Horoscope Today: వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త..12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు

Horoscope Today: వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త..12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు

దిన ఫలాలు (నవంబర్ 11, 2024): మేష రాశి వారికి ఆకస్మిక ధన ప్రాప్తికి కూడా అవకాశం ఉంది. వృషభ రాశి వారు ఆరోగ్యం విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. మిథున రాశి వారికి ఆదాయం పెరిగినప్పటికీ అందుకు తగ్గట్టుగా కుటుంబ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) ఆదాయ పరిస్థితి…

Read More
Varun Chakravarthy: వరుణ్ చక్రవర్తి ఆగమనం.. మాస్ కమ్ బ్యాక్ అంటే ఇదే..

Varun Chakravarthy: వరుణ్ చక్రవర్తి ఆగమనం.. మాస్ కమ్ బ్యాక్ అంటే ఇదే..

Varun Chakravarthy Bags This Huge Record With His Five Wicket Haul Against South Africa భారత స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కెరీర్‌లో పెద్ద మలుపు తిరిగింది. వరుణ్ చక్రవర్తి 2021 సంవత్సరంలో టీమ్ ఇండియాకు అరంగేట్రం చేశాడు. దీని తర్వాత అతను 2021 T20 ప్రపంచ కప్‌లో కూడా భాగమయ్యాడు. కానీ ఈ టోర్నీలో 3 మ్యాచ్‌ల్లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. కానీ వరుణ్ చక్రవర్తి ఇటీవల 3 సంవత్సరాల తర్వాత…

Read More
Srisailam temple: శ్రీశైలం ఆలయంలో డ్రోన్ కలకలం..అలర్ట్ అయిన సెక్యూరిటీ సిబ్బంది

Srisailam temple: శ్రీశైలం ఆలయంలో డ్రోన్ కలకలం..అలర్ట్ అయిన సెక్యూరిటీ సిబ్బంది

నంద్యాల జిల్లా శ్రీశైలం క్షేత్రం పరిధిలో మరోసారి డ్రోన్ కలకలం రేగింది. శ్రీశైలం ఆలయం ప్రధాన గోపురం సమీపంలోని ఆకాశంలో యాత్రికులు డ్రోన్ కెమెరాను ఎగరవేశారు. ఆకాశంలో డ్రోన్ ఎగురుతుండగా దేవస్థానం సెక్యూరిటీ ఆఫీసర్లు అలర్ట్ అయ్యారు. తమ సిబ్బందితో అప్పటికప్పుడు డ్రోన్ ఎగురుతున్న ప్రదేశానికి హుటాహుటిన చేరుకున్నారు. దేవస్థానం అధికారుల అనుమతి లేకుండా డ్రోన్ ఎలా ఎగరవేస్తున్నారని వారిపై మండిపడ్డారు. దేవస్థానం పరిధిలో డ్రోన్ కెమెరాలు నిషేధించడం జరిగిందని డ్రోన్ ఎగురవేసిన ఇద్దరు వ్యక్తులను సెక్యూరిటీ…

Read More
IND vs SA: టీ20 అంటే ఇట్ల ఉండాలే.!.. ట్విస్టుల మీద ట్విస్టులు.. చివరికి..

IND vs SA: టీ20 అంటే ఇట్ల ఉండాలే.!.. ట్విస్టుల మీద ట్విస్టులు.. చివరికి..

భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఇప్పటికే 4 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభమైంది. డర్బన్ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా సులువుగా విజయం సాధించి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇప్పుడు సెయింట్ జార్జ్ పార్క్ స్టేడియంలో ఇరు జట్ల మధ్య సిరీస్‌లో రెండో మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. భారత జట్టు దక్షిణాఫ్రికాకు 125 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. హార్దిక్(39), అక్షర్ (27), తిలక్ వర్మ(20) పరుగులు చేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లు…

Read More
AP News: మతిస్థిమితం లేదు.. నడుచుకుంటూ నేపాల్‌కు.. కట్ చేస్తే 30 ఏళ్ల తర్వాత

AP News: మతిస్థిమితం లేదు.. నడుచుకుంటూ నేపాల్‌కు.. కట్ చేస్తే 30 ఏళ్ల తర్వాత

పైన ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు… ఇమ్మానుయేల్. మతిస్థిమితం లేక 30 ఏళ్ల క్రితం కుటుంబ సభ్యులకు దూరమయ్యాడు. ఎక్కడెక్కడో తిరుగుతూ నేపాల్‌కు చేరుకున్నాడు. అక్కడ మానవీయ సేవా కేంద్ర నిర్వాహకులు చేరదీశారు. ఆశ్రమంలోనే ఉంచుకొని వైద్యం చేయించారు. అతను ఎవరో ఎక్కడి నుంచి వచ్చాడో అతి కష్టం మీద తెలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన వాడిగా గుర్తించి పట్టణంలో ఉన్న వేదాస్‌ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులతో మాట్లాడి ఎమ్మిగనూరుకు తీసుకొచ్చారు. ఎమ్మిగనూరులోని…

Read More
Telangana: మహారాష్ట్ర ఎన్నికల్లో లబ్ధి కోసమే కులగణన – కేటీఆర్

Telangana: మహారాష్ట్ర ఎన్నికల్లో లబ్ధి కోసమే కులగణన – కేటీఆర్

బీసీల ఓట్ల కోసం కులగణన పేరుతో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త నాటకానికి తెరతీసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఏడాది కిందట కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ ప్రకటించిందని.. కానీ ఇప్పటివరకు అందులో ఒక్క హామీని కూడా అమలు చేయలేదని ఆరోపించారు. వెనుకబడిన వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందని మండిపడ్డారు. కులగణన విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని.. అసలు ఈ సర్వే ఎందుకు చేస్తున్నారో ఎవరికీ స్పష్టత లేదని ఆరోపించారు….

