Headlines
తినే ఆహారమే కాదు ఈ అలవాట్లు కూడా పురుషుల్లో స్పెర్మ్ కౌంట్‌ తగ్గించేస్తాయట.. తస్మాత్ జాగ్రత్త సుమా..

తినే ఆహారమే కాదు ఈ అలవాట్లు కూడా పురుషుల్లో స్పెర్మ్ కౌంట్‌ తగ్గించేస్తాయట.. తస్మాత్ జాగ్రత్త సుమా..

తినే ఆహారానికి, స్పెర్మ్ కౌంట్ కి మధ్య సంబంధం ఉందా? అంటే అవును అని చెప్పాలి. ఈ రెండిటికి మధ్య సంబంధం తప్పకుండా ఉంది. సరైన ఆహారం తినకపోయినా, తప్పుడు ఆహారాలు తినడం వల్ల స్పెర్మ్ కౌంట్ తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు. కనుక పురుషులు లైంగిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సరైన సమయంలో సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఆరోగ్యకరమైన స్పెర్మ్ కౌంట్‌ను నిర్వహించడానికి ఏమి తినాలో? ఏమి తినకూడదో డాక్టర్ సుదీప్ సమంత్ చెప్పిన విషయాలను…

Read More
Andhra Pradesh: కేజీ టు పీజీ విద్యలో సమూల మార్పులు.. రేమండ్స్‌తో కీలక ఒప్పందం: మంత్రి నారా లోకేశ్‌

Andhra Pradesh: కేజీ టు పీజీ విద్యలో సమూల మార్పులు.. రేమండ్స్‌తో కీలక ఒప్పందం: మంత్రి నారా లోకేశ్‌

అమరావతి, ఫిబ్రవరి 19: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగంలో సమూల మార్పులు చేసేందుకు కూటమి సర్కార్‌ చకచకాల ఏర్పాట్లు చేస్తుంది. మన విద్యా రంగాన్ని దేశంలోనే నెంబర్‌ వన్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యమని విద్య శాఖ మంత్రి నారా లోకేశ్‌ ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. ఇప్పటి వరకు అమలు చేస్తోన్న మూస పద్ధతులకు స్వస్తి చెప్పి సృజనాత్మకత పెంపొందించేలా కేజీ టు పీజీ విద్య కరిక్యులమ్‌లో సమూల మార్పులు తెస్తున్నామని అన్నారు. డిగ్రీ విద్యా పూర్తి చేసుకుని…

Read More
White House : “వైట్‌ హౌస్‌ చూసొద్దాం రండి”.. అయ్ బాబోయ్ ఇది స్వర్గమేమో ..

White House : “వైట్‌ హౌస్‌ చూసొద్దాం రండి”.. అయ్ బాబోయ్ ఇది స్వర్గమేమో ..

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు నివసించే అందమైన వైట్‌ హౌస్‌ ఎలా ఉంటుందో చూడాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అయితే, అది అందరికీ సాధ్యం కాదు. అలాంటి వారి కోసమే ఇప్పుడు సోషల్ మీడియా ఒక అద్భుత అవకాశాన్ని అందిస్తోంది. వాషింగ్టన్‌ డీసీలో అమెరికా అధ్యక్షుడు నివసించే భవనం ఎలా ఉంటుందో యూఎస్‌ ప్రెస్‌ సెక్రటరీ కరోలినా లీవిట్‌ కళ్లకు కట్టినట్టుగా అందరికీ చూపించారు. ఈ మేరకు ఆమె షేర్‌ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు…

Read More
Insurance Policy: బీమా కంపెనీలకు కేంద్రం ఆదేశాలు.. ఇన్సూరెన్స్ తీసుకున్న వారికి బిగ్ రిలీఫ్..

Insurance Policy: బీమా కంపెనీలకు కేంద్రం ఆదేశాలు.. ఇన్సూరెన్స్ తీసుకున్న వారికి బిగ్ రిలీఫ్..

