Ram Gopal Varma: డైరెక్టర్ ఆర్జీవీని వదలని పోలీసులు.. మరో కేసులో నోటీసులు

Ram Gopal Varma: డైరెక్టర్ ఆర్జీవీని వదలని పోలీసులు.. మరో కేసులో నోటీసులు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, నారా లోకేశ్ ల మార్ఫింగ్ ఫొటోల కేసుకు సంబంధించి రామ్ గోపాల్ వర్మ శుక్రవారం (ఫిబ్రవరి 07) విచారణకు హాజరయ్యారు. ఒంగోలు రూరల్ పోలీస్టేషన్‌ ఉదయం నుంచి రాత్రి వరకు ఆయనను పోలీసులు విచారించారు. ఇందులో భాగంగా మొత్తం 50 ప్రశ్నలు ఆర్జీవీకి సంధించినట్లు తెలుస్తోంది. అయితే ఇందులో కొన్ని ప్రశ్నలకు తనకు గుర్తు లేదని, తెలియదని ఆర్జీవీ రిప్లై ఇచ్చినట్లు సమాచారం. పోలీసులు ఆలోచించుకునేందుకు మరింత…

Read More
Tollywood: అందాలతో గత్తరలేపుతోన్న హీరోయిన్.. పట్టించుకోని టాలీవుడ్.. ఆఫర్స్ కోసం..

Tollywood: అందాలతో గత్తరలేపుతోన్న హీరోయిన్.. పట్టించుకోని టాలీవుడ్.. ఆఫర్స్ కోసం..

ఆషికా రంగనాథ్.. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన హీరోయిన్. చేసింది తక్కువ సినిమాలే అయినా అందం, అభినయంతో కట్టిపడేసింది. నటించిన రెండు చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నప్పటికీ ఆఫర్స్ రావడం లేదు. ఆషికా రంగనాథ్.. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన హీరోయిన్. చేసింది తక్కువ సినిమాలే అయినా అందం, అభినయంతో కట్టిపడేసింది. నటించిన రెండు చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నప్పటికీ ఆఫర్స్ రావడం లేదు. అయితే సినిమాల్లో పద్దతిగా కనిపించిన ఈ అమ్మడు.. ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం అందాలతో…

Read More
Kakinada: హైదరాబాద్ నుంచి వచ్చిన పార్శిల్ దింపుతున్న కార్మికుడు.. ఇంతలో ఒక్కసారిగా…

Kakinada: హైదరాబాద్ నుంచి వచ్చిన పార్శిల్ దింపుతున్న కార్మికుడు.. ఇంతలో ఒక్కసారిగా…

కాకినాడలోని పేలుడు కలకలం చెలరేగింది. బాలాజీ ఎక్స్‌పోర్ట్స్‌లో సోమవారం ఉదయం ఈ బ్లాస్ట్ జరిగింది. స్థానిక వార్పు రోడ్డులోని జై బాలాజీ ఎక్స్‌పోర్ట్స్‌లో పార్సిల్‌ దింపుతుండగా పెద్ద బ్లాస్ట్ జరిగింది. పేలుడు ధాటికి భారీ శబ్దం రావడంతో కార్మికులు అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈ ఘటనలో ఐదుగురు గాయపడ్డారు. గాయపడిన వారిని కాకినాడ GGHకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పేలుడు సంభవించేందుకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పార్శిల్‌‌లో ఏముంది అనే దానిపై పోలీసులు విచారణ…

Read More
Aha OTT: ఆహా ఓటీటీలో శివన్న బ్లాక్ బస్టర్ మూవీ.. తెలుగులో స్ట్రీమింగ్.. ఎప్పటినుంచంటే?

Aha OTT: ఆహా ఓటీటీలో శివన్న బ్లాక్ బస్టర్ మూవీ.. తెలుగులో స్ట్రీమింగ్.. ఎప్పటినుంచంటే?

కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ గురించి తెలుగు ఆడియెన్స్ కు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్నఆర్ సీ 16(వర్కింగ్ టైటిల్ ) సినిమాలో శివన్న కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. జాన్వీ కపూర్ ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. కాగా గతేడాది శివన్న నటించిన బ్లాక్ బస్టర్ సినిమా ‘భైరతి రణగల్’. నవంబర్ 15న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా కన్నడ ఆడియెన్స్ ను…

Read More
Horoscope Today: జాబ్ విషయంలో వారికి శుభవార్తలు.. 12రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: జాబ్ విషయంలో వారికి శుభవార్తలు.. 12రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (ఫిబ్రవరి 17, 2025): మేష రాశి నిరుద్యోగులకు ఒకటి రెండు మంచి ఆఫర్లు అందుతాయి. ఆదాయ వృద్ధికి బాగా అవకాశం ఉంది. వృషభ రాశి వారికి వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. కుటుంబంలో అనుకూల పరిస్థితులు ఉంటాయి. మిథున రాశి వారికి ఉద్యోగంలో అధికారుల నమ్మకాన్ని చూరగొంటారు. పని ఒత్తిడి నుంచి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా…

Read More
8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు షాక్.. ఎనిమిదో పే కమిషన్ మరింత ఆలస్యం

