IPL 2025: ముంబై, చెన్నైలకు షాక్.. రూ.12 కోట్లతో RCBలోకి రీఎంట్రీ ఇచ్చిన డేంజరస్ బౌలర్

IPL 2025: ముంబై, చెన్నైలకు షాక్.. రూ.12 కోట్లతో RCBలోకి రీఎంట్రీ ఇచ్చిన డేంజరస్ బౌలర్

ఐపీఎల్ 2025లో యుజ్వేంద్ర చాహల్‌కు మంచి డిమాండ్ ఉండబోతోందని తెలుస్తోంది. రాజస్థాన్ రాయల్స్ ఈ ఆటగాడిని రిటైన్ చేసుకోలేదు. కానీ, ఇప్పుడు జెడ్డాలో జరగనున్న మెగా వేలంలో చాహల్ భారీగా డబ్బు పొందవచ్చని తెలుస్తోంది. ఐపీఎల్ వేలానికి ముందు జరిగిన మాక్ వేలంలో ఈ ఆటగాడు రూ.12 కోట్లు రాబట్టగా, ఈ ప్లేయర్‌ని కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేయడం విశేషం. మాక్ వేలం అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం? వాస్తవానికి, IPL 2025 మెగా…

Read More
Myrobalan: ఏ రోగాన్ని అయినా కంట్రోల్ చేసే దివ్య ఔషధం ఇదొక్కటే!

Myrobalan: ఏ రోగాన్ని అయినా కంట్రోల్ చేసే దివ్య ఔషధం ఇదొక్కటే!

రోజురోజుకూ చలి తీవ్రత పెరుగుతుంది. పగటి పూట ఉష్ణోగ్రతలు కూడా చాలా తక్కువగా నమోదవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే అసలు సూర్యుడే కనిపించడం లేదు. ఈ క్రమంలోనే అనేక వ్యాధులు ఎటాక్ చేస్తాయి. ఈ సీజనల్ వ్యాధుల నుంచి తప్పించుకోవడంలో అలెర్ట్‌గా ఉండాలి. ఎలాంటి వ్యాధులనైనా అడ్డుకోవడంలో మన వంటింట్లోనే అనేక మసాలాలు ఉన్నాయి. కరక్కాయ గురించి వినే ఉంటారు. ఇప్పుడున్న జనరేషన్‌కు కరక్కాయ అంటే ఏంటో తెలీదు. కానీ జలుబు, దగ్గు, స్వరం, కడుపు వ్యాధులు,…

Read More
Priyanka Mohan: స్లో అండ్ స్టడీగా దూసుకుపోతున్న ముద్దుగుమ్మ.. ఓజీతో గేరు మార్చేనా..

Priyanka Mohan: స్లో అండ్ స్టడీగా దూసుకుపోతున్న ముద్దుగుమ్మ.. ఓజీతో గేరు మార్చేనా..

నటి ప్రియాంక మోహన్ స్వస్థలం చెన్నై. ఆమె తల్లి కర్ణాటకకు చెందినవారు. తండ్రి తమిళుడు. ఈ ముద్దుగుమ్మ 20 నవంబర్ 1994న బెంగళూరులో జన్మించింది. 2019 లో కన్నడ భాషా చిత్రం ఓండు కథే హెల్లాతో తన సినీ రంగ ప్రవేశం చేసింది. ప్రియాంక మోహన్ అదే సంవత్సరంలో నాని గ్యాంగ్ లీడర్‌ సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టింది. 2021లో దర్శకుడు నెల్సన్ దర్శకత్వం వహించిన వరుణ్ డాక్టర్ సినిమాతో ప్రియాంక మోహన్ తమిళ సినిమాలో నటిగా అరంగేట్రం…

Read More
అశ్రునయనాల మధ్య సంస్కరణలకర్తకు తుది వీడ్కోలు.. నిగమ్‌బోధ్ ఘాట్‌లో మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు పూర్తి..!