బీమా పాలసీదారు ఫ్రీ లుక్ పీరియడ్ వ్యవధిని పెంచాలని కోరుతూ ఇన్సూరెన్స్ కంపెనీలకు కేంద్రం ప్రతిపాదనలు పంపింది. దీనిని అమలు చేయగలిగితే పాలసీదారులకు బిగ్ రిలీఫ్ అందనుంది. ఇంతకీ విషయం ఏమిటంటే.. ఇప్పటి వరకూ పాలసీదారు ఫ్రీ లుక్ పీరియడ్ ను కంపెనీలు నెల రోజుల పాటు నిర్ణయించాయి. అయితే, దీనిని ఏడాది కాలానికి పొడిగించాలని కేంద్రం ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలను కోరింది. ముంబైలో బడ్జెట్ సమావేశాల తర్వాత జరిగిన ప్రెస్ మీట్ లో ఆర్థిక సేవల…

Read More
Telangana: సొంత అన్నను చంపిన తమ్ముడు.. ఎంక్వయిరీలో షాకింగ్ నిజాలు..

Telangana: సొంత అన్నను చంపిన తమ్ముడు.. ఎంక్వయిరీలో షాకింగ్ నిజాలు..

జోగుళాంబ గద్వాల్ జిల్లా వడ్డేపల్లి మండలం తనగల గ్రామానికి చెందిన సంద్యపోగు కిష్టన్న, తీములమ్మ దంపతులకు నలుగురు సంతానం. ఆస్తి పంపకాల విషయంలో కుటుంబంలో గత కొంతకాలంగా వివాదం నెలకొంది. మూడోవాడైన సంద్యపోగు రమేష్, ఇతర సోదరులకు మధ్య వైరం పెరిగింది. గత సంవత్సరం రమేశ్‌పై అన్న తిమ్మప్ప, తమ్ముడు మహేశ్. హత్యాయత్నం చేశారు. విఫలం కావడంతో ఘటనపై కేసు నమోదు అయింది. ఇక ఎలాగైనా రమేష్‌ను మట్టుబెట్టాలని అతడి తల్లితండ్రులు, ఇద్దరు అన్నదమ్ములు భావించారు. ఇందుకోసం…

Read More
Indian Railways: మహా కుంభమేళాకు రూ.5 వేల కోట్లు.. 13 వేల ప్రత్యేక రైళ్లు..!

Indian Railways: మహా కుంభమేళాకు రూ.5 వేల కోట్లు.. 13 వేల ప్రత్యేక రైళ్లు..!

Maha Kumbh Mela 2025: మహా కుంభమేళాకు కోట్లాదిగా తరలివచ్చే భక్తుల కోసం యూపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి. కోట్లాదిగా మహా కుంభమేళాకు తరలివచ్చే యాత్రికుల కోసం భారత రైల్వేశాఖ సన్నద్ధమవుతోంది. యాత్రికుల సౌకర్యార్థం దేశ నలుమూలల నుంచి 3,000 ప్రత్యేక రైళ్లు సహా మొత్తం 13 వేల రైళ్లను నడపనున్నట్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ వెల్లడించారు. యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో వచ్చే ఏడాది జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26…

Read More
Stock Market: 28 ఏళ్ళలో అతిపెద్ద పతనం.. 5నెలల్లో రూ.91.13 లక్షల కోట్లు ఆవిరి..!

Stock Market: 28 ఏళ్ళలో అతిపెద్ద పతనం.. 5నెలల్లో రూ.91.13 లక్షల కోట్లు ఆవిరి..!