Read More
NTR NEEL: అక్కడ ఎర్ర సముద్రం.. ఇక్కడ నల్ల సముద్రం.. తారక్ యుద్ధం ఆగేల లేదా.?

NTR NEEL: అక్కడ ఎర్ర సముద్రం.. ఇక్కడ నల్ల సముద్రం.. తారక్ యుద్ధం ఆగేల లేదా.?

ఈ సినిమాలో మేజర్ యాక్షన్ బ్యాక్‌డ్రాప్ నల్ల సముద్రం దగ్గర షూట్ చేయబోతున్నారని తెలుస్తుంది. ఇది బల్గేరియా, జార్జియా, రష్యా లాంటి దేశాలు సరిహద్దులుగా ఈ బ్లాక్ సీ ఉంది. ప్రశాంత్ నీల్ సినిమా అంటే ఆడియన్స్‌కు ఓ క్లారిటీ ఉంది. Source link

Read More
Science: శాస్త్రవేత్తలు ఎలుకలపైనే ఎందుకు ప్రయోగాలు చేస్తారో తెలుసా.?

Science: శాస్త్రవేత్తలు ఎలుకలపైనే ఎందుకు ప్రయోగాలు చేస్తారో తెలుసా.?

పరిశోధకులు నిత్యం ఏదో ఒక ప్రయోగం చేస్తూనే ఉంటారు. మెడిసిన్స్‌ మనుషులపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయి.? ఏ వ్యాధి ఎందుకు వస్తుంది లాంటి వివరాలను తెలుసుకునేందుకు నిత్యం ప్రయోగాలు జరుగుతూనే ఉంటాయి. అయితే పరిశోధకులు ఇలాంటి మెడిసిన్స్‌ను నేరుగా మానవులపై కాకుండా ఎలుకలపై ప్రయోగిస్తారనే విషయం అందరికీ తెలిసిందే. మరి భూమిపై ఇన్ని జీవులు ఉండగా ఎలుకపైనే ప్రయోగాలు చేయడానికి కారణం ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా.? శాస్త్రవేత్తలు తమ ప్రయోగాల కోసం ఎలుకలనే ఎంచుకోవడానికి ఎంతో శాస్త్రీయ…

Read More
Seaplane: సీ ప్లేన్.. అదిరిపోయిన ఏపీ ప్లాన్.! దేశంలో ఫస్ట్ టైమ్ ఏపీ లోనే సీ ప్లేన్ సర్వీస్..

Seaplane: సీ ప్లేన్.. అదిరిపోయిన ఏపీ ప్లాన్.! దేశంలో ఫస్ట్ టైమ్ ఏపీ లోనే సీ ప్లేన్ సర్వీస్..

నీళ్లుంటే చాలు.. టేకాఫ్, ల్యాండింగ్ అన్నీ దానిపైనే. అందుకే.. ఏపీ టూరిజం రంగానికి.. ఇంకా చెప్పాలంటే ఇండియా టూరిజానికే ఇది గేమ్ ఛేంజర్ కాబోతోంది అని క్లియర్ గా చెప్పచ్చు. దేశంలోనే సీ ప్లేన్ సర్వీస్ ను తొలిసారిగా ఏపీ నుంచి స్టార్ట్ చేశారు. ప్రస్తుతానికి ఇది డెమో మాత్రమే. అంటే ఓ ట్రైలర్ లాంటిది. అసలు కథ ముందుంది. ఎందుకంటే.. ఏ దేశానికైనా, రాష్ట్రానికైనా టూరిజం అనేది చాలా ముఖ్యం. మాల్దీవులు వంటి దేశాలు.. కేవలం…

Read More
Champions Trophy 2025: ఐసీసీ సంచలన నిర్ణయం.. ఛాంపియన్స్ ట్రోఫీ ఈవెంట్ రద్దు.. కారణమిదే

Champions Trophy 2025: ఐసీసీ సంచలన నిర్ణయం.. ఛాంపియన్స్ ట్రోఫీ ఈవెంట్ రద్దు.. కారణమిదే

ప్రతిష్ఠాత్మక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో పాకిస్థాన్‌ వేదికగా జరుగనుంది. అయితే ఈ ఐసీసీ టోర్నమెంట్ లో పాల్గొనేందుకు టీమ్ ఇండియా పాకిస్థాన్ వెళ్తుందా లేదా అనేది ఇప్పటివరకు ఇంకా క్లారిటీ లేదు. అయితే ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే టీమ్ ఇండియాను పాకిస్థాన్ పంపేందుకు భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చే అవకాశం కనిపించడం లేదు. ఈ మెగా టోర్నీ కోసం పాకిస్థాన్‌కు వెళ్లేది లేద‌ని బీసీసీఐ తేల్చేయ‌గా.. హైబ్రిడ్ మోడ‌ల్‌కు అవ‌కాశ‌ముంద‌నే…

Read More