Hyderabad: హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..

Hyderabad: హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..

హైదరాబాద్, 06 జనవరి 2025: హిమాయత్ నగర్‌లోని మినర్వా హోటల్‌లో ఆదివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. హోటల్ కిచెన్‌లో మొదలైన మంటలు శరవేగంగా హోటల్‌లోని ఇతర ప్రాంతాలకు వ్యాపించాయి. భారీగా మంటలు ఎగిసిపడటంతో దట్టంగా పొగలు అలుముకున్నాయి. భారీ మంటలతో హోటల్‌లోని కస్టమర్లు, హోటల్ సిబ్బంది భయంతో హోటల్ నుంచి బయటికి పరుగులు తీశారు. భారీ అగ్నిప్రమాదం కారణంగా మినర్వా హోటల్ పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగలు అలుముకున్నాయి. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు….

Read More
Inter Exams 2025: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. హాల్ టికెట్లు విడుదల.. కీలక సూచనలు

Inter Exams 2025: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. హాల్ టికెట్లు విడుదల.. కీలక సూచనలు

తెలంగాణలో మార్చి 5 నుంచి జరిగే ఇంటర్ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను సోమవారం ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసింది. తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కార్యదర్శి ఈరోజు IPE 2025 హాల్ టిక్కెట్లను జారీ చేశారు. హాల్ టిక్కెట్లను కాలేజీల లాగిన్‌లకు అప్‌లోడ్ చేశారు. విద్యార్థులు తమ సంబంధిత కళాశాలల నుండి హాల్ టిక్కెట్లను తీసుకోవాలని సూచించారు. హాల్ టికెట్లలో ఏవైనా తేడాలు, తప్పులు ఉంటే వారు సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్‌, బాధ్యులను సంప్రదించాలని…

Read More
పాకిస్తాన్‌కు నిద్రలేకుండా చేసిన మోదీ.. వణికిపోతున్న షాబాజ్ టీమ్‌..!

పాకిస్తాన్‌కు నిద్రలేకుండా చేసిన మోదీ.. వణికిపోతున్న షాబాజ్ టీమ్‌..!

భారత్‌ వ్యూహం రచిస్తే ఎలా ఉంటుందో మరోసారి నిరూపించారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. వాస్తవానికి ప‌హ‌ల్గామ్ ఉగ్రదాడి త‌ర్వాత‌.. త‌మ‌పై భార‌త్ క‌త్తి దూస్తుంద‌ని పాక్ అంచ‌నా వేసింది. అయితే.. దీనిని యాగీ చేయాల‌ని పాక్ ప‌న్నాగం ప‌న్నింది. ఈ క్రమంలోనే గ‌త కొన్ని రోజులుగా క‌వ్వింపు చ‌ర్యల‌కు కూడా దిగింది. దీంతో భార‌త్ రెచ్చిపోయి.. పాక్‌పై నేరుగా యుద్ధానికి దిగితే.. దానిని బూచిగా చూపించి.. భార‌త్‌పై ప్రపంచ దేశాలు ఆంక్షలు విధించేలా చేయాల‌న్నది పాక్…

Read More
Srisailam temple: శ్రీశైలం ఆలయంలో డ్రోన్ కలకలం..అలర్ట్ అయిన సెక్యూరిటీ సిబ్బంది

Srisailam temple: శ్రీశైలం ఆలయంలో డ్రోన్ కలకలం..అలర్ట్ అయిన సెక్యూరిటీ సిబ్బంది

నంద్యాల జిల్లా శ్రీశైలం క్షేత్రం పరిధిలో మరోసారి డ్రోన్ కలకలం రేగింది. శ్రీశైలం ఆలయం ప్రధాన గోపురం సమీపంలోని ఆకాశంలో యాత్రికులు డ్రోన్ కెమెరాను ఎగరవేశారు. ఆకాశంలో డ్రోన్ ఎగురుతుండగా దేవస్థానం సెక్యూరిటీ ఆఫీసర్లు అలర్ట్ అయ్యారు. తమ సిబ్బందితో అప్పటికప్పుడు డ్రోన్ ఎగురుతున్న ప్రదేశానికి హుటాహుటిన చేరుకున్నారు. దేవస్థానం అధికారుల అనుమతి లేకుండా డ్రోన్ ఎలా ఎగరవేస్తున్నారని వారిపై మండిపడ్డారు. దేవస్థానం పరిధిలో డ్రోన్ కెమెరాలు నిషేధించడం జరిగిందని డ్రోన్ ఎగురవేసిన ఇద్దరు వ్యక్తులను సెక్యూరిటీ…

Read More
OTT Movie: ఏం సినిమా రా అయ్యా.. ఊహించని ట్విస్టులు.. క్లైమాక్స్ చూస్తే నరాలు కట్టే..

OTT Movie: ఏం సినిమా రా అయ్యా.. ఊహించని ట్విస్టులు.. క్లైమాక్స్ చూస్తే నరాలు కట్టే..

ప్రతి క్షణం ఊహించని ట్విస్టులు.. ఆద్యంతం ఊపిరి బిగపట్టే టెన్షన్ సీన్స్‏తో దాదాపు మూడు గంటలపాటు ఆసక్తిని కలిగించే సినిమాను చూడాలనుకుంటున్నారా..? ప్రస్తుతం ఓటీటీలో హారర్, మిస్టరీ థ్రిల్లర్, సస్పెన్స్ మూవీస్, వెబ్ సిరీస్ ఎక్కువగా స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొన్నాళ్లుగా ఓటీటీలో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ థ్రిల్లర్ మూవీ గురించి తెలుస.. ? అదే సైలెన్స్ : కెన్ యూ హియర్ ఇట్ ? (Silence: Can You Hear It?)….

