Baglamukhi Temple: దర్శనంతోనే కోర్టు కేసుల్లో విజయాన్ని అందించే అమ్మవారి ఆలయం.. ఎక్కడంటే..

Baglamukhi Temple: దర్శనంతోనే కోర్టు కేసుల్లో విజయాన్ని అందించే అమ్మవారి ఆలయం.. ఎక్కడంటే..

భారతదేశం దేశం విభిన్న మతాలు, సంస్కృతిల ఏకైక సంగమం. ఇక్కడ వేల సంవత్సరాల పురాతన దేవాలయాలు ఉన్నాయి. ఇవి వాటి నిర్మాణ శైలికి మాత్రమే కాదు వాటి రహస్య చరిత్ర, అద్భుతాలకు కూడా ప్రసిద్ధి చెందాయి. శాస్త్రవేత్తలు సైతం ఆశ్చర్యపోయే ఇలాంటి ఎన్నో రహస్యాలు ఈ ఆలయాల్లో దాగి ఉన్నాయి. ఈ దేవాలయాలలో జరుగుతున్న అద్భుతమైన సంఘటనలు, అద్భుతాలు శతాబ్దాలుగా ప్రజలను ఆకర్షిస్తూనే ఉన్నాయి. భారతదేశంలోని ఈ పురాతన దేవాలయాలు కేవలం మతపరమైన కేంద్రాలు మాత్రమే కాదు…

Read More
నాకు ఏమీ తొందర లేదు..! ఆ హీరోయిన్‌తో పోల్చిన నెటిజన్.. దిమ్మతిరిగే రిప్లే ఇచ్చిన నిధి అగర్వాల్..

నాకు ఏమీ తొందర లేదు..! ఆ హీరోయిన్‌తో పోల్చిన నెటిజన్.. దిమ్మతిరిగే రిప్లే ఇచ్చిన నిధి అగర్వాల్..

నిధి అగర్వాల్.. సాలిడ్ హిట్ పడలేదు కానీ ఈ అమ్మడి పేరు టాలీవుడ్ లో ఇప్పుడు మారుమ్రోగేది. ఈ హాట్ బ్యూటీ భారీ హిట్ కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తుంది. బాలీవుడ్ నుంచి ఇండస్ట్రీకి వచ్చినీ ముద్దుగుమ్మ తెలుగులో అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయింది. వరుసగా యంగ్ హీరోల సినిమాల్లో అవకాశాలు అందుకున్నప్పటికీ అనుకున్నంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య నటించిన సవ్యసాచి సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది నిధి అగర్వాల్. డిఫరెంట్…

Read More
Horoscope Today: వారి ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు.. 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు

Horoscope Today: వారి ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు.. 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు

దిన ఫలాలు (డిసెంబర్ 12, 2024): మేష రాశి వారికి వ్యాపారంలో కొద్దిగా లాభాలు పెరిగే అవకాశం ఉంది. వృషభ రాశి వారు ఆర్థిక వ్యవహారాల్లో జీవిత భాగస్వామితో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. మిథున రాశి వారికి అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహం ఉంటుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) వృత్తి, ఉద్యోగాలు ఉత్సాహంగా, ప్రోత్సాహకరంగా…

Read More
Gold Price Today: రికార్డ్‌ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో..

Gold Price Today: రికార్డ్‌ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో..

మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తత కారణంగా శనివారం బంగారం ధరలో భారీ పెరుగుదల కనిపించింది. దేశ రాజధాని ఢిల్లీలో నిన్నటికి ఇప్పటికి పోలిస్తే బంగారం ధర 10 గ్రాములకు రూ.2200 పెరిగి రూ.1,01,560కి చేరుకుంది, ఇది ఇప్పటివరకు ఉన్న రికార్డు స్థాయికి చాలా దగ్గరగా ఉంది. పెళ్లిళ్ల సీజన్ మధ్య, బుల్లెట్ రైలు వేగంతో బంగారం ధర పెరుగుతోంది. అయితే పన్ను, ఎక్సైజ్ సుంకం కారణంగా బంగారం, వెండి ధరలు ప్రతిరోజూ హెచ్చుతగ్గులకు గురవుతున్నాయి….

Read More
Gold Price Today: అక్షయ తృతీయ రోజు షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?

Gold Price Today: అక్షయ తృతీయ రోజు షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?

Gold Price Today: ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో శుక్ల పక్షం మూడవ రోజున అక్షయ తృతీయ జరుపుకుంటారు. ఈ ఏడాది అక్షయ తృతీయ ఏప్రిల్ 30న అంటే నేడు సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ రోజున బంగారం కొంటే చాలా మంచిదని అంతా భావిస్తుంటారు. బంగారు ఆభరణాల నుంచి బంగారు నాణేల వరకు ఏది వీలైతే అది ఇంటికి తెచ్చుకుంటుంటారు. ఇటువంటి పరిస్థితిలో ఈరోజు అంటే ఏప్రిల్ 30న బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం…..