8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు షాక్.. ఎనిమిదో పే కమిషన్ మరింత ఆలస్యం

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇటీవల బడ్జెట్ సమావేశాల్లో కేంద్రం గుడ్ న్యూస్ చెప్పిన విషయం విధితమే. ముఖ్యంగా ఎనిమిదో పే కమిషన్ ఏర్పాటు గురించి పార్లమెంట్‌లో కీలక ప్రకటన చేశారు. 8వ వేతన సంఘం ప్రకటన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంతోషాన్ని కలిగించింది. జనవరి 1, 2026 నాటికి ఎనిమిదో వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. 8వ వేతన సంఘాన్ని ప్రకటిస్తూ కేంద్ర మంత్రి అశ్విని వాసిహ్నవ్ కమిషన్‌ను ఒక సంవత్సరం ముందుగానే ప్రకటించినందున సకాలంలో…

Read More
IND vs SA: అభిషేక్ భయ్యా.. తిలక్ వర్మ చెప్పింది వింటే అయిపోవుగా..  కథ వేరే ఉండు..!

IND vs SA: అభిషేక్ భయ్యా.. తిలక్ వర్మ చెప్పింది వింటే అయిపోవుగా.. కథ వేరే ఉండు..!

దక్షిణాఫ్రికాతో 4 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మూడో మ్యాచ్‌లో అభిషేక్ శర్మ భారీ ఇన్నింగ్స్ ఆడగలిగాడు. సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో అతను 8 బంతుల్లో 7 పరుగులు మాత్రమే చేశాడు. దీని తర్వాత రెండో మ్యాచ్‌లో 5 బంతులు మాత్రమే ఎదుర్కొని 4 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు. కానీ ఈసారి క్రీజులో ఉండి వేగంగా పరుగులు చేశాడు. కానీ 9వ ఓవర్లో వికెట్ కోల్పోయాడు. ఈ ఓవర్‌లో అతను తిలక్ వర్మ చెప్పినట్లు చేస్తే ఫలితం…

Read More
Andhra News: చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం.. మరిన్ని మద్యం షాపులకు గ్రీన్ సిగ్నల్

Andhra News: చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం.. మరిన్ని మద్యం షాపులకు గ్రీన్ సిగ్నల్

New Year Gift Chandrababu Government Has Given Green Signal To 340 More Liquor Shops In Ap గౌడ, శెట్టి బలిజ, ఈడిగ, గామల్ల, కలాలీ, శ్రీసాయన, శెగిడి, గౌండ్ల, బలిజ, యాత, సోంది వంటి కులాలకు 10 శాతం రిజర్వేషన్ కింద షాపులు కేటాయిస్తారు. షాపులను అక్కడ ఉన్న ఆయా కులాల సంఖ్య ఆధారంగా వారికి కేటాయిస్తారు. ఇందుకోసం ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. ఒక్కొక్కరు ఎన్ని షాపుల కోసం అయినా…

Read More
New Year 2025: నూతన సంవత్సరంలో ఇలాంటి మోసాలపట్ల అప్రమత్తంగా ఉండండి..! మీ నిర్లక్ష్యం ఖరీదు..

New Year 2025: నూతన సంవత్సరంలో ఇలాంటి మోసాలపట్ల అప్రమత్తంగా ఉండండి..! మీ నిర్లక్ష్యం ఖరీదు..

ప్రపంచవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు అట్టహాసంగా మొదలయ్యాయి… ప్రజలు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు. సోషల్ మీడియా యుగంలో ప్రతి ఒక్కరూ ఇంటర్నెట్ ద్వారానే ఒకరికొకరు అభినందనలు పంపుకుంటారు. ఇదే అదునుగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. న్యూఇయర్‌ విషేస్‌ని తమ ఆయుధంగా ఉపయోగిస్తున్నారు. న్యూ ఇయర్ కోసం ఎదురుచూస్తున్న సైబర్ నేరగాళ్లు పాపులిస్ట్ ఆఫర్‌ల ద్వారా ప్రజలను తమ బాధితులుగా మార్చుకుంటారు. అందుకు అలాంటి బహుమతి కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్‌ బృందాలు సూచిస్తున్నాయి. న్యూ ఇయర్‌లో…

Read More
గత పదేళ్లలో భారత్‌ గ్రాడ్యుయేట్ల ఉపాధి 55% పెరిగింది.. కేంద్ర మంత్రి మాండవీయ

గత పదేళ్లలో భారత్‌ గ్రాడ్యుయేట్ల ఉపాధి 55% పెరిగింది.. కేంద్ర మంత్రి మాండవీయ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: దేశంలో గ్రాడ్యుయేట్లకు ఉపాధి సామర్థ్యం గణనీయంగా పెరిగిందని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. 2013లో 33.95 శాతం ఉండగా 2024లో అది 54.81 శాతానికి పెరిగిందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా నైపుణ్యం కలిగిన నిపుణులకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం చేపట్టిన వివిధ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల వల్ల ఉపాధి సామర్థ్యం మెరుగుపడిందని ఆయన అన్నారు. శనివారం గాంధీనగర్‌లో బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ-సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ (బిమ్‌స్టెక్)…

Read More