
భారత నౌకాదళ అమ్ములపొదిలో మరో అస్త్రం.. యుద్ధనౌక తుశీల్ను భారత్కు అప్పగించిన రష్యా.. దీని స్పెషాలిటీ ఏమిటంటే..
భారత్, రష్యాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడుతోంది. రష్యాలో నిర్మించిన శక్తివంతమైన యుద్ధనౌక ఐఎన్ఎస్ తుశీల్ను సోమవారం భారత్కు అప్పగించారు. ఈ సందర్భంలో రష్యా, భారత్ ల మధ్య బందానికి ఉన్న ప్రత్యేకత కనిపించింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ , నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠి రష్యాకి చెందిన షిప్ నిర్మాణ అధికారులు.. స్వదేశీ క్షిపణులతో పాటు ఆధునిక సాంకేతికతతో కూడిన యుద్ధనౌక ఐఎన్ఎస్ తుశీల్ను ప్రారంభించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్…