
IPL 2025: ప్లే ఆఫ్స్ చేరిన తొలి జట్టుగా ఆర్సీబీ.. మిగతా 3 జట్లు ఏవంటే?
IPL 2025 Points Table, Top 5 Batters and Bowlers: బెంగళూరులోని ఎం చిదంబరం స్టేడియంలో జరిగిన ఐపీఎల్ (IPL 2025)లో భాగంగా 52వ మ్యాచ్లో , హోమ్ టీం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉత్కంఠభరితమైన విజయాన్ని నమోదు చేసి, చెన్నై సూపర్ కింగ్స్ను 2 పరుగుల తేడాతో ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేయగా, దానికి సమాధానంగా చెన్నై పూర్తి ఓవర్లు ఆడిన…