
మూడేళ్ల పాప మిస్సింగ్.. విచారణలో బట్టబయలైన షాకింగ్ నిజం..!
మహారాష్ట్రలో ఒళ్లుగగుర్పాటుకు చేస్తున్న దారుణం వెలుగు చూసింది. నవీ ముంబైలోని తలోజాలో 3 ఏళ్ల బాలిక దారుణ హత్యకు గురైంది. అనంతరం గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని మాయం చేసేందుకు ప్రయత్నించాడు. పొరుగున నివసించే ఒక యువకుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. నిందితుడైన మహ్మద్ అన్సారీ అనే యువకుడిని అరెస్టు చేసినట్లు ఒక పోలీసు అధికారి తెలిపారు. తలోజా ప్రాంతంలో అమ్రేష్ శర్మ, మొహమ్మద్ అన్సారీ పొరుగువాడు. ఈ ఇద్దరి భార్యల మధ్య ప్రతిరోజూ గొడవ జరిగేది. మహ్మద్…