Horoscope Today: ప్రయాణాల్లో వారు కాస్త జాగ్రత్త..12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు

Horoscope Today: ప్రయాణాల్లో వారు కాస్త జాగ్రత్త..12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు

దిన ఫలాలు (నవంబర్ 13, 2024): మేష రాశికి చెందిన ఉద్యోగులకు అదనపు పని భారం ఉంటుంది. వృషభ రాశికి చెందిన ఉద్యోగులకు జీత భత్యాలు, పదోన్నతి విషయంలో శుభవార్తలు అందుతాయి. మిథున రాశి వారు ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వివాదాలకు దూరంగా…

Read More
జాతీయ క్రీడల్లో పాల్గొనేందుకు వచ్చిన మైనర్ మహిళా హాకీ ప్లేయర్‌.. అఘాయిత్యానికి పాల్పడ్డ కోచ్‌!

జాతీయ క్రీడల్లో పాల్గొనేందుకు వచ్చిన మైనర్ మహిళా హాకీ ప్లేయర్‌.. అఘాయిత్యానికి పాల్పడ్డ కోచ్‌!

ఉత్తరాఖండ్‌లో జరగనున్న 38వ జాతీయ క్రీడలకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే హరిద్వార్‌లో మైనర్ మహిళా హాకీ క్రీడాకారిణిపై అత్యాచారం చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ విషయమై బాధితురాలు తన కోచ్‌పై ఆరోపణలు చేసింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు చంపావత్ జిల్లాలో నివసిస్తున్న కోచ్ భాను అగర్వాల్‌ను అరెస్టు చేశారు. పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో బాధితురాలికి వైద్యపరీక్షలు చేయించిన పోలీసులు విచారణ నివేదికను సీఓ సిటీకి అందజేశారు. పోలీసులు తెలిపిన…

Read More
రక్తపు వాంతులతో కుప్పకూలిన 9వ తరగతి విద్యార్థి.. కొడుకు మృతిపై తల్లిదండ్రుల అనుమానం!

రక్తపు వాంతులతో కుప్పకూలిన 9వ తరగతి విద్యార్థి.. కొడుకు మృతిపై తల్లిదండ్రుల అనుమానం!

నిజామాబాద్ నగరంలోని కాకతీయ స్కూల్‌లో గుడాల శివజశ్విత్ రెడ్డి(14) అనే తొమ్మిదో తరగతి విద్యార్థి శుక్రవారం(నవంబర్ 29) అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపింది. స్వల్ప అస్వస్థతకు గురైన శివజశ్విత్ రక్తపు వాంతులతో కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయాడు. అయితే తల్లిదండ్రులకు అలస్యంగా సమాచారం ఇవ్వడంతో అనుమానం వ్యక్తమైంది. దీంతో తమ కుమారుడి మరణం సహాజ మరణం కాదని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు. తెలంగాణలో విద్యార్థుల…

Read More
US Elections 2024: అమెరికా ఎన్నికల వేళ.. గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్..

US Elections 2024: అమెరికా ఎన్నికల వేళ.. గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్..

గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తన కంపెనీ ఉద్యోగులకు అమెరికా ఎన్నికల నేపథ్యంలో ఓ మెయిల్‌ పంపించాడు. అమెరికా ఎన్నికల్లో ఎవరు గెలిచినా.. అన్ని వర్గాల ప్రజలకు విశ్వసనీయ సమాచార కేంద్రంగా గూగుల్ కంపెనీ ఉండాలని ఆయన మెయిల్‌లో పేర్కొన్నాడు. ఎన్నికల వేళ రాజకీయ విభేదాలలో చిక్కుకోకుండా ఉండేందు కుసుందర్ పిచాయ్ మెయిల్ పంపించినట్లు తెలుస్తుంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ తను అధికారంలోకి వస్తే సెర్చ్ ఇంజిన్‌పై విచారణ చేపడుతామని చెప్పిన…

Read More
Fake ED Raid Video: గ్యాంగ్‌ మువీ సీన్‌ దింపారయ్యో.. గోల్డ్ జ్యువెల్లరీ షాపు పై నకిలీ ఈడీ దాడులు.. వీడియో చూశారా?

Fake ED Raid Video: గ్యాంగ్‌ మువీ సీన్‌ దింపారయ్యో.. గోల్డ్ జ్యువెల్లరీ షాపు పై నకిలీ ఈడీ దాడులు.. వీడియో చూశారా?

అహ్మదాబాద్‌, డిసెంబర్‌ 10: హీరో సూర్య ‘గ్యాంగ్‌’ మువీ చూశారా? ఈ మువీలో సూర్య గ్యాంగ్‌ నకిలీ ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్ అధికారుల పేరిట దాడులు చేసి కోట్ల రూపాయలు దోచుకుంటారు. సేమ్‌ టు సేమ్‌ సీన్‌ను.. ఈ దొంగల ముఠా కూడా దించేసింది. వాళ్ల ముఖాల్లో కాన్ఫిడెన్స్‌ చూస్తే అసలు అధికారులకు కూడా దడ పుడుతుంది. పర్ఫామెన్స్‌ అలాంటిది మరి. ఈ విచిత్ర సంఘటన గుజరాత్‌లో చోటు చేసుకుంది. వీరు రైడ్ చేసిన దృశ్యాలు ప్రస్తుతం…

Read More
IND vs ENG: కుప్పకూలిన ఇంగ్లండ్.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘన విజయం.. 4-1తో సిరీస్ కైవసం

IND vs ENG: కుప్పకూలిన ఇంగ్లండ్.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘన విజయం.. 4-1తో సిరీస్ కైవసం

