TGPSC Junior Lecturer Posts: జేఎల్‌ పోస్టులకు 10-15 రోజుల్లో ధ్రువపత్రాల పరిశీలన.. త్వరలోనే పోస్టింగ్‌లు

TGPSC Junior Lecturer Posts: జేఎల్‌ పోస్టులకు 10-15 రోజుల్లో ధ్రువపత్రాల పరిశీలన.. త్వరలోనే పోస్టింగ్‌లు

హైదరాబాద్‌, జనవరి 2: కొత్త సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం జూనియర్‌ కాలేజీల రూపురేఖలు మారనుంది. తొలిసారిగా సర్కారు కాలేజీలలో 1,239 మంది శాశ్వత అధ్యాపకులు విధుల్లో చేరనున్నారు. ఈ మేరకు జూనియర్‌ లెక్చరర్ల ఎంపిక జాబితాను తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్‌సీ) ఇంటర్‌ విద్యాశాఖకు అందజేసింది. వాస్తవంగా 1,392 మంది నియామకాలకు 2022 డిసెంబరులో టీజీపీఎస్‌సీ నోటిఫికేషన్‌ జారీ చేయగా.. పలు కారణాల రిత్య అప్పటి నుంచి జాప్యం జరుగుతూ వచ్చింది. ఆంగ్లం సబ్జెక్టుపై వ్యాజ్యం…

Read More
రాములోరా మజాకా..! సరికొత్త రికార్డు సృష్టించిన అయోధ్య రామమందిరం.. చిన్నబోయిన తాజ్‌మహల్‌..!!

రాములోరా మజాకా..! సరికొత్త రికార్డు సృష్టించిన అయోధ్య రామమందిరం.. చిన్నబోయిన తాజ్‌మహల్‌..!!

అయోధ్య రామమందిరం.. ఈ ఏడాది జనవరిలో ఎంతో అట్టహాసంగా ఆలయం ప్రారంభమైంది. 2024 జనవరి 22న ప్రధాని నరేంద్రమోదీ ఆలయాన్ని ప్రారంభించారు. నాటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామ భక్తులు, సందర్శకులు అయోధ్యకు క్యూ కడుతున్నారు. దేశ విదేశాల నుంచి విచ్చేస్తున్న భక్తులతో అయోధ్య ప్రతినిత్యం రద్దీగా మారింది. అయోధ్య రామమందిరం ఇప్పుడు మరో సరికొత్త రికార్డును క్రియేట్‌ చేసింది. ఆ అందాల బాలరాముడి ముందు ప్రపంచ ప్రసిద్ధి గాంచిన తాజ్‌మహల్‌ కూడా చిన్నబోయిందా అనిపించేలా అందిరి…

Read More
Pushpa 2: ఇండియన్ సినిమాలోనే బిగ్గెస్ట్ రిలీజ్‌గా అల్లు అర్జున్ పుష్ప 2.. ఎన్ని స్క్రీన్స్‌లలో తెలుసా?

Pushpa 2: ఇండియన్ సినిమాలోనే బిగ్గెస్ట్ రిలీజ్‌గా అల్లు అర్జున్ పుష్ప 2.. ఎన్ని స్క్రీన్స్‌లలో తెలుసా?

టాలీవుడ్ ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌, బ్రిలియంట్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ సన్సేషనల్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఇండియన్ ఫిలిం ‘పుష్ప-2’ . ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్న ఈ చిత్రాన్ని భారతదేశ ప్రముఖ నిర్మాణ సంస్థలో ఒకటైన మైత్రీ మూవీ మేకర్స్‌పై అభిరుచి గల నిర్మాతలు నవీన్‌ ఎర్నేని, రవిశంకర్‌.వైలు సుకుమార్‌ రైటింగ్స్ అసోసియేషన్‌తో నిర్మిస్తున్నారు. రోజు రోజుకు పుష్ప-2 చిత్రంపై అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ చిత్రం నుంచి వచ్చిన అప్‌డేట్‌తో పాటు ప్రమోషనల్‌ కంటెంట్‌…

Read More
IND vs END 3rd T20I: ఇంగ్లండ్‌తో జరిగే మూడో టీ20ఐ నుంచి సంజూ శాంసన్‌ ఔట్.. ఎందుకంటే?