అశ్రునయనాల మధ్య సంస్కరణలకర్తకు తుది వీడ్కోలు.. నిగమ్‌బోధ్ ఘాట్‌లో మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు పూర్తి..!

ఢిల్లీలోని నిగమ్‌బోధ్ ఘాట్‌లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. సైనిక లాంఛనాలతో మన్మోహన్ అంత్యక్రియలు జరిపారు. నిగంబోధ్‌ ఘాట్‌లో మన్మోహన్ భౌతికకాయానికి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని మోదీ, రాజ్‌నాథ్ సింగ్‌, అమిత్ షా నివాళులర్పించారు. కాంగ్రెస్‌ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మన్మోహన్‌ అంతిమయాత్రలో పాల్గొన్నారు. అశ్రునయనాల మధ్య సంస్కరణల యోధుడికి తుది వీడ్కోలు పలికారు అభిమానులు. నిగమ్‌బోధ్ ఘాట్‌కు మన్మోహన్ అభిమానులు కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా…

Read More
8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు షాక్.. ఎనిమిదో పే కమిషన్ మరింత ఆలస్యం

8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు షాక్.. ఎనిమిదో పే కమిషన్ మరింత ఆలస్యం

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇటీవల బడ్జెట్ సమావేశాల్లో కేంద్రం గుడ్ న్యూస్ చెప్పిన విషయం విధితమే. ముఖ్యంగా ఎనిమిదో పే కమిషన్ ఏర్పాటు గురించి పార్లమెంట్‌లో కీలక ప్రకటన చేశారు. 8వ వేతన సంఘం ప్రకటన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంతోషాన్ని కలిగించింది. జనవరి 1, 2026 నాటికి ఎనిమిదో వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. 8వ వేతన సంఘాన్ని ప్రకటిస్తూ కేంద్ర మంత్రి అశ్విని వాసిహ్నవ్ కమిషన్‌ను ఒక సంవత్సరం ముందుగానే ప్రకటించినందున సకాలంలో…

Read More
హీరోలందరి ఆయుధం అదొక్కటే.. అది ఉంటె సినిమా హిట్టే

హీరోలందరి ఆయుధం అదొక్కటే.. అది ఉంటె సినిమా హిట్టే

బాహుబలి నుంచి ఈ గడ్డం ఫోబియా పట్టుకుంది. దానికంటే ముందు కూడా హీరోలు గడ్డం లుక్‌లో కనిపించారు కానీ అప్పట్నుంచి ఈ ట్రెండ్ ఎక్కువైపోయింది. రంగస్థలం, పుష్ప, భగవంత్ కేసరి, దసరా, దేవర ఇలా ఏ సినిమా తీసుకున్నా హీరోను గడ్డంతోనే చూపించారు దర్శకులు. అది బాగా క్లిక్ అయింది కూడా. నాన్నకు ప్రేమతో లాంటి సినిమాలు లుక్ పరంగా ట్రెండ్ సెట్ చేసాయి కూడా. Source link

Read More
జర్మనీలో న్యూస్9 గ్లోబల్ సమ్మిట్ నిర్వహించడం ఓ చారిత్రాత్మిక మైలురాయి: జ్యోతిరాదిత్య సింధియా

జర్మనీలో న్యూస్9 గ్లోబల్ సమ్మిట్ నిర్వహించడం ఓ చారిత్రాత్మిక మైలురాయి: జ్యోతిరాదిత్య సింధియా