ఫిబ్రవరి చివరి ట్రేడింగ్ రోజు అంటే శుక్రవారం(ఫిబ్రవరి 28), భారత స్టాక్ మార్కెట్‌లో భారీ అమ్మకాలు కనిపించాయి. ఉదయం ట్రేడింగ్‌లోనే నిఫ్టీ, సెన్సెక్స్ తీవ్ర క్షీణతను నమోదు చేశాయి. నిఫ్టీ 50 పాయింట్లు పడిపోయి 22,433 వద్ద దిగువన ప్రారంభమైంది. ఆపై 400 పాయింట్లకు పైగా పడిపోయి, ఇంట్రాడే కనిష్ట స్థాయి 22,120ని తాకింది. అదే సమయంలో, సెన్సెక్స్ 74,201 స్థాయిలో ప్రారంభమైంది. తరువాత ఇంట్రాడేలో కనిష్ట స్థాయి 73,173 ను తాకింది. చివరికి 1,400 పాయింట్లకు…

Read More
Semi Final Scenario: ఆసీస్‌తో మ్యాచ్ ఓడినా.. ఆఫ్ఘనిస్తాన్ సెమీఫైనల్ చేరే ఛాన్స్? కానీ, ఈ అద్భుతం జరగాల్సిందే

Semi Final Scenario: ఆసీస్‌తో మ్యాచ్ ఓడినా.. ఆఫ్ఘనిస్తాన్ సెమీఫైనల్ చేరే ఛాన్స్? కానీ, ఈ అద్భుతం జరగాల్సిందే

Afghanistan Team Semi-Final Qualification Scenario: ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో శుక్రవారం జరిగిన ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్ ఫలితం వర్షం కారణంగా నిర్ణయించలేదు. దీని కారణంగా, రెండు జట్ల మధ్య చెరొక పాయింట్ పంపిణీ చేశారు. ఈ ఒక్క పాయింట్ సహాయంతో, ఆస్ట్రేలియా జట్టు సెమీ-ఫైనల్స్‌కు అర్హత సాధించింది. అదే సమయంలో, ఆఫ్ఘనిస్తాన్ జట్టు టోర్నమెంట్ నుంచి నిష్క్రమించే అంచున ఉంది. అయితే, ఆఫ్ఘనిస్తాన్ ఇంకా సెమీఫైనల్‌కు చేరుకోగలదు. దీనికి కొన్ని సమీకరణాలు…

Read More
Indraja Shankar: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన బిగిల్ నటి.. ఫొటోస్ వైరల్

Indraja Shankar: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన బిగిల్ నటి.. ఫొటోస్ వైరల్

కోలీవుడ్ లేడీ కమెడియన్ ఇంద్రజా శంకర్ తల్లిగా ప్రమోషన్ పొందింది. తనకు పండంటి బాబు పుట్టాడన్న శుభవార్తను సోషల్ మీడియా వేదికగా అందరితో షేర్ చేసుకుందామె. ఈ సందర్భంగా తన భర్త కార్తీక్ చెయ్యి, తన చెయ్యితో పాటు పుట్టిన బాబు చెయ్యిని కూడా తీసుకొని తీసిన ఫొటోని నెట్టింట షేర్ చేసుకుంది. దీంతో ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్లు, అభిమానులు ఇంద్రజ- కార్తీక దంపతులకు అభినందనలు,…

Read More
GT vs PBKS: సొంత మైదానంలో చిత్తుగా ఓడిన గుజరాత్.. పంజాబ్ ఖాతాలో తొలి విజయం

GT vs PBKS: సొంత మైదానంలో చిత్తుగా ఓడిన గుజరాత్.. పంజాబ్ ఖాతాలో తొలి విజయం

ఐపీఎల్-18 5వ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ గుజరాత్ టైటాన్స్ (GT) సొంత మైదానలో ఘోర పరాజయాన్ని చవి చూసింది. పంజాబ్ కింగ్స్ అందించిన 244 పరుగుల లక్ష్యాన్ని చేరుకోలేక నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 232 పరుగులు మాత్రమే చేసింది. దీంతో 11 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో గుజరాత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో పంజాబ్ 5 వికెట్లు…

Read More