ఐదో టీ20 మ్యాచ్‌లోనూ ఇంగ్లండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. నిజానికి ఈ మ్యాచ్ కు ముందే సిరీస్‌ను ఇప్పటికే టీమిండియా గెలుచుకుంది. అయితే ఐదో మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్ కు ఘనమైన ముగింపు పలకాలని టీమిండియా భావించింది. అందుకే తగ్గట్టుగానే ముందుగా బ్యాటింగ్ కు దిగిన భారత్ కు అభిషేక్ శర్మ అద్దిరిపోయే ఓపెనింగ్ ఇచ్చాడు. కేవలం 17 బంతుల్లో హాఫ్ సెంచరీ…

Read More
IPL 2025: ముంబై, చెన్నైలకు షాక్.. రూ.12 కోట్లతో RCBలోకి రీఎంట్రీ ఇచ్చిన డేంజరస్ బౌలర్

IPL 2025: ముంబై, చెన్నైలకు షాక్.. రూ.12 కోట్లతో RCBలోకి రీఎంట్రీ ఇచ్చిన డేంజరస్ బౌలర్

ఐపీఎల్ 2025లో యుజ్వేంద్ర చాహల్‌కు మంచి డిమాండ్ ఉండబోతోందని తెలుస్తోంది. రాజస్థాన్ రాయల్స్ ఈ ఆటగాడిని రిటైన్ చేసుకోలేదు. కానీ, ఇప్పుడు జెడ్డాలో జరగనున్న మెగా వేలంలో చాహల్ భారీగా డబ్బు పొందవచ్చని తెలుస్తోంది. ఐపీఎల్ వేలానికి ముందు జరిగిన మాక్ వేలంలో ఈ ఆటగాడు రూ.12 కోట్లు రాబట్టగా, ఈ ప్లేయర్‌ని కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేయడం విశేషం. మాక్ వేలం అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం? వాస్తవానికి, IPL 2025 మెగా…

Read More
Vitamin-D: భారతీయుల్లో అధికంగా విటమిన్-డి లోపం.. కారణం ఏంటి?

Vitamin-D: భారతీయుల్లో అధికంగా విటమిన్-డి లోపం.. కారణం ఏంటి?

ప్రస్తుతం ప్రతి ఒక్కరికి వివిధ అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ఎందుకంటే మారుతున్న జీవనశైలి కారణంగా, సరైన ఆహారం తీసుకోకపోవడం కారణంగా ఎన్నో సమస్యలు వెంటాడుతున్నాయి. ముఖ్యంగా భారతీయుల్లో విటమిన్‌ లోపాలు ఎక్కువగా ఉంటాయి. ఇక భారతీయ యువతలో విటమిన్‌ డి లోపం ఏర్పడుతోంది. ఉత్తర భారతదేశంలో నిర్వహించిన మునుపటి అధ్యయనంలో ఇలాంటి ఫలితాలు కనుగొన్నారు. ఇక్కడ 50 ఏళ్లు పైబడిన ఆరోగ్యకరమైన పెద్దలలో విటమిన్ డి లోపం (91.2 శాతం) గణనీయంగా ఉంది. భారతదేశంలో విటమిన్…

Read More
వామ్మో ఎంత మోసం.. నకిలీ మహిళా ఐఏఎస్ గుట్టురట్టు

వామ్మో ఎంత మోసం.. నకిలీ మహిళా ఐఏఎస్ గుట్టురట్టు

తన భార్య భాగ్యరేఖ బాలల హక్కుల కమిషన్‌లో జాయింట్ కమిషనర్‌గా పనిచేస్తున్నట్లు పరిచయం చేశాడు. ఈ పేరుతో తయారు చేసిన ఓ నకిలీ గుర్తింపు కార్డు కూడా చూపించడంతో మధు నమ్మాడు. పైనాపిల్‌ కాలనీలో టిడ్కో ఇళ్లు ఇప్పిస్తానని పలు దఫాలుగా రూ.80వేలు తీసుకున్నారు. అలాగే రమ అనసూయ అనే మహిళతో జీవీఎంసీˆ కమిషనర్‌గా పరిచయం చేసుకుని రూ.లక్ష వరకు తీసుకున్నారు. అయితే ఎలాంటి ఇళ్లు ఇవ్వకపోవడంతో బాధితులు నిలదీశారు. దీంతో వారిపై దొంగతనం కేసు పెడతానని…

Read More
TG EAPCET 2025 Notification: ఈఏపీసెట్‌ 2025 నోటిఫికేషన్‌ వచ్చేసింది.. నాన్‌ లోకల్ కోటాపై వీడని సందిగ్ధత?

TG EAPCET 2025 Notification: ఈఏపీసెట్‌ 2025 నోటిఫికేషన్‌ వచ్చేసింది.. నాన్‌ లోకల్ కోటాపై వీడని సందిగ్ధత?

హైదరాబాద్, ఫిబ్రవరి 21: తెలంగాణ రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికిగానూ ఇంజినీరింగ్, ఫార్మా, బీఎస్సీ అగ్రికల్చర్, వెటర్నరీ సైన్స్‌ తదితర కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఈఏపీసెట్‌ 2025 నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ మేరకు పూర్తి నోటిఫికేషన్‌ను ఉన్నత విద్యా మండలి (TGCHE) గురువారం విడుదల చేసింది. ఇందుకోసం జేఎన్‌టీయూహెచ్‌ వెబ్‌సైట్‌ను కూడా అందుబాటులోకి తీసుకు వచ్చింది. తాజా నోటిఫికేషన్‌ ప్రకారం ఫిబ్రవరి 25వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది. ఎటువంటి ఆలస్య రుసుం…

Read More