Airport: ఈ విమానాశ్రయంలో కేవలం 20 రూపాయలకే ఆహారం.. రానున్న రోజుల్లో మరిన్ని ఎయిర్‌పోర్ట్‌లకు..

Airport: ఈ విమానాశ్రయంలో కేవలం 20 రూపాయలకే ఆహారం.. రానున్న రోజుల్లో మరిన్ని ఎయిర్‌పోర్ట్‌లకు..

చెన్నై విమానాశ్రయంలో ఉడాన్ ప్యాసింజర్ కేఫ్‌ను కేంద్ర విమానయాన మంత్రి రామ్ మోహన్ నాయుడు గురువారం ప్రారంభించారు. గత ఏడాది డిసెంబర్‌లో కోల్‌కతా విమానాశ్రయంలో మొదటి ఉడాన్ ప్యాసింజర్ కేఫ్ ప్రారంభమైంది. ప్రయాణికుల నుండి భారీ డిమాండ్ రావడంతో ఈ చొరవ ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. త్వరలో ఢిల్లీ విమానాశ్రయంలో కూడా ఉడాన్ ప్యాసింజర్ కేఫ్ ప్రారంభమైంది. ఉడానా ఢిల్లీ విమానాశ్రయంలో ప్రయాణీకుల కేఫ్‌ను ప్రారంభించే ప్రక్రియలో ఉంది. చెన్నై విమానాశ్రయంలో ఈ కేఫ్ దేశీయ టెర్మినల్…

Read More
Rahul Ravindran: నీ జ్ఞాపకాలు ఎప్పటికీ నాలో బతికే ఉంటాయి.. నటుడు రాహుల్ రవింద్రన్ ఎమోషనల్ పోస్ట్..

Rahul Ravindran: నీ జ్ఞాపకాలు ఎప్పటికీ నాలో బతికే ఉంటాయి.. నటుడు రాహుల్ రవింద్రన్ ఎమోషనల్ పోస్ట్..

తెలుగు చిత్రపరిశ్రమలో నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, దర్శకుడిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రాహుల్ రవీంద్రన్. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. తాజాగా రాహుల్ రవీంద్రన్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి రవీంద్రన్ నరసింహన్ మరణించారు. ఈ విషయాన్ని ఇన్ స్టా వేదికగా షేర్ చేశారు రాహుల్. కష్టపడి నిజాయితీగా మంచి జీవితాన్ని గడిపిన నీ జ్ఞాపకాలు ఎప్పటికీ నాలో బతికే ఉంటాయ్ నాన్న అంటూ భావోద్వేగానికి గురయ్యారు….

Read More
Devi Sri Prasad: దేవీతో మైత్రి మూవీ మేకర్స్‌కు సంథింగ్ సంథింగ్..!

Devi Sri Prasad: దేవీతో మైత్రి మూవీ మేకర్స్‌కు సంథింగ్ సంథింగ్..!

మామూలుగా దేవి శ్రీ ప్రసాద్ పేరు కేవలం సినిమా పోస్టర్లపై కనిపిస్తుంది. ఆయన పాటలు మాత్రమే వినిపిస్తుంటాయి. ఆయన మాత్రం చాలా సైలెంట్‌గా ఉంటాడు. ఎప్పుడు తన మ్యూజిక్.. తన లోకం అన్నట్టుంటాడు దేవి శ్రీ ప్రసాద్. అలాంటి డిఎస్పి పేరు ఈ మధ్య వివాదాల్లో కూడా వినిపిస్తుంది. మరీ ముఖ్యంగా పుష్ప 2 సినిమా కోసం నలుగురు మ్యూజిక్ డైరెక్టర్లు పనిచేశారని మైత్రి మూవీ మేకర్స్ నేరుగా చెప్పడంతో అసలు సమస్య మొదలైంది. అసలు దేవి…

Read More
నాని, నాగచైతన్య కాంబోలో మిస్ అయిన క్రేజీ మూవీ ఏదో తెలుసా?

నాని, నాగచైతన్య కాంబోలో మిస్ అయిన క్రేజీ మూవీ ఏదో తెలుసా?

ఇంతకీ ఆ మూవీ ఏంటో అర్థం అయ్యిందా.. తడాఖా. ఇలా నాని, నాగచైతన్య కాంబోలో రావాల్సిన తడాఖామూవీ, సునీల్, చైతూ కాంబోలో తెరకెక్కిందంట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. Source link

Read More
మనోళ్లకు తెలివితేటలు మరీ ఇంత తక్కువా.. ప్రపంచంలోనే తెలివైన పౌరులు ఆ దేశస్థులేనట..

మనోళ్లకు తెలివితేటలు మరీ ఇంత తక్కువా.. ప్రపంచంలోనే తెలివైన పౌరులు ఆ దేశస్థులేనట..

ఒక దేశ సామర్థ్యాన్ని నిర్ధారించడంలో అక్కడి పౌరుల తెలివితేటలు కీలక పాత్ర పోషిస్తాయి. అది సాంకేతికత, ఆవిష్కరణ లేదా విద్యలో అయినా తెలివితేటలను కొలవడానికి ఒక సాధారణ మార్గం ఐక్యూ పరీక్షలు. ఇవి సమస్య పరిష్కారం, విమర్శనాత్మక ఆలోచన వంటి సామర్థ్యాలను అంచనా వేస్తాయి. కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు సగటు ఐక్యూ స్కోర్‌ల విషయానికి వస్తే భారత్ ర్యాంకెంత? అగ్ర స్థానంలో ఉన్న దేశాలేవీ అనే విషయాలు తెలుసుకుందాం.. ఇందులోనూ జపాన్‌దే డామినేషన్.. జపాన్ 106.48…

Read More
Alia Bhatt: ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్ చూశారా?