IND vs END 3rd T20I: ఇంగ్లండ్‌తో జరిగే మూడో టీ20ఐ నుంచి సంజూ శాంసన్‌ ఔట్.. ఎందుకంటే?

IND vs END 3rd T20I: ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత జట్టు 2-0 ఆధిక్యంలో నిలిచింది. టీమ్ ఇండియా తన మొదటి రెండు మ్యాచ్‌లను గెలుచుకుంది. ఇప్పుడు భారత జట్టు మరో మ్యాచ్ గెలిస్తే సిరీస్ కూడా గెలుచుకుంటుంది. సిరీస్‌లో ఇరు జట్ల మధ్య మూడో మ్యాచ్ జనవరి 28 మంగళవారం రాజ్‌కోట్‌లో జరగనుంది. ఈ మ్యాచ్‌లో టీమ్ ఇండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో కూడా కొన్ని మార్పులు కనిపించవచ్చు. అయితే, ఈ…

Read More
TG EAPCET 2025 Notification: ఈఏపీసెట్‌ 2025 నోటిఫికేషన్‌ వచ్చేసింది.. నాన్‌ లోకల్ కోటాపై వీడని సందిగ్ధత?

TG EAPCET 2025 Notification: ఈఏపీసెట్‌ 2025 నోటిఫికేషన్‌ వచ్చేసింది.. నాన్‌ లోకల్ కోటాపై వీడని సందిగ్ధత?

హైదరాబాద్, ఫిబ్రవరి 21: తెలంగాణ రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికిగానూ ఇంజినీరింగ్, ఫార్మా, బీఎస్సీ అగ్రికల్చర్, వెటర్నరీ సైన్స్‌ తదితర కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఈఏపీసెట్‌ 2025 నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ మేరకు పూర్తి నోటిఫికేషన్‌ను ఉన్నత విద్యా మండలి (TGCHE) గురువారం విడుదల చేసింది. ఇందుకోసం జేఎన్‌టీయూహెచ్‌ వెబ్‌సైట్‌ను కూడా అందుబాటులోకి తీసుకు వచ్చింది. తాజా నోటిఫికేషన్‌ ప్రకారం ఫిబ్రవరి 25వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది. ఎటువంటి ఆలస్య రుసుం…

Read More
AP Assembly: ప్రతిపక్షహోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాం.. వైసీపీ డిమాండ్‌పై పవన్ కల్యాణ్ ఏమన్నారంటే..

AP Assembly: ప్రతిపక్షహోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాం.. వైసీపీ డిమాండ్‌పై పవన్ కల్యాణ్ ఏమన్నారంటే..

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా తొలిరోజు గవర్నర్ నజీర్ ప్రసంగించారు. సూపర్ సిక్స్ హామీలను అమలు చేస్తూ.. స్వర్ణాంధ్ర విజన్‌ ఆవిష్కరణే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని గవర్నర్ నజీర్ తెలిపారు.. కాగా.. తొలిరోజుఅసెంబ్లీ సమావేశాలకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని.. కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీని సంపూర్ణంగా అమలు చేయలేదంటూ గవర్నర్ ప్రసంగానికి అడ్డుతగిలారు. సభ నుంచి…

Read More
Sabarimala Revenue: శబరిమలలో ఇప్పటి వరకు ఎంత ఆదాయం వచ్చిందో తెలుసా..?

Sabarimala Revenue: శబరిమలలో ఇప్పటి వరకు ఎంత ఆదాయం వచ్చిందో తెలుసా..?

బరిమలలో మండల కాలం ప్రారంభం నుంచి భారీగా ఆదాయం పెరిగింది. గతేడాదితో పోలిస్తే సన్నిధానంలో రూ.22.76 కోట్లు పెరిగినట్లు ట్రావెన్‌కోర్‌ దేవస్వం బోర్డు అధ్యక్షుడు పీఎస్‌ ప్రశాంత్‌ విలేకరులకు తెలిపారు. డిసెంబర్ 14 వరకు 29 రోజుల్లో 22 లక్షల మంది అయ్యప్ప భక్తులు శబరిమలను దర్శించుకున్నారని, ఈ కాలానికి మొత్తం ఆదాయం రూ.163.89 కోట్లు ఆయన తెలిపారు. అరవణ (ప్రసాదం) విక్రయం ద్వారా రూ.82.67 కోట్లు, కానుకగా రూ.52.27 కోట్లు వచ్చాయి. అరవణ అమ్మకాల ద్వారా గత…

Read More
Gold Rate Today: మళ్లీ షాకిస్తున్న పసిడి ధరలు..! తెలుగు రాష్ట్రాల్లో తులం రేటు ఎంతుందంటే..

