
IPL 2025: ముంబై, చెన్నైలకు షాక్.. రూ.12 కోట్లతో RCBలోకి రీఎంట్రీ ఇచ్చిన డేంజరస్ బౌలర్
ఐపీఎల్ 2025లో యుజ్వేంద్ర చాహల్కు మంచి డిమాండ్ ఉండబోతోందని తెలుస్తోంది. రాజస్థాన్ రాయల్స్ ఈ ఆటగాడిని రిటైన్ చేసుకోలేదు. కానీ, ఇప్పుడు జెడ్డాలో జరగనున్న మెగా వేలంలో చాహల్ భారీగా డబ్బు పొందవచ్చని తెలుస్తోంది. ఐపీఎల్ వేలానికి ముందు జరిగిన మాక్ వేలంలో ఈ ఆటగాడు రూ.12 కోట్లు రాబట్టగా, ఈ ప్లేయర్ని కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేయడం విశేషం. మాక్ వేలం అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం? వాస్తవానికి, IPL 2025 మెగా…