Friday Puja Tips: డబ్బు ఇబ్బందులా.. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం శుక్రవారం ఈ పరిహారాలు చేయండి.. 

Friday Puja Tips: డబ్బు ఇబ్బందులా.. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం శుక్రవారం ఈ పరిహారాలు చేయండి.. 

పురాణ శాస్త్రాల ప్రకారం ఈ రూపంలో లక్ష్మీ దేవిని పూజించడం, ముఖ్యంగా శుక్రవారం రోజున పూజించడం ఇంట్లోనే కాదు జీవితంలో సానుకూల, సంతోషకరమైన వాతావరణాన్ని నిర్వహించడానికి సహాయపడుతుంది. 21 శుక్రవారాలు ఉపవాసం ఉండటం ద్వారా లక్ష్మీదేవిని సులభంగా సంతోషపెట్టవచ్చు. కోరిన కోరికలన్నీ నెరవేరుస్తుందని నమ్మకం. అయితే, 21 శుక్రవారాలు ఉపవాసం ఉండటం సాధ్యం కాకపోతే.. లక్ష్మీదేవి ఆశీర్వాదం కోసం జీవితంలో ఐశ్వర్యాన్ని, వైభవాన్ని స్వాగతించడానికి ఈ ఏడు చర్యలను చేయడం శుభప్రదం అని చెబుతున్నారు. Source link

Read More
Pumpkin Seeds: ఈ గింజలు రోజుకు గుప్పెడు తింటే చాలు.. ఇలాంటి ఆరోగ్య సమస్యలన్నీ పరార్!

Pumpkin Seeds: ఈ గింజలు రోజుకు గుప్పెడు తింటే చాలు.. ఇలాంటి ఆరోగ్య సమస్యలన్నీ పరార్!

గుమ్మడి గింజలు.. వీటిని క్రమం తప్పకుండా మనం తీసుకునే ఆహారంలో భాగం చేసుకోవటం వల్ల ఊహించని లాభాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ గింజల్లో విటమిన్ ఇ, ఫైబర్, ఐరన్, కాల్షియం, బి 2, ఫోలేట్, బీటా కెరోటిన్, మెగ్నీషియం, జింక్ వంటి పోషకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మన బాడీకి అనేక రకాలుగా ఉపయోగపడతాయి. కాబట్టి, వీటిని రెగ్యులర్‌గా తీసుకోవడం చాలా మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. గుమ్మడి గింజల్ని రెగ్యులర్‌గా తింటే భయంకరమైన ఆరోగ్య…

Read More
Watch: సునామీని తలపించే వరద బీభత్సం.. వందలాది మంది గల్లంతు.. వీడియో చూశారా..?

Watch: సునామీని తలపించే వరద బీభత్సం.. వందలాది మంది గల్లంతు.. వీడియో చూశారా..?

సునామీని తలపించే వరదలతో స్పెయిన్‌ విలవిల్లాడుతోంది. ప్రధానంగా.. తూర్పు, దక్షిణ స్పెయిన్‌లో భారీ వర్షాలతో కొన్ని ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి. కొన్ని గంటల వ్యవధిలోనే రికార్డు స్థాయిలో కురిసిన వర్షాలతో అనేక ప్రాంతాలను మెరుపు వరదలు ముంచెత్తాయి. ఆయా ప్రాంతాలు నదులను తలపించాయి. వాలెన్సీయా ప్రాంతంలో ఆకస్మిక వరదలు సంభవించడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. వరదల కారణంగా వందలాది మంది తప్పిపోవడంతో వారి కోసం గాలింపు కొనసాగుతోంది. వరద బీభత్సంతో స్పెయిన్‌లో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వరదల…