Alia Bhatt: ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్ చూశారా?

సామాన్యులతో పాటు సినీ ప్రముఖులు క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకొన్నారు. తమ కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఈ పర్వదినాన్ని ఎంతో ఉత్సాహంగా సెలబ్రేట్ చేసుకున్నారు. బాలీవుడ్ లవ్లీ కపుల్ రణ్‌బీర్ కపూర్, అలియా భట్ కుటుంబం క్రిస్మస్ వేడుకలను ఘనంగా సెలబ్రేట్‌ చేసుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. కాగా గత క్రిస్మస్‌ పండగ సమయంలో తమ గారాల పట్టి రాహా ఫొటోను వారు ప్రపంచానికి పరిచయం చేశారు అలియా భట్ –…

Read More
Akhanda 2: మహా కుంభమేళాలో అఖండ 2 షూటింగ్ స్టార్ట్.. సాధువులు, అఘోరాలతో బాలయ్య..

Akhanda 2: మహా కుంభమేళాలో అఖండ 2 షూటింగ్ స్టార్ట్.. సాధువులు, అఘోరాలతో బాలయ్య..

నందమూరి హీరో బాలకృష్ణ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో వరుస హిట్స్ అందుకుంటున్నారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో వరుసగా 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసి హ్యాట్రిక్ హిట్ అందుకున్నాడు. తాజాగా డాకు మహారాజ్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ సినిమా మొదటిరోజే రూ.56 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించగా…..

Read More
IPL 2025: ఆ ముగ్గురు ఛాంపియన్ ప్లేయర్లపై వేటేసిన కేకేఆర్.. రిటైన్ లిస్ట్‌లో ఊహించని షాక్?

IPL 2025: ఆ ముగ్గురు ఛాంపియన్ ప్లేయర్లపై వేటేసిన కేకేఆర్.. రిటైన్ లిస్ట్‌లో ఊహించని షాక్?

IPL 2025: ఐపీఎల్ మెగా వేలానికి ముందు డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ తమ స్టార్ ఆటగాళ్లను విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఈ ఆటగాళ్లలో కేకేఆర్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కూడా ప్రత్యేకమే. అంటే ఛాంపియన్ టీమ్ కెప్టెన్‌ను కేకేఆర్ విడుదల చేయడం ఖాయమైంది. Cricbuzz వర్గాల సమాచారం ప్రకారం, శ్రేయాస్ అయ్యర్ కోల్‌కతా నైట్ రైడర్స్ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాడు. అయ్యర్‌తో చివరి దశ వరకు కేకేఆర్ చర్చలు జరిపినా ఫలించలేదు. దీంతో కోల్‌కతా…

Read More
రామ్ చరణ్ తో పోటీకి సై అంటున్న సీనియర్ హీరోస్

రామ్ చరణ్ తో పోటీకి సై అంటున్న సీనియర్ హీరోస్

సంక్రాంతికి వస్తున్నాం అంటూ వెంకటేష్‌ జబర్దస్త్ గా అనౌన్స్ చేయగానే, ఆ సీజన్‌లో వచ్చే మిగిలిన సినిమాల మీద ఫోకస్‌ పెరిగింది. సంక్రాంతికి వచ్చే స్టార్ల గురించి మాట్లాడుకుంటున్నారు జనాలు. ఇంతకీ సంక్రాంతికి తప్పక వస్తున్నాం అని అనౌన్స్ చేసిన స్టార్లు ఎవరు.? జరగండి జరగండి అంటూ సంక్రాంతి రష్‌ మొత్తం క్లియర్‌ చేసుకుంటూ జనవరి 10న వచ్చేస్తున్నామని అనౌన్స్ చేశారు గేమ్‌ చేంజర్‌ మేకర్స్. కొడుకు సినిమాకు పక్కా డేట్‌ ఇవ్వాలని విశ్వంభరను కూడా పోస్ట్…

Read More
Andhra News: చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం.. అమరావతిలో జనవరి నుంచే పనులు ప్రారంభం..

Andhra News: చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం.. అమరావతిలో జనవరి నుంచే పనులు ప్రారంభం..

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని అత్యున్నత ప్రమాణాలతో నిర్మించాలన్న లక్ష్యంతో దూసుకెళ్తోంది కూటమి ప్రభుత్వం. ఈ క్రమంలోనే సిఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డిఎ 44వ సమావేశం జరిగింది. రాజధాని అమరావతిలో జరగబోయే నిర్మాణాలకు అనుమతులపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా 2 వేల 723 కోట్ల విలువైన పనులకు ఆమోదం తెలిపింది CRDA. దీంతో కలిపి.. ఇప్పటివరకూ రాజధానిలో మొత్తం 47 వేల 288 కోట్ల పనులకు గ్రీన్‌సిగ్నల్ లభించినట్లయింది. జనవరి 15 నుంచి పనులు ప్రారంభిస్తామని చెప్పారు…

Read More