Read More
‘బీహార్ తదుపరి ముఖ్యమంత్రి వారే..’ ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు!

‘బీహార్ తదుపరి ముఖ్యమంత్రి వారే..’ ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు!

బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల హడావుడి ఊపందుకుంది. మూడు దశలో బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశముంది. అసెంబ్లీ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లను ప్రారంభించింది. రెండు మూడు దశల్లో బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించే అవకాశముంది. ఈసీ బృందం బీహార్‌లో పర్యటిస్తోంది. తరువాత షెడ్యూల్‌పై చర్చిస్తారు. దీపావళి కంటే ముందే అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించాలన్న ఆలోచనతో కేంద్ర ఎన్నికల సంఘం ఉంది. నవంబర్‌ 22 తేదీతో బిహార్‌ అసెంబ్లీ గడువు ముగుస్తుంది. దీపావళి ,…

Read More
Video: దేశ సేవలో ఉన్న CRPF జవాన్‌ను హింసిస్తున్న రాజకీయ నేతలు! సెల్ఫీ వీడియోతో నారా లోకేష్‌కు వేడుకోలు..

Video: దేశ సేవలో ఉన్న CRPF జవాన్‌ను హింసిస్తున్న రాజకీయ నేతలు! సెల్ఫీ వీడియోతో నారా లోకేష్‌కు వేడుకోలు..

మాచర్ల పట్టణానికి చెందిన దార్ల రాందాస్ CRPF జవాన్‌గా దేశానికి సేవలందిస్తున్నాడు. రెండు నెలల క్రితం సెలవులపై ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో తమకు పూర్వీకుల నుండి సంక్రమించిన భూమిని అమ్ముకునేందుకు ప్రయత్నించాడు. అయితే కొంతమంది రాజకీయ నేతలు ఆ భూమిని అమ్ముకోనివ్వకుండా అడ్డుపడ్డారు. దీంతో అప్పులతో సతమతమవుతూనే రాందాస్ డ్యూటీకి తిరిగి వెళ్లిపోయాడు. రాందాస్ సోదరుడు మూడేళ్ల క్రితం చనిపోయాడు. రాందాస్ తండ్రికి కూడా గుండె శస్త్రచికిత్స చేశారు. దీంతో అప్పుల భారం మరింత పెరిగింది….

Read More
Mega DSC Free Coaching: మెగా డీఎస్సీ ఉచిత కోచింగ్ స్క్రీనింగ్‌ పరీక్ష వాయిదా..! కొత్త తేదీపై ఉత్కంఠ

Mega DSC Free Coaching: మెగా డీఎస్సీ ఉచిత కోచింగ్ స్క్రీనింగ్‌ పరీక్ష వాయిదా..! కొత్త తేదీపై ఉత్కంఠ

అమరావతి, నవంబర్ 11: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం మెగా డీఎస్సీ ఉచిత శిక్షణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తులు స్వీకరించిన సంగతి తెలిసిందే. స్ర్కీనింగ్‌ పరీక్ష ద్వారా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరికీ నవంబర్‌ 10న స్క్రీనింగ్‌ పరీక్ష నిర్వహించాల్సి ఉంది. కానీ ఈ పరీక్ష వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర షెడ్యూల్డ్‌ కులాల సంక్షేమ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నందున పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ప్రకటనలో పేర్కొంది….

Read More
Rahul Ravindran: నీ జ్ఞాపకాలు ఎప్పటికీ నాలో బతికే ఉంటాయి.. నటుడు రాహుల్ రవింద్రన్ ఎమోషనల్ పోస్ట్..

Rahul Ravindran: నీ జ్ఞాపకాలు ఎప్పటికీ నాలో బతికే ఉంటాయి.. నటుడు రాహుల్ రవింద్రన్ ఎమోషనల్ పోస్ట్..

తెలుగు చిత్రపరిశ్రమలో నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, దర్శకుడిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రాహుల్ రవీంద్రన్. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. తాజాగా రాహుల్ రవీంద్రన్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి రవీంద్రన్ నరసింహన్ మరణించారు. ఈ విషయాన్ని ఇన్ స్టా వేదికగా షేర్ చేశారు రాహుల్. కష్టపడి నిజాయితీగా మంచి జీవితాన్ని గడిపిన నీ జ్ఞాపకాలు ఎప్పటికీ నాలో బతికే ఉంటాయ్ నాన్న అంటూ భావోద్వేగానికి గురయ్యారు….

Read More
SBI Har Ghar Lakhpati: ఎస్‌బీఐ నుంచి మరో సూపర్ స్కీమ్ లాంచ్.. నెలవారీ పెట్టుబడితో అదిరే రాబడి

SBI Har Ghar Lakhpati: ఎస్‌బీఐ నుంచి మరో సూపర్ స్కీమ్ లాంచ్.. నెలవారీ పెట్టుబడితో అదిరే రాబడి

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ‘హర్ ఘర్ లాక్‌పాటి పథకం అనేది ఓ ప్రత్యేక పునరావృత డిపాజిట్ పథకం. ఈ పథకం మూడు నుంచి పది సంవత్సరాల కాలంలో చిన్న నెలవారీ డిపాజిట్లతో వ్యక్తులు రూ. లక్ష లేదా అంతకంటే ఎక్కువ పొదుపును సేకరించడంలో సహాయపడుతుంది. ఈ ఖాతాను మైనర్లతో సహా అన్ని వ్యక్తులు ఒంటరిగా లేదా సంయుక్తంగా ఖాతాను తెరవవచ్చు. ఈ పథకంలో ఇచ్చే వడ్డీ రేటు కాలపరిమితి, వర్గం ఆధారంగా మారుతుంది. సాధారణ ప్రజలకు…

Read More