Read More
AP News: రైతు బజార్‌లో కూరగాయలు కొనేందుకు వచ్చిన మహిళ.. ఆమెను చూడగా

AP News: రైతు బజార్‌లో కూరగాయలు కొనేందుకు వచ్చిన మహిళ.. ఆమెను చూడగా

అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ స్వయంగా రైతు బజార్లో ప్రతీ షాపూ తిరుగుతూ నచ్చిన కూరగాయలు కొనుక్కున్నారు. అమలాపురంలో రైతు బజార్ ను స్థానిక ఎమ్మెల్యే ఆనందరావు, జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రశాంతి, హార్టికల్చర్ అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రారంభోత్సవ కార్యక్రమం అయిపోయిన తర్వాత జాయింట్ కలెక్టర్ నిషాంతి రైతులు ఏర్పాటుచేసిన కూరగాయల స్టాల్స్ వద్దకు వెళ్లి స్వయంగా కూరగాయలను కొనుక్కున్నారు. జాయింట్ కలెక్టర్ స్వయంగా షాపు షాప్ కు వెళ్లి తనకు…

Read More
US Winter Storm 2025: అమెరికాలో మంచు తుపాను బీభత్సం, ఐదుగురు మృతి, 63 మిలియన్ల ప్రజలపై ప్రభావం..

US Winter Storm 2025: అమెరికాలో మంచు తుపాను బీభత్సం, ఐదుగురు మృతి, 63 మిలియన్ల ప్రజలపై ప్రభావం..

అమెరికాలో సోమవారం నుంచి మంచు తుపాను బీభత్సం సృష్టిస్తునే ఉంది. ఈ తుఫాను ప్రభావం మధ్య అమెరికా నుంచి మధ్య అట్లాంటిక్ వరకు కనిపించింది. మంచు తుఫానులు, హిమపాతం, తుఫానులు, చలటి గాలులు చలిని మరింత తీవ్రతరం చేశాయి. కొన్ని ప్రాంతాల్లో గత దశాబ్ద కాలంలో ఎన్నడూ చూడని విధంగా అత్యంత భారీ హిమపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. వాతావరణ శాఖ కెంటకీ, వర్జీనియా, వెస్ట్ వర్జీనియా, కాన్సాస్, అర్కాన్సాస్,…

Read More
Mysterious Deaths: గజ గజ.. వరుస మరణాలతో స్మశానంగా మారుతున్న గ్రామం.. వామ్మో.. ఏం జరుగుతోంది..

Mysterious Deaths: గజ గజ.. వరుస మరణాలతో స్మశానంగా మారుతున్న గ్రామం.. వామ్మో.. ఏం జరుగుతోంది..

ప్రకృతి అందాలకు నెలవైన జమ్ము-కాశ్మీర్‌లో ఓ గ్రామం ఇప్పుడు అంతుచిక్కని మరణాలతో కలకలం రేపుతోంది. కేవలం 45 రోజుల వ్యవధిలో 17 మంది ప్రాణాలను అంతుచిక్కని రుగ్మత బలితీసుకుంది. ఇంకా చాలా మంది ప్రాణాపాయ స్థితిలో జమ్ములోని ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ మరణాల మిస్టరీ తేల్చేందుకు కేంద్ర హోంశాఖ వివిధ మంత్రిత్వ శాఖలతో కలిపి ఒక బృందాన్ని రాష్ట్రానికి పంపించింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం సైతం ఆరోగ్య శాఖ, పోలీసు శాఖలతో విచారణ జరిపిస్తోంది. జమ్ము కాశ్మీర్…

Read More
ప్రయాణీకులకు బిగ్ అలర్ట్.. కీలక ప్రకటన విడుదల చేసిన ఎయిర్‌పోర్ట్ అధికారులు

ప్రయాణీకులకు బిగ్ అలర్ట్.. కీలక ప్రకటన విడుదల చేసిన ఎయిర్‌పోర్ట్ అధికారులు

సంక్రాంతి సందడి మొదలైంది.. పట్టణంలోని జనం పల్లెబాట పట్టారు.. అందరూ ఊళ్లకు పయనమవుతుండటంతో హైదరాబాద్‌ రహదారులు కిటకిటలాడుతున్నాయ్‌.. ఒకవైపు సంక్రాంతి పండగ.. మరోవైపు శని, ఆదివారాలు కలిసిరావడంతో లక్షలాది మంది జనం.. సొంతూర్లకు క్యూకట్టారు. దీంతో హైదరాబాద్‌ రోడ్లు జామ్‌ అవుతున్నాయ్‌.. ఎక్కడచూసినా.. ఏ రోడ్డును చూసినా.. హెవీ రష్‌. కనిపిస్తోంది. మెయిన్‌గా హైదరాబాద్‌, విజయవాడ హైవేపై ఉదయంతో పోలిస్తే రద్దీ కాస్త తగ్గింది. పంతంగి, కొర్లపహాడ్ టోల్ గేట్ల దగ్గర వాహనాలు మెల్లి మెల్లిగా కదులుతున్నాయి….

