
Astrology 2025: రుజు మార్గంలోకి గురువు.. కొత్త ఏడాది ఆ రాశుల వారికి ఆదాయ వృద్ధి!
Astrology 2025: ప్రస్తుతం వృషభ రాశిలో వక్రగతిలో సంచారం చేస్తున్న గురువు ఫిబ్రవరి 5న వక్ర త్యాగం చేసి, రుజు మార్గంలో సంచారం చేయడం ప్రారంభమవుతుంది. రుజు మార్గంలో మే 25 వరకూ సంచారం చేయడం జరుగుతుంది. గురువు వక్రగతి నుంచి బయటపడడంతో కొన్ని రాశుల వారి జీవితాల్లో ఆదాయపరంగా, ఉద్యోగపరంగా కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. దీనివల్ల మేషం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకరం, మీన రాశులకు అనేక శుభ ఫలితాలు, శుభ యోగాలు అనుభవానికి వస్తాయి….