Read More
Sai Pallavi: పెళ్లి వేడుకలో సాయి పల్లవి సిస్టర్స్ హంగామా.. ఇద్దరూ అస్సలు తగ్గట్లేదుగా.. ఫొటోస్ ఇదిగో

Sai Pallavi: పెళ్లి వేడుకలో సాయి పల్లవి సిస్టర్స్ హంగామా.. ఇద్దరూ అస్సలు తగ్గట్లేదుగా.. ఫొటోస్ ఇదిగో

సాయి పల్లవి ఎక్కడ ఉంటే అక్కడ సందడి ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా ఈ ముద్దుగుమ్మ తన బంధువు పెళ్లి వేడుకకు హాజరైంది. సాయి పల్లవితో పాటు ఆమె సోదరి పూజా కన్నన్ కూడా ఈ పెళ్లి వేడుకలో తళుక్కుమంది. అలాగే కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు. ఇక నీలి రంగు చీరలో సాయిపల్లవి ఈ వివాహ వేడుకకే స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిందని చెప్పవచ్చు. ఇక చెల్లి పూజా కన్నాన్ కూడా అక్కని మించిపోయే అందంతో…

Read More
Allu Arjun: అల్లు అర్జున్ నివాసంపై దాడి.. ఆరుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు

Allu Arjun: అల్లు అర్జున్ నివాసంపై దాడి.. ఆరుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు

అల్లు అర్జున్‌ ఇంటి దగ్గర తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. సంధ్య థియేటర్‌ ఘటనలో నేపథ్యంలో అల్లు అర్జున్‌ నివాసం ముందు ఓయూ జేఏసీ విద్యార్థులు నిరసనకు దిగారు. బన్నీ ఇంటిపై రాళ్లతో దాడికి దిగారు. ఇంట్లోకి వెళ్లి పూలకుండీలు పగలగొట్టారు నిరసనకారులు. కాంపౌండ్‌ వాల్‌ ఎక్కి అల్లు అర్జున్‌కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రేవతి మరణానికి అల్లు అర్జున్‌ కారణమంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ…

Read More
Miss World Controversy: మిస్‌ వరల్డ్‌ పోటీలపై మిస్‌ ఇంగ్లండ్ సంచలన ఆరోపణలు.. విచారణకు త్రిసభ్య కమిటీ ఏర్పాటు

Miss World Controversy: మిస్‌ వరల్డ్‌ పోటీలపై మిస్‌ ఇంగ్లండ్ సంచలన ఆరోపణలు.. విచారణకు త్రిసభ్య కమిటీ ఏర్పాటు

తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌ వేదికగా 72వ ప్రతిష్ఠాత్మక మిస్‌ వరల్డ్‌ పోటీలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పోటీల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన బ్రిటన్‌కు చెందిన మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ అనూహ్యంగా ఈ పోటీల నుంచి వైదొలిగి ఈ నెల 16న తిరిగి వెళ్లినట్టు తెలుస్తోంది. అయితే తొలుత తన వ్యక్తిగత కారణాల వల్ల పోటీల నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపిన మిస్‌ ఇంగ్లాండ్. తమ దేశానికి వెళ్లిన తర్వాత మిస్‌ వరల్డ్‌ పోటీలపై సంచలన…

Read More
HMPV: కిడ్నీలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసా..? సంచలన అధ్యయనం..!

HMPV: కిడ్నీలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసా..? సంచలన అధ్యయనం..!

ఐదేళ్ల క్రితం ఎక్కడో చైనాలో పుట్టిన కోవిడ్-19 యావత్‌ ప్రపంచాన్ని కుదిపేసింది. డ్రాగన్‌ కంట్రీ నిర్లక్ష్యానికి ప్రపంచం మొత్తం ప్రభావితం అయింది. ప్రపంచ మహమ్మారిగా మారిన కరోనా లక్షల మందిని బలితీసుకుంది. ఈ క్రమంలోనే చైనాలో వెలుగులోకి వచ్చిన మరో వైరస్ ఇప్పుడు మిగతా దేశాలను వెంటాడుతోంది. ఇప్పటికే భారత్‌లోనూ వాలిపోయిన వైరస్‌..చిన్నారులు, వృద్ధులను వేగంగా ఎటాక్‌ చేస్తోంది. దాంతో భారత వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటికే అప్రమత్తమైంది. అన్ని రాష్ట్రాలు, ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. వైరస్‌…

Read More
Shivraj Sing Chouhan: అది మళ్లీ రిపీట్ అయ్యిందో.. పాకిస్తాన్‌కు కేంద్రమంత్రి శివరాజ్‌ సింగ్ చౌహాన్ స్ట్రాంగ్‌ వార్నింగ్!

Shivraj Sing Chouhan: అది మళ్లీ రిపీట్ అయ్యిందో.. పాకిస్తాన్‌కు కేంద్రమంత్రి శివరాజ్‌ సింగ్ చౌహాన్ స్ట్రాంగ్‌ వార్నింగ్!

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర ప్రభుత్వం అంబికాపుర్‌లో ఏర్పాటు చేసిన ‘మోర్‌ ఆవాస్‌ మోర్‌ అధికార్‌’ కార్యక్రమంలో కేంద్రమంత్రి శివరాజ్‌ సింగ్ చౌహాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన పాకిస్తాన్‌పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి మరో సారి కవ్వింపు చర్యలకు పాల్పడితే ప్రపంచ పటంలో పాకిస్తాన్ తన ఉనికిని కోల్పోవాల్సి వస్తుందని పాకిస్తాన్‌కు వార్నింగ్ ఇచ్చారు. భారత్‌కు ఎవరితోనూ కొట్లాడే ఉద్దేశం లేదని.. కానీ తమ జోలికి వస్తే మాత్రం…

Read More