Read More
టీమిండియా ఛీ కొట్టింది.. కట్‌చేస్తే.. 7 ఇన్నింగ్స్‌ల్లో 4 సెంచరీలు.. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు రచ్చో రచ్చ

టీమిండియా ఛీ కొట్టింది.. కట్‌చేస్తే.. 7 ఇన్నింగ్స్‌ల్లో 4 సెంచరీలు.. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు రచ్చో రచ్చ

Mayank Agarwal, Vijay Hazare Trophy: భారత క్రికెట్ జట్టుకు దూరమైన ఓ స్టార్ ఆటగాడు వన్డే క్రికెట్‌లో పరుగుల వర్షం కురిపించాడు. ఇంగ్లండ్‌తో జరగనున్న వన్డే సిరీస్, ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియాలో చేరడానికి బలమైన ప్రయత్నం చేశాడు. కర్ణాటక ఆటగాడు మయాంక్ అగర్వాల్ ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీ 2024-25లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. కేవలం ఏడు ఇన్నింగ్స్‌ల్లోనే 613 పరుగులు చేశాడు. అతను గత ఐదు ఇన్నింగ్స్‌లలో నాలుగింటిలో సెంచరీలు…

Read More
Kitchen Tips: దోసె పాన్‌కు అతుక్కుంటుందా? ఇలా చేయండి.. సూపర్ టిప్స్!

Kitchen Tips: దోసె పాన్‌కు అతుక్కుంటుందా? ఇలా చేయండి.. సూపర్ టిప్స్!

దోస చాలా గృహాలలో ప్రధానమైన ఆహారాలలో ఒకటి. కొంతమందికి దోసె కాల్చినప్పుడు క్రిస్పీగా ఉండటాన్ని ఇష్టపడతారు. కొందరికి దోసె మెత్తగా ఉండాలని ఇష్టపడతారు. మనకు ఇష్టమైన రకం దోసెలను కాల్చడానికి ప్రయత్నించినప్పుడు మాత్రమే దోసలో పోసిన పిండి పెనానికి అంటుకుంటుంది. ఇది చాలా సాధారణం. ఇలా దోసె పెనానికి అతుక్కోకుండా కొన్ని సులభమైన, ఉపయోగకరమైన చిట్కాలను తెలుసుకుందాం. ఈ చిట్కాలను ఉపయోగించడం వల్ల పాన్‌లో దోసె అంటకుండా క్రిస్పీగా మారుతుంది. దోస పోయడానికి ముందు, తరువాత ప్రతిరోజూ…

Read More
Parliament Budget Session: మళ్లీ హీటెక్కనున్న పాలిటిక్స్.. ఇవాళ్టి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

Parliament Budget Session: మళ్లీ హీటెక్కనున్న పాలిటిక్స్.. ఇవాళ్టి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

పార్లమెంట్‌ బడ్జెట్ సమావేశాల్లో కీలక బిల్లులను ఆమోదించుకునే దిశగా కేంద్రం రెడీ అవుతుంటే.. పలు అంశాలపై ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేందుకు విపక్షాలు సన్నద్ధమవుతున్నాయి. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఇవాళ్టి (మార్చి 10) నుంచి మళ్లీ ప్రారంభం కానున్నాయి. బడ్జెట్ సెషన్ మొదటి విడత సమావేశాలు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు జరిగాయి. రెండో విడత బడ్జెట్ సమావేశాలు ఇవాళ మొదలై ఏప్రిల్ 4 వరకు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో పలు కీలక అంశాలు చర్చకు…

Read More