మొట్టమొదటిసారిగా స్టట్‌గార్ట్‌లోని ఫుట్‌బాల్ మైదానంలో టీవీ9 నెట్‌వర్క్ ఈ తరహ కార్యక్రమం ఒకటి నిర్వహించడం చారిత్రాత్మకం అని కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా కొనియాడారు. క్రీడలు కేవలం ఆట మాత్రమే కాదు.. ఓ జట్టు నిర్మాణం అవుతుంది, భాగస్వామ్యాలు సైతం ఏర్పడతాయి. అలాగే వ్యక్తుల మధ్య సంబంధాలు ఏర్పడుతాయని మంత్రి అన్నారు. భారతదేశం, జర్మనీ వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. జర్మనీ ఇంజనీరింగ్ ఎక్సలెన్స్‌కు పెట్టింది పేరు. దీనిని స్టట్‌గార్ట్‌లో చూస్తున్నాం. పోర్షే, మెర్సిడెస్ బెంజ్ లాంటివి ఇక్కడ…

Read More
Kurnool: వేద పాఠశాల విద్యార్థులను కబళించిన మృత్యువు.. రోడ్డు ప్రమాదంలో ఐదుగురి దుర్మరణం

Kurnool: వేద పాఠశాల విద్యార్థులను కబళించిన మృత్యువు.. రోడ్డు ప్రమాదంలో ఐదుగురి దుర్మరణం

కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మఠం వేద పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. వారితో పాటు డ్రైవర్ కూడా మృత్యువు వారిన పడ్డాడు. వీరు ప్రయాణిస్తున్న కారు కర్ణాటక లోని రాయచూరు జిల్లా సిందనూరు సమీపంలో టైరు పేలి పల్టీలు కొట్టింది. దీంతో సుజయింద్ర, అభిలాష, హైవదన, డ్రైవర్ శివ అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన ఐదుగురిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. కర్నాటక లోని కొప్పళ జిల్లా…

Read More
ఫాన్ ఇండియా హీరో యశ్‌‌కు ఊహించని షాక్..  కర్నాటక సర్కార్ సీరియస్

ఫాన్ ఇండియా హీరో యశ్‌‌కు ఊహించని షాక్.. కర్నాటక సర్కార్ సీరియస్

ఫాన్ ఇండియా హీరో ఇమేజ్ అంటే వేరే లెవెల్. అందుకే ఆ హీరోలంతా భారీతనాన్ని కోరుకుంటారు. కన్నడ రాకింగ్ స్టార్‌ యశ్‌ కూడా అదే ఆశించాడు. తన లేటెస్ట్‌ మూవీ టాక్సిక్‌ మూవీ కోసం పీణ్యా-జనహళ్లి ప్రాంతంలో భారీ సెట్‌కి ప్లాన్ చేశారు. అనుకున్నట్టే శరవేగంగా రెండు రోజుల పాటు షూటింగ్ కూడా కంప్లిట్ చేశారు. అంతలోనే ఓ వార్త చక్కర్లు కొట్టింది. ఈ వ్యవహారంపై ఆరాతీసిన అటవీశాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే.. గతంలో.. ఇప్పుడున్న శాటిలైట్…

Read More
ఈ విత్తనాలు తీసుకుంటే మీ బలం ఒక్కసారిగా రెట్టింపు అవుతుందట..! వ్యాధులు దగ్గరికి కూడా రావు..

ఈ విత్తనాలు తీసుకుంటే మీ బలం ఒక్కసారిగా రెట్టింపు అవుతుందట..! వ్యాధులు దగ్గరికి కూడా రావు..

పొద్దుతిరుగుడు విత్తనాలలో విటమిన్లు B6, E, మెగ్నీషియం, రాగి వంటి అనేక పోషకాలు ఉంటాయి. పొద్దుతిరుగుడు విత్తనాలలోని విటమిన్లు E , C గుండె జబ్బుల నుండి రక్షించడంలో సహాయపడతాయి. విటమిన్ E శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేసి గుండె వ్యాధులను నిరోధిస్తుంది. పొద్దుతిరుగుడు విత్తనాలలో మోనో, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. ఇవి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో ప్రభావవంతంగా ఉంటాయి. పొద్దుతిరుగుడు విత్తనాలలో మెగ్నీషియం కూడా ఉంటుంది. ఇది ఎముకలను బలపరుస్తుంది. పొద్దుతిరుగుడు విత్తనాలు…

Read More