Gold Rate Today: మళ్లీ షాకిస్తున్న పసిడి ధరలు..! తెలుగు రాష్ట్రాల్లో తులం రేటు ఎంతుందంటే..

Gold And Silver Price In Hyderabad – Vijayawada: అంతర్జాతీయంగా పసిడికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది.. ధరలు ఒక్కోసారి పెరిగితే.. మరికొన్ని సార్లు తగ్గుతూ వస్తుంటాయి.. అయితే.. ఇటీవల కాలంలో బంగారం ధరలు ఆల్‌టైమ్ రికార్డు స్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే.. పది గ్రాముల బంగారం ధర లక్ష మార్క్ దాటి.. ఆ తర్వాత కాస్త ఊరటనిచ్చింది.. ఈ క్రమంలోనే.. ధరలు మళ్లీ అమాంతం పెరగడంతో పసిడి ప్రియులకు షాకిచ్చినట్లయింది.. ఇక వెండి ధరలు కూడా…

Read More
ఆపరేషన్ సింధూర్‌లో ఇప్పటి వరకు ఎంత మంది భారత సైనికులు అమరులయ్యారంటే..?

ఆపరేషన్ సింధూర్‌లో ఇప్పటి వరకు ఎంత మంది భారత సైనికులు అమరులయ్యారంటే..?

పాకిస్తాన్‌కు ఇంతవరకూ చూపించింది ట్రైలరే.. మళ్లీ తోక జాడిస్తే అసలు సినిమా ముందుముందు చూపిస్తామని త్రివిధ దళాలు స్పష్టం చేశాయి. ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకే ఆపరేషన్‌ సింధూర్‌ చేపట్టామని త్రివిధ దళాలు స్పష్టం చేశాయి. భారత సైన్యం. ఉగ్ర స్థావరాలను గుర్తించి అంతం చేయడమే లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్‌లో.. 9 ఉగ్ర శిబిరాలు ధ్వంసమవడంతో పాటు వందమంది ఉగ్రవాదులు అంతమయ్యారని ప్రకటించారు. ఆపరేషన్‌ సింధూర్‌పై ప్రత్యేక మీడియా సమావేశం నిర్వహించిన త్రివిధ దళాల అధికారులు.. ఆపరేషన్‌పై కీలక…

Read More
Vijayawada: రైల్వే స్టేషన్‌ క్లోక్ రూమ్‌లో ఆ బ్యాగు వద్దకు వెళ్లి ఆగిన పోలీస్ శునకం.. ఓపెన్ చేయగా కళ్లు జిగేల్

Vijayawada: రైల్వే స్టేషన్‌ క్లోక్ రూమ్‌లో ఆ బ్యాగు వద్దకు వెళ్లి ఆగిన పోలీస్ శునకం.. ఓపెన్ చేయగా కళ్లు జిగేల్

అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులకు.. శిక్షణ ఇచ్చిన డాగ్స్ చక్కగా ఉపయోగపడుతున్నాయి. ముఖ్యంగా డ్రగ్స్ గుట్టు విప్పడంలో బాగా సహాయపడుతున్నాయి.  ఏదైనా దొంగతనాలు, హత్యలు, మానభంగాలు, డ్రగ్స్ రవాణా.. ఇతర క్రైమ్స్ జరిగినప్పుడు నిందితులను పట్టుకునేందుకు పోలీసులు స్నిపర్ డాగ్స్‌ను రంగంలోకి దింపుతున్నారు. ప్రకృతి ప్రకోపాల సమయంలో శిథిలాల కింద చిక్కుకున్న బాధితులు, మృతదేహాల జాడ కనిపెట్టేందుకు సైతం.. ఈ డాగ్స్ గొప్ప సాయం చేస్తున్నాయి. తాజాగా విజయవాడ రైల్వే స్టేషన్‌లో లియో అనే పేరు…

Read More