Bapatla District: అక్కడ మట్టి తవ్వుతుంటే బయటపడింది చూసి అందరూ షాక్

Bapatla District: అక్కడ మట్టి తవ్వుతుంటే బయటపడింది చూసి అందరూ షాక్

బాపట్ల జిల్లా అద్దంకి మండలం ధేనువకొండ సమీపంలో మట్టి తరలించేందుకు తవ్వకాలు జరుపుతుండగా పురాతన సమాధులు వెలుగులోకి వచ్చాయి… ఇవి క్రీస్తు పూర్వం 10 శతాబ్దం నుంచి 5వ శతాబ్దానికి చెందిన మనుషుల సమాధులుగా గుర్తించారు… 2,500 ఏళ్లనాటి సమాధాలు అని చారిత్రక పరిశోధకులు పరిశీలించి ధృవీకరించారు… అలాగే జె. పంగులూరు మండలం రామకూరు, సంతమాగులూరు మండం ఏల్లూరుల్లో కూడా ఇదే కాలం నాటి సమాధాలు ఇటీవల గుర్తించారు. దాదాపు రెండు వేల ఐదువందల ఏళ్ల నాడు…

Read More
ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లను తాగితే బరువు తగ్గుతారట..ఈ అనారోగ్య సమస్యలన్నీ పరార్..!

ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లను తాగితే బరువు తగ్గుతారట..ఈ అనారోగ్య సమస్యలన్నీ పరార్..!

సోంపులో విటమిన్ కె, విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ ఇ, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్పరస్, జింక్ ఉన్నాయి. ఇంకా ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇది అనేక తీవ్రమైన వ్యాధుల నుండి మనల్ని రక్షించడంలో సహాయపడుతుంది. ప్రతి రోజూ పరగడుపునే సోంపు నీళ్లను తాగడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. Source link

Read More
Selfie with Elephant: అడవి ఏనుగుతో సెల్ఫీ దిగేందుకు యత్నం.. ఆగ్రహించిన గజరాజు కసపిస తొక్కి చంపేసింది!

Selfie with Elephant: అడవి ఏనుగుతో సెల్ఫీ దిగేందుకు యత్నం.. ఆగ్రహించిన గజరాజు కసపిస తొక్కి చంపేసింది!

పూణె, అక్టోబర్‌ 25: అడవిలోకి కేబుల్‌ వర్క్‌ కోసమని ముగ్గురు కూలీలు వెళ్లారు. అయితే అక్కడ వారికి ఓ వైల్డ్‌ ఏనుగు కనిపించడంతో దానితో సెల్ఫీ దిగేందుకు యత్నించారు. కానీ ఏనుగు రియాక్షన్‌ వాళ్లస్సలు ఊహించలేదు. ఒక్కసారిగా అది వారిపై దాడిచేసింది. ఓ క్రమంలో ఓ వ్యక్తిని తొక్కి చంపింది. దీంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని గడ్చిరోలిలోని అబాపూర్‌ అడవుల్లో గురువారం ఉదయం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శ్రీకాంత్‌ రామచంద్ర…

Read More
Chaderghat Murder Case: ప్రియురాలి కోసం ఇద్దరి మధ్య ఘర్షణ.. హత్యకు గురైన పిచ్చి ప్రేమికుడు

Chaderghat Murder Case: ప్రియురాలి కోసం ఇద్దరి మధ్య ఘర్షణ.. హత్యకు గురైన పిచ్చి ప్రేమికుడు

హైదరాబాద్, జూన్ 9: ఒక మనిషి ప్రాణం తీయడమనేది సాధారణ విషయం కాదు.. అలాంటిది మరో మనిషి కోసం విచక్షణ మరిచి హత్యలు, ఖూనీలు చేసేవరకు దిగజారిపోతున్నామంటే నానాటికీ సమాజం ఏ దారిన వెళ్తుందో ఊహించలేని పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ జరిగింది కూడా అలాంటి సంఘటనే. స్నేహితుడు అని కూడా చూడకుండా ఓ ప్రబుద్ధుడు దారుణంగా హత్య చేసిన ఘటన పాతబస్తీ చాదర్‌ఘాట్ పరిధిలో కలకలం రేపింది. హైదరాబాద్ నగరం పాతబస్తీ చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో…

Read More
OTT: అది అమ్మోరు శపించిన ప్రాంతం.. ఊహించని ట్విస్టులతో  తెలుగు థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ఏ ఓటీటీలో చూడొచ్చంటే?

OTT: అది అమ్మోరు శపించిన ప్రాంతం.. ఊహించని ట్విస్టులతో తెలుగు థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ఏ ఓటీటీలో చూడొచ్చంటే?

డిఫ‌రెంట్ కంటెంట్‌తో వెబ్ సిరీస్‌, సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తోన్న వ‌న్ అండ్ ఓన్లీ ఓటీటీ ZEE5. ఈ మాధ్య‌మం నుంచి సరికొత్త వెబ్ సిరీస్ ‘వికటకవి’ న‌వంబ‌ర్ 28 నుంచి స్ట్రీమింగ్ కానున్న సంగ‌తి తెలిసిందే. ఈ సిరీస్‌ను తెలుగు, త‌మిళ భాష‌ల్లో స్ట్రీమింగ్ చేయ‌బోతున్నారు. నరేష్ అగస్త్య, మేఘా ఆకాష్ ప్రధాన పాత్రల్లో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఎస్.ఆర్.టి.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్యాషనేట్ ప్రొడ్యూసర్ రామ్ తాళ్లూరి ఈ సిరీస్‌ను నిర్మించారు. ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహించారు….

