేటు ఇప్పుడు 5.5%గా మారింది. RBI తీసుకున్న ఈ ప్రయోజనాన్ని కెనరా…

Read More
విమాన ప్రమాదంలో మరణించిన మహిళపై అభ్యంతరకర పోస్ట్‌.. కేరళలో ప్రభుత్వ ఉద్యోగి సస్పెండ్!

విమాన ప్రమాదంలో మరణించిన మహిళపై అభ్యంతరకర పోస్ట్‌.. కేరళలో ప్రభుత్వ ఉద్యోగి సస్పెండ్!

అమ్మాబాద్‌లో జరిగన విమాన ప్రమాదంలో మరణించిన ఓ నర్సు గురించి ఫేస్​బుక్‌లో అభ్యంతరకర పోస్ట్​చేసిన కేరళకు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి తన ఉద్యోగాన్ని కోల్పోయాడు. వివరాళ్లోకి వెళితే.. కేరళ రాష్ట్రం కాసర్​గోడ్ జిల్లాలోని వెల్లరికుండు కార్యాలయంలో ఏ.పవిత్రన్ అనే ఉద్యోగి జూనియర్​సూపరింటెండెంట్​గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఈయన ఇటీవల అహ్మదాబాద్‌లో జరిగిన ప్రమాదంలో మరణించిన కేరళకు చెందిన రంజిత అనే నర్సుపై ఫేస్​బుక్‌లో ఓ అభ్యంతరక పోస్ట్‌ చేశారు. అయితే ఈయన పెట్టిన పోస్ట్‌ను చూసిన…

Read More
Dubai Gold: ప్రపంచంలో రెండవ అతిపెద్ద బంగారు కేంద్రమైన దుబాయ్‌కి గోల్డ్ ఎక్కడి నుంచి వస్తుంది?

Dubai Gold: ప్రపంచంలో రెండవ అతిపెద్ద బంగారు కేంద్రమైన దుబాయ్‌కి గోల్డ్ ఎక్కడి నుంచి వస్తుంది?

దుబాయ్ అద్భుతమైన బంగారు మార్కెట్లు దాని ప్రపంచ ఆర్థిక రంగానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. దుబాయ్‌కి బంగారం విషయంలో అంతర్జాతీయంగా గుర్తింపు ఉంది. దుబాయ్ ఆధారిత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) ప్రపంచంలోనే అతిపెద్ద, అతి ముఖ్యమైన భౌతిక బంగారు వ్యాపార కేంద్రాలలో ఒకటిగా ఎదిగింది. బంగారు దిగుమతులకు ఆఫ్రికా గుండెకాయ: దుబాయ్ బంగారు సరఫరాలో ఆఫ్రికా అత్యంత ముఖ్యమైన ప్రాంతం. 2023లో అనేక ఆఫ్రికన్ దేశాలు UAEకి ప్రధాన బంగారు ఎగుమతిదారులుగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా మాలి,…

Read More
Gold Price Today: రికార్డ్‌ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో..

Gold Price Today: రికార్డ్‌ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో..

మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తత కారణంగా శనివారం బంగారం ధరలో భారీ పెరుగుదల కనిపించింది. దేశ రాజధాని ఢిల్లీలో నిన్నటికి ఇప్పటికి పోలిస్తే బంగారం ధర 10 గ్రాములకు రూ.2200 పెరిగి రూ.1,01,560కి చేరుకుంది, ఇది ఇప్పటివరకు ఉన్న రికార్డు స్థాయికి చాలా దగ్గరగా ఉంది. పెళ్లిళ్ల సీజన్ మధ్య, బుల్లెట్ రైలు వేగంతో బంగారం ధర పెరుగుతోంది. అయితే పన్ను, ఎక్సైజ్ సుంకం కారణంగా బంగారం, వెండి ధరలు ప్రతిరోజూ హెచ్చుతగ్గులకు గురవుతున్నాయి….

Read More
Black Box: అహ్మదాబాద్‌ విమాన ప్రమాదం.. బ్లాక్‌ బాక్స్ అమెరికాకు తరలింపు..! ఎందుకంటే..?

Black Box: అహ్మదాబాద్‌ విమాన ప్రమాదం.. బ్లాక్‌ బాక్స్ అమెరికాకు తరలింపు..! ఎందుకంటే..?

అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి సంబంధించిన బ్లాక్ బాక్స్ దొరికింది. ఇప్పుడు ఈ బ్లాక్ బాక్స్ నుండి ఏదైనా దొరుకుతుందా అనేది పెద్ద ప్రశ్న? విమాన ప్రమాదాలను పరిశోధించడానికి ఇండియాలో బ్లాక్ బాక్స్ రీడర్ అవసరం. సాధారణ రీడర్లతో పనికాదు. బ్లాక్ బాక్స్‌ను అర్థం చేసుకోవడానికి ప్రత్యేక పరికరాలు, నిపుణులు అవసరం. విమాన ప్రమాద దర్యాప్తులలో బ్లాక్ బాక్స్ నుండి డేటాను సంగ్రహించడానికి, విశ్లేషించడానికి ప్రత్యేక కంప్యూటర్లు, సాఫ్ట్‌వేర్‌లను ఉపయోగిస్తారు. మూలాల నుండి అందిన…

Read More
విమాన ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డ ఒకే ఒక్కడు రమేష్‌ రాశి ఏంటో తెలుసా? ప్రమాదం రోజు అతని రాశిఫలం..

విమాన ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డ ఒకే ఒక్కడు రమేష్‌ రాశి ఏంటో తెలుసా? ప్రమాదం రోజు అతని రాశిఫలం..

అహ్మదాబాద్‌లో చోటు చేసుకున్న ఘోర విమాన ప్రమాదంలో మొత్తంగా 269 మంది మరణించినట్లు అధికారులు ప్రకటించారు. 230 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలెట్లు, 10 మంది సిబ్బందితో అహ్మదాబాద్‌ నుంచి లండన్‌ బయలుదేరిన విమానం టేకాఫ్‌ అయిన 32 సెకన్లకే ఎయిర్‌పోర్ట్‌కు అతి సమీపంలో కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 242 మందిలో 241 మంది మరణించారు. ఒకే ఒక్కడు సీట్‌ నంబర్‌ 11ఏ లో కూర్చున్న విశ్వాస్‌ కుమార్‌ రమేష్‌ అనే వ్యక్తి మాత్రమే…

Read More
మామిడి పండ్లు ఇస్తానంటూ.. 6 ఏళ్ల బాలికపై 75 ఏళ్ల వ్యక్తి! ఛీ.. ఛీ.. మనిషేనా వీడు?

మామిడి పండ్లు ఇస్తానంటూ.. 6 ఏళ్ల బాలికపై 75 ఏళ్ల వ్యక్తి! ఛీ.. ఛీ.. మనిషేనా వీడు?

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. బంత్రా పోలీస్ స్టేషన్ ప్రాంతంలో నివసిస్తున్న 6 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. నిందితుడు 75 ఏళ్ల వ్యక్తి. ఈ సంఘటన మే 8న జరిగినట్లు చెబుతున్నారు. సంఘటన జరిగిన రోజు ఆమె తండ్రి ఉద్యోగానికి వెళ్లగా, ఆమె తల్లి బంధువులను కలవడానికి వెళ్లింది. నిందితుడు దీన్ని ఆసరాగా చేసుకుని 2వ తరగతి విద్యార్థినిపై దారుణానికి పాల్పడ్డాడు. కుటుంబం సభ్యులు నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన…

Read More