IPL 2025 Points Table: 51 మ్యాచ్‌ల తర్వాత ఏ జట్టు ఏ స్థానంలో ఉందంటే.. ప్లే ఆఫ్స్ చేరే 4 జట్లు ఫిక్స్?

IPL 2025 Points Table: 51 మ్యాచ్‌ల తర్వాత ఏ జట్టు ఏ స్థానంలో ఉందంటే.. ప్లే ఆఫ్స్ చేరే 4 జట్లు ఫిక్స్?

Indian Premier League 2025 Points Table Latest Updates: ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా 51వ మ్యాచ్‌లో గుజరాత్ జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుపై ఘన విజయం సాధించింది. దీంతో గుజరాత్ ప్లేఆఫ్స్ వైపు బలమైన అడుగు వేసింది. హైదరాబాద్‌ మాత్రం ఈ సీజన్ నుంచి దాదాపు తప్పుకున్నట్లేనని తెలుస్తోంది. గుజరాత్ రెండో స్థానానికి.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన 10వ మ్యాచ్‌లో శుభ్‌మాన్ గిల్ నేతృత్వంలోని గుజరాత్ ఏడో విజయాన్ని నమోదు చేసింది. దీంతో, గుజరాత్…

Read More
Horoscope Today: ఆర్థిక సమస్యల నుంచి వారు బయటపడతారు..12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: ఆర్థిక సమస్యల నుంచి వారు బయటపడతారు..12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (మే 3, 2025): మేష రాశి వారికి ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరిగే అవకాశముంది. వృషభ రాశి వారికి ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది. మిథున రాశికి చెందిన నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందే అవకాశం ఉంటుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. ఉద్యోగులకు ఇతర సంస్థల నుంచి…

Read More
Andhra: అబ్బబ్బ.! చల్లని కబురు.. ఏపీకి పిడుగులతో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరిక

Andhra: అబ్బబ్బ.! చల్లని కబురు.. ఏపీకి పిడుగులతో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరిక

రాష్ట్రంలో కొన్నిచోట్ల ఎండలు, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. శనివారం (03-05-25) శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు.. అలాగే విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ…

Read More
పెళ్లై 137వ రోజు అంటూ.. హనీమూన్ ఫొటోస్ షేర్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ..

పెళ్లై 137వ రోజు అంటూ.. హనీమూన్ ఫొటోస్ షేర్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ..

సోనియా చాలా రోజుల క్రితం నుంచే ఓ అబ్బాయిని ప్రేమించింది. అతనితో వివాహం సమయంలోనే తనకు బిగ్ బాస్ ఛాన్స్ రావడంతో ఈ నటి, వివాహం వాయిదా వేసుకొని హౌస్‌లోకి వెళ్లినట్లు సమాచారం. ఇక హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తన ప్రియుడితో బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా వివాహం చేసుకుంది. Source link

Read More
అష్టదిగ్బంధనంలో పాకిస్థాన్.. తాజాగా మరో బిగ్ షాక్ ఇవ్వబోతున్న భారత్!

అష్టదిగ్బంధనంలో పాకిస్థాన్.. తాజాగా మరో బిగ్ షాక్ ఇవ్వబోతున్న భారత్!

రహదారులే రన్‌వేలు. హైవే మైవే అంటూ భారతీయ ఎయిర్‌ఫోర్స్‌ చేస్తున్న కసరత్తులు పాకిస్థాన్ హడలెత్తిస్తున్నాయి. దానికి తోడు పాకిస్తాన్‌ను ఆర్థిక మిస్సైళ్లతో అతలాకుతలం చేయడానికి భారత్‌ భారీ ప్లాన్‌ చేసింది. రెండంచెల చక్రవ్యూహంతో పాక్‌ని ఉక్కిరిబిక్కిరి చేయనుంది. పహల్గామ్‌ ఉగ్ర దాడి తర్వాత సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. భారతీయ వాయుసేన యుద్ధ విమానాలు రెక్కలు విప్పి గరుత్మంతుడిలా విరుచుకుపడడానికి సమాయత్తం అవుతున్నాయి. దీనికోసం కసరత్తులు షురూ చేశాయి. పాకిస్తాన్‌కు వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉత్తరప్రదేశ్‌…

Read More
చిల్ బేబీ చిల్.. హ్యాపీగా ఉన్న ఫొటోస్ షేర్ చేసిన ప్రగ్యాజైస్వాల్!

చిల్ బేబీ చిల్.. హ్యాపీగా ఉన్న ఫొటోస్ షేర్ చేసిన ప్రగ్యాజైస్వాల్!