Read More
RRB Group D Recruitment: పదో తరగతి అర్హతతో రైల్వేలో 32,438 ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం

RRB Group D Recruitment: పదో తరగతి అర్హతతో రైల్వేలో 32,438 ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం

నిరుద్యోగ అభ్యర్థులకు భారీ గుడ్‌న్యూస్‌.. భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే జోన్లలో గ్రూప్‌-డి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ మేరకు లెవల్-1 పోస్టులకు సంబంధించిన వివరణాత్మక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద దాదాపు 32,438 గ్రూప్‌ డి పోస్టులను భర్త చేయనున్నారు. పాయింట్స్‌మన్, అసిస్టెంట్, ట్రాక్ మెయింటెయినర్, అసిస్టెంట్, అసిస్టెంట్ లోకో షెడ్, అసిస్టెంట్ ఆపరేషన్స్‌తో…

Read More
Drinking Tea in Summer: వేసవిలోనూ టీ తాగుతున్నారా.. ఏమౌతుందో తెలుసా..?

Drinking Tea in Summer: వేసవిలోనూ టీ తాగుతున్నారా.. ఏమౌతుందో తెలుసా..?

చలికాలంలో ఉదయం వేడివేడి టీ తాగడం ఎంతో సుఖమయంగా అనిపిస్తుంది. కానీ అదే అలవాటు వేసవిలో కొనసాగిస్తే ఆరోగ్యానికి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. టీ లో ఉండే కొన్ని పదార్థాలు వేసవిలో శరీరానికి భిన్నంగా ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా కెఫీన్, టానిన్ వంటి రసాయనాలు వేసవి వేడిలో శరీరంపై తక్కువ కాదు.. భారీగా ప్రభావం చూపిస్తాయి. ఇప్పుడు ఆ ప్రభావాలేంటో ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. వేసవిలో మన శరీరంలో నీరు చెమట రూపంలో విరివిగా బయటకు వెళ్లిపోతుంది….

Read More
ఆడాళ్లా మజాకా.. వీళ్లకు ఏదైనా సాధ్యమే..! స్కూటీపై వెళ్తూ హెల్మెట్‌కు బదులు ఏం వాడిందో చూస్తే మైండ్ బ్లాక్..

ఆడాళ్లా మజాకా.. వీళ్లకు ఏదైనా సాధ్యమే..! స్కూటీపై వెళ్తూ హెల్మెట్‌కు బదులు ఏం వాడిందో చూస్తే మైండ్ బ్లాక్..

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌పై అనేక రకాల వైరల్ వీడియోలు నెటిజన్లను ఆకట్టుకుంటాయి. ఇక్కడ ఎప్పుడు ఎలాంటి వీడియోలు కనిపిస్తాయో ఎవరూ ఊహించలేరు. కొన్నిసార్లు ఫన్నీ వీడియో వైరల్ అవుతుంది. కొన్నిసార్లు ప్రత్యేకమైన సందేశంతో కూడిన ఫోటో వైరల్ అవుతుంది. కొన్నిసార్లు ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణ స్క్రీన్ షాట్ వైరల్ అవుతుంది. మరి కొన్నిసార్లు వివాహం కోసం వధూవరులు పెట్టే ప్రత్యేకమైన డిమాండ్‌కు సంబంధించిన పోస్ట్ వైరల్ అవుతుంది. మొత్తంమీద విషయం ఏమిటంటే, మీరు సోషల్ మీడియా…

Read More
Chiranjeevi: చిరంజీవిపై విమర్శలు.. శునకానందం పొందటం వారికి అలవాటేనన్న ప్రముఖ నిర్మాత

Chiranjeevi: చిరంజీవిపై విమర్శలు.. శునకానందం పొందటం వారికి అలవాటేనన్న ప్రముఖ నిర్మాత

బ్రహ్మ ఆనందం సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి చేసిన కొన్ని కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. ‘మా ఇంట్లో ఇప్పటికే చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. నా మనవరాళ్లు నా చుట్టూ ఉన్నప్పుడు నేను లేడీస్ హాస్టల్ వార్డెన్‌లా ఉన్నట్లు అనిపిస్తోంది. ఈసారైనా రామ్ చరణ్ కు బాబు పుడితే బాగుండు’ అని చెప్పుకొచ్చారు చిరంజీవి. దీనిపై నెట్టింట భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నారు. చిరంజీవి తన కుటుంబ వారసత్వం వ్యాఖ్యలపై పలువురు అసహనం…

Read More
మరోసారి గొప్ప మనస్సు చాటుకున్న భారత్‌.. పాలస్తీనాకు 2.5 మిలియన్ డాలర్ల సాయం!

మరోసారి గొప్ప మనస్సు చాటుకున్న భారత్‌.. పాలస్తీనాకు 2.5 మిలియన్ డాలర్ల సాయం!

భారతదేశం చేసిన సాయానికి కృతజ్ఞతలు తెలిపింది పాలస్తీనా.. న్యూఢిల్లీ, UN ఏజెన్సీకి రెండవ విడతగా 2.5 మిలియన్‌ డాలర్ల ఆర్థిక సహాయాన్ని విడుదల చేసింది. నియర్ ఈస్ట్‌లోని పాలస్తీనా శరణార్థుల కోసం UN రిలీఫ్ అండ్ వర్క్ ఏజెన్సీ (UNRWA)కి భారతదేశం ఈ మొత్తాన్ని అందజేసింది. దీంతో 2024-2025 సంవత్సరానికి 5 మిలియన్ డాలర్ల వార్షిక సహకారాన్ని భారత్‌ పూర్తి చేసింది. ఈ మేరకు పాలస్తీనా రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. “యుఎన్ఆర్డబ్ల్యుఎకు రెండవ విడత…

Read More