మిర్చిలాంటి కుర్రాడు సినిమాతో తెలుగు వెండితెరకు పరిచయమైన ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్. ఈ బ్యూటీ గురించి ఎంత చెప్పినా తక్కువే. మొదటి సినిమాతోనే తన అందంతో తెలుగు అభిమానుల మనసు దోచుకుంది ఈ చక్కనమ్మ. అయితే ఈ సినిమా తర్వాత ఈ బ్యూటీకి అంతగా కలిసి రాలేదనే చెప్పాలి. చెప్పుకోదగ్గ ఆఫర్స్ ఏవీ రాలేదు. అయితే ఈ మూవీ తర్వాత ప్రగ్యా కంచె సినిమాలో వరుణ్ తేజ సరసన నటించి మంచి మార్కులు కొట్టేసింది. దీంతో ఈ…

Read More
Kidney Health: కిడ్నీల ఆరోగ్యానికి ఏం తింటున్నారు.. ఈ 5 సూపర్ ఫుడ్స్ మీకో వరం

Kidney Health: కిడ్నీల ఆరోగ్యానికి ఏం తింటున్నారు.. ఈ 5 సూపర్ ఫుడ్స్ మీకో వరం

కిడ్నీలు శరీరంలోని వ్యర్థాలను ఫిల్టర్ చేసి, రక్తాన్ని శుద్ధి చేసే కీలకమైన అవయవాలు. ఆధునిక జీవనశైలిలో అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, ఒత్తిడి కారణంగా కిడ్నీ సమస్యలు సర్వసాధారణమవుతున్నాయి. శాఖాహార ఆహారం కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడుతుంది. కొన్ని సూపర్‌ఫుడ్స్ కిడ్నీ పనితీరును మెరుగుపరచడమే కాక, సమస్యలను నివారిస్తాయి. కిడ్నీ ఆరోగ్యాన్ని పెంపొందించే ఐదు శాఖాహార సూపర్‌ఫుడ్స్ గురించి తెలుసుకుందాం. 1. క్యాబేజీ (కోసుగడ్డ) క్యాబేజీ కిడ్నీ ఆరోగ్యానికి అద్భుతమైన ఆహారం. ఇందులో విటమిన్ సి, విటమిన్ కె,…

Read More
ఎయిర్‌ పోర్ట్‌ రన్‌వేపై కూర్చోని పరీక్ష రాసిన 300 విద్యార్థులు! ఎందుకంటే..?

ఎయిర్‌ పోర్ట్‌ రన్‌వేపై కూర్చోని పరీక్ష రాసిన 300 విద్యార్థులు! ఎందుకంటే..?

రన్‌వేపై విమానాలు ల్యాండింగ్, టేకాఫ్ అవుతుంటాయనే విషయం అందరికీ తెలుసు. కానీ, మీరు ఎప్పుడైనా విమానాశ్రయ రన్‌వేపై విద్యార్థులు పరీక్షలు రాయడం చూశారా. ఇది బీహార్‌లోని సహర్సా జిల్లాలో ఈ వింత సంఘటన జరిగింది. విమానాశ్రయ రన్‌వేపై దాదాపు 300 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. రన్‌వేపై విద్యార్థులు పరీక్షలు రాస్తున్న ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. నిజానికి సహర్సా విమానాశ్రయ ప్రాంగణంలో ఒక ప్రైవేట్ అకాడమీ బీహార్ పోలీస్, బీఎస్ఎఫ్, ఆర్మీలో చేరాలనుకునే విద్యార్థులకు…

Read More
నభూతో నభవిష్యతి.. అత్యాధునిక హంగులతో అమరావతి పునర్నిర్మాణం..  ప్రధాని మోదీ శ్రీకారం

నభూతో నభవిష్యతి.. అత్యాధునిక హంగులతో అమరావతి పునర్నిర్మాణం.. ప్రధాని మోదీ శ్రీకారం

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో ఇప్పటివరకూ ఒకలెక్క.. ఇప్పటి నుంచి ఒక లెక్క అంటుంది చంద్రబాబు ప్రభుత్వం. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన చేయడమే ఆలస్యం.. నిర్మాణ పనులను జెట్‌ స్పీడ్‌తో ప్రారంభించి పూర్తి చేయాలని డిసైడ్ అయింది. అమరావతి పునర్నిర్మాణ పనుల్లో భాగంగా మొత్తం 100 పనులను 77 వేల 249కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపడుతున్నారు. ఈ ఒక్కరోజే 49 వేల 40కోట్ల రూపాయల పనులకు ప్రధాని మోదీ…

Read More
అదానీ గ్రూప్‌ నిర్మించిన భారతదేశపు మొట్టమొదటి ఆటోమేటెడ్‌ పోర్టును ప్రారంభించిన ప్రధాని మోదీ

అదానీ గ్రూప్‌ నిర్మించిన భారతదేశపు మొట్టమొదటి ఆటోమేటెడ్‌ పోర్టును ప్రారంభించిన ప్రధాని మోదీ

భారతదేశపు మొట్టమొదటి ఆటోమేటెడ్‌ పోర్టును ప్రధాని నరేంద్ర మోదీ చేతులు మీదుగా శుక్రవారం అధికారికంగా ప్రారంభించారు. కేరళలోని విజింజం అంతర్జాతీయ ఓడరేవు అదానీ గ్రూప్‌ నిర్మించింది. ఈ పోర్టుల ఇండియాను దక్షిణాసియాలో కొత్త సముద్ర ద్వారంగా నిలపనుంది. కొలంబో, దుబాయ్ వంటి ప్రధాన ఓడరేవులకు పోటీగా దీన్ని నిర్మించారు. దాదాపు 20 మీటర్ల సహజ లోతు, ప్రపంచ షిప్పింగ్ మార్గాలకు సమీపంలో ఉండటం వల్ల పెద్ద కంటైనర్ నౌకలకు అనువుగా దీన్ని నిర్మించారు. ఈ పోర్టులో గతేడాది…

Read More